కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయ ఈవోకు, అర్చకుల మధ్య వివాదం నెలకొంది. ఆలయం ఈవో దుర్భాషలాడుతూ, ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని అర్చకులు వాపోయారు. ఈవోకి వ్యతిరేకంగా ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్టు అర్చకులు ప్రకటించారు. విషయం తెలుసుకున్న దేవాశాఖ అధికారులు విచారణ...
కేరళ స్టోరీ సినిమాను ప్రదర్శించకుండా నిషేధం విధించడంపై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు శుక్రవారం పశ్చిమబెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్లో నిషేధం విధించగా, తమిళనాడులో మాత్రం ప్రదర్శించకుండా థియేటర్లకు బెదిరింపులు వస్తున్నట్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే తొలుత...
కొల్లేరు గ్రామాల కట్టుబాట్ల అవకాశంగా తీసుకొని దేవుడి సొమ్ము ఆరగించారు. ఆలయానికి రావాల్సిన ఆదాయాన్ని దొడ్డిదారిన జేబులను నింపుకునేందుకు కొంత మంది వ్యూహరచన చేశారు. ఇంత తంతు జరుగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం ప్రేక్షక పాత్ర పోషించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.40...
హై క్వాలిటీ ఇండియన్ కరెన్సీ నోట్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ముంబైలో దాదాపు ఆరు చోట్ల సోదాలు నిర్వహించింది. 2021 నౌపడ కేసుగా పిలుస్తున్న ఈ కేసులో అనేక నేరపూరిత మెటీరియల్స్ను స్వాధీనం చేసుకుంది. పదునైన ఆయుధాలు, డిజిటల్...
పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గ పరిధిలోని దుర్గి మండలం గజాపురంతో పాటు వివిధ ప్రాంతాల్లో పులి సంచారం ఉందని జిల్లా అటవీశాఖ అధికారి రామచంద్రరావు అన్నారు. గురువారం మాచర్ల అటవీ శాఖ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఏప్రిల్ 26న ఓ...
యూపీలో కరుడుగట్టిన నేరస్థులు, గ్యాంగ్స్టర్లను ఏరివేసే పనిలో పడింది సీఎం యోగి ఆదిత్యనాత్ ప్రభుత్వం. యోగీ సీఎం అయ్యాక మార్చి 2017 నుంచి ఇప్పటి వరకు 183 మంది గ్యాంగ్స్టర్లు ఎన్కౌంటర్లో మరణించారు. ఇటీవల రాజకీయవేత్తగా ఎదిగిన గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్,...
జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటన జమ్ము కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలోని అటవీ సమీపంలో చోటుచేసుకుంది. ఈ మేరకు ఆర్మీ అధికారులు కిష్వార్ జిల్లాలోని మార్వా అటవీ ప్రాంతంలో భారత ఆర్మీకి చెందిన ఏఎల్హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ గురువారం...
విశ్వహిందూ పరిషత్ యువ విభాగం బజరంగ్ దళ్.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరుణంలో వార్తల్లోకి ఎక్కింది. తాము అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ను, పీఎఫ్ఐను నిషేధిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కాంగ్రెస్. అయితే ఈ ప్రకటన చేసిన రెండు రోజులకే...
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అల్లర్లతో అట్టుడికిపోతోంది. గిరిజనులు వర్సెస్ గిరిజనేతరుల ఆందోళనలతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. అల్లర్లు హింసాత్మకంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది. పరిస్థితి చేయి దాటితే ఆందోళనకారులపై కాల్పులు...