News

News

వక్ఫ్ ఆస్తుల జాబితా నుంచి ‘‘లక్షాగ్రహ’’ స్థలం తొలగింపు

యూపీలోని యోగి ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. బాగ్పత్ లోని పురాతన ‘‘లక్షాగ్రహ’’ స్థలాన్ని వక్ఫ్ ఆస్తుల జాబితా నుంచి తొలగించింది. ఈ స్థలం ముస్లిం శ్మశానవాటిక అంటూ కొందరు పేర్కొన్నారు. అయితే.. యోగి ప్రభుత్వం దీనిని ‘‘లక్షాగ్రహ గానే...
News

యూసీసీ కింద మొదటి కేసు నమోదు..

హరిద్వార్ లో యూసీసీ కింద మొదటి కేసు నమోదైంది. హలాలాకు సంబంధించిన విషయంలో నమోదైంది. రాష్ట్రంలో UCC అమల్లోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి. ఓ వ్యక్తిపై అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అతనిపై,...
News

కరాచీలో ‘పసూరి’ భరతనాట్యం నృత్యకారిణి షీమా కెర్మాణిపై పోలీసుల దౌర్జన్యం

ప్రసిద్ధ 'పసూరి' మ్యూజిక్ వీడియో ఫేమ్, 75 ఏళ్ల క్లాసికల్ నృత్యకారిణి, మహిళా హక్కుల కార్యకర్త షీమా కెర్మాణిని పాకిస్తాన్ సింధ్ పోలీసులు కరాచీ ప్రెస్ క్లబ్ వెలుపల బలవంతంగా అదుపులోకి తీసుకోవడం తీవ్ర కలకలం రేపింది. పాకిస్తాన్‌లో మహిళలపై జరుగుతున్న...
News

జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో మొదటిసారి ఆర్‌ఎస్‌ఎస్ శాఖ

పశ్చిమ బెంగాల్‌లోని విద్యార్థి రాజకీయాల్లో దశాబ్దాలుగా సాగుతున్న వామపక్షాల ఏకపక్ష ఆధిపత్యానికి తెరదించుతూ, వారి కరడుగట్టిన కోటగా భావించే ప్రసిద్ధ జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం (JU) లో చారిత్రాత్మక మార్పు ఆవిష్కృతమైంది. యూనివర్సిటీ చరిత్రలోనే మొదటిసారిగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) క్యాంపస్...
News

కేన్స్ రెడ్ కార్పెట్‌పై చేతిలో భగవద్గీతతో అందరి దృష్టి ఆకర్షించిన భారతీయ కళాకారిణి!

ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై ప్రతి ఏటా ఎందరో తారలు తమ ఫ్యాషన్‌తో ప్రత్యేక ముద్ర వేస్తుంటారు. కొందరు సంప్రదాయ దుస్తుల్లో మెరిస్తే, మరికొందరు పాశ్చాత్య డిజైనర్ గౌన్లలో తళుక్కుమంటారు. అయితే, ఈసారి బృందావనానికి చెందిన కళాకారిణి ఆర్తి...
News

30 ఏళ్ల తర్వాత 8 కబేళాల కూల్చివేత!

పూణేలోని ధౌండ్ పట్టణంలో గోవధ మరియు అక్రమ కబేళాలపై చివరకు పరిపాలన కఠిన చర్యలు ప్రారంభించింది. మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ భూమిపై కొనసాగుతున్న 8 అనధికార కబేళాలను అధికారులు బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఈ చర్య మే 11న భారీ పోలీసు...
News

కూచిపూడి మహిళకు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్

మైసూరులో జరిగిన జాతీయస్థాయి భగవద్గీత శ్లోక పఠన పోటీల్లో అమృతలూరు మండలం కూచిపూడి గ్రామానికి చెందిన మాల్యవంతం విజయలక్ష్మి గోల్డ్ మెడల్ సాధించారు. మైసూరు దత్తపీఠాధిపతి అవధూత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి 84వ జయంతి వేడుకల్లో భాగంగా ఈ పోటీలు...
News

తిరుపతిలో భక్తులకు టీటీడీ వసతి సౌకర్యాలు

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో విస్తృత స్థాయిలో వసతి, విశ్రాంతి, లాకర్, స్నాన, అన్నప్రసాదం, వైద్య తదితర సౌకర్యాలను టిటిడి అందుబాటులో ఉంచింది. భక్తుల కోసం...
ArticlesNews

ప్రకృతి ప్రసాదించిన దైవ స్వరూపాలు కొండలు

ప్రకృతిని పరమాత్మ స్వరూపంగా ఆరాధించే అద్భుతమైన సంస్కృతి మనది. ఆకాశాన్ని తాకే శిఖరాలు కేవలం మట్టి, బండరాళ్ల కుప్పలు కావు; సనాతన ధర్మం వాటిని దైవత్వానికి ప్రతీకలుగా భావిస్తుంది. యోగుల తపస్సుకు నిలయాలుగా, దేవతల నివాసాలుగా, జీవకోటిని ఉద్ధరించే నదుల జన్మస్థానాలుగా...
News

బెంగాల్ లో పశువధపై కఠిన నిబంధనలు.. సర్కార్ కొత్త జీవో

బహిరంగ జంతు వధ, అక్రమ జంతు వధశాలలు, అక్రమ రవాణా విషయంలో బెంగాల్ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ‘పశ్చిమ బెంగాల్ జంతు వధ నియంత్రణ చట్టం, 1950’ని కఠినంగా అమలు చేస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా...
1 2 3 2,318
Page 1 of 2318