యువత సాధారణంగా గోవా, యూరప్ వంటి వినోదభరిత ప్రదేశాలనే ఇష్టపడతారని, ఆధ్యాత్మిక యాత్రలు కేవలం పెద్దవాళ్లు మాత్రమే చేస్తారని చాలామంది అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
యువత సాధారణంగా గోవా, యూరప్ వంటి వినోదభరిత ప్రదేశాలనే ఇష్టపడతారని, ఆధ్యాత్మిక యాత్రలు కేవలం పెద్దవాళ్లు మాత్రమే చేస్తారని చాలామంది అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం మారుతోంది. భారతదేశంలో జెన్ జెడ్ యువత బీచ్లు, పార్టీలు వంటి వినోద ప్రదేశాలకంటే...
శతాబ్ద కాలంగా దేశ నిర్మాణం, వ్యక్తిత్వ వికాసం, సమాజ సేవ అనే లక్ష్యాలతో నిరంతరం ముందుకు సాగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రస్థానం, సంస్థాగత కృషి మరియు జాతీయ అంకితభావానికి ప్రతీకగా నిలిచిందని రాజస్థాన్ క్షేత్ర సంఘచాలక్ డాక్టర్ రమేష్...
మహారాష్ట్ర రాజధాని ముంబైలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ చొరబాటుదారుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. భండప్ (పశ్చిమ) ప్రాంతంలోని భట్టిపాడలో బంగ్లాదేశ్కు చెందిన కొందరు వ్యక్తులు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపించగా, వారికి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారంటూ హిందుత్వ సంస్థల కార్యకర్తలు...
తీవ్ర కలకలం రేపిన నాసిక్ టీసీఎస్ వ్యవహారంలో కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ సంస్థలోని సిబ్బందికి నిందితులు మత సంబంధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్టు తాజాగా బయటపడింది. ఈ కేసులోని నిందితుల్లో ఒకరైన నిదా ఖాన్ పోలీసుల విచారణలో పలు...
దేశ సంప్రదాయాలు, సంస్కృతి మరియు జాతీయ విలువల పట్ల గౌరవం లేని వ్యక్తులకు భారత్ ఆశ్రయ కేంద్రం కాదని ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. సమాజం లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ వంటి అంశాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం...
ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన ఓ మహిళా మోడల్, మహమ్మద్ వసీం మరియు అతని కుటుంబ సభ్యులపై శారీరక, మానసిక, ఆర్థిక దోపిడీకి పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదులో...
దర్గా, వక్ఫ్ బోర్డు ఆస్తుల విషయంలో మద్రాసు హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. ఓ ప్రదేశంలో దర్గా వున్నంత మాత్రాన అది వక్ఫ్ ఆస్తిగా పరిగణించబడదని జూన్ 5 న తీర్పునిచ్చింది. ఆ భూమిపై తమకున్న హక్కును నిరూపించుకోవడానికి వక్ఫ్...
గుజరాత్లోని నవ్సారి జిల్లాలో ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్న 55 ఏళ్ల పార్శీ మహిళకు, విశ్వహిందూ పరిషత్ (VHP) జోక్యంతో హిందూ సాంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సదరు మహిళ దాదాపు 35 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యుల ఇష్టానికి...