రోడ్లపై తిరిగే నిస్సహాయ గోవులు కారణంగా కొన్నిసార్లు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల్లో కొన్నిసార్లు వాహనదారులు ప్రాణాలు కోల్పోతుంటారు. అలాగే గోవులు కూడా తీవ్రంగా గాయపడటం లేదా...
డప్పుల మోత.. భక్తుల ప్రార్థనలు.. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకి.. ఊరి పొలిమేర దాటిన తర్వాత పూజా సామగ్రిని అక్కడే విడిచిపెట్టడం.. ఛత్తీస్గఢ్లోని నారాయణ్పుర్లో తరతరాలుగా కొనసాగుతున్న ఓ...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
కృష్ణాజిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14 నుంచి 24వ తేదీ వరకు మచిలీపట్నం సాగర తీరంలో నిర్వహించనున్న 63 అడుగుల విజయ గణపతి, సాగర తీర మహాగణపతి ఉత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సమీక్షా సమావేశం...
రాష్ట్రంలో ఆధ్యాత్మికతను మరింత పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మైలవరం...
రోడ్లపై తిరిగే నిస్సహాయ గోవులు కారణంగా కొన్నిసార్లు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల్లో కొన్నిసార్లు వాహనదారులు ప్రాణాలు కోల్పోతుంటారు. అలాగే గోవులు కూడా తీవ్రంగా గాయపడటం లేదా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంటుంది. అయితే ఇలా ప్రమాదాల్లో గాయపడిన, నిస్సహాయ, అనారోగ్యంతో బాధపడుతున్న...
ఛాయ.. పేరు చిన్నదే అయినా పురాణాల్లో ఆమెకు ప్రత్యేకమైన స్థానం ఉంది.సూర్యభగవానుడి సతీమణిగా, శనీశ్వరుడి తల్లిగా ఛాయాదేవి గురించి వివిధ పురాణ గాథలు చెబుతున్నాయి. మాతృమూర్తిగా ఆమె చూపిన త్యాగం, సహనం, ధర్మనిష్ఠ భారతీయ పురాణ సంప్రదాయంలో విశిష్టంగా నిలిచాయి. సూర్యుని...
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో 170 ఏళ్ల నాటి ఖడే హనుమాన్ ఆలయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రహదారి విస్తరణలో భాగంగా ఆలయాన్ని మరో ప్రాంతానికి తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా.. అక్కడి సుమారు 8 అడుగుల ఎత్తైన హనుమంతుడి విగ్రహం మాత్రం కదలడం...
అమెరికాలో వలసల నియంత్రణకు సంబంధించిన ప్రచారంలో భారతీయులను లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపిస్తున్న ఓ పోస్టర్ వివాదానికి దారితీసింది. అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం ఎక్స్ వేదికగా షేర్ చేసిన ఈ పోస్టర్పై హిందూ అమెరికన్లు, సిక్కు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం...
‘గుస్తాఖ్-ఎ-నబీ కీ ఏక్ హీ సజా, సర్ తన్ సే జుదా’ (ప్రవక్తను అవమానించినందుకు ఒకే శిక్ష.. శిరచ్ఛేదం) అనే నినాదం ప్రజలను సాయుధ తిరుగుబాటు వైపు ప్రేరేపించేలా ఉందని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నినాదం దేశ సార్వభౌమత్వం, ఐక్యత,...