జ్ఞానం, సంస్కృతి, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానానికి కేంద్రంగా వెయ్యేళ్ల క్రితం రాజు భోజుడు నిర్మించిన భోజ్శాల భారతీయ నాగరికత మేధో వైభవానికి ప్రతీకగా నిలిచింది. నలంద, తక్షశిల...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్-యూజీ ఉద్యమం పేరిట జరుగుతున్న ఆందోళనలను తీవ్రతరం చేయడంలో భాగస్వామ్యముందనే ఆరోపణలపై 'బొద్దింక జనతా పార్టీ' (CJP) కీలక కార్యకర్త మహమ్మద్ జునైద్ నివాసంలో ఉత్తర ప్రదేశ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఘజియాబాద్లోని ఆయన నివాసంలో...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పై తప్పుడు వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో దాఖలైన ప్రైవేట్ క్రిమినల్ ఫిర్యాదు విషయంలో స్వయంగా తమ ఎదుట హాజరవ్వాలని మంత్రి ప్రియాంక్ ఖర్గే, కాంగ్రెస్ నేత మహ్మద్ నలపాడ్ లను బెంగళూరు కోర్టు ఆదేశించింది. వచ్చే నెల...
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. పాక్ అధికారులతో చర్చలు విఫలమవడంతో ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ (జేఏఏసీ) రావల్కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు లాంగ్ మార్చ్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శాంతియుత నిరసనకారులపై బలప్రయోగం చేయవద్దని...
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు కీలక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు మొత్తం 40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిలో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. టీటీడీ వాటర్ వర్క్స్...
రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని...
విజయవాడ: సమానత్వం, సామాజిక సమరసత, మానవతా విలువలను హిందూ సమాజంలో బలోపేతం చేసిన మహనీయ సంత్ రవిదాస్ మహారాజ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పి.వి.ఎన్. మాధవ్...
ఇస్లామాబాద్ (పాకిస్తాన్) – పాకిస్థాన్లో రాజకీయ, ఆర్థిక, భద్రతా సంక్షోభాలు రోజురోజుకూ తీవ్రమవుతున్న వేళ, ఆ దేశ సైన్యంపై విమర్శలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (ఫజల్) పార్టీ అధినేత మౌలానా ఫజలుర్ రెహమాన్ పాకిస్థానీ సైనిక నాయకత్వంపై...
జమ్మూకశ్మీర్లో పవిత్ర అమర్నాథ్ యాత్ర అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. ఈ యాత్ర ప్రారంభమైన కేవలం 24 రోజుల్లోనే యాత్రికుల సంఖ్య 4 లక్షల మైలురాయిని అధిగమించింది. జులై 3న ప్రారంభమైన ఈ యాత్రలో జులై 26 నాటికి 4.14 లక్షల మందికి...