రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో రెండో రోజు కూడా ‘‘వ్యాఖ్యాన మాల’’ జరిగింది. ఈ సందర్భంగా సరసంఘచాలక్ మోహన్ భాగవత్...
నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఒక పవిత్ర స్థలం జ్యోతిక్షేత్రం ఆధ్యాత్మిక నిలయంగా భాసిల్లుతోంది. అక్కడ కొలువైన శ్రీ అవధూత కాశినాయన స్వామి మహిమాన్వితుడిగా ప్రసిద్ధి చెందారు. కాశినాయన 30వ ఆరాధన మహోత్సవాలు ఈనెల 4, 5 తేదీల్లో ఘనంగా జరగనున్నాయి....
యూపీలోని అమేథీలో ఓ మౌలాలను మహిళను కొరడాతో కొడుతున్న వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. మౌలానా హసీబ్ 15 ఏళ్త బాలికపై అత్యాచారం చేయడంతో మహిళ ఈ పని చేసింది. కొరడాతో విపరీతంగా కొడుతూ... చంపేస్తానంటూ మహిళ ఆగ్రహించింది. దీనికి...
అస్సాం రాష్ట్రంలో తీవ్రవాద ప్రచారాన్ని అరికట్టే ప్రయత్నంలో, జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (JMB), అన్సరుల్లా బంగ్లా టీం (ABT), అన్సర్-అల్-ఇస్లాం/AQIS ప్రో ఇతర అనుబంధ సమూహాల వంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఏదైనా రాడికల్ లేదా 'జిహాదీ' విషయాలను భౌతికంగా, డిజిటల్గా ప్రచురించడం,...
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు అమెరికా అధ్యక్షుడు పెద్దపీట వేస్తుండగా.. అమెరికా ఎంపీలు మాత్రం మునీర్పై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు 44 మంది అమెరికా ఎంపీలు సంతకాలు చేసిన లేఖను ఆ దేశ విదేశాంగ మంత్రికి...
సమాజంలోని విభిన్న క్షేత్రాల్లో ఆరెస్సెస్ స్వయంసేవకులు నిస్వార్థంగా సేవ చేస్తూ, తమ వంతు కృషి చేస్తున్నారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. గత వంద సంవత్సరాలుగా సంఘ్ నిత్య శాఖ, సేవా కార్యకలాపాలు, విద్యా, సామాజిక...
పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే తన కార్యకలాపాలను విస్తరించేందుకు మహిళలతో ఓ ఉగ్రవాద గ్రూప్ ను తయారుచేస్తున్న విషయం తెలిసిందే. మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ మహిళా గ్రూపుకు నేతృత్వం వహిస్తున్నారు. ‘జమాతుల్-ముమినాత్’ పేరుతో ఓ ప్రత్యేక యూనిట్ను తయారు...
లోక్సభలో వందేమాతరంపై జరుగుతున్న ప్రత్యేక చర్చ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై, భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ గతంలో జాతీయ గీతాన్ని “తుక్డే తుక్డే” చేసినట్టు ఆరోపించారు. అలాగే,...
కొచ్చి విమానాశ్రయంలో అయ్యప్ప భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఏసీ ఉచిత వసతి, స్పాట్ బుకింగ్, రవాణా సౌకర్యాలు అందిస్తున్నారు. కొచ్చి విమానాశ్రయంలో శబరిమల యాత్రికుల కోసం దేశంలోనే మొదటి ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. యాత్రికులు విమానాశ్రయానికి చేరుకున్న...
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాలుగేళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చారు. ఆయనకు భారత్ అపూర్వ స్వాగతం పలికింది. ప్రధాని నరేంద్రమోడీ నేరుగా వెళ్లి ఎయిర్పోర్టులో పుతిన్ను రిసీవ్ చేసుకున్నారు. రెండు దేశాల మధ్య అనేక రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. భారత్-రష్యా...