తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో "భారతీయ విజ్ఞాన్ సమ్మేళనం" కార్యక్రమాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్...
మన భారత దేశం ఒంటి స్తంభం మేడ కాదు, అన్ని కాలాలలో అనేక మంది మహాపురుషులు జన్మించారు. కొందరి జీవితాల్లో, జీవన సందేశాలలో అనేక పోలికలు కనిపిస్తాయి. అలాంటి ఇద్దరు ముహా పురుషుల గురించి తెలుసుకుందాం! ఆర్.ఎస్.ఎస్ సంస్థాపకులు డా.కేశవరావు బలిరాం...
గిరిజన ప్రాంతాల్లోని పేదలకు ఆధునిక వైద్య సేవలను చేరువ చేసే దిశగా సరికొత్త సాంకేతిక విప్లవానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 'సంజీవని' మెడికల్ డ్రోన్ల పైలట్ ప్రాజెక్టును అల్లూరి సీతారామరాజు జిల్లాలో విజయవంతంగా నిర్వహించారు. వాగులు, వంకలు, కొండలు, కోనలు...
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు గానూ ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులను విజయ డెయిరీ పార్లర్ ద్వారా విక్రయించేందుకు కృష్ణా మిల్క్ యూనియన్ ముందుకు రావటం అభినందనీయమని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి అన్నారు. ఎన్టీఆర్ బాపులపాడు మండలం వీరవల్లిలోని కృష్ణా...
శ్రీనాథుని కావ్యాల్లో కాశీఖండం, భీమేశ్వర పురాణం, హరవిలాసం, శివరాత్రి మాహాత్మ్యం వంటి కావ్యాలు శివభక్తి పారమ్యాలు. ‘శివరాత్రి మాహాత్మ్యం’ కావ్యాన్ని పరిశీలించటమే ప్రస్తుత వ్యాస ముఖ్యోద్దేశ్యం. శ్రీనాథుడు వార్థక్య దశలో క్రీ.శ.1440 ప్రాంతంలో ఈ కావ్యాన్ని రచించాడు. దీనికి ‘సుకుమార చరిత్ర’...
కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రంలోని శ్రీ గురు సార్వభౌమ సంస్కృత విద్యాపీఠం విద్యార్థులకు న్యాయ సుధ పరీక్షలు ప్రారంభించారు. శ్రీ మఠం ఉంజలా మండపంలో శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు, వ్యాసరాజ పీఠాఽధిపతి శ్రీవిద్యాశ్రీషాతీర్థులు దీప ప్రజ్వలనతో ఈ...
అక్రమ మసీదులకు అంతేలేదు. అధికారులు అనుమతులు ఇవ్వకున్నా.. రాత్రికి రాత్రే ఛాందసులు ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా మసీదుల నిర్మాణాన్ని చేపట్టేస్తున్నారు. విపరీతమైన విస్తరణ కాంక్ష వైపు వెళ్తున్నారు. మొదట ఓ చిన్న నిర్మాణం లాగా చేసుకొని, ఆ తర్వాత తర్వాత...
కొబ్బరి పీచుతో తయారు చేసే ఉత్పత్తులపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని కొబ్బరి పీచు పరిశ్రమ రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయాధికారి వి.శ్రీబులాల్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా లావేరు మండలంలోని లావేరు కేంద్రంలో కొబ్బరి పీచు పరిశ్రమపై అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు....
కోటప్పకొండ తిరునాళ్లకు ప్రత్యేకం పల్నాడు సంస్కృతికి ప్రభ ప్రతీకగా నిలుస్తుంది. వందల ఏళ్ల నుంచి ప్రభ నిర్మాణం ఇక్కడి పల్లె ప్రజలకు వారసత్వ సంపదగా వస్తోంది. మహాశివరాత్రికి కోటప్పకొండ జాతరకు వచ్చే ప్రభలు రాష్ట్రంలోనే ప్రసిద్ధి. చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలోని...