‘ఆపిల్’ అంటే హిమాచల్ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, కశ్మీర్ వంటి చల్లని కొండ ప్రాంతాల్లో పండే పంట అనుకుంటారెవరైనా. ఈ అభిప్రాయాన్ని బ్రేక్ చేశాడో రైతు. కరువు నేల...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
కర్నాటక కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్లీ మషక్ దర్గా పరిధిలో వున్న శివలింగానికి మహా శివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబురిగి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి...
అయోధ్యలో భవ్యమైన రామ మందిర దేశ ప్రజల అంకితభావం, సంపూర్ణ మద్దతుతోనే రామ మందిర నిర్మాణం సంపూర్ణమైందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు.నాగపూర్ లో డాక్టర్ హెడ్గేవార్ స్మారక సమితి ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిర నిర్మాణం ఎవరి మార్గదర్శకత్వంలో,నాయకత్వంలో జరిగిందో ఆ ప్రముఖులకు సన్మానం జరిగింది. ఈ సన్మానంలో మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిర రాముడి సంకల్పంతోనే నిర్మాణం అయ్యిందని అన్నారు. ఈ సందర్భంగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన ఘటనను ప్రస్తావిస్తూ.. ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహకారం అందించినప్పుడే ఇలాంటి అద్భుతమైన కార్యాలు సాధ్యమవుతాయని అన్నారు. గోవర్ధన పర్వతం కృష్ణుని బొటన వేలుపైనే వుంటుంది కానీ.. ప్రజలు అందరూ తమవంతు కర్రలను సమర్పించేంత వరకూ ఆ వేలి కొన...
ఇరాన్-అమెరికా మధ్య ప్రత్యక్ష చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిన వేళ పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై ఇరాన్ ఎంపీల్లో అసంతృప్తి వ్యక్తమైంది. పాక్ నేతలు తటస్థంగా వ్యవహరించడం లేదని.. వారు అమెరికాకు అనుకూలంగా ఉంటున్నారని.. దీంతో చర్చల్లో విశ్వసనీయత కొరవడుతున్నదని ఒక ఎంపీ విమర్శించారు. ఇరాన్...
ఆస్ట్రేలియాలో నివసిస్తున్న స్మిధ అనే భారతీయ మహిళ సోషల్ మీడియాలో పంచుకున్న ఓ అనుభవం ప్రస్తుతం ఇంటర్నెట్లో చర్చనీయాంశంగా మారింది. స్వదేశంలో ఉన్నప్పుడు మనం తేలికగా తీసుకునే ఎన్నో సంప్రదాయాలు, అలవాట్లకు విదేశాల్లో ఎంత విలువ ఉందో ఆమె తన వీడియో...
దక్షిణకాశీగా ప్రసిద్ధిచెందిన శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగంలో వెలసిన ముఖలింగేశ్వరస్వామికి ఆలయం స్థాపించిన నుంచి నేటి వరకు కుంభాభిషేకం జరగకపోవడం బాధాకరమని ఆమదాలవలస ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. సేవ్ టెంపుల్స్ ఇండియా అధ్యక్షులు, గాయకులు గజల్ శ్రీనివాస్తో కలిసి...
‘ఆపిల్’ అంటే హిమాచల్ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, కశ్మీర్ వంటి చల్లని కొండ ప్రాంతాల్లో పండే పంట అనుకుంటారెవరైనా. ఈ అభిప్రాయాన్ని బ్రేక్ చేశాడో రైతు. కరువు నేల అనంతపురంలో ఆపిల్ చెట్టు పెరుగుతుందని ఎవరైనా చెబితే అస్సలు నమ్మం. కానీ ఆ...
ప్రసిద్ధి గాంచిన అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలకు గుర్తింపు లభించనుంది. ఏటా మాఘమాసంలో వచ్చే రథసప్తమి నాడు ఉత్సవాలు ప్రారంభించి దశమి రోజున స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. ఏకాదశి రోజున మాడ వీధుల్లో రథోత్సవం నిర్వహిస్తారు. అదే నెలలో పౌర్ణిమ నాడు చక్రస్నానంతో...
దాదాపు ఒక శతాబ్ద కాలంగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-ఆర్ఎస్ఎస్ సంస్థాగత బలం దాని పూర్తికాల కార్యకర్తలైన ప్రచారక్ల నిశ్శబ్ద, నిరంతర నిబద్ధతపై ఆధారపడి ఉంది. వారి నిరాడంబర జీవితాలు, సంపూర్ణ అంకిత భావం దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ విస్తరణకు రూపునిచ్చాయి. ఈ నిబద్ధత...