రామాయణానికి శాస్త్రీయత - 1 శ్రీరాముని చరిత్రను నిర్మించగలమా? దానికి ఆధారాలు చూపించగలమా? సరోజ్ బాలా వేసుకున్న మొదటి ప్రశ్న ఇది. ఆ ప్రకారం కాలగణన, గ్రగేరియన్...
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో "భారతీయ విజ్ఞాన్ సమ్మేళనం" కార్యక్రమాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్...
కర్నాటక కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్లీ మషక్ దర్గా పరిధిలో వున్న శివలింగానికి మహా శివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబురిగి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి...
భారత దేశ వ్యాప్తంగా సనాతన ధర్మం ప్రచారం చేసేందుకు ఇద్దరు యువకులు ఉపక్రమించారు. ఒకరు సైకిల్తోను, మరొకరు స్కేటింగ్ చేస్తూ తిరుగుతున్నారు. సైక్లింగ్ చేసే అశుతోష్ పాండే ఈ ఏడాది జనవరి 20వ తేదీన బీహార్ రాష్ట్ర పరిధి శివాం జిల్లా...
రామాయణానికి శాస్త్రీయత - 1 శ్రీరాముని చరిత్రను నిర్మించగలమా? దానికి ఆధారాలు చూపించగలమా? సరోజ్ బాలా వేసుకున్న మొదటి ప్రశ్న ఇది. ఆ ప్రకారం కాలగణన, గ్రగేరియన్ కేలండర్లు, నాటి ఆహారపు అలవాట్లు, పురావస్తువులు, నాటి జీవజాలం, భూమి దాని పరిభ్రమణం,...
లండన్లో యూదు స్వచ్ఛంద సంస్థకు చెందిన నాలుగు అంబులెన్సులను గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారు. దీంతో అందులోని సిలిండర్లు పేలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనను ఆదేశ ప్రధాని కీర్ స్మార్టర్ ఖండించారు. యూదు జనాభా ఎక్కువగా ఉండే లండన్లోని గోల్డర్స్...
ఈనెల 27న శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న శోభాయాత్ర కార్యక్రమానికి హాజరు కావాలని శ్రీరామనవమి శోభాయాత్ర ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు. 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు పాతగుంటూరులోని మణిహోటల్ సెంటర్ సమీపంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం...
ఎటో వెళ్లిపోయిన అమ్మ గురించి కన్నబిడ్డలు అడుగుతుంటే ఆ తండ్రి సహించలేకపోయాడు. విచక్షణ కోల్పోయి చిన్నారులని కూడా చూడకుండా నిత్యం వారితో అమానుషంగా ప్రవర్తిస్తూ హింసించేవాడు. ఈ విషయం ఎట్టకేలకు పోలీసులకు తెలియడంతో వారు ఆ బాలలకు నరకం నుంచి విముక్తి...
రాజకీయ నాయకుల ప్రమేయంవల్లనే హిందూ దేవాలయాల భూములు అన్యా క్రాంతం అవుతున్నాయని, హిందూ దేవాలయాల భూములను పరిరక్షించుకునే బాధ్యత హిందువులకే అప్పగించాలని వక్త భూపతిరాజు సుబ్బరాజు అన్నారు. అనకాపల్లిలోని స్థానిక వివేకానంద పంక్షన్ హాల్లో విశ్వహిందూ పరిషత్- హిందూ దేవాలయాల స్వయం...
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్నగర్ షాహ్పూర్ ప్రాంతంలో ఉన్న ఒక మదర్సాలో, 70 ఏళ్ల మౌలానా ఒక మైనర్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ మౌలానా చేసిన ఈ అభ్యంతరకరమైన చర్యను చిత్రీకరించిన ఒక వీడియో సోషల్...