-ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్, బీజేపీ “భారతీయతను నిర్లక్ష్యం చేస్తే స్వాతంత్ర్యానికి అర్థం ఉండదు. ప్రజల సమగ్ర పురోగతిని సాధించాలనే ఉద్దేశ్యంతో శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ...
గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఓ భవనంపై కూలిపోయింది. మొత్తం ప్రయాణికుల్లో 169...
భారతీయ ఆవిష్కర్త శ్రీ హరినాథ్, పురాతన సనాతన సమయపాలనను ఆధునిక సాంకేతికతతో కలిపి ప్రపంచంలోనే మొట్టమొదటి పంచాంగ గడియారాన్ని అభివృద్ధి చేశారు. ఈ గడియారం తిథి, నక్షత్రం, రాశి, లగ్నంలాంటివన్నింటినీ దృశ్యమానంగా ప్రదర్శిస్తుంది, ఈ ఎలక్ట్రానిక్ గోడగడియారం ప్రతి భారతీయ గృహానికి...
-ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్, బీజేపీ “భారతీయతను నిర్లక్ష్యం చేస్తే స్వాతంత్ర్యానికి అర్థం ఉండదు. ప్రజల సమగ్ర పురోగతిని సాధించాలనే ఉద్దేశ్యంతో శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ అవసరాలను తీర్చడం అనే నాలుగు విధాలైన బాధ్యతల ఆదర్శం మన లక్ష్యం” –...
తిరుపతి జిల్లాలో ఆలయాన్ని కూల్చివేసిన ఘటన కలకలం రేపుతోంది. తిరుపతి జిల్లా తిరుచానూరు లోని వారాహి అమ్మవారి ఆలయాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. తిరుచానూరు పద్మావతి ఆలయం సమీపంలోని స్వర్ణముఖి నది ఒడ్డున వారాహి అమ్మవారి ఆలయం కొలువై ఉంది....
ప్రకాశం జిల్లా పీసీపల్లి గుడి తాళాలు పగలగొట్టి అమ్మవారి ఆభరణాలు, హుండీలో కానుకలను దుండగులు కొల్లగొట్టారు. ఈ సంఘటన పీసీ మండలంలోని వెంగలాయపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు.. వెంగలాయపల్లి గ్రామంలోని మద్దిరాల యల్లమ్మతల్లి గుడిలోకి అర్ధరాత్రి ప్రవేశించిన దుండగులు అమ్మవారి మూలవిగ్రహమూర్తికి అలంకరించిన...
పాకిస్తాన్ తీరును మరోసారి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా విమర్శించారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి విదేశాలకు వివరించే భారత దౌత్య బృందానికి థరూర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ బృందం అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ లాండౌతో సమావేశమైంది. అల్-ఖైదా...
హిందువులు నదులను దైవంగా భావించి పుజిస్తారు. ముఖ్యంగా పుష్కారాల పేరుతో నదుల్లో స్నానమాచరించి పుజాధికార్యక్రమాలను నిర్వహిస్తారు. మన దేశంలోని 12 ప్రధాన పవిత్ర నదులకు 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలను జరుపుతారు. బృహస్పతి ఏ రాశిలో అంటే దాని ఆధారంగా ఆయా...
అనకాపల్లిలోని స్థానిక గవరపాలెం చిన్నరామస్వామి దేవాలయంలో సూరిశెట్టి తోడపెద్దు అచ్చు సేవా కార్యక్రమాన్ని పీలా లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆలయ దేవాలయ చైర్మన్ వి.పైడారావు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పైడారావు మాట్లాడుతూ జిల్లాలో 38 తోడపెద్దులకు అచ్చులు వేశామన్నారు. దేవాలయం వద్ద...