భారతదేశం ప్రధానంగా హిందూదేశం. ఇతర మతాలను ఆదరించే సద్గుణం ఉండడమే హిందూమతానికి సమస్య అయిపోయింది. ఆ లక్షణాన్ని ఆసరాగా చేసుకుని దేశంలోకి చొరబడిన అబ్రహామిక మతాలు ఇస్లాం, క్రైస్తవం.... హిందూమతాన్ని దెబ్బతీయడానికి ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. అయినా లౌకికవాదం...
బంగాళాఖాతంలో మిచౌంగ్ తుపాను కోస్తా వైపు దూసుకుస్తోంది. వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం.. పాండిచ్చేరికి 200, చెన్నైకి 130, నెల్లూరుకు 220, బాపట్లకు 330, మచిలీపట్నానికి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. మిచౌంగ్ ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయంలోగా...
అయోధ్యలో రామ మందిరం ప్రారంభానికి సిద్ధమైన నేపధ్యంలో దీనికి ముందుగా 1990లో రామజన్మభూమి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కరసేవకుల ఆత్మశాంతి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అఖిల భారత హిందూ మహాసభ సభ్యులు మథురలో యమునా నది తీరాన ఉన్న విశ్రామ్...
యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్ లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది. పది రోజుల పాటు జరిగే ప్రతిష్ఠ ఉత్సవాలు వచ్చే ఏడాది జనవరి 16న...
సనాతన ధర్మాన్ని వ్యతిరేకించినందుకు ఉత్తరాదిలో కాంగ్రెస్కు ఈ గతి పట్టిందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రమోద్ కృష్ణమ్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ ఓటమి...
( డిసెంబర్ 4 - ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి ) యుగళ గీతమైనా, విషాద గీతమైనా, భక్తి గీతమైనా, ప్రేమగీతమైనా, హాస్య గీతమైనా ... సినిమాలో సందర్భానుసారంగా వచ్చే పాటలో భావోద్వేగాలను పలికించడంలో ఆయనకు ఆయనేసాటి. తేనెలూరు ఆ స్వరరాగ గంగా...
ప్రకాశం జిల్లాలో ప్రసిద్దిగాంచిన మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో స్వామివారికి మహాపుష్పయాగం ఆదివారం వైభవంగా జరిగింది. కార్తికమాసం సందర్భంగా నారాయణస్వామి ఆలయంలో మహాపుష్పయాగం ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. నారాయణస్వామి మూలవిరాట్టును వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరించారు. ఆలయం ప్రాంగణంలో...
మిగ్జాం తుపాను కారణంగా తిరుమలలోని పర్యాటక ప్రదేశాల సందర్శనను తితిదే అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో పాటు శ్రీవారి మెట్టు మార్గంలోనూ భక్తుల రాకపోకలను నిలిపివేశారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే తిరుపతి, తిరుమల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది....
జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఇటీవలి చర్యల పట్ల వామపక్షీయులు,జిహాదీలు చాలా కోపంగా ఉన్నారు. గండేర్బల్ జిల్లా షేర్-ఎ-కశ్మీర్ వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి విశ్వవిద్యాలయంలో ఏడుగురు కశ్మీరీ విద్యార్ధుల మీద రాష్ట్ర పోలీసులు ఉపా, మరికొన్ని చట్టాల ప్రకారం కేసులు పెట్టి అరెస్టు చేసారు....