గురూజీగా ప్రసిద్ధి చెందిన శ్రీ మాధవరావు సదాశివ గోల్వాల్కర్ ఆర్ఎస్ఎస్కు రెండవ సర్సంఘచాలక్గా 1940లో బాధ్యత స్వీకరించి 33 సంవత్సరాలపాటు యావత్ భారతదేశం పర్యటించి భారతీయ ఆత్మను...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
నిత్యం భారత్ పై ఇస్లామిక్ ఉగ్రవాదులను రెచ్చగొట్టే పాకిస్తాన్ కి ఓ కాంగ్రెస్ నేత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. కేరళంలోని పతనంతిట్ట ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేత రెజి పూవత్తూర్.. పాక్ స్వాతంత్ర దినోత్సవమైన ఆగస్టు 14 న శుభాకాంక్షలు...
మహారాష్ట్రలో కొత్తగా మతస్వేచ్ఛ చట్టం 2026 అమలులోకి వచ్చింది. దీంతో క్రైస్తవ మిషనరీలు రకరకాల కొత్త కొత్త ఫీట్లు చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ‘‘సాఫ్ట్ కన్వర్షన్’’ కి తెరలేపుతున్నారు. దీనిపై హిందువులు అత్యంత జాగరూకతతో వుండాలి.క్రైస్తవ మిషనరీలు సంప్రదాయ హిందూ కీర్తనల...
శ్రీ శంకరాచార్య సంస్కృత కళాశాలలో జరిగిన హింసాత్మక ఘటనలు, వీసీ సీజా థామస్ పై దాడికి కారణమైన సీపీఎం అనుబంధ విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ కి చెందిన నలుగురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను మెవిన్, యదుకృష్ణన్,...
క్వెట్టా, ఆగస్టు 18: పాకిస్థాన్కు అందిస్తున్న సైనిక, ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని అమెరికా, చైనాలను బలూచిస్తాన్ కోరింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లకు ఆ సంస్థ లేఖ రాసినట్లు తెలిపింది. పాకిస్థాన్ నుంచి...
చారిత్రక ఆనవాళ్లకు నిలయంగా మారుతున్న ముల్కనూరులో మరో అరుదైన శిల్పం వెలుగులోకి వచ్చింది. ఇటీవల కళ్యాణీ చాళుక్యుల కాలం నాటి శాసనాన్ని గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు గుడికందుల కిషోర్, సిద్ధమల్ల రమేష్ తాజాగా స్థానికులు ‘కాటమయ్య గుండు’గా...
తిరుపతి: శ్రీమన్నారాయణుని పాదపద్మాలను ఆశ్రయించిన భక్తులు సంసార బంధాల నుంచి విముక్తి పొంది, భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారనే సందేశాన్ని ‘ధాటీపంచకం’ అందిస్తుందని భద్రాచలానికి చెందిన శ్రీ స్థలశాయీ స్వామి తెలిపారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో...
రాయపూర్: పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ భవిష్యత్తులో మళ్లీ భారత్లో భాగమయ్యే రోజు వస్తుందని యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. ఇందుకోసం ప్రజలు ఓపికగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఛత్తీస్గఢ్ రాజధాని రాయపూర్కు చేరుకున్న ఆయన విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు....
తిరుపతి: ఆధునిక భారతంలో సంస్కృత భాషకు ఎంతో గొప్ప ప్రాధాన్యత ఉందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన ఉత్కర్ష మహోత్సవం-2026ను ఆయన ప్రారంభించారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం...