NewsSeva

తుపాను బాధిత ప్రాంతంలో స్వయంసేవకుల సహాయక చర్యలు

రాష్ట్రాన్ని వణికించిన మొందా తుపాను ప్రభావంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు స్పందించి సహాయకచర్యల్లో పాల్గొన్నారు. కాకినాడ...

Articles

ArticlesNews

భారతీయ మహోన్నత విద్యావిధానం గురుకులం

భారతీయ గురుకుల విద్యావిధానం మహోన్నతం. యుగయుగాలుగా గురుకులాలే ఉన్నతమైన విద్యావిలువలు బోధిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దేవి. లౌకిక మైన, పారలౌకికమైన విజ్ఞాన సర్వస్వం భారతీయ విద్యా విధానంలో మనకు...

Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

ArticlesGallery

ధర్మాస్త్రం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...

News

News

దర్గా, సమాధి వుంటే వక్ఫ్ ఆస్తి అయిపోతుందా? మద్రాస్ హైకోర్టు

దర్గా, వక్ఫ్ బోర్డు ఆస్తుల విషయంలో మద్రాసు హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. ఓ ప్రదేశంలో దర్గా వున్నంత మాత్రాన అది వక్ఫ్ ఆస్తిగా పరిగణించబడదని జూన్ 5 న తీర్పునిచ్చింది. ఆ భూమిపై తమకున్న హక్కును నిరూపించుకోవడానికి వక్ఫ్...
News

పార్శీ మహిళకు VHP జోక్యంతో హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు

గుజరాత్‌లోని నవ్‌సారి జిల్లాలో ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్న 55 ఏళ్ల పార్శీ మహిళకు, విశ్వహిందూ పరిషత్ (VHP) జోక్యంతో హిందూ సాంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సదరు మహిళ దాదాపు 35 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యుల ఇష్టానికి...
News

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో తిరుగుబాటు..

పాకిస్తాన్ ఆక్రమిక కాశ్మీర్-POK అట్టుడుకుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం అణిచివేతకు నిరసనగా పీఓకే ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ హక్కుల కోసం నినాదాలు చేశారు. పీఓకే పాకిస్తాన్ నుంచి విముక్తి కావడానికి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తమ స్వాతంత్య్రం కోసం...
News

సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలి

ఆది నుంచి ఉన్నది సనాతన ధర్మమేనని దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని చిలకలూరిపేట ఆదిపరాశక్తి క్షేత్ర పీఠాధిపతి నిత్య విద్యానంద భారతి స్వామీజీ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో హనుమాన్‌ శక్తి జాగరణ...
News

కార్మికుల అంకితభావం, నైపుణ్యం మరియు దృఢచిత్తం పురోగతికి చోదకశక్తి

ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికులకు, వారి వలసలకు సంబంధించి అనేక ఆందోళనలు ఎదురవుతున్నాయని, భారతీయ మజ్దూర్ సంఘ్ భారతీయ మజ్దూర్ సంఘ్ అఖిల భారతీయ సంఘటనా కార్యదర్శి బి. సురేంద్రన్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే సామాజిక భద్రతా పరిధిలో AI వల్ల...
News

దేవాలయాలు సున్నితమైన అంశాలు

దేవాలయాలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో ప్రచారం చేసేటప్పుడు ఇన్‌ఫ్లూయెన్సర్లు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావు సూచించారు.క్షేత్రానికి సంబంధించిన ప్రతి అంశం భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంటుందని, అందువల్ల పోస్టులు, వీడియోలు...
News

అయోధ్య రామమందిరానికి రూ.500 కోట్లకు పైగా విరాళాలు

అయోధ్య రామమందిరాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో విరాళాలు కూడా భారీగా అందుతున్నాయి. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగినప్పటి నుంచి సుమారు 15 కోట్లకు పైగా ప్రజలు ఆలయాన్ని సందర్శించినట్లు ట్రస్ట్ వెల్లడించింది. ఫలితంగా రూ.500 కోట్లకు పైగా విరాళాలు...
News

శ్రీ రాజమన్నార్ గోపాలస్వామి దేవాలయంలో టెంపుల్ యోగా

విజయనగరంలోని శ్రీ రాజమన్నార్ గోపాలస్వామి దేవాలయం ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన టెంపుల్ యోగా కార్యక్రమం భక్తులను, స్థానిక ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం జరిగిన ఈ ప్రత్యేక యోగా సెషన్‌లో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డితో...
1 2 3 2,945
Page 1 of 2945