రాష్ట్రంలోని ఐదు పంచాయతీలకు జాతీయ అవార్డులు
కేంద్ర పంచాయతీరాజ్శాఖ ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులను ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదు పంచాయతీలు దక్కించుకున్నాయి. దీన్దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2025 పేరుతో ప్రకటించిన ఈ అవార్డుల్లో సుపరిపాలన విభాగంలో విశాఖపట్నం జిల్లా నాతవరం మండలంలోని శృంగవరం పంచాయతీ,...









