ల ఆరోగ్య భారతి నంద్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 20, 21 తేదీలలో అయ్యలూరు గ్రామ పరిధిలోని ఎస్వీఆర్...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
ఏలూరు జిల్లా పెదపాడు మండలం సీతారామపురం గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద ప్రకృతి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నవధాన్యాల విత్తనాలు, విత్తన గుళికల (సీడ్ పెలెటైజేషన్) తయారీ కార్యక్రమం నిర్వహించారు.ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి. వెంకటేష్ ఆదేశాల...
భారత పురావస్తు శాఖ.. అభయారణ్యాల్లో దాగివున్న చారిత్రక సంపదను బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే నల్లమల, లంకమల, శేషాచలం అడవుల్లో పురావస్తు శాఖ సర్వే నిర్వహిస్తోంది. అటవీ శాఖ సహకారంతో అభయారణ్యాల్లో వాటి జాడను కనుగొనే పనిలో పడింది. శేషాచలం...
అయోధ్య రామ మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ, ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా కీలక ప్రతిపాదన చేశారు. ఆలయ నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం...
భారత నౌకాదళ శక్తిని, రక్షణ రంగంలో దేశ స్వావలంబనను చాటిచెబుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ముందడుగు వేశారు. కోల్కతాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్టులో జరిగిన కార్యక్రమంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన మూడు నౌకలను ఆయన ప్రారంభించి జాతికి...
ఝార్ఖండ్లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై మంగళవారం అర్ధరాత్రి 12.36 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఇద్దరు గుర్తు తెలియని...
ల ఆరోగ్య భారతి నంద్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 20, 21 తేదీలలో అయ్యలూరు గ్రామ పరిధిలోని ఎస్వీఆర్ ఇంజినీరింగ్ మరియు పాలిటెక్నిక్ కళాశాలల్లో ఆరోగ్య, యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ...
రాజస్థాన్ అజ్మీర్లో 18 ఏళ్ల ముస్లిం విద్యార్థిని కుల్సుమ్ బానో, బురఖా తీయమన్నందుకు నీట్ పరీక్ష రాయనని చెప్పింది. కుల్సుమ్ బురఖా, దుపట్టా ధరించి ఉంది, ఆమె పరీక్ష కేంద్రానికి చేరుకున్న తర్వాత భద్రతా సిబ్బంది, స్క్రీనింగ్ సిబ్బంది బురఖాతో లోపలికి...
తల్లిదండ్రులపట్ల దయగల సంతానాన్ని పొందేందుకు పూర్వం యజ్ఞయాగాదుల వంటివి నిర్వహించేవారు. పరమ పవిత్రమైన భావనతో కార్యం చేపడితే తప్పక ఫలిస్తుంది. అందుకే లోక కల్యాణ కారకుడైన బిడ్డకోసం దశరథుడు పుత్ర కామేష్టి యాగం నిర్వహించాడు. అటువంటి సత్సంతాన భాగ్యం కలిగిన తల్లిదండ్రుల...