నారదుడు అనగానే.. మహతి వీణను ధరించి, నారాయణ నామస్మరణ చేసే రూపం కళ్లముందు కదలాడుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసల్లోనూ హరి నామాన్ని విడిచిపెట్టని భక్తశిఖామణి ఆ మహర్షి. ‘నారం...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
చెన్నై : రాష్ట్రీయ సేవా భారతి రెండు రోజుల అఖిల భారతీయ సమావేశాలు అమృత విశ్వ విద్యాపీఠ్ లో జరిగాయి. రాష్ట్రీయ సేవా భారతి ప్రధాన కార్యదర్శి రేణు పాఠక్ ప్రారంభోపన్యాసం చేశారు.ప్రత్యేక అతిథి డాక్టర్ జయకుమార్ సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను,...
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం విషయంలో పాకిస్థాన్కు మరోసారి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఇస్లామాబాద్ను ఇరకాటంలోకి నెట్టాయి. ఒప్పంద వివరాల విడుదల ఆలస్యంపై స్పందించిన ఆయన పాకిస్థాన్లో అమెరికా తరహా పత్రికా స్వేచ్ఛ లేదని...
బిహార్ రాజధాని పాట్నా సమీపంలో గంగా నది తీరానికి దగ్గరగా, జాతీయ రహదారి పక్కన శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం బిహార్ ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు ( Chairman BR...
ఉత్తర్ ప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి పెళ్లి వైరల్గా మారింది. ఈ మతాంతర వివాహం ముందుగా రెండు వర్గాల్లో ఉద్రిక్తలు పెంచినప్పటికీ, చివరకు అమ్మాయి తండ్రి వివాహానికి ఒప్పుకోవడంతో శుభం కార్డ్ పడింది. మొత్తం ఈ వివాహంలో...
పాకిస్తాన్, ఉగ్రవాదం గురించి మాజీ కాశ్మీరీ ఉగ్రవాది, భారత సైన్యానికి అండర్ కవర్ ఆపరేటివ్గా పనిచేసిన ముస్తాక్ అహ్మద్ భట్ సంచలన విషయాలు వెల్లడించారు. ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. పాకిస్తాన్ నుంచి వచ్చిన విదేశీ ఉగ్రవాదులు తమను తాము ‘‘ముజాహిదిన్లు’’గా చెప్పుకున్నప్పటికీ...
తమిళనాడులోని విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం దేవాలయ నిధుల వినియోగంపై కీలక చర్యను ప్రారంభించింది. హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ శాఖ పరిధిలోని దేవాలయ నిధులతో చేపట్టాలని భావించిన రూ. 245.85 కోట్ల విలువైన 46 ప్రాజెక్టులకు...
నారదుడు అనగానే.. మహతి వీణను ధరించి, నారాయణ నామస్మరణ చేసే రూపం కళ్లముందు కదలాడుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసల్లోనూ హరి నామాన్ని విడిచిపెట్టని భక్తశిఖామణి ఆ మహర్షి. ‘నారం దదాతి ఇతి నారదః’ అన్నారు. అంటే జ్ఞానాన్ని ప్రసాదించేవాడని అర్థం. ఆయన బ్రహ్మదేవుని...
కైలాస-మానసరోవర్ యాత్ర మొదటి బ్యాచ్ శనివారం ఆరంభమైంది. సిక్కిం గవర్నర్ ఓం ప్రకాశ్ మాథుర్ ఇండో-చైనా సరిహద్దులోని నాథూలా పాస్ వద్ద పచ్చజెండా ఊపి యాత్రను ఆరంభించారు. నిరాటంకంగా యాత్రను పూర్తిచేయాలని ఆకాంక్షిస్తూ.. యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ బృందంలో నలుగురు...