NewsSeva

తుపాను బాధిత ప్రాంతంలో స్వయంసేవకుల సహాయక చర్యలు

రాష్ట్రాన్ని వణికించిన మొందా తుపాను ప్రభావంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు స్పందించి సహాయకచర్యల్లో పాల్గొన్నారు. కాకినాడ...

Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

ArticlesGallery

ధర్మాస్త్రం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...

News

News

జూలై 21 నుంచి నందలూరులో సౌమ్యనాథస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు

అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. జూలై 21 నుంచి 31వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్ తెలిపారు. ఉత్సవాల్లో...
News

‘‘నా కుమారుడు హిందువు.. అందుకే టార్గెట్ అయ్యాడు’’

ఢిల్లీ అల్లర్ల సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ఢిల్లీలోని కర్కర్ డుమా కోర్టు తీర్పునిచ్చింది.ఈ దారుణ హత్యకు సంబంధించి ఆప్ (AAP) మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌తో పాటు మరో నలుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది....
ArticlesNews

అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఆహారాన్ని గౌరవించడం మన ధర్మం

ఆహారం కేవలం ఆకలి తీర్చే సాధనం కాదు.. అది జీవానికి ఆధారం, చైతన్యానికి మూలం. అందుకే భారతీయ సంప్రదాయంలో ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని భావిస్తారు. అన్నం అంటే కేవలం వరి, గోధుమలు, జొన్నలు వంటి ధాన్యాలు మాత్రమే కాదు. జీవిని...
News

మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు.. శ్రీవారి భక్తులకు టీటీడీ అదనపు ఈవో విజ్ఞప్తి

తిరుమల  శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలు తదితర బుకింగ్‌ల కోసం భక్తులు తప్పనిసరిగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్‌. వెంకయ్య చౌదరి కోరారు. సోషల్ మీడియా వేదికలలో, అనధికారిక వెబ్‌సైట్లలో,...
ArticlesNews

ఆషాఢంలో గోరింటాకు సంప్రదాయాన్ని ప్రోత్సహిస్తున్న సమరసత సేవా ఫౌండేషన్

ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని సమరసత సేవా ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా "గోరింటా పూసింది – మనసంతా నిండింది" అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రాంత మహిళా ప్రముఖ్ శ్రీమతి ఇందిరాదేవి తెలిపారు. భారతీయ సంస్కృతిలో గోరింటాకు శుభానికి, సౌభాగ్యానికి...
News

క్రైస్తవంలోకి మారాక కూడా ఎస్సీ హోదా చెల్లదు

క్రైస్తవంలోకి మారి, ఆ మతం గురించి బోధిస్తూ, మతాచారాలు పాటించేవారు ఎస్సీల కిందకు రారని మార్చి 24న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పిటిషనర్‌ చింతాడ ఆనంద్‌ ఏప్రిల్‌ 21న దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ మేరకు జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ నెల 15న ఉత్తర్వులిచ్చింది. ఈ ప్రతులు శనివారం వెలువడ్డాయి. ‘ఎస్సీల కిందకు ఎవరు వస్తారన్నది రాజ్యాంగ (ఎస్సీ) ఉత్తర్వులు-1950లో స్పష్టంగా ఉంది. ఆ ఉత్తర్వుల్లోని క్లాజ్‌-3లో పేర్కొన్న మతాలు మినహా.. మరే మతంలోకి మారినా పుట్టుకతో సంబంధం లేకుండా ఎస్సీ హోదా పోతుంది. అలాంటివారు ఎలాంటి చట్టబద్ధమైన ప్రయోజనాలు, రక్షణలు, రాజ్యాంగం, పార్లమెంటు, శాసనసభలు చేసిన చట్టాల కింద పేర్కొన్న రిజర్వేషన్లు, హక్కులు, ప్రాధాన్యతలను పొందలేరు. రాజ్యాంగ ఉత్తర్వుల్లోని...
News

వందేమాతరంలోని ఆరు పంక్తులూ ఆలపించాల్సిందే

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జాతీయ గౌరవానికి సంబంధించిన చట్టంలో కీలక సవరణ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. జాతీయ గీతం ‘జనగణమన’కు ఉన్న చట్టపరమైన రక్షణను జాతీయ గేయం  ‘వందేమాతరం’కూ వర్తింపజేసేలా ‘జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం-1971’ (Prevention...
News

అన్నమాచార్య సంకీర్తనల శిక్షణ కార్యక్రమం

  ఆధునిక సాంకేతిక విప్లవం ఎంత వేగంగా ముందుకు సాగినా, భావితరాలు ప్రపంచ పౌరులుగా ఎదిగినా భారతీయ సంస్కృతి, కళలే మన అసలు గుర్తింపని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, కాకరపర్తి...
1 2 3 3,017
Page 1 of 3017