News

News

శతజయంతి సంవత్సరంలో మరింతమందికి చేరువవుతామంటున్న సంఘ్

ఈ యేడాది విజయదశమికి శత వసంతాలు పూర్తి చేసుకుంటున్న సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్. ఆ సందర్భంలో దేశప్రజలు అందరికీ చేరువ అవడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2025 విజయదశమి నుంచి 2026 విజయదశమి వరకూ శతజయంతి సంవత్సరంలో ప్రజల భాగస్వామ్యంతో పలు...
News

కర్నాటక ముస్లిం కోటా బిల్లుపై రాజ్యసభలో రసాభాస

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించడంపై రాజ్యసభలో బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటకలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఆమోదించడాన్ని కేంద్ర మంత్రి నడ్డా,బీజేపీ ఎంపీలు ఖండించారు. కర్ణాటక ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా...
ArticlesNews

కునాల్ కమ్రా: స్టాండప్ కమెడియన్ కాదు, కాంట్రవర్సియల్ ‘కామ్’రా

స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు. అతను ప్రదర్శించిన ఒక షోలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేని ‘ద్రోహి’ అంటూ వెక్కిరించడం శివసేన కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది. శివసైనికులు కునాల్ కమ్రా మీద కేసు పెట్టడం మాత్రమే కాదు,...
News

ఏప్రిల్‌ 1న ఒంటిమిట్టలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి 14 శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 1న ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, ఏప్రిల్‌ 5న బ్రహ్మోత్సవాలకు అంకుకార్పణ నిర్వహించనున్నారు.ప్రతిరోజూ ఉదయం 7.30 నుంచి...
ArticlesNews

ఆవు తెచ్చిన ఆదాయం , శ్రీశైలంలో ప్రత్యేక విక్రయశాల

నల్లమల ప్రాంతం.. మల్లన్న క్షేత్రం.. అతిపెద్ద గోశాల.. నిత్యం లభించే గోమయాన్ని(పేడ) వ్యర్థం చేయకుండా కొత్త అర్థం చెబుతున్నారు అక్కడి సిబ్బంది. శ్రీశైలం దేవస్థానం గోసంరక్షణశాలలోని 1,000 గోవుల ద్వారా వచ్చే పేడ నుంచి వివిధ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు.. వాటికి...
News

పాడేరులో మిలిసియా సభ్యులు లొంగబాటు…

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టు ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మావోయిస్టు పార్టీలకు గతంలో సహాయం చేసిన పలు కార్యకలాపాలలో పాల్గొన్న సానుభూతిపరులు ఇద్దరు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారని జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. ఈ...
News

నంద్యాలలో సంఘమిత్ర ఆధ్వర్యంలో షహీద్ దివస్

నంద్యాల జిల్లా, సంఘమిత్ర ఆవాసంలో దేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంభా లెక్కిన అమర వీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల షహీద్ దివస్ (బలిదాన దినం) సంస్మరణ సమావేశం స్ఫూర్తిదాయకంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా భారత...
News

ఛత్రపతి శివాజీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్టు

ఛత్రపతి శివాజీ, ఛత్రపతి శంభాజీపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగ్‌పూర్‌కు చెందిన జర్నలిస్టు ప్రశాంత్ కోరట్కర్‌ను తెలంగాణలో అదుపులోకి తీసుకున్నట్టు మహారాష్ట్ర పోలీసులు బాంబే హైకోర్టుకు తెలిపారు. ప్రశాంత్ కోరట్కర్‌ బెయిలు పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున...
1 971 972 973 974 975 3,082
Page 973 of 3082