News

News

బంగ్లాదేశ్‌లో అల్‌ఖైదా స్థావరాలపై ఐరాస హెచ్చరిక!

బంగ్లాదేశ్‌ను అడ్డాగా మార్చుకుని ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు అల్‌ఖైదా ప్రయత్నిస్తోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ‘అల్‌ఖైదా ఇన్‌ ది ఇండియన్‌ సబ్‌కాంటినెంట్‌’ (ఏక్యూఐఎస్‌) అక్కడ ఉగ్రవాద సెల్స్‌ను ఏర్పాటు చేసేందుకు చురుగ్గా కదులుతున్నట్లు వెల్లడించింది. దక్షిణాసియాలో ఉగ్ర ముప్పు మరింత తీవ్రంగా మారుతోందని...
News

కచ్‌లో మధ్యయుగపు ఆవాసాల గుర్తింపు

గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో, భారత్-పాకిస్థాన్ సరిహద్దుకు అత్యంత సమీపంలో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక మధ్యయుగపు జనవాసం అవశేషాలను కనుగొన్నారు. ఈ తవ్వకాల్లో భారీ ఇటుక కట్టడాలు, పురాతన వస్తువులు, సుమారు 100 మానవ అస్థిపంజరాలతో కూడిన ఒక శ్మశానవాటిక బయటపడటం ప్రాధాన్యం...
News

శ్రావణ మాసంలో ఆధ్యాత్మికతతో పాటు ఆహార నియంత్రణ

శ్రావణ మాసం వచ్చిందంటే ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఇళ్లలో వ్రతాలు, ఉపవాసాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. శివుడిని, పార్వతీదేవిని, విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ భక్తులు పూజలు, అభిషేకాలు, వ్రతాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శ్రావణ సోమవారాల్లో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ఇదే సమయంలో...
News

మంగినపూడి తీరంలో 63 అడుగుల మట్టి “విజయ గణపతి”

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సాగర తీరంలో 63 అడుగుల భారీ మట్టి ‘విజయ గణపతి’ విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాలను ‘మంగినపూడి సాగర తీర మహా గణపతి ఉత్సవ...
ArticlesNews

2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది?

1 ఆగస్ట్ 1947 : దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? — ప్రశాంత్ పోల్ 17, యార్క్ రోడ్ లో ఉన్న ఇల్లు ఢిల్లీ ప్రజలకు మాత్రమే కాకుండా దేశం మొత్తానికి కేంద్రంగా మారిపోయింది. గత కొన్నేళ్లుగా...
News

శ్రీవారి దర్శనం పేరుతో మోసాలు.. నకిలీ వెబ్‌సైట్లపై టీటీడీ నిఘా

తిరుమల: శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి బుకింగ్‌ల పేరుతో భక్తులను మోసం చేస్తున్న నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా అకౌంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు సూచించింది. దర్శనం, ఆర్జిత సేవలు,...
News

పెళ్లయిన మూడు రోజులకే తలాక్? బెంగళూరులో యువతి కుటుంబం సంచలన ఆరోపణలు

బెంగళూరు: వివాహం జరిగిన మూడు రోజులకే భర్త ‘తలాక్’ చెప్పి భార్యను ఇంటి నుంచి బయటకు పంపించాడని ఆరోపిస్తూ బెంగళూరులో ఓ యువతి కుటుంబం న్యాయం కోసం పోరాడుతోంది. భర్త షేక్ ఉప్రన్‌పై శారీరక వేధింపులు, అదనపు కట్నం కోసం ఒత్తిడి,...
News

36 ఏళ్ల నాటి కాశ్మీర్ హిందూ తండ్రీకొడుకుల హత్య కేసు.. 9 ప్రాంతాల్లో SIA సోదాలు

శ్రీనగర్: కాశ్మీర్‌లో 36 ఏళ్ల క్రితం జరిగిన హిందూ తండ్రీకొడుకుల హత్య కేసులో దర్యాప్తు సంస్థలు మరోసారి కదిలాయి. 1990లో కశ్మీరీ పండిట్ రచయిత, సామాజిక కార్యకర్త సర్వానంద్ కౌల్ ‘ప్రేమి’, ఆయన కుమారుడు వీరేంద్ర కౌల్ హత్యకు సంబంధించిన కేసులో...
News

మహారాష్ట్రలో కొత్త మత స్వేచ్ఛ చట్టం కింద తొలి కేసు పూణేలో యువకుడు, పాస్టర్‌పై ఎఫ్‌ఐఆర్

పూణే: మహారాష్ట్రలో కొత్తగా అమల్లోకి వచ్చిన ‘మహారాష్ట్ర మత స్వేచ్ఛ చట్టం–2026’ కింద తొలి కేసులు పూణేలో నమోదైనట్లు సమాచారం. మైనర్ బాలికను మతమార్పిడికి ప్రేరేపించారన్న ఆరోపణలపై ఫుర్సుంగి పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదు కాగా.. మతమార్పిడికి ప్రేరేపించేలా కార్యక్రమాలు...
News

బెంగళూరులో 15 మందిని అక్రమ బంగ్లాదేశీ వలసదారులు

బెంగళూరు (కర్ణాటక): అక్రమ వలసదారులపై బెంగళూరు పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఎలక్ట్రానిక్ సిటీ సబ్‌ డివిజన్ పరిధిలోని 29 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టి 1,909 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 15 మందిని అక్రమ బంగ్లాదేశీ వలసదారులుగా గుర్తించినట్లు...
1 2 3 2,457
Page 1 of 2457