ArticlesNewsSeva

కుంభమేళాలో 16వేల మంది స్వయంసేవకుల సేవలు

కోట్లాదిమంది భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రపంచపు అతిపెద్ద ధార్మిక సమ్మేళనం ప్రయాగరాజ్ మహాకుంభమేళా. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించడం...

Articles

ArticlesNews

తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సు

దేశ సంస్కృతి, వారసత్వాన్ని పరిరక్షించడంలో దేవాలయాలపాత్ర చాలా ప్రధానమైనదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా... అభివృద్ధికి ఆదాయ...

Programs

NewsProgramms

సంఘమిత్ర ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

నంద్యాల జిల్లా, సంఘమిత్ర ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఇందులో భాగంగా జ్యోతి ప్రజ్వలన, భరత మాతకు, స్వాతంత్ర్య సమరయోధులకు మాలార్పణ, పుష్పార్చన తరువాత...

Publications

Publications

జనవరి 2025 హిందూ నగారా సంచిక

హిందూ నగారా జనవరి 2025 సంచికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి ఈ సంచికలో… హైందవ శంఖారావం దృశ్యాలు ధర్మము అంటే ఏమిటి? అయోధ్య ఆలయ వార్షికోత్సవాలు...

Gallery

GalleryNews

మాఘ పూర్ణిమకు సన్నాహాలు.. క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి

మహాకుంభమేళాకు 30వ రోజు. ఈ రోజు ఉదయం 8 గంటల సమయానికి మొత్తం 49.68 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. ప్రస్తుతం త్రివేణీ సంగమం వద్ద పుణ్య స్నానాలు చేసేందుకు భక్తుల బారులు తీరారు. ఫిబ్రవరి 12న వచ్చే...

News

News

లవ్ జిహాద్, బలవంతపు మతమార్పిడికి వ్యతిరేకంగా కొత్త చట్టం?

మహారాష్ట్ర ప్రభుత్వం బలవంతపు మత మార్పిడులు, లవ్ జిహాద్కు వ్యతిరేకంగా చట్టాన్ని రూపొందించేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ కొత్త చట్టంలోని అంశాలను అధ్యయనం చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర డీజీపీ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో...
News

మహా కుంభమేళా గడువు పొడిగించండి

త్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగున్న మహా కుంభమేళాకు కోట్లాది భక్తులు పోటేత్తుతున్నారు. అక్కడికి వెళ్లే రైళ్లతోపాటు రహదారులు కిక్కిరిసిపోయాయి. దీంతో కొందరు భక్తులు కుంభమేళాకు వెళ్లలేకపోవడంపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఈ నేపథ్యంలో మహా కుంభమేళా గడువును...
News

వెంకటాపురం నుంచే శ్రీశైలం పాదయాత్రకు అనుమతి

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు శ్రీశైల దివ్యక్షేత్రానికి నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్‌ వెంకటాపురం నుంచి మాత్రమే భక్తులు పాదయాత్రగా వెళ్లాల్సి ఉంటుందని ప్రాజెక్ట్‌ టైగర్‌ ఆత్మకూరు డివిజన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వి సాయిబాబా తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని తన కార్యాలయంలో...
News

సనాతన ధర్మానికి మార్గం చూపించే వేదికగా అంతర్జాతీయ ఆలయాల సదస్సు

సనాతన ధర్మానికి మార్గం చూపించే వేదికగా అంతర్జాతీయ ఆలయాల సదస్సు, ప్రదర్శన (ఐటీసీఎక్స్‌)-2025 దోహదం చేస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ పేర్కొన్నారు. తిరుమల శ్రీవారు కొలువైన ఈ ప్రాంతంలో సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. తిరుమల ఆలయాన్ని చూసి దేవాలయాల నిర్వహణ...
ArticlesNews

తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సు

దేశ సంస్కృతి, వారసత్వాన్ని పరిరక్షించడంలో దేవాలయాలపాత్ర చాలా ప్రధానమైనదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా... అభివృద్ధికి ఆదాయ వనరులుగా ఉంటున్నాయని తెలిపారు. తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సులో సోమవారం ముఖ్యమంత్రి పాల్గొన్నారు....
News

దేవాలయాల పునర్నిర్మాణానికి ఐటీసీఎక్స్‌ కృషి అభినందనీయం : మోహన్ భగవత్

తిరుపతిలోని ఆశా కన్వెన్షన్‌ హాలులో సోమవారం సాయంత్రం ప్రారంభమైన అంతర్జాతీయ ఆలయాల సదస్సు, ప్రదర్శన (ఐటీసీఎక్స్‌)-2025 సదస్సుకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ - ఆరెస్సెస్‌ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్‌ భాగవత్‌ వీడియో సందేశాన్ని పంపించగా... ప్రధాని మోదీ లేఖ...
News

”స్వర్గంలో హౌస్ ఫుల్”.. అంటూ కుంభమేళా గురించి వెకిలి మాటలు

ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ (సమాజ్ వాదీ పార్టీ) మహా కుంభమేళాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంగం ఒడ్డున స్నానం చేయడం వల్ల నేరుగా వైకుంఠానికే వెళ్తామన్న నమ్మకం వుందన్నారు. అయితే.. కుంభమేళాలో రద్దీని చూస్తుంటే నరకం ఖాళీగా వుండేట్లు కనిపిస్తుందని,...
ArticlesNews

భారతి నుంచి బాలరాముడి దాకా..

‘‘మా ముందుకు వచ్చే కేసుల్లో అంత తేలిగ్గా పరిష్కరించలేనివి కూడా ఉంటాయి. అలాంటిదే అయోధ్య విషయంలో జరిగింది. ఆ కేసు మూడు నెలల పాటు నా ముందు ఉంది. దేవుడి ఎదుట కూర్చున్నాను. పరిష్కారం చూపించమని వేడుకున్నాను. అలా క్రమం తప్పకుండా...
1 2 3 2,038
Page 1 of 2038