News

News

‘పహల్గామ్’ ఉగ్రవాదులకు పాక్ బ్యాంక్ అండ?

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో గల బైసారన్ వ్యాలీలో గత ఏడాది జరిగిన ఉగ్రదాడి దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దరిమిలా భారత సైన్యం చేతుల్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల వద్ద...
News

భారత భూభాగాలను నేపాల్‌ ఆక్రమించింది

భారత భూభాగాలను నేపాల్‌ ఆక్రమించినట్లు తెలిసిందంటూ స్వయంగా ఆ దేశ ప్రధాని బాలేంద్ర షా పార్లమెంటులో వ్యాఖ్యానించడం తీవ్ర వివాదానికి దారితీసింది. నేపాల్‌ ప్రతిపక్ష పార్టీలతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ ఆయన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో నేపాల్‌ విదేశాంగశాఖ రంగంలోకి...
News

తిరువళ్ళువర్ కాషాయ వస్త్రాలు, రుద్రాక్షల చిత్రపటంపై రాజకీయ వివాదం

తమిళ మహాకవి, జ్ఞానద్రష్ట తిరువళ్ళువర్ ను సనాతన ధర్మ సంప్రదాయానికి ప్రతీకగా చూపిస్తూ కాషాయ వస్త్రాలు, రుద్రాక్షమాల, విభూతితో అలంకరించిన చిత్రపటాన్ని చెన్నైలోని తమిళనాడు లోక్ భవన్ లో నిర్వహించిన తిరువళ్ళువర్ దినోత్సవ కార్యక్రమంలో ప్రదర్శించారు. అయితే ఈ చిత్రపటంపై తమిళనాడు...
News

‘దురంధర్‌’తో పడిపోయిన ఇమేజీ.. దాడులకు ప్లాన్ చేస్తున్న డీ-కంపెనీ

బాలీవుడ్ హిట్ ఫిల్మ్ దురంధర్‌లో అండర్ వరల్డ్ డాన్ దావూద్‌ను పోలినట్టు ఉన్న బడే సాహెబ్ క్యారెక్టర్ మరణశయ్యపై ఉండటం దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. దీంతో తమ పరపతి దెబ్బతిన్నదని భావిస్తున్న దావుద్ గ్యాంగ్ (డీ-కంపెనీ) ఇమేజీని పునరుద్ధరించుకునేందుకు ముంబైలో...
News

వాషింగ్టన్‌లో ‘ఇండియా హెరిటేజ్ సెంటర్’ ఏర్పాటుకు ప్రణాళిక

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో భారత దేశ 11 వేల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర, నాగరికత, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా ఒక శాశ్వత మ్యూజియం కొలువుదీరనుంది. సుమారు ఎనిమిదేళ్ల పరిశోధన, ప్రణాళిక తర్వాత ‘ఇండియా హెరిటేజ్ సెంటర్’ పేరుతో ఈ ప్రతిష్ఠాత్మక...
News

ఆరెస్సెస్ స్వయంసేవకులపై క్రిమినల్ విచారణను రద్దు చేసిన మద్రాస్ హైకోర్టు

మద్రాసు హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తిరుపత్తూరు జిల్లాలోని అంబూరు పట్టణంలో ముందస్తు అనుమతి లేకుండా ఆరెస్సెస్ విజయదశమి శతాబ్ది ఉత్సవాలను నిర్వహించిందంటూ 15 మంది ఆరెస్సెస్ స్వయంసేవకులపై క్రిమినల్ విచారణను హైకోర్టు రద్దు చేసింది.ఈ విజయ దశమి ఉత్సవం వల్ల...
News

ఆలయాల్లోనూ ఏఐ

ఆలయాల్లో క్యూలైన్ల నిర్వహణకు త్వరలో కృత్రిమ మేధ (ఏఐ) అమలు చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ రామచంద్ర మోహన తెలిపారు. ఏఐ ఆధారిత క్యూలైన, క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ అమలులోకి తెస్తామన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని గవిమఠంలో వెలసిన గవి సిద్ధేశ్వరుడిని,...
News

దేశ సమగ్రతకు సంఘ్ కీలక శక్తి : జె. నందకుమార్

కొచ్చి (కేరళం): హిందుత్వమే భారతదేశానికి మౌలిక సారం, సైద్ధాంతిక పునాది అని, ఈ సనాతన పునాదిపై దృఢంగా నిలబడినప్పుడే దేశం సమగ్ర అభివృద్ధి సాధించగలదని ప్రజ్ఞా ప్రవాహ్ జాతీయ కన్వీనర్ జె. నందకుమార్ పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కొచ్చి...
ArticlesNews

వేదాలు నాదరూప సాక్ష్యాలు

మనిషి చరిత్ర ఎన్నో యుగాలు దాటినా అతడిలో కొన్ని ప్రశ్నలు మాత్రం అలాగే ఉన్నాయి. ‘నేనెవరు? ఎక్కడి నుంచి వచ్చాను? నన్నెవరు నడిపిస్తున్నారు?’ ఈ ప్రశ్నలకు సమాధానంగా వినిపించిన తొలి స్వరం వేదమయమైనది. అదే దైవసన్నిధిని సూచించింది. అందుకే వేదాలను కేవలం...
ArticlesNews

గిరి సీమల్లో సంబరం వెల్లివిరిసే ఆధ్యాత్మిక శోభ

మారుతున్న కాలంలోనూ చెరిగిపోని సంస్కృతికి, తరతరాలుగా వస్తున్న నమ్మకానికి పశ్చిమ ఏజెన్సీ ప్రాంతం అద్దంపడుతోంది. ఏలూరు జిల్లా  బుట్టాయగూడెం మండలంలోని గిరిజన గ్రామాల్లో మరో వారం రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక శోభ కొనసాగనుంది. తొలకరి వేళ ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతున్న...
1 2 3 2,344
Page 1 of 2344