NewsSeva

తుపాను బాధిత ప్రాంతంలో స్వయంసేవకుల సహాయక చర్యలు

రాష్ట్రాన్ని వణికించిన మొందా తుపాను ప్రభావంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు స్పందించి సహాయకచర్యల్లో పాల్గొన్నారు. కాకినాడ...

Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

ArticlesGallery

ధర్మాస్త్రం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...

News

News

నిదాఖాన్‌కు ఆశ్రయమిచ్చిన మజ్లిస్ కార్పొరేటర్ ఇల్లు కూల్చివేత

మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిళ్ళ కేసులో ప్రధాన నిందితురాలు నిదాఖాన్‌కు ఆశ్రయమిచ్చిన మజ్లిస్ కార్పొరేటర్ మతిన్ పటేల్ ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేశారు. కార్పొరేటర్ తన ఇంటిని, కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించినట్లు మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. అక్రమ...
News

ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం – ‘ఐఎస్ఐ’తో సంబంధాలున్న మధ్యప్రదేశ్ యువకుల అరెస్టు!

మధ్యప్రదేశ్ భోపాల్ కు చెందిన ముగ్గురు యువకులను పాకిస్తానీ నిఘా సంస్థ ‘ఐఎస్ఐ’తో సంబంధాల ఉన్న ఢిల్లీ ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. దర్యాప్తు సంస్థల సమాచారం ప్రకారం, ఈ ముగ్గురు ఢిల్లీలోని చారిత్రక దేవాలయాలు, ఢిల్లీ-సోనిపత్ హైవేపై ఉన్న...
News

భారత్ పై బంగ్లా మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ లో బిజెపి విజయం సాధించినప్పటి నుంచి బంగ్లాదేశ్ ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా ఆ దేశంలోని మతోన్మాద సంస్థలు మాజీ సీఎం మమతా బెనర్జీకి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ ఢాకా వీధుల్లో ర్యాలీలు నిర్వహించారు. ఇక బెంగాల్లోని...
News

అస్సాంలో ఉమ్మడి పౌరస్మృతి

అస్సాం రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేయాలని అస్సాం మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత బిల్లును ఆమోదించింది. గిరిజనుల జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలకు యూసీసీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. యూసీసీ...
News

ఇలాంటి వ్యాఖ్యలను ఇతర మతాలపై చేస్తారా? విహెచ్ పి

శాసనసభ వేదికగా డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఉదయ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా స్పందించింది. ఆయన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని VHP అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ ప్రకటించారు. ఇతర మతాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే...
News

పాఠశాలల్లో హిజాబ్తో పాటు జంధ్యాలు ధరించేందుకు విద్యార్థులకు అనుమతి

కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల యూనిఫాం నిబంధనలను ఉపసంహరించుకుంది. దీంతో రాష్ట్రంలోని పాఠశాలల్లో హిజాబ్తో పాటు జంధ్యాలు ధరించేందుకు విద్యార్థులకు అనుమతి లభించింది. ముఖ్యంగా విద్యాసంస్థల్లో మతపరమైన గుర్తింపుల ప్రదర్శనపై తీవ్ర వివాదం నెలకొంది. ఇప్పుడు తాజా నిర్ణయంతో ఆ ఆదేశాలను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది.కొత్త ఉత్తర్వు ప్రకారం.. ప్రీ-యూనివర్సిటీ కళాశాలలతో సహా ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందే ప్రైవేట్ విద్యా సంస్థలలోని విద్యార్థులు.. నిర్దేశించిన యూనిఫాంతో పాటు హిజాబ్, జనివార (జంధ్యం), రుద్రాక్ష, శివధార, శరవాస్త్ర వాటిని ధరించవచ్చు. ఇవన్నీ యూనిఫామ్కు అదనంగా మాత్రమే ధరించవచ్చని.. వాటి స్థానంలో మాత్రం ధరించకూడదని ప్రభుత్వం తెలిపింది. అవి క్రమశిక్షణ, భద్రత లేదా విద్యార్థి గుర్తింపుపై ప్రభావం చూపకూడదని కూడా పేర్కొంది. ఈ చిహ్నాలను ధరించమని గానీ, ధరించవద్దని గానీ...
News

ప్రార్థనా స్థలాల్లో శబ్ద కాలుష్యంపై కఠిన చర్యలు తీసుకుంటాం – సువేందు అధికారి

పశ్చిమ బెంగాల్ లో సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో, ప్రార్థనా స్థలాల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగంపై కఠిన నియంత్రణలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. పరిపాలనా సమావేశంలో పోలీసు అధికారులతో మాట్లాడిన ఆయన, ఏ మతపరమైన ప్రదేశమైనా ప్రభుత్వం నిర్ణయించిన శబ్ద...
News

హిందూ ధర్మం మతం కాదు జీవన విధానం: సుప్రీంకోర్టు

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు హిందూ మతం, విశ్వాసాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. మతం అంటే కేవలం బాహ్య ఆచారాలు మాత్రమే కాదని, అది ఒక అంతర్గత విశ్వాసం అని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. శబరిమల వంటి ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో...
1 2 3 2,895
Page 1 of 2895