సువిశాల జలసాగరం మన దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు మరింత కీలకం కానుంది. దేశంలో తొలి అంతర్జాతీయ ట్రాన్షిప్మెంట్ పోర్టును బంగాళాఖాతంలోని నికోబార్ దీవుల్లో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం...
మత భావజాలాన్ని ఊరు, వాడ తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారని కొంతమంది పెద్దలు పరోక్షంగా “సంఘ్ పరివార్” పై విమర్శలు గుప్పిస్తున్నారు. బొడ్రాయి పండుగ.. బతుకమ్మ పండుగల పేర్లతో హిందూ మతాన్ని రుద్దుతున్నారని సిపిఐ నిర్వహించిన సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. ఈనెల ఏడోతేదీన...
సువిశాల జలసాగరం మన దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు మరింత కీలకం కానుంది. దేశంలో తొలి అంతర్జాతీయ ట్రాన్షిప్మెంట్ పోర్టును బంగాళాఖాతంలోని నికోబార్ దీవుల్లో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అతి భారీ నౌకల ద్వారా సరుకు రవాణా కోసం విదేశాల్లోని ట్రాన్షిప్మెంట్...
‘కశ్మీర్పై అమెరికా మరింత శ్రద్ధ పెట్టాలి’ అని వ్యాఖ్యానించి భారత్ ఆగ్రహానికి గురైన అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్కు షాక్ తగిలింది. శక్తిమంతమైన హౌస్ విదేశీ వ్యవహారాల కమిటీ నుంచి ఆమెను తొలగించారు. డెమొక్రటిక్ సభ్యురాలైన ఒమర్ తీరుపై...
గూఢచార బుడగలు అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతకు దారి తీశాయి. అమెరికా గగనతలంలో చైనా గూఢచార బుడగలు ఎగురుతుండటంతో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. భద్రతా కారణాలతో ఈ బుడగలను కూల్చలేదని పెంటగాన్...
ఆర్థిక సంక్షోభం నివారణకు ఓ వింతైన పరిష్కారాన్ని పాకిస్థాన్ నాయకుడు ఒకరు సూచించారు. ఆయన వ్యాఖ్యలు పెద్దఎత్తున దుమారం రేపాయి. యుద్ధాల వల్ల గుణపాఠం నేర్చుకున్నామని, ఉగ్రవాదానికి బీజాలు నాటింది మనమేనని ఆ దేశ ప్రధాన మంత్రి, మరో మంత్రి చెప్పినదానికి...
బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయానికి నెల్లూరుకు చెందిన దాతలు దివంగత మునగా హనుమంతరావు జ్ఞాపకార్థం ఆయన భార్య వరలక్ష్మి కుటుంబ సభ్యులు శుక్రవారం రూ. 6.5 లక్షలతో నూతన శేషవాహనాన్ని బహూకరించారు. ముందుగా శేషవాహనానికి అర్చకులు సంప్రోక్షణ...
భారతదేశం వ్యవసాయాధారిత దేశమని అందరికీ తెలిసిందే. సుమారు 60 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తుంటారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ సలహా ఇచ్చారు. తృణధాన్యాలకు సంబంధించి మోదీ ఇచ్చిన సలహాపై ఇప్పుడు...
సనాతన ధర్మమే భారతదేశ జాతీయ ధర్మమని, సనాతన ధర్మమే భారత్కు గుర్తింపు అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాజస్థాన్లోని జలోర్లో ఇటీవల చేసిన ఈ వ్యాఖ్యలనే ఆయన ఓ ఛానెల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పునరుద్ఘాటించారు. జలోర్లో 1,400...
శ్రీశైల క్షేత్రంలో త్రయోదశిని పురస్కరించుకొని సాయంప్రదోషకాలంలో ఆలయంలోని మల్లికార్జునస్వామికి అభిముఖంగా కొలువైవున్న నందీశ్వరస్వామికి పరోక్షసేవగా విశేష అభిషేక అర్చనలు చేశారు. పూజాకార్యక్రమంలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహా గణపతి పూజను నిర్వహించారు. శ్రీశైల క్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి...