వాస్తవానికి భారతదేశానికి చిత్తడి నేలలు అనేవి ఈ మధ్య కాలంలో పర్యావరణవేత్తలు కనిపెట్టిన కొత్త విషయమేమీ కాదు; అవి మన నాగరికతకే పునాదులు. ప్రపంచ దేశాల మధ్య...
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో "భారతీయ విజ్ఞాన్ సమ్మేళనం" కార్యక్రమాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్...
నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఒక పవిత్ర స్థలం జ్యోతిక్షేత్రం ఆధ్యాత్మిక నిలయంగా భాసిల్లుతోంది. అక్కడ కొలువైన శ్రీ అవధూత కాశినాయన స్వామి మహిమాన్వితుడిగా ప్రసిద్ధి చెందారు. కాశినాయన 30వ ఆరాధన మహోత్సవాలు ఈనెల 4, 5 తేదీల్లో ఘనంగా జరగనున్నాయి....
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వర ఆలయ క్షేత్రపాలకుడు పద్మనాభ స్వామి గిరి ప్రదక్షిణతోసర్వ రోగాలు తొలగి... ఆరోగ్యం సిద్ధిస్తుందని గ్రామ పెద్దలు బొంగు దొరబాబు అన్నారు. శ్రీకాకుళం జిల్లా అన్నుపురం వద్ద పద్మనాభ స్వామి గిరి ముఖద్వారం వద్ద ప్రదక్షిణ...
సమ్మక్క సారక్క జాతర ఘనంగా ముగిసింది. 1.50 కోట్ల మంది భక్తులు హాజరైనట్లు అధికారిక అంచనాలు తెలుపుతున్నాయి. అయితే.. ఇంతటి మహత్తర జాతరలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) ఆధ్వర్యంలో వనవాసి, స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ (ఎస్ ఎఫ్ డి),...
సింధు నది జలాల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టుకు భారత్ స్పష్టం చేసింది. సింధు జలాల ఒప్పందం నిలిపివేతపై ఇప్పటికే స్వతంత్ర నిపుణుడితో పరిశీలన ప్రక్రియ కొనసాగుతుండగా ఆర్బిట్రేషన్ కోర్టు విచారణ కోరడం పాకిస్థాన్ చేసిన...
పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు హవా కొనసాగుతోంది. భారత వ్యతిరేకులు ఎక్కడ ఉన్న వెతికి వెంటాడి వేటాడి మట్టపెట్టుడుతున్నారు. అజ్ఞాత ‘‘ధురంధర్లు’’ పాకిస్తాన్లోని టెర్రరిస్టులు, భారత్కు వ్యతిరేఖంగా కుట్రలు పన్నుతున్న వ్యక్తులను లేపేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా, 26 మందిని బలితీసుకున్న...
ఈ నెల 7,8 తేదీల్లో ముంబైలోని వర్లి కేంద్రంగా "100 ఏళ్ళ సంఘ్ యాత్ర - కొత్త ఆశయాలు" అనే కార్యక్రమం జరుగుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. సంఘ్ కార్య శతాబ్ది...
భారత రాజ్యాంగాన్ని పాటించలేకపోతే, దేశం విడిచి వెళ్లిపోవాలని ప్రఖ్యాత సోషల్ మీడియా కంపెనీలు వాట్సాప్, మెటాలకు సుప్రీంకోర్టు హితవు పలికింది. భారత ప్రజల గోప్యతా (ప్రైవసీ) హక్కును కాపాడే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తాము రాజీపడేది లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం...
గోవుల మూత్రం నుంచి పర్యావరణ హిత సిరా (ఇంకు)ను తయారు చేశారు దిల్లీ విశ్వవిద్యాలయ పరిశోధకులు. వర్సిటీకి చెందిన రాంజాస్ కళాశాలలోని కెమిస్ట్రీ విభాగం పరిశోధకులు శుచి వర్మ నేతృత్వంలో దీనిని తయారు చేశారు. ఈ ఆవిష్కరణకు వారు 'గౌరంగ్' అనే...
రాష్ట్రంలోని శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 8 నుంచి 18 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీశైలంలోని సదాశివయ్య సత్రంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంత్రులు బి.సి.జనార్దన్రెడ్డి, వంగలపూడి...