భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
సముద్ర గర్భంలోకి చొచ్చుకెళ్లి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహించే సత్తా కలిగిన స్వదేశీ డైవింగ్ సహాయక నౌక (డీఎ్సవీ) ‘ఐఎన్ఎస్ నిపుణ్’ సోమవారం భారత నౌకాదళంలో చేరింది. ముంబైలోని నావల్ డాక్యార్డ్లో నావికాదళ చీఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ సమక్షంలో ఈ...
ఆల్-ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించిన "రాజ్యాంగ మరియు షరియా పరిరక్షణ ఉద్యమం"ను విశ్వహిందూ పరిషత్ (VHP) తీవ్రంగా వ్యతిరేకించింది. భారతదేశం ఒక రాజ్యాంగబద్ధమైన దేశమని, ఇక్కడ షరియా కంటే రాజ్యాంగమే అత్యున్నతమైనదని VHP కేంద్ర సంయుక్త కార్యదర్శి విజయ్...
భువనేశ్వర్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్ది సందర్భంగా భువనేశ్వర్ మహా నగర్ లోని ‘షట్ కంఠే శతాబ్ది రా స్వర’ పేరుతో అపూర్వ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ కార్యక్రమంలో 105 మంది ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు పాల్గొని, వివిధ భారతీయ...
మాచర్ల: బంగ్లాదేశ్ పౌరుడి పాస్పోర్టు పునరుద్ధరణకు రూ.5 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై ఇద్దరు కానిస్టేబుళ్లను అధికారులు సస్పెండ్ చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలో సుమారు మూడు దశాబ్దాలుగా ఆయుర్వేద వైద్యుడిగా కొనసాగుతున్న ఎంకే రాయ్ అసలు బంగ్లాదేశ్ పౌరుడని వెలుగులోకి...
గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో శుక్రవారం ఉదయం గోపూజ మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర గోశాలలోని శ్రీ వేణుగోపాలస్వామివారిని...
న్యూఢిల్లీ: పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ నరోవాల్ జిల్లాలో శతాబ్దం నాటి హిందూ ఆలయాన్ని కూల్చివేసినట్లు వచ్చిన వార్తలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను ‘అత్యంత అభ్యంతరకరమైన విధ్వంసక చర్య’గా అభివర్ణిస్తూ.. దీనిపై తక్షణమే పారదర్శక విచారణ జరిపి, బాధ్యులపై కఠిన...
లక్నో: ఉత్తరప్రదేశ్లో ప్రముఖ హిందూ నాయకుడు ధీరేంద్ర ప్రతాప్ సింగ్ దారుణ హత్యకు గురయ్యారు. లక్నోలోని దుబగ్గా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కాలువలో ఆయన మృతదేహం లభ్యమైంది. ధీరేంద్ర ప్రతాప్ సింగ్ను కాల్చి చంపిన అనంతరం మృతదేహాన్ని ఆయన ఫార్చ్యూనర్...
హైదరాబాద్: వినాయక చవితి పండుగ సమీపిస్తున్న వేళ హైదరాబాద్లో గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై మరోసారి వివాదం రాజుకుంది. తాము పునరుద్ధరించిన చెరువుల్లో గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతించబోమని హైడ్రా స్పష్టం చేయడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. హైడ్రా నిర్ణయాన్ని భాగ్యనగర్...