‘మరొకరి ధర్మాన్ని అద్భుతంగా ఆచరించడం కంటే, లోపాలున్నా సరే మన స్వధర్మాన్ని ఆచరించడం మిన్న’- భగవద్గీత నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
కర్నాటక కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్లీ మషక్ దర్గా పరిధిలో వున్న శివలింగానికి మహా శివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబురిగి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి...
ఉగ్రవాదంపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలు అందుకు తగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పదన్నారు. కిర్గిస్థాన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ -SCO రక్షణ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు....
రైతులు సంప్రదాయ విధానాలకే పరిమితం కాకుండా ప్రకృతి వ్యవసాయంపై ప్రధానంగా దృష్టి సారించాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ సూచించారు. రంపచోడవరంలోని ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి...
సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా ఆదివాసీ కొండరెడ్లు బాట పండుగను జరుపుకుంటారు. ఇప్పటికే ఈ పండుగలు ప్రారంభం కావడంతో ఏలూరు జిల్లాలోని గిరిజన గ్రామాల్లో సందడి నెలకొంది. ఆదివాసీ నృత్యాలతో డోలు కొయ్యల వాయిద్యాలతో గిరిపల్లెలు సందడిగా మారాయి. గిరిజనుల ఆచారం ప్రతి...
మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎ్సలో వెలుగుచూసిన రాకెట్కు సూత్రధారిగా భావిస్తున్న నిదా ఖాన్ ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును కోర్టు రిజర్వు చేసింది. ఈ వ్యవహారంలో నిదా ఖాన్ పాత్రను తెలిపే కీలక ఆధారాలను ఈ సందర్భంగా పోలీసులు కోర్టుకు సమర్పించారు. బాధితురాలైన...
‘మరొకరి ధర్మాన్ని అద్భుతంగా ఆచరించడం కంటే, లోపాలున్నా సరే మన స్వధర్మాన్ని ఆచరించడం మిన్న’- భగవద్గీత నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని స్థితి. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తి ‘‘ధర్మాచరణ’’ ఎలా చేయగలడు? ప్రస్తుత...
మహారాష్ట్ర పుణెలోని సరస్ బాగ్ ప్రాంతంలో హిందుత్వ మద్దతుదారులు నిరసన చేపట్టారు. ఫుట్పాత్పై నిర్వహించిన ఈ ఆందోళనలో వివిధ సంస్థలకు చెందిన కార్యకర్తలు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సరస్ బాగ్ ప్రాంగణం పుణె ప్రజలకు విశ్వాస కేంద్రంగా, చారిత్రక మరియు...
తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో అన్నమయ్య మేలుకొలుపు– వెంగమాంబ జోలపాట, ముత్యాలహారతి అనే నానుడి భక్తుల్లో నాటుకుపోయింది. తెలుగుచరిత్రలో తొలి తెలుగు కవయిత్రి తరిగొండ శ్రీ వెంగమాంబ. ఆమె ప్రపంచానికి ఓ సాహితీ వేత్తగానే కాకుండా అప్పటి సాంఘిక దురాచారాలు, సనాతన ధర్మాలను...
స్వాతంత్ర్య సమరంలో, దేశ ప్రజలను జాగృతం చేసిన వందేమాతర గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. సంస్కార భారతి ఆధ్వర్యంలో భవానీపురం పరిధి జక్కంపూడిలోని ఎస్ కేపీవీవీ డోకుపర్తి ఉపేంద్ర హైస్కూలులో వందే చిత్రార్చన...