News

News

బంగ్లాదేశ్‌లో హిందూ విద్యార్థి, ఆలయ పూజారిపై దారుణ దాడి..

బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఢాకాలో ఆలయ పూజారిగా సేవలందిస్తున్న, జగన్నాథ్ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసిస్తున్న హిందూ విద్యార్థి సుభాశ్ దేవూరీ (25)పై గుర్తుతెలియని దుండగులు దారుణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సుభాశ్‌ను బంధించిన దుండగులు...
News

హిందూ వివాహానికి ‘సప్తపది’ తప్పనిసరి.. రిజిస్ట్రేషన్ ఒక్కటే సరిపోదు: గుజరాత్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు

హిందూ వివాహ వ్యవస్థలో శాస్త్రోక్త ఆచారాల ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హిందూ సంప్రదాయం ప్రకారం 'సప్తపది' (అగ్ని సాక్షిగా ఏడడుగులు వేయడం) వంటి వివాహ క్రతువులు నిర్వహించకుండా కేవలం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందినంత మాత్రాన...
News

రూ. 200 కోట్లతో భద్రాచలం ఆలయం అభివృద్ధి పనుల ప్రారంభం

భద్రాద్రి ఆలయ మాస్టర్ ప్లాన్ కల సాకారమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. భద్రాద్రి క్షేత్ర అభివృద్ధి పనులకు నేడు శ్రీకారం చుట్టారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్ ఆలయ పరిసరాల్లో శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి ఈ...
News

AI సాంకేతికతతో హిందూ ధర్మాన్ని కించపరుస్తున్న క్రైస్తవ సంఘాలు

ప్రస్తుతం నడుస్తోంది AI యుగం. AI సాంకేతికత సమాచారం కోసం వినియోగిస్తే బాగుంటుంది. కానీ.. రాయ్ పూర్ లో మాత్రం సాంకేతికతను ఉపయోగించి, హిందూ ధర్మాన్ని అగౌరవపరుస్తున్నారు. సోషల్ మీడియాలో తాజాగా ఇలాంటి కేసే వెలుగులోకి వచ్చింది.ఒక క్రైస్తవ సంస్థ నిర్వహిస్తున్న...
News

తిరుమలలో ఆధ్యాత్మిక వనాలను విరివిగా అభివృద్ధి చేయాలి

శ్రీవేంకటేశ్వరస్వామివారి క్షేత్రమైన తిరుమలలో ఆధ్యాత్మిక వనాలు, ఔషధ వనాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి (ఈవో) సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని జీఎన్‌సీ పార్క్, గీతా పార్క్, నామాల పార్క్‌తో పాటు పలు ఉద్యానవనాలను...
News

శతాబ్దాల సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ.. రాజస్థాన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం

శతాబ్దాల కాలంగా వస్తున్న కట్టుబాట్లను, పురుషాధిక్య రాజకుటుంబ సంప్రదాయాలను పక్కన పెడుతూ రాజస్థాన్ చరిత్రలో ఒక అద్భుతమైన సామాజిక మార్పు చోటుచేసుకుంది. రాజ్‌పుత్ సంప్రదాయాల ప్రకారం కేవలం మగవారికే పరిమితమైన చారిత్రాత్మక ‘పాగ్ కా దస్తూర్’ (తలపాగా చుట్టే వేడుక)ను 13...
News

రామనాథపురంలో శిలాయుగం ఆనవాళ్లు

తమిళనాడులోని రామనాథపురంలో పురాతన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. సుమారు 5,000 ఏళ్ల నాటి సమాధి మట్టి కుండలు, ప్రత్యేక చిహ్నాలను పరిశోధకులు గుర్తించారు. ఇవి మెగాలిథిక్ యుగం (బృహత్ శిలా యుగం) నాటివని భావిస్తున్నారు. ఈ చారిత్రక వస్తువుల గురించి...
News

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామికి సప్తనదీ జలాలతో మహాభిషేకం

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక వైభవం నెలకొంది. భక్తిశ్రద్ధల మధ్య స్వామివారికి సప్త పుణ్యనదుల జలాలతో ప్రత్యేక మహాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గంగా, యమున, సరస్వతి, కావేరి, గోదావరి,...
News

కమనీయం జగన్నాథుని స్నానయాత్ర

విశ్వప్రసిద్ధ పూరీ క్షేత్రం లక్షల మంది భక్తుల జయ జయధ్వానాలతో మార్మోగింది. జ్యేష్ఠపౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనల (చతుర్థామూర్తులు) స్నానయాత్ర వైభవంగా నిర్వహించారు. 7లక్షల మంది భక్తులు ఈ వేడుకను వీక్షించారు. ఒడిశా సీఎం మోహన్‌చరణ్‌ మాఝి,...
News

ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్ర..

హిందువులు పవిత్రంగా భావించే అమర్‌నాథ్ యాత్ర మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ యాత్రకు కాశ్మీరీ ముస్లిం నేతలతోపాటు పౌర సంఘాల నేతలు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ యాత్ర విజయవంతం కావాలని వారంతా ఆకాంక్షించారు. తాము...
1 2 3 2,386
Page 1 of 2386