News

News

ప్రకృతి వ్యవసాయం నిర్వహణ భేష్‌

రైతుల ప్రకృతి వ్యవసాయ విధానాన్ని విదేశీ విద్యార్థులు పరిశీలించి ముచ్చట పడ్డారు. అమెరికాలోని ప్రెస్టిషియన్‌ యూనివర్శిటీ విద్యార్థుల బృందం మంగళవారం కుప్పం నియోజకవర్గంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించింది. ఈక్రమంలో విద్యార్థులు ఎంకేపురంలో శివారెడ్డి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో రైతులతో మాట్లాడారు....
News

అంతరిక్షంలోకి ‘వజ్ర కమలం’.. విక్రమ్-1తో చరిత్ర సృష్టించనున్న భారత్‌

భారత్‌ తొలి ప్రైవేటు ఆర్బిటల్‌ రాకెట్‌ విక్రమ్-1 ప్రయోగంలో ఓ అరుదైన కళాఖండం అంతరిక్షంలోకి వెళ్లనుంది. బెంగళూరుకు చెందిన కాస్మోస్‌ డైమండ్స్‌ రూపొందించిన ల్యాబ్‌-గ్రోన్‌ వజ్ర కమలాన్ని ఈ మిషన్‌లో పంపనున్నట్లు సంస్థ ప్రకటించింది. భారతదేశంలో తయారైన ల్యాబ్‌-గ్రోన్‌ డైమండ్‌ కళాఖండం...
News

భారత నౌకాదళంలో చేరిన అత్యాధునిక స్వదేశీ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

భారత నౌకాదళంలో మరో అత్యాధునిక స్వదేశీ యుద్ధనౌక **ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి** శనివారం అధికారికంగా చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ యుద్ధనౌకను జాతికి అంకితం చేశారు. మజగావ్...
News

వక్ఫ్ బోర్డు కబంధ హస్తాల నుంచి భూముల విడుదల..

వక్ఫ్ బోర్డు వివాదాల కారణంగా ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు పరిష్కారం లభించింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PJS)లో రైతులు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురాగా, వాటిపై స్పందించిన ప్రభుత్వం దశలవారీగా పరిష్కార చర్యలు చేపట్టింది. నంద్యాల...
News

కోదండ రాముని కల్యాణానికి గోటి కోటి తలంబ్రాలు

ప్రముఖ పుణ్యక్షేత్రాలు భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్యలలో శ్రీరామనవమికి నిర్వహించే సీతారాముల కల్యాణానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సిద్ధం చేసే క్రతువు మొదలైంది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని అచ్యుతాపురంలో వరి సాగును భక్తులు  ప్రారంభించారు. భద్రాచలం రాముల వారి సన్నిధిలో...
News

ఉజ్బెకిస్తాన్‌లో భారతీయ విద్యార్థిని సవరియా బసంత్ హత్య కేసు: మతమార్పిడి ఒత్తిడి ఆరోపణలు

న్యూఢిల్లీ/బుఖారా: ఉజ్బెకిస్తాన్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న 21 ఏళ్ల భారతీయ విద్యార్థిని సవరియా బసంత్ హత్య కేసులో కొత్త ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సవరియాపై ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి తెచ్చినట్లు దర్యాప్తు సందర్భంగా వెల్లడైందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు....
News

ఛత్తీస్‌గఢ్‌లో ముస్లింలు ఇకపై ముస్లిమేతరులను వివాహం చేసుకోవాలంటే వక్ఫ్ బోర్డు అనుమతి తప్పనిసరి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు  వివాహాలకు (ముస్లిం–ముస్లిమేతరుల నికాహ్) సంబంధించి కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన ప్రకారం, ఒక ముస్లిం స్త్రీ లేదా పురుషుడు ముస్లిమేతర వ్యక్తిని నికాహ్ చేసుకోవాలనుకుంటే, ముందుగా వక్ఫ్ బోర్డు అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం...
News

వర్షం ప్రకృతి అంత ప్రాచీనం

‌ప్రపంచమంతటా సృష్టి గాథలు ఒక్కలాగానే ఉంటాయి. ఆదిలో అంతా జలమయమే. ఎందుకని? బ్రహ్మాండమంత కుండతో ఎత్తిపోసినట్టు నిరంతరం ధారాపాతాలు. ఆ తర్వాత ఎప్పుడో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు పుట్టాయి. భూమిపైకి తేలింది. జీవి పుట్టింది. మనిషి సహా రకరకాల రూపాల్లోకి పరిణామం...
News

గోవధ కేసుల్లో లొంగిపోయిన 47 మంది ముస్లింలు

సహారన్‌పూర్ (ఉత్తర ప్రదేశ్) :  గతంలో గోవధ కేసుల్లో నిందితులుగా ఉన్న నలభై ఏడు మంది ముస్లిం వ్యక్తులు సహారన్‌పూర్‌లోని ఒక పోలీస్ స్టేషన్‌లో స్వచ్ఛందంగా లొంగిపోయి, భవిష్యత్తులో నేరాలకు పూర్తిగా దూరంగా ఉంటామని పోలీసులకు హామీ ఇచ్చారు. ఈ బృందంలో...
ArticlesNews

అమరనాథుడు కరిగిపోతున్నాడా?

వాతావరణ మార్పుల ప్రభావం... అమరనాథుడి దర్శనంపైనా పడుతోందా? అవుననే ఆందోళన వ్యక్తమవుతోంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమరనాథ్‌ యాత్ర ఈసారి త్వరగా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ గుహల్లో ఏటా సహజంగా ఏర్పడే మంచు శివలింగం ఈసారి...
1 2 3 2,401
Page 1 of 2401