ప్రస్తుత కాలంలో పెళ్లి కోసం తమ ఆర్థిక పరిస్థితిని సైతం లెక్కచేయకుండా తెగ ఖర్చు చేసేస్తున్నారు చాలా మంది. వివాహాలు సంపదకు ప్రదర్శనలుగా మారుతున్న ఈ రోజుల్లో...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
కర్నాటక కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్లీ మషక్ దర్గా పరిధిలో వున్న శివలింగానికి మహా శివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబురిగి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి...
వ్యక్తిగతంగా విజయం సాధిస్తే సరిపోదని, అందరి శ్రేయస్సు కోసం ఆ విజయాన్ని వినియోగిస్తేనే జీవితం సార్థకత చేకూరుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు.ఈ నెల 26 న నాగపూర్ లో ‘‘నాగభూషణ్ అవార్డు ఫౌండేషన్’’ ఆధ్వర్యంలో...
విజయవాడ సమాలోచన ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం విజయవాడలో డా. బొమ్మరాజు సారంగపాణి రచించిన ‘భావదాస్యమూలాలు’ గ్రంథావిష్కరణ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గ్రంథాన్ని ఆవిష్కరించి...
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు....
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధర్మదాయ ప్రణాళికలు చేపట్టాలి తప్ప కార్పొరేట్ తరహాలో దేవుడి పేరిట దేవాదాయ అజెండా చేపట్టడం సరికాదని స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీకాళహస్తీశ్వరుడు విశ్వవ్యాప్త ఆరాధకుడని...
ఇంద్రకీలాద్రిని, కృష్ణాతీరాన్ని ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పనులు చేపట్టాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న ఇంజనీరింగ్, అభివృద్ధి పనులపై ఈవో శీనానాయక్ అధికారులు, ఎన్ఐఆర్ఎం, స్ఫాఅధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొండపై...
ప్రస్తుత కాలంలో పెళ్లి కోసం తమ ఆర్థిక పరిస్థితిని సైతం లెక్కచేయకుండా తెగ ఖర్చు చేసేస్తున్నారు చాలా మంది. వివాహాలు సంపదకు ప్రదర్శనలుగా మారుతున్న ఈ రోజుల్లో రాజస్థాన్లోని బాఢ్మేర్కు చెందిన నర్పత్ సింగ్ రాజ్ పురోహిత్ కుటుంబం అనేక మందికి...
సమస్త జీవరాశులు బతకడానికి ఆక్సిజన్ అవసరం. చెట్ల నుంచి ఈ ఆక్సిజన్ మనుషులకు, ఇతర జంతువులకు అందుతుంది. పారిశ్రామికరణ, నగర విస్తరణ, అభివృద్ధి పేరిట ఇటీవల కాలంలో చెట్లను తెగ నరికేస్తున్నారు. దీంతో పర్యావరణంలో మార్పులు సంభవించి ఉష్ణోగ్రతలు, వడగాలులు పెరిగిపోతున్నాయి....
పాకిస్థాన్లో మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు, చిన్నారులపై బలవంతపు మత మార్పిడులు, వివాహాల పేరిట జరుగుతున్న వేధింపులపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నేరగాళ్లకు శిక్షలు పడకపోవడం వల్లే ఈ అరాచకాలు నిరంతరాయంగా కొనసాతున్నాయని ఐరాస నిపుణులు స్పష్టం చేస్తున్నారు....