( మార్చి 8 – అంతర్జాతీయ మహిళా దినోత్సవం ) ప్రకృతి, పంచభూతాల సమాహారమే పర్యావరణం. స్వచ్ఛమైన వాయువు, వృక్షాలు, నిర్మలమైన నీటివనరులు, సహజ ఖనిజాలు, మృత్తికలు,...
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో "భారతీయ విజ్ఞాన్ సమ్మేళనం" కార్యక్రమాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్...
కర్నాటక కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్లీ మషక్ దర్గా పరిధిలో వున్న శివలింగానికి మహా శివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబురిగి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి...
విజయకీలాద్రిపై హనుమాన్ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరుగుతోంది.. శ్రీ విఘ్న విమోచక హనుమాన్ ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలన్నీ శాస్త్రోక్తంగా పూర్తి చేస్తున్నారు. ప్రాణప్రతిష్టాపన ఉత్సవాల్లో భాగంగా ప్రస్తుతం చతుస్థానార్చన, మన్యుసూక్త హవనం చేశారు. అనంతరం మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. 10 గంటల 55...
క్యాన్సర్తో పోరాడి మరీ తన కలను నెరవేర్చుకున్నాడు ఓ యువకుడు! మహమ్మారి కారణంగా చూపు మందగించినా.. వినికిడి తగ్గినా.. పక్షవాతం వంటి సమస్యలు ఎదురైనా తన లక్ష్యాన్ని మాత్రం వదిలేయలేదు. అచంచలమైన సంకల్పంతో కష్టాలను జయిస్తూ ముందుకు సాగి.. చివరకు సివిల్...
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులకు కూడా భారతదేశంపై ప్రధానమంత్రి స్థాయి హక్కు ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలిపారు. ఉత్తరాఖండ్లో నిర్వహించిన జన్-జన్ కీ సర్కార్: చార్ సాల్ బేమిసాల్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, సిటిజన్ షిప్ అమెండ్మెంట్...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో గత మూడు రోజులుగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. లోకకల్యాణం, విశ్వశాంతి కోసం చేపట్టిన ఈ పవిత్ర క్రతువు భక్తుల జయజయధ్వానాలు, వేద...
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తుంది. ఇటీవల దేశీయ మార్కెట్ లోని పత్తి పంట దిగుబడుల కోత మిషన్ అడుగుపెట్టగా…తాజాగా పత్తి(Cotton) పంటల సాగులో మరో సంచలనాత్మక మార్పు చోటుచేసుకుంది. ఇప్పటిదాక పత్తి పంట అంటే...
పశ్చిమ్ బెంగాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపాయి. ఉత్తర బెంగాల్లో జరిగిన అంతర్జాతీయ సంతాల్ సదస్సు వేదిక మార్పు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేదా...
దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నిర్వహించే ప్రపంచ ప్రఖ్యాత చార్ధామ్ యాత్ర 2026 కోసం ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. దేశం నలుమూలలతో పాటు విదేశాల నుంచి వచ్చే భక్తుల మార్చి 06 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. బాబా కేదార్...