భోజశాల కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. ఆ ప్రదేశం వాగ్దేవికి అంకితమైన హిందూ ఆలయమని ప్రకటించింది. అక్కడ పూజలు చేసే ప్రత్యేక హక్కును...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
కేంద్ర ప్రభుత్వం ‘‘ఆపరేషన్ కగార్’’ తో నక్సలిజం కకావికలమైంది. చాలా మంది నక్సల్స్ అగ్రనేతలు ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. మరి కొందరు లొంగిపోయారు. మిగిలిన నక్సల్స్ కూడా లొంగిపోయి, జన జీవన స్రవంతిలో కలిసిపోయారు. దీంతో భారత్ లో నక్సలిజం...
బెంగాల్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు లేని మదర్సాలపై దృష్టి నిలిపింది. ఇందులో భాగంగా ఆ మదర్సాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తోంది. అసలు అవి ఎలా పనిచేస్తున్నాయి? వాటి ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక వనరులు ఎలా వస్తున్నాయి? అన్న వాటిని...
కుటుంబ వ్యవస్థ, కుటుంబ విలువల కారణంగానే భారతీయ సంస్కృతి ఇప్పటికీ సురక్షితంగానే వుందని అఖిల భారతీయ కుటుంబ ప్రబోధన్ సంయోజక్ రవీంద్ర జోషి అన్నారు. భారత్ లో ఎన్నో పోరాటాలు, సవాళ్లు వచ్చాయని, అయినా కుటుంబ వ్యవస్థ చెక్కు చెదరలేదన్నారు. దేశం...
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వ వ్యవసాయ, నీటిపారుదల, పశుసంవర్ధక శాఖ మంత్రి మౌలానా అతావుల్లా ఒమారీ భారత్-ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్ ఒకే DNAను పంచుకుంటున్నాయి. భారత్కు వచ్చిన మొదటి రోజు నుంచే నాకు సొంత...
పర్యావరణ పరిరక్షణలో గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. భారీ స్థాయిలో నిర్వహించిన ఒక వినూత్న ప్లాంటేషన్ డ్రైవ్ ద్వారా సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగరంలోని భదాజ్ ప్రాంతంలో కేవలం ఒకే ఒక్క...
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన "నిత్య తొలి హారతి" వ్యాఖ్యలపై...
కోల్ కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషన్ ఎయిర్పోర్టు సమీపంలో ఉన్న 136 ఏళ్ల పురాతన మసీదు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విమాన భద్రత, రన్వే కార్యకలాపాలకు ఆటంకంగా మారుతోందని అధికారులు గత కొన్ని దశాబ్ధాలుగా చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు...
అల్లూరి సీతారామరాజు జిల్లా: వనవాసుల సేవే నిజమైన సమాజ సేవ అనే సందేశాన్ని చాటుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి తిరుమాని శ్రీపూజ -ఐఏఎస్ తన జన్మదినాన్ని వనవాసి విద్యార్థులతో కలిసి సాదాసీదాగా, ఆప్యాయ వాతావరణంలో జరుపుకున్నారు. మఠం...