తిరుపతి నగరంలో జరిగే గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన జానపద ఉత్సవాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం మే నెలలో జరిగే ఈ వేడుకలో...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
కర్నాటక కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్లీ మషక్ దర్గా పరిధిలో వున్న శివలింగానికి మహా శివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబురిగి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి...
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వర్ణనా వైచిత్రి నిరుపమానమని, ఆయన సంకీర్తనల్లో శృంగార నాయికల భావాలను మధురభక్తితో అద్భుతంగా ఆవిష్కరించారని హైదరాబాద్కు చెందిన శ్రీమతి నాగపద్మిని తెలిపారు. అన్నమయ్య 618వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సు ఘనంగా...
విత్తన బంతులతో సామాజిక వనాలు పెంచుదామని 13వ ఆంధ్రా బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్ పిలుపునిచ్చారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో 600 మంది ఎన్సీసీ క్యాడెట్లతో నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ శిబిరంలో గ్రీన్ క్లైమేట్ బృందం ఆధ్వర్యంలో ...
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవల ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఆధునిక వైద్య సదుపాయాలు, అత్యుత్తమ నిపుణులు, తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్స అందుతుండటంతో భారత్ ‘గ్లోబల్ హీలింగ్ డెస్టినేషన్’గా మారిందని కేంద్రం తెలిపింది. మెడికల్ టూరిజం, వెల్నెస్ టూరిజం భారత...
మంగళగిరి శ్రీపానకాలస్వామి కొండపై నుంచి దిగువుకు ప్రత్యామ్నాయంగా మరో ఘాట్రోడ్డు నిర్మాణానికి దాతలు ముందుకొచ్చారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన సర్వేను చేపట్టారు. దిగువ శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం నుంచి కొండపై ఉన్న పానకాలస్వామి దేవస్థానానికి ఘాట్రోడ్డు గతంలో ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూలల...
ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు వచ్చాయంటే చాలు.. హిందూ పరీక్షార్థులకు అవమానాలే అవమానాలు. మరీ ముఖ్యంగా మహిళలకు. మహిళలకు సాంస్కృతిక చిహ్నాలను అపహాస్యం చేసేస్తారు. వాటితో పరీక్షకు ఏదో ఇబ్బందులు వచ్చిపడిపోతాయి,ఫలితాలే తారుమారు అయిపోతాయి అన్న చందంలో తెగ రెచ్చిపోతారు. తాళి గానీ,...
పాకిస్థాన్లో మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యం పెరుగుతున్న సంకేతంగా, హిందూ సమాజానికి చెందిన ఇద్దరు అభ్యర్థులు ఫెడరల్ సివిల్ సర్వీసులో చోటు సంపాదించడం విశేషంగా నిలిచింది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ (CSS) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిలో...
తిరుపతి నగరంలో జరిగే గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన జానపద ఉత్సవాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం మే నెలలో జరిగే ఈ వేడుకలో స్థానిక సంప్రదాయాలు, భక్తి, ప్రజా సంస్కృతి అన్నీ కలసి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక...
ఉగ్రదాడికి కుట్ర పన్నిన కేసులో లష్కర్-ఎ-తైబాతో అనుబంధం ఉన్న విక్రమ్ కుమార్ అలియాస్ ‘ఛోటా ఉస్మాన్’కు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కోర్టు రూ.30,000 జరిమానా కూడా విధించింది. 2023లో బెంగళూరు...