భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
కర్నాటక కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్లీ మషక్ దర్గా పరిధిలో వున్న శివలింగానికి మహా శివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబురిగి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి...
పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్ తన రోగుల కోసం ప్రకటించిన వినూత్న ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తన క్లినిక్కు వచ్చే రోగులు 'జై శ్రీరామ్' అని పలికితే వారికి కన్సల్టేషన్ ఫీజులో రూ.500 డిస్కౌంట్ ఇస్తానని...
దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధమున్న ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదులకు యావజ్జీవ కారాగార శిక్షపడింది. దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నడంతో పాటు, యూపీలో బాంబు పేలుళ్లకు కుట్రపన్నారని పేర్కొంటూ లక్నోలోని జాతీయ దర్యప్తు సంస్థ...
తీవ్రవాద నెట్వర్క్తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై భువనేశ్వర్కు చెందిన 22 ఏళ్ల యువకుడు షేక్ ఇమ్రాన్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన సోషల్ మీడియా వేదికగా సాగుతున్న డిజిటల్ తీవ్రవాద కోణాన్ని మరోసారి బయటపెట్టింది. ఒడిశా...
భారతదేశ శత్రువు హతమయ్యాడు. లష్కరే తోయిబా సహ-వ్యవస్థాపకుడు అమీర్ హజ్జాపై కాల్పులు జరిగాయి. లాహోర్లో దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. గతంలో ఒకసారి ఇంట్లో పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా కాల్పులు జరగడంతో హతమయ్యాడు. 2008 ముంబై...
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ళ సత్య రవికుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్ఎస్ఎస్ కార్యకర్త దొరస్వామి, ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ పరిషత్ కోశాధ్యక్షులు వలిపర్తి దుర్గా ప్రసాద్...
హిందువుల అత్యంత పవిత్ర యాత్రల్లో ఒకటైన అమర్నాథ్ యాత్ర 2026 కోసం నమోదు ప్రక్రియ బుధవారం నుంచి అధికారికంగా ప్రారంభమైంది. కశ్మీర్ హిమాలయాల్లో జరిగే ఆ యాత్ర 2026 జులై 3వ తేదీన ప్రారంభమై ఆగస్టు 28 వరకు కొనసాగునుంది. ప్రతి...
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం అటవీ ప్రాంతం మీదుగా వెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది. ముఖ్యంగా వన్యప్రాణులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఘాట్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. అదే విధంగా కీలకమైన అటవీ ప్రాంతంలో 86.74...
దేశ చరిత్రలోనే మునుపెన్నడూ చూడలేని మహా ఘోరం మహారాష్ట్రలో వెలుగుచూసింది. 19 ఏళ్ల మహ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ అత్యంత దారుణాలకు ఒడిగట్టాడు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 180 మంది బాలికలను ట్రాప్ చేసి.. వేర్వేరు రహస్య ప్రాంతాలకు...