విశాఖపట్నంలోని భారతీయ విద్యా కేంద్రం డిగ్రీ కళాశాలలో సామాజిక సమరసత వేదిక సాహిత్య విభాగం ఆధ్వర్యంలో శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారు రచించిన మాలపల్లి నవల విడుదలై...
Rashtriya Swayamsevak Sangh SarSanghchalak Shri Mohan Bhagwat said that the qualities of Swayamsevaks will be enhanced by going to Shakha every day. Shri Bhagwat was the keynote speaker at the...
రోజురోజుకూ చైనా ఆగడాలు శృతి మించుతున్నాయ్. చుట్టు ప్రక్కల ఉన్న దేశాలన్నింటితోనూ గిల్లి కజ్జాలకు దిగుతోంది. కవ్వించే ప్రయత్నం చేస్తోంది. ధన, ఆయుధ బలంతో అందరినీ గుప్పెట్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు తాజాగా చైనా నిఘానౌక యువాన్ వాంగ్-5 శ్రీలంక...
ఆగస్టు 11 నుండి 15 వ తేదీ వరకు వరుస సెలవుల కారణంగా తిరుమలకు అసంఖ్యాకంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది. భక్తులు ప్రణాళికా బద్ధంగా దర్శనం, వసతిని ముందుగానే బుక్ చేసుకుని తిరుమల కు రావాలని...
* కొమురం భీమ్ ఊరిలో అందమైన మ్యూజియం తెలంగాణ ప్రభుత్వం కొమురం భీమ్ జ్ఞాపకార్థం ఆయన స్వగ్రామమైన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జోడెన్ ఘాట్ లో తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన మ్యూజియాన్ని నిర్మించింది. స్వదేశీ దినోత్సవం (#Indigenous Day) సందర్భంగా...
తక్కువ రేటు చైనా ఫోన్ల అమ్మకాలను భారత్ లో నిషేధించాలన్న భారత ప్రభుత్వ తాజా నిర్ణయం ద్వారా షావోమీ లాంటి చైనీస్ బ్రాండ్లతో సహా చాలావాటికి దెబ్బ పడనుంది. ముఖ్యంగా ప్రపంచంలోని రెండవ అతిపెద్ద మొబైల్ మార్కెట్ అయిన భారత్.. తద్వారా...
దేశం 75 ఏళ్ల స్వతంత్ర ఉత్సవాలను జరుపుకుంటున్న వేళ కాశ్మీర్లోని పాఠశాలు, బార్డర్ లో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. తాజాగా, కాశ్మీర్లోని ఓ పాఠశాలలో పిల్లలంతా జెండాలను చేతబట్టి.. 'సారే జహాసే అచ్చా' పాడుతూ దేశభక్తిని చాటారు. దీనికి సంబంధించిన వీడియోను...
* క్విట్ ఇండియా ఉద్యమానికి 80 ఏళ్లయిన సందర్భంగా నోయిడాలో ఏర్పాటు జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్య్ర పోరాటం తో పాటు స్వచ్ఛతపైనా ఎలుగెత్తారు. ప్రజల్లో అవగాహన కల్పించారు. స్వచ్ఛభారత్ మిషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మహాత్ముడి విగ్రహంతోనే అవగాహన కల్పిస్తోంది ఉత్తర్...
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మనిషిని మోసుకెళ్లగల అధునాతన 'వరుణ' డ్రోన్ భారత్ లో సిద్ధమైంది. వైద్యపరంగా అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి రోగుల్ని తరలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. పుణెలోని సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ సంస్థ ఈ డ్రోన్ ను తయారుచేసింది....
* అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేసిన భారత ఐడల్ వింగ్ క్రిమినల్ ఇన్విస్టేగేషన్ డిపార్ట్ మెంట్(సీఐడీ) చోళుల కాలం నాటి పురాతన పార్వతి దేవి విగ్రహం న్యూయార్క్ లో ఉన్నట్లు ఐడల్ వింగ్ క్రిమినల్ ఇన్విస్టేగేషన్ డిపార్ట్ మెంట్(సీఐడీ) పేర్కొంది. న్యూయార్క్...