ఆర్ఎస్ఎస్ శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 24న వాషింగ్టన్లో హడ్సన్ ఇన్స్టిట్యూట్ విద్యావేత్త, వాల్స్ట్రీట్ జర్నల్ సీనియర్ కాలమిస్ట్ వాల్టెర్ రస్సెల్ మీడ్తో ముఖాముఖిలో ఆరఎసఎస్...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
భారతీయ ముస్లిం యువకులను మతోన్మాదులుగా మార్చి, విదేశీ ఉగ్రవాద సంస్థల వైపు మళ్లించేందుకు కుట్ర పన్నిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. నిషేధిత తాలిబాన్, తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ, దేశానికి...
కర్ణాటకలో అక్రమ బంగ్లాదేశ్ చొరబాటుదారుల సంచారం కలకలం రేపుతోంది. రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున బంగ్లాదేశీయులు అక్రమంగా ప్రవేశిస్తున్నారనే సమాచారంతో హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా హుబ్బళ్లి రైల్వే స్టేషన్ వెలుపల శ్రీరామ సేన ఆధ్వర్యంలో హిందూ...
భారత్ గీసిన జల వ్యూహం పొరుగు దేశాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ఢిల్లీ తీసుకున్న ‘సింధు జలాల ఒప్పందం నిలిపివేత’ నిర్ణయం సెగ.. ఇప్పుడు పాక్ ఆర్థిక రాజధాని కరాచీకి గట్టిగా తగులుతోంది. ఢిల్లీ పెంచిన వ్యూహాత్మక...
మానవాళికి శ్రీరాముడి జీవితం ఎంతో ఆదర్శప్రాయమని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. విశాఖపట్నంలోని గాజువాక తుంగ్లాం గ్రామంలోని విజయరాఘవస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన సామూహిక లక్ష్మీనారాయణ పూజలో పాల్గొన్నారు. అనంతరం భక్తులనుద్దేశించి...
ఆలయాల్లో నిత్యం వేలాది మంది భక్తులు ప్రసాదాన్ని స్వీకరిస్తారని, వీటి తయారీలో ఆహార భద్రత ప్రమాణాలు ఎంతో కీలకమని నిపుణులు సూచించారు. రాష్ట్రంలో దేవాదాయశాఖకు చెందిన 20 ప్రధాన, ముఖ్య ఆలయాల్లో ప్రసాదాలు తయారుచేసే సిబ్బందికి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రాష్ట్ర...
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సిరీస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన వేళ, పాకిస్థాన్కు చెందిన ఓ మాజీ మేయర్, జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ చిత్రాలలో పాకిస్థాన్ను ప్రతికూలంగా చూపించారని...
అడవులు జీవ వైవిధ్యంతో పాటు చారిత్రక పురావస్తు, సాంస్కృతిక సంపదకు నిలయాలు. అలాంటి అమూల్యమైన వారసత్వ సంపదను గుర్తించి, సంరక్షించడంతోపాటు మన చరిత్ర, సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్...
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 24న వాషింగ్టన్లో హడ్సన్ ఇన్స్టిట్యూట్ విద్యావేత్త, వాల్స్ట్రీట్ జర్నల్ సీనియర్ కాలమిస్ట్ వాల్టెర్ రస్సెల్ మీడ్తో ముఖాముఖిలో ఆరఎసఎస్ వందేళ్ల ప్రస్థానాన్ని సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబలే వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సంస్థ విస్తరణపై మాట్లాడారు....