Articles

ArticlesNews

రవీంద్రనాథ్ ఠాగూర్ సోదర భావంపై ‘‘ఎర్ర జెండా’’ భీకర దాడి…

1905 అక్టోబర్ 16న, లార్డ్ కర్జన్ కుట్రఫలంగా బెంగాల్ విభజించబడినప్పుడు, రవీంద్రనాథ్ ఠాగూర్ కలకత్తా వీధుల్లో అత్యంత అపూర్వమైన, ఉట్టికాళ్లతో, మౌనంగా, ఆధ్యాత్మిక భావనతో కూడిన మహోన్నత...

Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

ArticlesGallery

ధర్మాస్త్రం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...

News

News

ఎల్ఓసీ వద్ద పాక్ డ్రోన్ కలకలం- సరిహద్దు వెంబడి బలగాల ముమ్మర గాలింపు

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ డ్రోన్ సంచారం కలకలం రేపింది. ఎల్ఓసీ వెంబడి మెంధర్ సెక్టార్‌లోని బాలాకోట్ ప్రాంతంలో డ్రోన్‌ చక్కర్లు కొట్టడాన్ని భద్రతా దళాలు గుర్తించాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు సరిహద్దు జిల్లాలను జల్లెడపడుతున్నాయి....
News

గల్వాన్, డోక్లాం ఘర్షణల నాటి జనరల్‌పై చైనా వేటు

భారత్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) మాజీ జనరల్ జావో జోంగ్కీపై చైనా ప్రభుత్వం వేటు వేసింది. దేశంలోని అత్యున్నత రాజకీయ సలహా మండలి సభ్యత్వంతో పాటు ఆయన నిర్వహిస్తున్న ఇతర...
News

ఉత్తరాఖండ్ ముల్లావాదీ భావజాలంతో నడవదు : సీఎం పుష్కర్ సింగ్ ధామీ హెచ్చరిక

ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లా రుద్రపూర్‌లో ఉన్న త్రిశూల్ చౌక్ వద్ద బారవాఫాత్ ఊరేగింపు సందర్భంగా ఒక మౌల్వీ ధామీ ప్రభుత్వంపై వివాదాస్పద, రెచ్చగొట్టే ప్రసంగం చేసిన వీడియో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్...
News

కైలాస మానస సరోవర యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

నేపాల్‌- టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన ప్రకృతి విపత్తుల కారణంగా కైలాస మానస సరోవర యాత్రను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు చైనా ప్రకటించింది. పర్మిట్లు ఉన్నప్పటికీ భారత్ నుంచి వచ్చే తదుపరి యాత్రికుల బృందాల ప్రవేశంపై తక్షణం నిషేధం విధించినట్లు వివరించింది. చైనా...
News

న్యూయార్క్ ‘One World: One Humanity Faith Leaders’ Summit’ లో మోహన్ భాగవత్ మాట్లాడిన ముఖ్యాంశాలు

న్యూయార్క్ : న్యూయార్క్ వేదికగా జరిగిన World Council of Religions అన్న వేదికగా ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ కీలకమైన ప్రసంగం చేశారు. ఏకత్వం, వివిధ మతాల మధ్య సామరస్యం అన్న అంశంపై అత్యంత శక్తిమంతమైన ప్రసంగం చేశారు....
News

హిందువులు మేల్కొంటే ప్రపంచం మేల్కొంటుంది : కెనడాలో మోహన్ భాగవత్

హిందువులు మేల్కొంటే ప్రపంచం మేల్కొంటుందని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) సర్ సంఘచాలక్ డా. మోహన్‌ భాగవత్‌ తెలిపారు. భారతీయ సంస్కృతి ప్రపంచంపై ఆధిపత్యం సాధించడాన్ని కాకుండా, మానవాళికి ఉపయోగపడే జ్ఞానాన్ని పంచడాన్నే ప్రాధాన్యంగా చూసిందని చెప్పారు. కెనడాలోని టొరంటోలో నిర్వహించిన...
News

ఇంద్రకీలాద్రిపై తిరుమల తరహా సాంకేతికతతో అధునాతన వంటశాల

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన "శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం",""శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం"కు వచ్చే భక్తులకు మరింత మెరుగైన అన్నప్రసాద సేవలు అందుబాటులోకి రానున్నాయి. తిరుమల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం తరహాలో ఆధునిక వసతులతో రోజుకు 10...
News

అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ లో విద్యార్థి కృష్ణ ఆత్మహత్య

అలీగఢ్‌: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) విద్యార్థి కృష్ణ (19) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అలీగఢ్‌లో తాను ఉంటున్న పీజీ గదిలో ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు ముందు అతను రాసినట్లు భావిస్తున్న...
1 2 3 3,099
Page 1 of 3099