భారత్లో విచ్ఛిన్నకర శక్తులు పాతపడిపోయిన వదంతులను ప్రచారంలోకి తీసుకువస్తున్నాయి. దేశంలో హిందీయేతర భాషలు మాట్లాడే ప్రజలపై ఏకైక జాతీయ భాషగా హిందీని రుద్దాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
కర్నాటక కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్లీ మషక్ దర్గా పరిధిలో వున్న శివలింగానికి మహా శివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబురిగి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి...
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో పర్యటించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ ఆలయ పునఃప్రారంభానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన 'సోమనాథ్ అమృత్ మహోత్సవ్' వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని...
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు విజయవాడలోని ఎస్ఎల్వీ గ్రీన్ విల్లాస్లో ప్రారంభించిన మొబైల్ వెహికల్ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత శ దర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆహార స్వయం సమృద్ధి సాధనలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర...
ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి విజయవాడలోని ఎస్ఎల్వీ గ్రీన్ విల్లాస్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మొబైల్ రైతు బజార్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన...
జైలు అధికారిణి, ఖైదీ మధ్య ప్రేమ సంబంధం ఏర్పడింది. ఆ వ్యక్తి జైలు శిక్ష ముగిసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ (వీహచ్పీ) ఆధ్వర్యంలో వారిద్దరూ మతాంతర వివాహం చేసుకున్నారు. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చాండ్లా ప్రాంతానికి...
భారత్లో విచ్ఛిన్నకర శక్తులు పాతపడిపోయిన వదంతులను ప్రచారంలోకి తీసుకువస్తున్నాయి. దేశంలో హిందీయేతర భాషలు మాట్లాడే ప్రజలపై ఏకైక జాతీయ భాషగా హిందీని రుద్దాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చూస్తున్నదనే దుష్ప్రచారానికి ఆ శక్తులు దిగాయి. కానీ మొదటి నుంచి కూడా...
టెక్సాస్ రాజకీయాల్లోకి రావాలని ప్రకటించిన కెల్లీ స్మిత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. భారతీయ సంస్కృతి, హిందూ సంప్రదాయాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. కెల్లీ స్మిత్ తన సోషల్ మీడియా ఖాతాలో ఏఐ...
1897వ సంవత్సరం… మహారాష్ట్రలోని పుణె నగరం భయంతో వణికిపోతోంది. దానికి కారణం కేవలం ‘ప్లేగు’ వ్యాధి మాత్రమే కాదు, ఆ వ్యాధి నివారణ పేరుతో బ్రిటిష్ అధికారి వాల్టర్ చార్లెస్ రాండ్ సాగిస్తున్న అరాచకాలు. రాండ్ ఆదేశాలతో బ్రిటిష్ సైనికులు ఇళ్లలోకి...
నాసిక్ టీసీఎస్ మతమార్పిడి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉన్నత స్థానంలో ఉన్న ముస్లిం ఉద్యోగులు హిందూ ఉద్యోగులను వేధించడం, మహిళా ఉద్యోగులపై లైంగిక దాడులకు పాల్పడటం, మతమార్పిడిని ప్రోత్సహించడం వంటివి చేశారనే ఆరోపణలు రావడం తీవ్ర వివాదంగా...