‘కనకదుర్గమ్మ ఆస్తుల పరిరక్షణే ధ్యేయం’
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ దేవస్థానం ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా కీలక అడుగులు వేయబోతున్నట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఈవో వీకే శీనాయక్ తెలిపారు. ఛైర్మన్ గాంధీ అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో సుమారు 37 అంశాలపై...









