భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
కర్నాటక కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్లీ మషక్ దర్గా పరిధిలో వున్న శివలింగానికి మహా శివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబురిగి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి...
అభినవ మేల్కోటగా పేరుగాంచిన కృష్ణా జిల్లా ఉల్లిపాలెం గ్రామం వేదఘోషతో పులకించింది. గ్రామంలోని శ్రీగోద, రాజ్యలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి ఆలయంలో ప్రారంభమైన శ్రీమన్నారాయణ మహా యజ్ఞం కనులపండువగా సాగుతోంది. ఉత్సవమూర్తులను ప్రత్యేక పూజల అనంతరం తిరుచ్చిపై ఊరేగింపుగా యాగశాల వద్దకు...
తిరుమల తిరుపతి అనగానే భక్తులకు గుర్తొచ్చేది వేంకటేశ్వరస్వామి దివ్య స్వరూపం, ఆ తర్వాత లడ్డూ ప్రసాదం. తిరుమల వెళ్లిన ప్రతి భక్తుడూ ఇష్టపడే మరో విషయం ఏమిటంటే తిరునామ ధారణ. అన్నప్రసాదం ఎంత భక్తితో ఆరగిస్తారో, తిరునామ ధారణ విషయంలోనూ అంత...
శ్రీకాకుళం నగరంలో పదేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా జరిగే అరసవల్లి అసిరితల్లి సిరిమానోత్సవం నిర్వ హణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. స్థానిక మున్సిపల్ మైదానంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే గొండు శంకర్లతో కలిసి ఉత్సవ ఏర్పాట్లపై...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది కార్యక్రమాల్లో భాగంగా “వైభవ భారత్” పేరుతో ప్రముఖుల సమావేశం నంద్యాలలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో ఆదివారం (ఏప్రిల్ 19) ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట...
పుస్తకం వైపు చూడకుండా చదివిన పాఠాలు తిరిగి అప్పచెప్పడం మనందరికీ వచ్చు. కానీ ఒకటి కాదు రెండు కాదు వెయ్యికి పైగా వచనాలను చూడకుండా పఠించడం ఎక్కడైనా చూశారా! అవును కర్ణాటకలోని ఒక 15 ఏళ్ల అమ్మాయి, కేవలం తన జ్ఞాపకశక్తి,...
వ్యవసాయమే జీవనాధారమైన రైతులు గతంలో ఆరుగాలం కష్టపడి ఏటా మూడు పంటలు పండించేవారు. సార్వా, దాళ్వా వరిసాగే కాకుండా దాళ్వా పంట అనంతరం ఆరుతడి పంటలుగా మినుము, పెసర, మొక్కజొన్న, బొబ్బర్లు, నువ్వులు వంటివాటితోపాటు పశుగ్రాసానికి పిల్లిపెసర, జనుము, జొన్న వంటివాటిని...
నా మాతృభాష తెలుగు కాబట్టి ప్రాకృత భాష నుండి దాని మూలాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నాకు సహజంగానే ఉంటుంది. అదేవిధంగా, తెలుగు లిపి బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించింది. ఈ పరిణామాలు ఏ కాలంలో జరిగాయో, వాటిని తీర్చిదిద్దిన రాజవంశాల...
విశ్వ హిందూ పరిషత్ మరియు భజరంగ దళ్ ఆధ్వర్యంలో నంద్యాలలో నిరసన ప్రదర్శన నిర్వహించబడింది. మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో ఒక సాఫ్ట్వేర్ సంస్థకు సంబంధించిన ఘటనపై స్పందిస్తూ ఈ ఆందోళన చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. సంఘటనలో భాగంగా హిందూ యువతులను లక్ష్యంగా...