జీవితంలోని సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనడానికి మన ఆలోచనలను, ప్రవర్తనను సరైన దిశలో మలచుకోవడం ఎలా అన్నదానికి ఆచరణాత్మక మార్గదర్శిగా నిలిచేది భగవద్గీత. ప్రతి మనిషీ తన జీవితంలో...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
కట్టుదిట్టమైన భద్రత... వాతావరణ అవాంతరాల మధ్య ... హర హర మహాదేవ్ అంటూ... బయల్దేరిన భక్తులకు ఈ ఏడాది అమరనాథ్ మంచుశివలింగ తొలి దర్శనమైంది. అమరనాథ్యాత్రలో భాగంగా శుక్రవారం తొలిరోజు 12 వేల మంది భక్తులు మంచులింగాన్ని దర్శించుకున్నారు. జమ్మూకశ్మీర్లోని హిమాలయాల్లో...
పాకిస్థాన్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 23 మందిని చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద ఉగ్రవాదులుగా కేంద్రం ప్రకటించింది. వీరిలో జైష్-ఎ-మహ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా (ఎల్ఈటీ)తో పాటు వాటి అనుబంధ సంస్థలకు చెందిన కీలక నేతలు ఉన్నారు. కేంద్ర హోం...
జీవితంలోని సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనడానికి మన ఆలోచనలను, ప్రవర్తనను సరైన దిశలో మలచుకోవడం ఎలా అన్నదానికి ఆచరణాత్మక మార్గదర్శిగా నిలిచేది భగవద్గీత. ప్రతి మనిషీ తన జీవితంలో ఏదో ఒక దశలో ఎదుర్కొనే సందేహాలు, భయాలు, నిర్ణయ సంకటాలకు ఇందులో లోతైన...
అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన ప్రతిసారి భక్తుల్లో ఒక ప్రశ్న తప్పక తలెత్తుతుంది. గుహలోని మంచు శివలింగం ఏటా సహజంగా ఎలా ఏర్పడుతుందన్నదే ఆ ప్రశ్న. కోట్లాది మంది భక్తులకు అది పరమశివుడి దివ్య స్వరూపం. అదే సమయంలో శాస్త్రవేత్తలు ఈ ఆధ్యాత్మిక...
భారతీయ సనాతన ధర్మంలో ప్రకృతి, పశుపక్ష్యాదులు, సమస్త జీవరాశి పట్ల అపార గౌరవం వ్యక్తమవుతుంది. దేవుడు కేవలం ఆలయాల్లోనే కాదు, సృష్టిలోని ప్రతి జీవిలోనూ కొలువై ఉన్నాడనే భావన భారతీయ ఆధ్యాత్మికతకు మూలాధారం. అందుకే మన సంస్కృతిలో అనేక జంతువులు, పక్షులు...
సింధు జలాల్లో తమ వాటా ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఘాటుగా స్పందించింది. ఉగ్రవాదాన్ని ఎగదోయడం, ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహించడం పాకిస్థాన్ మానుకొనే వరకు సింధు...
గోవు హిందూ సమాజానికి పవిత్రమైనదని, దానిని వధించడం వారి మతపరమైన భావాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని గుజరాత్ హైకోర్టు వ్యాఖ్యానించింది. గోమాంసం కలిగి ఉన్న కేసులో నిందితుడైన మహమ్మద్ ఆరిఫ్కు బెయిల్ నిరాకరిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కోర్టు తెలిపిన వివరాల...
హలాలా, ట్రిపుల్ తలాక్ కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వ్యక్తిగత చట్టాలు, మతపరమైన ఆచారాల ముసుగులో క్రిమినల్ నేరాలను సమర్థించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. తీవ్ర శిక్షార్హమైన నేరారోపణలు ఉన్న కేసులను కేవలం పర్సనల్ లా పేరిట ఎఫ్ఐఆర్ను...