1857 మార్చి 29న, బారక్పూర్లోని మంగళ్ పాండే అనే ఒక సిపాయి పేల్చిన తూటా, భారతదేశపు మొట్టమొదటి స్వాతంత్ర్య సంగ్రామానికి నిప్పు రాజేసింది. తన విశ్వాసాన్ని కించపరిచేలా...
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో "భారతీయ విజ్ఞాన్ సమ్మేళనం" కార్యక్రమాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్...
కర్నాటక కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్లీ మషక్ దర్గా పరిధిలో వున్న శివలింగానికి మహా శివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబురిగి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి...
సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా BAPS స్వామినారాయణ సంస్థ మరో అద్భుత ఘట్టం ఆవిష్కరించింది. భగవాన్ స్వామినారాయణ బాల్య రూపమైన నీలకంఠ వర్ణి 108 అడుగుల భారీ విగ్రహానికి ప్రస్తుత గురువులు పరమ పూజ్య మహంత్ స్వామి మహారాజ్ శాస్త్రోక్తంగా ప్రాణ...
తమిళనాడు , కర్ణాటక సరిహద్దుల్లో ఇటీవల చోటుచేసుకున్న ఒక ఘటన భద్రతా దళాలను అప్రమత్తం చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాది, 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం ఫోటోలు ఒక ప్రైవేట్ బస్సుపై ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం సృష్టించింది....
విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) ఇటీవల పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా సుమారు 375 మంది ఎంపీలను కలిసి "మైనారిటీ" అనే పదానికి స్పష్టమైన మరియు తార్కికమైన కొత్త నిర్వచనాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. భారత రాజ్యాంగం మైనారిటీలకు ప్రత్యేక హక్కులు కల్పించినప్పటికీ,...
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం తగ్గుముఖం పడుతున్నప్పటికీ, పాకిస్థాన్ మాత్రం దానికి పూర్తి భిన్నమైన దిశలో పయనిస్తోంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ (జీటీఐ) 2026 ప్రకారం, ఉగ్రవాదం వల్ల అత్యంత ఎక్కువగా ప్రభావితమైన దేశంగా పాకిస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ నివేదికలోని గణాంకాలు పాకిస్థాన్...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2022 మంగళూరు ఆటోరిక్షా కుక్కర్ పేలుడు కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ షరీక్ (27) తన నేరాన్ని అంగీకరిస్తూ దాఖలు చేసిన దరఖాస్తును బెంగళూరులోని ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ...
పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ద్వారా వచ్చే సలహాలను పాటించబోమని ఇరాన్ మంగళవారం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించాలని తమపై ఒత్తిడి పెరిగినప్పటికీ, ఆ తరహా మధ్యవర్తిత్వ చర్చల్లో తాము పాల్గొనబోమని వెల్లడించింది. ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్, ఇరాన్...
భారత్లో దాడులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తయ్యిబా ఆపరేటివ్ షబ్బీర్ అహ్మద్ లోన్ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. షబ్బీర్ది...
చందనోత్సవం ఏర్పాట్లను ఏప్రిల్ 10వతేదీ నాటికల్లా పూర్తిచేయాలని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ సింహాచలం దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సింహగిరిపై జరుగుతున్న చందనోత్సవం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసే క్యూలు ఎక్కడెక్కడ నుంచి ప్రారంభమవుతాయో ఆయా...