భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
కర్నాటక కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్లీ మషక్ దర్గా పరిధిలో వున్న శివలింగానికి మహా శివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబురిగి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి...
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం అటవీ ప్రాంతం మీదుగా వెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది. ముఖ్యంగా వన్యప్రాణులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఘాట్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. అదే విధంగా కీలకమైన అటవీ ప్రాంతంలో 86.74...
దేశ చరిత్రలోనే మునుపెన్నడూ చూడలేని మహా ఘోరం మహారాష్ట్రలో వెలుగుచూసింది. 19 ఏళ్ల మహ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ అత్యంత దారుణాలకు ఒడిగట్టాడు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 180 మంది బాలికలను ట్రాప్ చేసి.. వేర్వేరు రహస్య ప్రాంతాలకు...
భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతిని నంద్యాల జిల్లాలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా విశ్వహిందూ పరిషత్ కార్యాలయం “భగీరథ సదన్”లో జరిగిన ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ సభ్యులు కూడా పాల్గొన్నారు. కార్యక్రమానికి జిల్లా...
కుటుంబ వ్యవస్థ మన సమాజం మానవాళికి ఇచ్చిన ఒక విలక్షణమైన కానుక. ఈ విలక్షణత కారణంగా, హిందూ కుటుంబం వ్యక్తిని జాతికి అనుసంధానం చేసే మౌలిక భాగంగా, వసుధైవ కుటుంబకం అనే సూత్రం దిశలో ప్రయాణానికి తోడ్పడుతుంది. సామాజిక, ఆర్ధిక భద్రతకు...
మారేడు చెట్టు, హిందూ ధర్మ శాస్త్రాలలో విశేష ప్రాధాన్యత కలిగిన ఒక పవిత్ర వృక్షం. దీనిని బిల్వ వృక్షం అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు ఫలాన్ని శ్రీఫలం అంటారు. మారేడు చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. అది పూలు పూయకుండానే...
మద్యం సేవించడంలోనే కాదు.. అక్రమంగా మద్యం రవాణా చేయడంలో, విక్రయించడంలోనూ మహిళలు మగాళ్లతో పోటీ పడుతున్నారు. పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో తాజాగా జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. బస్సుల్లో అక్రమంగా మద్యం తీసుకొచ్చి, గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్న ఐదుగురు మహిళల...
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో రామాలయం నిర్మించేందుకు కోటి రూపాయలు సమకూరాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. నగదు మెుత్తం భక్తులే ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. త్వరలో అన్ని అనుమతులతో రామాలయం నిర్మిస్తామని తేల్చి చెప్పారు. ఆకివీడులో రామాలయం ఉందని ముందుగా...
ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ నాసిక్ బీపీవోలో జరిగిన ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసు దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో పెద్ద కుదుపుకు కారణమైంది. బయటకు అద్దాల మేడలు, పోష్ లైఫ్ స్టైల్తో కళకళలాడే ఐటీ ఇండస్ట్రీ వెనక ఎంతటి అరాచకాలు జరుగుతున్నాయనే దానికి...