రోడ్లపై తిరిగే నిస్సహాయ గోవులు కారణంగా కొన్నిసార్లు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల్లో కొన్నిసార్లు వాహనదారులు ప్రాణాలు కోల్పోతుంటారు. అలాగే గోవులు కూడా తీవ్రంగా గాయపడటం లేదా...
డప్పుల మోత.. భక్తుల ప్రార్థనలు.. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకి.. ఊరి పొలిమేర దాటిన తర్వాత పూజా సామగ్రిని అక్కడే విడిచిపెట్టడం.. ఛత్తీస్గఢ్లోని నారాయణ్పుర్లో తరతరాలుగా కొనసాగుతున్న ఓ...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
న్యూఢిల్లీ : దేశ యువతకు మత్తు పదార్థాల నుంచి విముక్తులయ్యేందుకు కేంద్రం మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే ‘‘నశా ముక్త్ యువ’’ అనే పేరుతో కేంద్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనికి అనుబంధంగానే కేంద్ర ప్రభుత్వం మరో అడుగు మ...
దేశ రాజధాని ఢిల్లీని 2025లో కుదిపేసిన ఎర్రకోట సమీపంలోని బాంబు పేలుడు ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సంచలన విషయాలను వెల్లడించింది. ఆ దాడిలో ఎర్రకోట అసలు లక్ష్యం కాదని, తీవ్రవాదులు మరొక ప్రదేశాన్ని టార్గెట్ చేశారని తన చార్జిషీట్లో...
కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు షేక్ సాధిక్ ఖాన్ విషయంలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. తాను రైఫిల్ షూటర్నని చెప్పుకొని అత్తరు వ్యాపారుల వద్ద నుంచి విషపూరిత ద్రవాన్ని తీసుకెళ్లినట్లు...
తిరుమల శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన 2026 సంవత్సర బుక్లెట్ ను టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు ఆవిష్కరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ బోర్డు సమావేశం సందర్భంగా ఈవో ముద్దాడ రవిచంద్ర, బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు....
న్యూఢిల్లీ : వివేకానంద రాక్ మెమోరియల్ అధ్యక్షునిగా పనిచేసిన ఏ. బాలకృష్ణన్ జీ జీవితం సంపూర్ణ అంకిత భావానికి, నిస్వార్థతకు నిలువెత్తు తార్కాణమని ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ అన్నారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నా... వివేకానంద కేంద్ర పనికి...
కృష్ణాజిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14 నుంచి 24వ తేదీ వరకు మచిలీపట్నం సాగర తీరంలో నిర్వహించనున్న 63 అడుగుల విజయ గణపతి, సాగర తీర మహాగణపతి ఉత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సమీక్షా సమావేశం...
రాష్ట్రంలో ఆధ్యాత్మికతను మరింత పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మైలవరం...
రోడ్లపై తిరిగే నిస్సహాయ గోవులు కారణంగా కొన్నిసార్లు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల్లో కొన్నిసార్లు వాహనదారులు ప్రాణాలు కోల్పోతుంటారు. అలాగే గోవులు కూడా తీవ్రంగా గాయపడటం లేదా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంటుంది. అయితే ఇలా ప్రమాదాల్లో గాయపడిన, నిస్సహాయ, అనారోగ్యంతో బాధపడుతున్న...