ఈ మధ్య కాలంలో , ప్రపంచమంతటా వాతావరణం లో వస్తున్న దీర్ఘకాలీక మార్పులను గూర్చి చర్చించుకొంటున్న విషయం తెలిసిందే. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల మూలంగా మానవాళికి వచ్చే...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
కర్నాటక కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్లీ మషక్ దర్గా పరిధిలో వున్న శివలింగానికి మహా శివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబురిగి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి...
నటుడు ప్రకాశ్రాజ్ హిందువుల ఆరాధ్య దైవమైన రాముడు, అత్యంత పవిత్రంగా భావించే రామాయణాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ అంశంపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్రెడ్డి ప్రకాశ్రాజ్పై పరువు నష్టం దావా వేసి, లీగల్ నోటీసులు పంపించారు....
కొవిడ్ మహమ్మారి కారణంగా నిలిచిపోయిన జన గణన వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 లోగా పూర్తి చేయాలని కేంద్రం సంకల్పించింది. ఇదే సమయంలో కులగణన కూడా పూర్తి చేయాలని కార్యాచరణ రూపొందించి అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలతో పాటు తొలిసారిగా ఓబీసీ...
సాధారణంగా చాలామంది ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందించే శిక్షణకు వెళ్లి వివిధ పనులు నేర్చుకుంటారు. కానీ సర్టిఫికెట్ తీసుకున్నాక ఆ విషయాన్నే మర్చిపోతారు. కానీ తూర్పుగోదావరి జిల్లా కడియానికి చెందిన ఓ మహిళ మాత్రం కొబ్బరి పీచుతో వివిధ వస్తువుల తయారీలో...
ఇటీవల కాలంలో తిరుమలలో దర్శనాలు, గదులు ఇప్పిస్తామంటూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో భక్తులను నమ్మబలికి మోసగించి డబ్బులు వసూలు చేస్తున్న విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని టీటీడీ తెలిపింది. దీనిలో భాగంగా టీటీడీ...
గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయి స్వయం సహాయక సంఘాలు. ఉపాధి కల్పిస్తూనే వాళ్లల్లో ఆత్మస్థైర్యాన్నీ నింపుతున్నాయి. ఛత్తీస్గఢ్లోని సెరిఖేడికి చెందిన కొందరు మహిళలు ‘జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్’లో చేరి కుట్టు పని చేస్తున్నారు....
ఈ మధ్య కాలంలో , ప్రపంచమంతటా వాతావరణం లో వస్తున్న దీర్ఘకాలీక మార్పులను గూర్చి చర్చించుకొంటున్న విషయం తెలిసిందే. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల మూలంగా మానవాళికి వచ్చే ఉపద్రవాల గురించి రకరకాల పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. అయితే , ఈ వాతావరణానికి...
సమాజంలో ప్రతిఒక్కరూ నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకోవాలని, తద్వారా అన్ని రంగాలు ఉన్నతంగా విలసిల్లుతాయని ప్రముఖ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. మానవుడికి ఓర్పును మించిన సద్గుణం మరోటి లేదని, ప్రతిఒక్కరూ దయ, క్షమాగుణాన్ని అలవర్చుకోవాలని ఆయన హితవు పలికారు....
ఐదు దశాబ్దాలకు పైగా దేశాన్ని పీడించిన నక్సలిజం అంతమైందని కేంద్రం అధికారిక ప్రకటన చేసింది. దేశంలో ఇప్పుడు నక్సల్స్ ప్రభావిత జిల్లా ఏదీ లేదని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు అధికారికంగా సమాచారం పంపింది. ఈ మేరకు తొమ్మిది రాష్ట్రాలకు లేఖలు...