NewsSeva

తుపాను బాధిత ప్రాంతంలో స్వయంసేవకుల సహాయక చర్యలు

రాష్ట్రాన్ని వణికించిన మొందా తుపాను ప్రభావంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు స్పందించి సహాయకచర్యల్లో పాల్గొన్నారు. కాకినాడ...

Articles

ArticlesNews

‘ఆక్సిజన్​ బ్యాంక్​’ నిర్మించడమే లక్ష్యం!

ప్రస్తుత కాలంలో చాలా చోట్ల చెట్లను నరికేసి కాంక్రీట్ భవనాలను నిర్మిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రేపటి రోజున భూమిపై గ్లోబల్​ వార్మింగ్​ విస్తరించిపోతుంది. అందుకే ఆ...

Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

Gallery

దర్గా పరిధిలో వున్న శివ లింగానికి పూజలకు అనుమతినిచ్చిన హైకోర్టు

కర్నాటక కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్లీ మషక్ దర్గా పరిధిలో వున్న శివలింగానికి మహా శివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబురిగి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి...

News

News

ఆకివీడులో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన..

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో శ్రీరాముడి ఆలయ పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆదివారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎన్ని శక్తులు ప్రయత్నించినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా...
News

సాహితీ సుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు అవార్డుల ప్రదానం

విజయవాడలో సాహితీ సుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మే 3న నారద మహర్షి జయంతిని పాత్రికేయ దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు ఉత్తమ పాత్రికేయులు, ఒక ఫోటోగ్రాఫర్, ఒక కార్టూనిస్టుకు జాగృతి పూర్వ సంపాదకులు వడ్లమూడి రామ్మోహన్ రావు స్మారక...
News

నీటిలోపల మువ్వన్నెల పతాకం.. గిన్నిస్‌ రికార్డులో చోటు!

అండమాన్‌ నికోబార్‌ దీవులు అరుదైన కార్యక్రమానికి వేదికయ్యాయి. ఇక్కడి రాధానగర్‌ బీచ్‌లో భారీ జాతీయ జెండాను ఎగురవేసే కార్యక్రమాన్ని స్థానిక పాలనాధికారులు చేపట్టారు. నీటి అడుగున అతిపెద్ద జెండాను ఎగురవేసి గిన్నిస్‌ రికార్డును నెలకొల్పారు. 60 మీటర్ల పొడవు, 40 మీటర్ల...
News

ఇకపై యాప్‌లో కాశీ విశ్వనాథుని దర్శనం!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథుని ఆలయంలో భక్తుల సౌకర్యార్థం శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టు ఓ యాప్‌ ఆధారిత దర్శన విధానాన్ని ప్రవేశపెట్టనుంది. భాషా అవరోధాలు, ప్రాంతీయ భేదాల కారణంగా భక్తులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో ఈ నూతన...
ArticlesNews

‘ఆక్సిజన్​ బ్యాంక్​’ నిర్మించడమే లక్ష్యం!

ప్రస్తుత కాలంలో చాలా చోట్ల చెట్లను నరికేసి కాంక్రీట్ భవనాలను నిర్మిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రేపటి రోజున భూమిపై గ్లోబల్​ వార్మింగ్​ విస్తరించిపోతుంది. అందుకే ఆ సమస్యను గుర్తించిన ఓ వయోవృద్ధుడు ప్రకృతి పరిరక్షణ కోసం సంకల్పించుకున్నారు. అలా గత...
News

 యోగా భారతదేశ ప్రాచీన వారసత్వం

యోగాను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడం మాత్రమే కాకుండా యోగా ద్వారా భారతదేశాన్ని ప్రపంచానికి విశ్వ గురు స్థాయిలో తీసుకెళ్లడమే ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన లక్ష్యం అని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు.  కన్హా శాంతి వనంలో “12వ...
ArticlesNews

ఎండిన నదిని పునరుజ్జీవింప చేసిన మహిళా శక్తి

దాదాపు 20 వేల మంది మహిళా వాలంటీర్లు...  చేయీ చేయీ కలిపారు. కొంగు బిగించారు. క్షేత్రంలోకి దిగారు. ఎండిన నదిని పునరుజ్జీవింప చేశారు. తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని నాగనతి లేదా నాగనాడి నది... ఒకప్పుడు గలగలా ప్రవహించేది. ఎండిపోయి దాదాపు అంతరించే...
News

జమ్మూ కాశ్మీర్‌లో మదర్సాపై నిషేధం

జమ్మూ మరియు కాశ్మీర్ పరిపాలన యంత్రాంగం, షోపియాన్‌లోని ఇమామ్ సాహిబ్‌లో ఉన్న దారుల్ ఉలూమ్ జామియా సిరాజ్-ఉల్-ఉలూమ్ అనే మదర్సాను, 1967 నాటి చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద "చట్టవిరుద్ధ సంస్థ"గా ప్రకటించింది. నిషేధిత సంస్థ అయిన జమాత్-ఎ-ఇస్లామీతో సంబంధాలు...
1 2 3 2,874
Page 1 of 2874