భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ప్రపంచ వేదికపై మరింత విస్తృతంగా పరిచయం చేస్తూ విశిష్ట సేవలందిస్తున్న బెంగళూరుకు చెందిన ప్రముఖ కర్ణాటక గాయని డాక్టర్ రాధికా బాలకృష్ణన్ మరో...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
పుష్కర్ సింగ్ ధామీ నేతృత్వంలోని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మదర్సా బోర్డును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1 నుంచే ఇది అమలులోకి వస్తుందని, దీని ద్వారా విద్యా వ్యవస్థలో సంస్కరణలు ప్రారంభమైనట్లేనని...
హిమాలయాల్లో వెలసిన పవిత్ర అమర్నాథ్ క్షేత్ర వార్షిక యాత్ర-2026 శుక్రవారం అధికారికంగా ప్రారంభమైంది. జమ్మూకశ్మీర్లోని గందర్బల్ జిల్లాలోని బల్తాల్, అనంతనాగ్ జిల్లాలోని నున్వాన్-పహల్గాం బేస్ క్యాంపుల నుంచి యాత్రికుల తొలి బృందాలు కట్టుదిట్టమైన భద్రత నడుమ మంచులింగ దర్శనానికి బయలుదేరాయి. 57...
నాగ్పూర్: కాలక్రమేణా ఏ సంస్థ పని అయినా విస్తరిస్తుంది, దాని కీర్తి పెరుగుతుంది, సమాజంలో దానిపై నమ్మకం, గౌరవం కూడా పెరుగుతాయి. కానీ అటువంటి సమయాల్లో దాని మూల ఆలోచనలను, సూత్రాలను కాపాడుకోవడమే అతిపెద్ద సవాలు. పని స్వభావం మారవచ్చు, కానీ దాని...
చరిత్రను కాపాడాల్సిన చోటే సిమెంట్ పూశారు. వేల ఏళ్ల వారసత్వాన్ని ఆధునిక నిర్మాణంలా మార్చేశారు. దీంతో పాకిస్థాన్కు ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక సంస్థ ‘యునెస్కో’ గట్టి హెచ్చరిక జారీ చేసింది. సరిచేయకపోతే ప్రపంచ వారసత్వ హోదా కోల్పోయే ప్రమాదముందని స్పష్టం చేసింది. పాకిస్థాన్లోని...
మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో డాలస్ లో నెలకొని ఉన్న అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో 350కి పైగా ప్రవాస భారతీయులు పాల్గొని విజయవంతం చేశారు. మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వల...
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రదాడి కుట్రను స్పెషల్ సెల్ పోలీసులు భగ్నం చేశారు. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన నలుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిందితుల వద్ద నుంచి భారీగా గన్స్, పేలుడు పదార్థాలను...
రాయలసీమలోని పవిత్ర శైవక్షేత్రం మల్లయ్యకొండకు, విజయనగర సామ్రాజ్య వైభవానికి అవినాభావ సంబంధం ఉంది. అన్నమయ్య జిల్లా మల్లయ్యకొండ ఆలయ అభివృద్ధి అంతా శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో జరిగిందని చరిత్రకారులు, శాసనాల ద్వారా తెలుస్తోంది. రాయలసీమలోని వివిధ ప్రాంతాలలో శైవ, వైష్ణవ క్షేత్రాలను...
అయోధ్య శ్రీరామజన్మభూమి ట్రస్ట్ ప్రకటన... అయోధ్యా శ్రీరామజన్మభూమి ఆందోళనలో అగ్రభాగాన నిలిచి 40 సంవత్సరాలకు పైగా పోరాటానికి నేతృత్వం వహించిన మాన్యుల పేర్లపై దుష్ప్రచారం జరగడం, అయోధ్య శ్రీరామజన్మభూమి పోరాటానికి మసిపూసే ప్రయత్నం జరగడం సహించలేకపోతున్నాము. - శతాబ్దాల పోరాటంలో పాల్గొన్న...