దేశ సంస్కృతి, వారసత్వాన్ని పరిరక్షించడంలో దేవాలయాలపాత్ర చాలా ప్రధానమైనదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా... అభివృద్ధికి ఆదాయ...
నంద్యాల జిల్లా, సంఘమిత్ర ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఇందులో భాగంగా జ్యోతి ప్రజ్వలన, భరత మాతకు, స్వాతంత్ర్య సమరయోధులకు మాలార్పణ, పుష్పార్చన తరువాత...
మహాకుంభమేళాకు 30వ రోజు. ఈ రోజు ఉదయం 8 గంటల సమయానికి మొత్తం 49.68 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. ప్రస్తుతం త్రివేణీ సంగమం వద్ద పుణ్య స్నానాలు చేసేందుకు భక్తుల బారులు తీరారు. ఫిబ్రవరి 12న వచ్చే...
మహారాష్ట్ర ప్రభుత్వం బలవంతపు మత మార్పిడులు, లవ్ జిహాద్కు వ్యతిరేకంగా చట్టాన్ని రూపొందించేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ కొత్త చట్టంలోని అంశాలను అధ్యయనం చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర డీజీపీ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో...
త్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగున్న మహా కుంభమేళాకు కోట్లాది భక్తులు పోటేత్తుతున్నారు. అక్కడికి వెళ్లే రైళ్లతోపాటు రహదారులు కిక్కిరిసిపోయాయి. దీంతో కొందరు భక్తులు కుంభమేళాకు వెళ్లలేకపోవడంపై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఈ నేపథ్యంలో మహా కుంభమేళా గడువును...
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు శ్రీశైల దివ్యక్షేత్రానికి నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ వెంకటాపురం నుంచి మాత్రమే భక్తులు పాదయాత్రగా వెళ్లాల్సి ఉంటుందని ప్రాజెక్ట్ టైగర్ ఆత్మకూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ వి సాయిబాబా తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని తన కార్యాలయంలో...
సనాతన ధర్మానికి మార్గం చూపించే వేదికగా అంతర్జాతీయ ఆలయాల సదస్సు, ప్రదర్శన (ఐటీసీఎక్స్)-2025 దోహదం చేస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పేర్కొన్నారు. తిరుమల శ్రీవారు కొలువైన ఈ ప్రాంతంలో సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. తిరుమల ఆలయాన్ని చూసి దేవాలయాల నిర్వహణ...
దేశ సంస్కృతి, వారసత్వాన్ని పరిరక్షించడంలో దేవాలయాలపాత్ర చాలా ప్రధానమైనదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా... అభివృద్ధికి ఆదాయ వనరులుగా ఉంటున్నాయని తెలిపారు. తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సులో సోమవారం ముఖ్యమంత్రి పాల్గొన్నారు....
తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ హాలులో సోమవారం సాయంత్రం ప్రారంభమైన అంతర్జాతీయ ఆలయాల సదస్సు, ప్రదర్శన (ఐటీసీఎక్స్)-2025 సదస్సుకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ - ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ వీడియో సందేశాన్ని పంపించగా... ప్రధాని మోదీ లేఖ...
ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ (సమాజ్ వాదీ పార్టీ) మహా కుంభమేళాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంగం ఒడ్డున స్నానం చేయడం వల్ల నేరుగా వైకుంఠానికే వెళ్తామన్న నమ్మకం వుందన్నారు. అయితే.. కుంభమేళాలో రద్దీని చూస్తుంటే నరకం ఖాళీగా వుండేట్లు కనిపిస్తుందని,...
‘‘మా ముందుకు వచ్చే కేసుల్లో అంత తేలిగ్గా పరిష్కరించలేనివి కూడా ఉంటాయి. అలాంటిదే అయోధ్య విషయంలో జరిగింది. ఆ కేసు మూడు నెలల పాటు నా ముందు ఉంది. దేవుడి ఎదుట కూర్చున్నాను. పరిష్కారం చూపించమని వేడుకున్నాను. అలా క్రమం తప్పకుండా...