సంస్కృత భాషలోని వైజ్ఞానిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
తిరుపతి: భారతీయ సంస్కృతి, జ్ఞాన సంపదకు మూలమైన సంస్కృత భాషను అభ్యసించి, అందులో నిక్షిప్తమైన వైజ్ఞానిక, సాంకేతిక విజ్ఞానాన్ని యువత అందిపుచ్చుకోవాలని అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య పిలుపునిచ్చారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన గవర్నర్, శ్రీ పట్టాభిరామ...









