రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు నిత్యం ప్రార్థనను చేస్తారు. నిజానికి ఇది ఓ మంత్రం లాంటిది. ‘‘మననాత్ త్రాయతే ఇతి మంత్ర:’’ అని వుంటుంది. నిత్యం స్మరిస్తూ...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో ‘‘స్వదేశీ వ్యాపారుల సమ్మేళనం’’ జరిగింది. లక్నో వేదికగా రెండు రోజుల పాటు ఈ సమావేశం జరిగింది. దేశ ఆర్థిక స్వావలంబన మరియు వ్యాపార వర్గాల అభ్యున్నతికి సంబంధించి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ సమ్మేళనంలో కాశ్మీరీ లాల్,...
లక్నో విశ్వవిద్యాలయం భగవద్గీత పై కొత్త వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టింది. సాధారణమైన విద్యాభ్యాసంతో పాటు జీవితంలో ఎలా బతకాలి? భావోద్వేగాలను ఎలా సమతౌల్యం చేసుకోవాలి? నైతిక విలువలు, నిర్ణయాలు తీసుకోవడం, వ్యక్తిత్వ వికాసం వృద్ధి చెందడానికి గీత కోర్సులు ఉపయోగపడతాయని...
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి హరీష్ పర్వతనేని, భద్రతా మండలిలో పాకిస్థాన్పై తీవ్ర విమర్శలు చేశారు. సాయుధ ఘర్షణలలో పౌరుల రక్షణపై యూఎన్ఎస్సీ నిర్వహించే వార్షిక బహిరంగ చర్చలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ వేదికపై పాకిస్థాన్ క్రూరత్వాన్ని బట్టబయలు చేశారు....
ఆయుర్వేద మందులు.. ప్రామాణికమైన ఐరన్-ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లకు సమానంగా పనిచేస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), కేంద్ర ఆయుర్వేద శాస్త్ర పరిశోధన మండలి (సీసీఆర్ఏఎస్) సంయుక్తంగా నిర్వహించిన ఫేజ్ 3 ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్స్ (ఆర్సీటీ)లో...
డబ్బు కోసం భారత దేశ రహస్యాలను పాకిస్థాన్కు అమ్ముకుంటున్న ఓ వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. పఠాన్కోట్ ప్రాంతంలో భారత సైన్యం, పారామిలిటరీ కదలికలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్లోని తన హ్యాండ్లర్లతో పంచుకున్న ఒక అనుమానిత గూఢచర్య నెట్వర్క్...
శ్రీశైలం దేవస్థానంలోని అన్నీ విభాగాలు భక్తుల మెరుగైన సౌకర్యాల కల్పనే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుండాలని ఈవో శ్రీనివాసరావు సూచించారు. పరిపాలన భవనంలోని సమావేశమందిరంలో భక్తుల సదుపాయాల కల్పనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దర్శనం ఏర్పాట్లు, తాగునీటి సదుపాయం, అన్నప్రసాద...
క్రైస్తవ మత ప్రచారకుడు అభినయ్ దర్శన్ వ్యవహారంపై హోం మంత్రి అనిత స్పందించారు. అభినయ్ దర్శన్ వ్యవహారంలో విచారణ జరుగుతోందని.. ఈ వ్యవహారంలో రాజకీయ కోణంపైనా పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కుట్రకోణం లేకపోతే కడప నుంచి అల్లూరి జిల్లాకు రావాల్సిన...
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాంద్రా ఏరియలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారం అక్రమ నిర్మాణాల కూల్చివేతల సందర్బంగా ఘర్షణ, హింసాత్మక వాతవరణం ఏర్పడింది. ఒక మసీదును కూల్చివేసేందుకు ప్రయత్నిస్తుండటంతో కొందరు దుండగులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలోని,...