ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు, ఆచార సంప్రదాయాలు, మర్యాద మన్ననలు, ఆహారవు అలవాట్లు లాంటి వాటి మేలికలయిక సంస్కృతి. అది ప్రజల జీవనసారం. సంస్కృతి, సాహిత్యాలు జాతికి...
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో "భారతీయ విజ్ఞాన్ సమ్మేళనం" కార్యక్రమాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్...
నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఒక పవిత్ర స్థలం జ్యోతిక్షేత్రం ఆధ్యాత్మిక నిలయంగా భాసిల్లుతోంది. అక్కడ కొలువైన శ్రీ అవధూత కాశినాయన స్వామి మహిమాన్వితుడిగా ప్రసిద్ధి చెందారు. కాశినాయన 30వ ఆరాధన మహోత్సవాలు ఈనెల 4, 5 తేదీల్లో ఘనంగా జరగనున్నాయి....
హిజాబ్ ధరించిన మహిళ ఏదో ఒక రోజు భారత ప్రధాని కావాలని AIMIM చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ కామెంట్స్ పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ...
సంచలనం సృష్టించిన శబరిమల బంగారం చోరీ వ్యవహారంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సారథ్యంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ -LDF ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్షా విమర్శలు గుప్పించారు. బంగారం మాయం కావడానికి బాధ్యులైన వారికి ఎల్డీఎఫ్ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని...
ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గమ్మ సన్నిధిలో అపచారంపై ఆలయ ఈవో శీనా నాయక్ స్పందిస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారికి మెమోలు జారీ చేశారు. అపచార ఘటనపై విచారణకు ఈవో కమిటీని ఏర్పాటుచేసిన విషయం...
జమ్మూ-కాశ్మీర్ లో పోలీసులు కీలకమైన ఆపరేషన్ మొదలుపెట్టారు. తీవ్రవాదానికి అడ్డాగా మారిన ఈ ప్రాంతంలో మసీదుల్ని జల్లెడ పడుతున్నారు. ప్రతి మసీదుకు వెళ్లి, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం నాలుగు పేజీల ఫాంలు రెడీ చేశారు. మసీదుల్లో ఉండే ప్రతి ఒక్కరూ...
ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేసిన జెండాల్లో బంగ్లాదేశ్ జెండా కూడా ఉన్నది. ఆ దేశంలో హిందువులపై జరుగుతున్న హత్యలపై భారత్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేసిన బంగ్లాదేశ్ జెండాపై బజరంగ్ దళ్...
హిందువులంతా ఏకం కావాలని శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు కమలానంద భారతి స్వామి అన్నారు. కృష్ణాజిల్లా పామర్రులోని స్థానిక మచిలీపట్నం రోడ్డులో నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ వాటి ఔన్నత్యాన్ని నేటి తరానికి తెలియజేయాలన్నారు, మన రాష్ట్రంలో, మనదేశంలో మతమార్పిడులు హిందూ మతం నుండి జరగకుండా చూసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మన భారత దేశంలో కోటి మంది హిందువులు ఏకమైతే అన్యమతస్తులు మన హిందూ మతం జోలికి రావడానికి భయపడతారన్నారు. అనంతరం కోటిలింగా మహాసేవ క్షేత్ర పీఠాధిపతులు శివ స్వామి మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ హిందూ మతాన్ని రక్షిస్తుందని, తిరుపతిలో అన్యమత కార్యకలాపాలను అడ్డుకున్నది కేంద్రంలో ఉన్న మోడీని అన్నారు. ప్రతి ఒక్క హిందువు పురాతన ఆలయ పరిరక్షణకు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో సమరత...
ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు, ఆచార సంప్రదాయాలు, మర్యాద మన్ననలు, ఆహారవు అలవాట్లు లాంటి వాటి మేలికలయిక సంస్కృతి. అది ప్రజల జీవనసారం. సంస్కృతి, సాహిత్యాలు జాతికి జీవనాధారాలు. సంస్కృతికి జీవం సామాజిక జీవనం. మరి… అవన్నీ సక్రమరీతిలో ఉన్నాయా? అని...
మేజర్ మోహిత్ శర్మ ఇద్దరు ప్రమాదకరమైన హిజ్బుల్ ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఒక అండర్ కవర్ మిషన్ ద్వారా ఈ ధైర్యవంతుడైన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చారో తెలుసుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మేజర్ మోహిత్ శర్మ భారత సైన్యంలోని...