భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ప్రస్తుత కాలంలో AI టెక్నాలజీ ప్రతి వారి జీవితంలో భాగం అయిపొయింది. అందులోను సోషల్ మీడియా వాడే ప్రతి వారికి AIతో అవినాభావ సంబంధం ఏర్పడి పోయింది. అటువంటి టెక్నాలజీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు సంధ్యా దేవనాథన్. పేస్బుక్, వాట్సాప్,...
కేంద్ర పంచాయతీరాజ్శాఖ ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులను ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదు పంచాయతీలు దక్కించుకున్నాయి. దీన్దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2025 పేరుతో ప్రకటించిన ఈ అవార్డుల్లో సుపరిపాలన విభాగంలో విశాఖపట్నం జిల్లా నాతవరం మండలంలోని శృంగవరం పంచాయతీ,...
ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా బలవంతపు మత మార్పిళ్లు చేస్తున్నట్లు భారీ ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వం ఆమెను వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బలోడాలోని 'PM శ్రీ ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాల' ప్రధానోపాధ్యాయురాలిగా విధులు...
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశంలో 80 ఏళ్ల స్వాతంత్య్రం, లౌకికవాదం, ఉదారవాదం వచ్చినా, భారతదేశంలోని ముస్లిం యువత తీవ్రవాద భావజాలం వైపు మళ్లుతూ, ‘గజ్వా-ఎ-హింద్’ (కొంతమంది మతగురువులు ప్రకటించే భారతదేశ ఇస్లామీకరణ) అనే మాయాజాలం వెంట పడుతున్నారని ఇటీవల జరిగిన...
మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న టీసీఎస్ క్యాంపస్లో లైంగిక వేధింపులు జరిగాయని, మత మార్పిడి కోసం ఒత్తిడి తెచ్చారని, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధం కోసం తీసుకువచ్చిన పోష్ చట్టాన్ని పాటించలేదని జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) తేల్చింది. పలువురు మహిళా...
ఆయుష్ వైద్య సేవల్లో మరింత నాణ్యత పెంచేందుకు, మరింత విస్తృతం చేసేందుకు, నకిలీ వైద్యానికి కళ్లెం వేసేందుకు ముఖ్యమైన మార్పులు తీసుకురానున్నామని వైద్యరోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ నేడొక ప్రకటనలో తెలిపారు. సంప్రదాయ ఆయుర్వేద, హోమియో, సిద్ధ, యూనాని,...
వాషింగ్టన్, డి.సి.లోని స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం, ప్రసిద్ధ విమానాలు , అంతరిక్షయానానికి సంబంధించి పరికరాల ప్రదర్శనకు ప్రసిద్ధిగాంచింది. అయితే తాజాగా ఆ ప్రదర్శనలో ఒక సాధారణ భారతీయ మహిళా శాస్త్రవేత్త చీర దర్శనమిస్తోంది. ఆ చీర భూ...
మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నాయకుడు నితేష్ రాణే ఏఐఎంఐఎంపై తన విమర్శలను మరింత తీవ్రతరం చేశారు. నాసిక్ టీసీఎస్ మత మార్పిడి, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితురాలైన నిదా ఖాన్కు ఏఐఎంఐఎం కార్పొరేటర్ మతిన్ మజీద్ పటేల్ ఆశ్రయం కల్పించారన్న...
మహారాష్ట్రలో నాసిక్లోని టీసీఎస్ కార్యాలయంలో లైంగిక వేధింపులు, బలవంతపు మాతమార్పిళ్ల కేసు లో ప్రధాన నిందితురాలు నిదాఖాన్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. కేసు నమోదైన నాటినుంచి 25 రోజుల పాటు పరారీలో ఉన్న ఆమెకు ఆశ్రయమిచ్చిన ఏఐఎంఐఎం కార్పొరేటర్ ఇంటిని...