Articles

ArticlesNews

సమాజ ఐక్యతకు మార్గదర్శకమైన భారతీయ దృష్టి

సనాతన ధర్మం కేవలం ఒక ధర్మాచార వ్యవస్థ మాత్రమే కాదు. జీవితం, సమాజం, ప్రకృతి, ధర్మం, కర్తవ్యం, మానవ సంబంధాలపై సమగ్ర దృష్టిని అందించిన భారతీయ జీవన...

Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

ArticlesGallery

ధర్మాస్త్రం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...

News

News

లష్కరే, జైష్‌, హిజ్బుల్‌ కార్యకలాపాలను నేరుగా పర్యవేక్షిస్తున్న ఐఎస్‌ఐ

పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థల కార్యకలాపాల తీరు మారినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత లష్కర్‌-ఏ-తోయిబా, జైష్‌-ఏ-మహ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ల కార్యకలాపాలపై పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్ఐ నేరుగా పట్టు సాధించినట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ...
News

లష్కరే ఉగ్రవాదులతో వేదిక పంచుకున్న పాక్ మాజీ మంత్రి షేక్ రషీద్

పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మాజీ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్ వివాదంలో చిక్కుకున్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులతో కలిసి ఆయన ఓ బహిరంగ సభలో వేదిక పంచుకున్నారు. ఈ...
News

ఇకపై నేరుగా తిరుపతికే.. విదేశీ శ్రీవారి భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు!

తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే విదేశీ భక్తులకు కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయాన్ని ఈ-వీసా ఎంట్రీ పాయింట్‌గా గుర్తిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో విదేశీ యాత్రికులు ఇకపై ఇమ్మిగ్రేషన్...
News

ఏజెన్సీ అడవులకు ‘విత్తన బంతుల’తో కొత్త ఊపిరి

విశాఖ ఏజెన్సీ: ఒకప్పుడు విస్తారమైన అడవులు, ఎత్తైన కొండలు, సమృద్ధిగా వృక్ష, జంతు సంపదకు నిలయంగా ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో క్రమంగా అటవీ విస్తీర్ణం తగ్గుతోంది. పోడు వ్యవసాయం, కొండలను చదును చేయడం, చెట్ల నరికివేత, ఇళ్ల...
News

శబరిమల రైల్వే ప్రాజెక్టుల పురోగతి

​తమిళనాడులోని తేని నుంచి కేరళలో శబరిమల యాత్రకు ప్రధాన ప్రవేశ ద్వారమైన ఎరుమేలి వరకు ప్రతిపాదించిన 95 కిలోమీటర్ల బ్రాడ్-గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వేకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి...
News

గోశాలల స్వావలంబనకు యూపీ సర్కార్.. గోమూత్ర సేకరణ పైలట్ ప్రాజెక్ట్

లక్నో: గోశాలలను ఆర్థికంగా స్వావలంబనగా మార్చడంతో పాటు ఆయుర్వేద, సేంద్రియ వ్యవసాయ రంగాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గోమూత్ర సేకరణకు పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఎంపిక చేసిన ప్రభుత్వ, స్వచ్ఛంద గోశాలల నుంచి గోమూత్రాన్ని సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెసింగ్...
News

చార్‌ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో తరలివస్తున్న భక్తులు

ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. వర్షాకాలం కారణంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, యాత్రికుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ఈ యాత్రా సీజన్ ప్రారంభమైన 114 రోజుల్లోనే మొత్తం 47,02,703 మంది భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. గతేడాది ఇదే సమయంతో...
News

సింహస్థ కుంభమేళాకు సన్నాహాలు.. నాసిక్, త్రయంబకేశ్వర్‌లో 16 క్షేత్రాల పునరుద్ధరణ

నాసిక్: 2027లో జరగనున్న నాసిక్ సింహస్థ కుంభమేళాకు ముందుగా చారిత్రక, ఆలయ ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు మహారాష్ట్ర రాష్ట్ర పురావస్తు శాఖ కీలక చర్యలు చేపట్టింది. నాసిక్, త్రయంబకేశ్వర్ ప్రాంతాల్లో మొత్తం 16 ప్రదేశాల పునరుద్ధరణ, మరమ్మతు పనులను చేపట్టనుంది. ఇందులో...
1 2 3 3,067
Page 1 of 3067