పేదరికం, ఏకాంతం, నక్సల్స్ హింస వంటివి చాలా సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా వుండిపోయింది బస్తర్. దట్టమైన అడవుల్లో చాలా మంది పేదలు వుండిపోతున్నారు. విద్య, వైద్యం కూడా...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
ప్రకృతి వ్యవసాయం ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే సమర్థవంతమైన వ్యవసాయ విధానమని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం పుల్లూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు...
పాకిస్తాన్ లోని ఒక తీవ్రవాద నిరోధక కోర్టు (ATC) ప్రముఖ బలోచ్ సామాజిక కార్యకర్త డాక్టర్ మాహ్రంగ్ బలోచ్ సహా నలుగురు వ్యక్తులకు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పు బలూచిస్తాన్ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. పలు...
పేదరికం, ఏకాంతం, నక్సల్స్ హింస వంటివి చాలా సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా వుండిపోయింది బస్తర్. దట్టమైన అడవుల్లో చాలా మంది పేదలు వుండిపోతున్నారు. విద్య, వైద్యం కూడా సరిగ్గా అందడం లేదు. ఈ విషయాలన్నీ ఓ సాధారణ మహిళను విపరీతంగా కలిచివేసింది....
తిరువనంతపురం: స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు చట్టంలో నిర్దేశించిన ప్రమాణ స్వీకార పదజాలాన్ని యథాతథంగా అనుసరించాలని, దేవతలు, 'భారత్ మాత', సంస్థలు, రాజకీయ అమరవీరులు లేదా ఇతర వ్యక్తుల పేర్లను ప్రమాణంలో చేర్చడం చట్టబద్ధం కాదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది....
భారతీయ మహిళలు మన ప్రాచీన సంస్కృతిని కాపాడుతూనే, ఆధునిక సాంకేతికతతో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ఆశయాలను నిజం చేస్తున్నారు. వాతావరణ మార్పుల ప్రభావం మొదట వీరిపైనే పడుతున్నా, వీరు కేవలం బాధితులుగా మిగిలిపోకుండా పర్యావరణ ఉద్యమాలకు, హరిత మార్పులకు నాయకత్వం వహిస్తున్నారు....
ముంబై: 8వ తరగతి NCERT సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకం నుంచి తొలగించబడిన మరాఠా సామ్రాజ్యానికి సంబంధించిన మ్యాప్, ఛత్రపతి శివాజీ మహారాజ్ చారిత్రక అంశాలను తిరిగి చేర్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు...
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జ్ఞాన భారతం మిషన్' కింద మధ్యప్రదేశ్ లోని టీకంగఢ్ జిల్లాలో చరిత్ర, ప్రాచీన భారతీయ జ్ఞాన నిధి అసాధారణ రీతిలో వెలుగులోకి వస్తోంది. జిల్లాలోనివిభిన్న ప్రాచీన దేవాలయాలు, గ్రంథాలయాలు, వ్యక్తిగత సేకరణల నుండి శతాబ్దాల నాటి...
శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది నిర్వహించనున్న శ్రీ గణేష్ ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని జిల్లా గణేష్ ఉత్సవ సమితి జిల్లా కార్యదర్శి గొద్దు భాస్కరరావు పిలుపునిచ్చారు. జీటీ రోడ్డులోని జిల్లా గణేష్ ఉత్సవ సమితి కార్యాలయంలో నిర్వహించిన జిల్లా ప్రథమ...