NewsSeva

తుపాను బాధిత ప్రాంతంలో స్వయంసేవకుల సహాయక చర్యలు

రాష్ట్రాన్ని వణికించిన మొందా తుపాను ప్రభావంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు స్పందించి సహాయకచర్యల్లో పాల్గొన్నారు. కాకినాడ...

Articles

ArticlesNews

గురూజీ చూపిన మార్గమే… నేటికీ సజీవం!

  చరిత్రలో కొన్ని మాటలు కాలాన్ని దాటి తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. అలాంటి మాటలలో ఒకటి పరమ పూజనీయ శ్రీ గురూజీ చెప్పిన ఈ ఉపమానం "కొన్నిసార్లు...

Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

ArticlesGallery

ధర్మాస్త్రం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...

News

News

బజరంగ్ దళ్ ను PFI తో పోల్చిన ఖర్గే.. స్వయంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశాలు

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కి పంజాబ్ లోని సంగ్రూర్ కోర్టు 15 వేల బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. అంతేకాకుండా సెప్టెంబర్ 19 న కోర్టుకు స్వయంగా హాజరు కావాలని కూడా ఆదేశించింది. ఒకవేళ సరైన...
News

ఆలయం తలుపులు పగలగొట్టి మరీ, దేవాలయ భూమిని ఆక్రమించిన కమ్యూనిస్టులు

తమిళనాడుకు చెందిన సీపీఐ(ఎం) నాయకులు తిరుప్పూర్‌లోని 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కుమరన్ కుండ్రు మురుగన్ ఆలయ తలుపులను పగులగొట్టి, ఆలయ భూమిని ఆక్రమించుకున్నారని సమాచారం. అక్కడే వున్న పోలీసులు ఈ అక్రమ చర్యను అడ్డుకోలేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ...
ArticlesNews

గురూజీ చూపిన మార్గమే… నేటికీ సజీవం!

  చరిత్రలో కొన్ని మాటలు కాలాన్ని దాటి తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. అలాంటి మాటలలో ఒకటి పరమ పూజనీయ శ్రీ గురూజీ చెప్పిన ఈ ఉపమానం "కొన్నిసార్లు పంటి కింద నాలుక పడి రక్తం రావచ్చు. అంతమాత్రాన పళ్లను ఊడగొట్టుకోము కదా!...
News

మా ఉగ్రవాదులే మాపై తిరగబడుతున్నారు.. ఒప్పుకున్న పాకిస్తాన్..

  పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ (PoK)లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్లు, ఈ ఘటనల్లో తాజాగా 20 మందికి పైగా మరణించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు జరిగిన...
News

నగరవనంలో విత్తన బంతుల కార్యక్రమం

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్‌ అన్నారు.ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలోని నగరవనంలో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని విత్తన బంతులను చల్లారు. ఈ సందర్భంగా...
News

‘కథ కంచికి.. మనం ఇంటికి’ వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావం ఇదే..!

  తెలుగు సంస్కృతిలో ప్రసిద్ధి చెందిన ‘కథ కంచికి.. మనం ఇంటికి’ అనే నానుడి కేవలం కథ ముగిసిందనే సూచన మాత్రమే కాదు. దీని వెనుక ఆధ్యాత్మికత, భారతీయ సంస్కృతి, పురాణ సంప్రదాయాలతో ముడిపడిన లోతైన భావం దాగి ఉంది. ఇక్కడ...
News

ఉద్రేకాలు కావు… వివేకమే దేశానికి శ్రీరామరక్ష

- త్రిలోక్ ​ఒకసారి ఏదో ఒక ఆందోళన లేదా నిరసన ద్వారా తక్షణ ఫలితం రావచ్చు. అంతమాత్రాన ప్రతీసారి అదే పద్ధతి సఫలం అవుతుందని అనుకోవడం పొరపాటు. ఇంట్లో ఎంత రక్షణ ఉన్నా, ఎప్పుడో ఒకసారి దొంగతనం జరగొచ్చు... కానీ అంతమాత్రాన...
News

ముంబైలో బంగ్లాదేశీ చొరబాటుదారులు కోసం నకిలీ రేషన్ కార్డులు

  ముంబైలో నిర్వహించిన తనిఖీల్లో 20 నకిలీ రేషన్ కార్డులు గుర్తించినట్లు మహారాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. ఈ కార్డులు బంగ్లాదేశ్‌కు చెందిన అక్రమ వలసదారులతో సంబంధం ఉన్నవిగా అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల గుర్తింపు కార్డు, ఆధార్...
1 2 3 3,042
Page 1 of 3042