( బుద్ధ పూర్ణిమ ) మానవ అస్తిత్వం, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన విశిష్ట స్పృహతో ఉన్న కొంతమంది వ్యక్తులు చరిత్రలోని విభిన్న మలుపుల్లో మొత్తం మానవాళికి సంబంధిత...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
కర్నాటక కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్లీ మషక్ దర్గా పరిధిలో వున్న శివలింగానికి మహా శివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబురిగి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి...
( బుద్ధ పూర్ణిమ ) మానవ అస్తిత్వం, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన విశిష్ట స్పృహతో ఉన్న కొంతమంది వ్యక్తులు చరిత్రలోని విభిన్న మలుపుల్లో మొత్తం మానవాళికి సంబంధిత కాలాలకు సంబంధించిన కొత్త మార్గాన్ని చూపుతూ వచ్చారు. అటువంటి గొప్ప మహనీయులలో ఒకరు...
వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామికి శుక్రవారం రెండవ విడత చందన సమర్పణ సంప్రదాయబద్ధంగా జరిగింది. ఇప్పటికే సిబ్బంది మూడు మణుగుల గంధాన్ని (సుమారు 120 కిలోలు) అరగదీసి సిద్ధం చేశారు. ఇందులో గురువారం అర్చకులు సుగంధ ద్రవ్యాలు...
నేనింత పిడికెడు మట్టే / కలమెత్తితే నాకు ఓ దేశపు / జెండాకున్నంత పొగరుంది. (శేషేంద్ర) తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో మట్టిని పూజించే సాంప్రదాయం ఉంది. రాయలసీమలోని గండికోట ప్రాంతంలోనూ ఈ ఆచారం ఉంది. కారణాంతరాల వల్ల తమ నేల తల్లిని...
ఎండాకాలంలో, గాలి ఆడని స్థితిలో కంటైనర్లో ఆవులు, ఎద్దులను కర్కశంగా తరలిస్తున్న లారీని కర్నూలు విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సభ్యులు అడ్డుకున్నారు. వివరాలు.. షాద్నగర్ నుంచి బెంగళూరు, కర్ణాటకకు కంటైనర్లలో అక్రమంగా ఆవులు, ఎద్దులు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు విశ్వహిందూ...
హిందూ ధర్మం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. దాని మూలాలు బాహ్య రూపాలలో కాకుండా అంతర్గత ఆత్మతత్వంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆది శంకరాచార్యులకు, చండాలుడికి మధ్య జరిగిన సంవాదం, హిందూత్వంలోని అసలైన 'సమరసత'ను ప్రపంచానికి చాటిచెప్పింది....
ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వ నిధులు పొందుతున్న 558 మదర్సాలలో అక్రమాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) దర్యాప్తునకు ఆదేశించిన వివాదంలో అలహాబాద్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఎన్హెచ్చార్సీ ఉత్తర్వులను జడ్జి జస్టిస్ అతుల్ శ్రీధరన్ గట్టిగా తప్పుపట్టారు....
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా సంఘ్ వివిధ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. అయితే... సంఘ్ ఇంత విస్తరించినా.. రాజకీయ శక్తిగా ఎందుకు మారాలని అనుకోవడం లేదని తరుచూ సంఘ కార్యకర్తలను, ప్రచారకులను,...
గుజరాత్ లోకల్ బాడీ ఎన్నికల్లో గోధ్రాలో తొలిసారిగా, ముస్లిం మెజారిటీ ప్రాంతంలో ఒక హిందూ మహిళ గెలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. గోధ్రా అల్లర్లు భారత చరిత్రలో అత్యంత దారుణమైన సంఘటన. గుజరాత్లో మత కల్లోలానికి దారి తీసింది. తరుచు గోధ్రా...