NewsSeva

తుపాను బాధిత ప్రాంతంలో స్వయంసేవకుల సహాయక చర్యలు

రాష్ట్రాన్ని వణికించిన మొందా తుపాను ప్రభావంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు స్పందించి సహాయకచర్యల్లో పాల్గొన్నారు. కాకినాడ...

Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

ArticlesGallery

ధర్మాస్త్రం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...

News

News

ఐసిస్‌ డిప్యూటీ చీఫ్‌ అబూ బిలాల్‌ మృతి

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ ‘ఇస్లామిక్‌ స్టేట్‌’ -ISISకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ సంస్థ గ్లోబల్‌ డిప్యూటీ చీఫ్‌, ప్రపంచంలోనే మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ అబూ బిలాల్‌ అల్‌-మినుకిని సైనిక దాడుల్లో మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు....
News

చైనా పర్యటనలో ట్రంప్ బృందం సంచలన నిర్ణయం.. గిఫ్ట్‌లనూ అక్కడే పారేసి వెళ్లిన వైనం!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బీజింగ్‌ పర్యటన ముగిసింది. అయితే ఆయన వెంట వెళ్లిన ఆ దేశ ప్రతినిధి బృందం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తిరుగుపయనం అయ్యే సమయంలో వైట్‌ హౌస్‌ సిబ్బంది సహా ఇతర అధికారులు విమానం ఎక్కక...
News

తిరుమల ఆగ‌స్టు నెల దర్శన కోటా విడుదల వివరాలు

తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆగస్టు–2026 నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల కోటా విడుదల తేదీలను ప్రకటించింది. భక్తులు ఆన్‌లైన్ ద్వారా ముందస్తుగా టికెట్లు, సేవలు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల...
News

ఇద్దరికన్నా అధిక సంతానం కన్న హిందువులకే ప్రోత్సాహకాలు వర్తింపజేయాలి : విశ్వహిందూ పరిషత్ డిమాండ్

తేది : 17.05.2026 స్థలం: విజయవాడ విషయం: జనన రేటును కోల్పోయిన హిందువులకు మాత్రమే జనన ప్రోత్సాహక పథకం వర్తించేలా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఇద్దరికన్నా అధిక సంతానం కన్న తల్లిదండ్రులకు ప్రోత్సాహకం ఇస్తామని, మూడో...
News

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు

వచ్చే ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ వినూత్న ఏర్పాట్లు చేస్తోంది. పుష్కరాల సమయంలో లక్షలాది మంది యాత్రికులు తరలిరావడంతో ఘాట్ల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంటుంది. ఈ సమయంలో వీఐపీలు, ప్రత్యేక అతిథుల దర్శనం,...
ArticlesNews

తవ్వకాల్లో బయల్పడిన క్రీ.పూ3వ శతాబ్దం నాటి ప్రాచీన బౌద్ధ విహారం

గౌతమ బుద్ధుడు 6 సంవత్సరాలు కఠోర తపస్సు చేసి జ్ఞానోదయం పొందిన పవిత్ర భూమి గయ. ఆ తర్వాతే బిహార్‌లోని గయ ప్రాంతం అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపాంతరం చెందింది. తాజాగా గయ జిల్లాలోని దుబ్బా గ్రామంలో దాదాపు 1200 సంవత్సరాల...
News

యోగా రిజిస్ట్రేషన్లకు ఆహ్వానం

కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ప్రారంభిస్తున్న యోగా 365 కార్యక్రమానికి అర్హత, ఆసక్తి ఉన్న వారు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయభాస్కర్‌ తెలిపారు. ఆయన  విలేకరులతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం యోగాను సామూహిక ఉద్యమంగా ప్రోత్సహించేందుకు...
ArticlesNews

ఈ మహనీయులు కాలపురుషుడి కీర్తి కిరీటాలు

‘సరైన సమయంలో చేసే చిన్న ప్రయత్నం, ఆలస్యంగా చేసే పెద్ద ప్రయత్నం కంటే ఎంతో మేలైనది’. సమయం భగవంతుడు మనకు ఇచ్చిన అమూల్యమైన వరం. ప్రతి క్షణం ఆయన కృపతోనే అది మనకు లభిస్తోంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే భగవంతుని...
1 2 3 2,900
Page 1 of 2900