కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయ ఈవోకు, అర్చకుల మధ్య వివాదం నెలకొంది. ఆలయం ఈవో దుర్భాషలాడుతూ, ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని అర్చకులు వాపోయారు. ఈవోకి వ్యతిరేకంగా ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్టు అర్చకులు ప్రకటించారు. విషయం తెలుసుకున్న దేవాశాఖ అధికారులు విచారణ...
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం స్వర్ణరథంపై దర్శనమిచ్చారు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి. తిరువీధుల్లో స్వామివారి బంగారు తేరుపై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు.స్వర్ణరధానికి కల్యాణకట్ట నుంచి తెప్పించిన బంగారు గొలుసుతో స్వామివారిని అలంకరించారు. ఈరోజు ఉదయం హనుమంత వాహనంలో దర్శనమిచ్చిన...
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. స్వామివారికి అభిషేకం చేసి భక్తిభావం చాటుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని చారిత్రాత్మక నగరం వారణాసిలో అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ స్టేడియానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.ఈ...
ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం, కాశీ విశ్వనాథుడు కొలువైన వారణాసిలో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఈ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మించనున్న ఈ స్టేడియాన్ని శివతత్వం ఉట్టిపడేలా డిజైన్ చేశారు. త్రిశూలాన్ని పోలిన...
వినాయక చవితి వేళ విఘ్ననాధుడికి భక్తులు రకరకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు.ఇందులో భాగంగా మహారాష్ట్రలోని నాసిక్లో లభిస్తున్న బంగారు కుడుములు (మోదక్లు) అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 24 క్యారెట్ల బంగారు పూతతో తయారుచేసిన ఈ కుడుములను కిలో రూ.16 వేలకు వర్తకులు అమ్ముతున్నారు....
భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తరుఫున మూడు సంవత్సరాల పాటు కళాజాతాల నిర్వహణ కోసం వ్యక్తిగతంగా లేదా బృందాలుగా కళాకారుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ఆంధ్రప్రదేశ్ రీజియన్ జాయింట్ డైరక్టర్ పి.రత్నాకర్ ఓ...
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుజిల్లాలో 195కుపైగా తాలూకాల్లో కరువు పరిస్థితులు నెలకొని ఉండడం, కావేరి జలవివాదం నేపథ్యంలో ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలను ఈసారి సాదాసీదాగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.దసరా ఉత్సవాలను వైభవోపేతంగా జరపాలని అంతకుముందు నిర్ణయించిన ప్రభుత్వం తాజా పరిణామాలతో...
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం శేషాచలాధీశుడైన మలయప్ప స్వామి శ్రీరాముని అవతారంలో ధనుస్సు, బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల...
వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. నేడు (శనివారం) 31 కంపార్ట్మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న (శుక్రవారం) 72,650 మంది భక్తులు దర్శించుకుని...