ప్రజా బాహుళ్యంలో విశ్వాసాల ప్రమేయం పెరిగినప్పుడు, ధార్మికత పాళ్లు ఎక్కువైనప్పుడు వాటిని ధ్వంసం చేసే శక్తులు బయలుదేరతాయి. సనాతనతత్వంపై, హిందూ ధర్మంపై దాడి తీవ్రమవుతోంది. ఈ క్రమంలో...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
ఆర్మూర్ పట్టణంలోని భరత్ చంద్ర స్కూల్ లో ఉర్దూ బోధన చేస్తున్నారన్న విషయం బయటికి రావడంతో హిందువులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉర్దూ పాటలు నేర్పడంతో పాటు కల్మా (నమాజ్) కూడా చెప్పిస్తున్నట్లు విద్యార్థుల...
హిందూ సమాజం మరింత బలోపేతం కావాలంటే హిందువులు ఆధ్యాత్మిక శక్తితో పాటు సంపద, అధికారం కూడా ఆర్జించాలని మహామండలేశ్వర్ ఆనందవనం భారతీ మహారాజ్ పిలుపునిచ్చారు. కేరళంలోని కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హిందువులకు అపారమైన శక్తి ఉన్నప్పటికీ,...
భారత సైన్యం 31వ అధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు. ఈ నియామకం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ.. విధి, గౌరవం,...
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. రావల్ కోట్లోని ఈద్గా మైదానంలో గత 22 రోజులుగా వేలాది మంది ప్రజలు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. పీఓకే పాకిస్థాన్లో భాగం కాదని, ఇకపై ఇస్లామాబాద్ నియంత్రణలో...
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఏలూరు జిల్లా మండవల్లి మండలం అల్లీనగరం గ్రామంలో శుక్రవారం బీజామృతంతో విత్తన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు తక్కువ ఖర్చుతో అధిక ప్రయోజనాలు కలిగించే ప్రకృతి వ్యవసాయ...
జమ్మూ కాశ్మీర్.. భారత్ కే మకుటాయమానం. అడుగడుగునా గుడి వుంది. ఎన్నో దేవాలయాలు. అక్కడి హిందువులకు నిరంతరం శ్రద్ధా కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. అయితే కాశ్మీర్ లోని కుప్వారాజిల్లా, హంద్వారా సెక్టార్ లో ఓ భద్రకాళీ దేవాలయం వుంది. అటవీ ప్రాంతంలో, కొండలపైన...
కశ్మీర్ లోయ హింసతో రగిలిపోతున్న నాటి రోజుల్లో.. మానవత్వాన్ని మంటగలిపిన అత్యంత క్రూరమైన ఘటన 36 ఏళ్ల తర్వాత మళ్లీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 1990లో యువ కశ్మీరీ పండిట్ నర్స్ సరళా భట్ను ఉగ్రవాదులు అపహరించి, సామూహిక అత్యాచారానికి గురిచేసి,...
మత మార్పిడికి సంబంధించి బాంబే హైకోర్టు కొల్హాపూర్ బెంచ్ ఒక సంచలన తీర్పునిచ్చింది. హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన వ్యక్తిపై ‘ఎస్సీ/ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టం’ కింద ఎలాంటి కేసులు పెట్టడం కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒక వ్యక్తి...