NewsSeva

గోదావరి వరద గ్రామాలలో అనితర సాధ్యమైన సేవలందిస్తున్న సేవాభారతి

ఉభయ తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద మహోగ్రంగా మారి వందలాది గ్రామాలను,...

Articles

Programs

NewsProgramms

2024 నాటికి దేశంలో 10వేల జన్‌ ఔషధి కేంద్రాలు!

ఔషధాలను తక్కువ ధరలకు ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన జన్‌ ఔషధి మందుల దుకాణాల సంఖ్యను 2024 నాటికి 10 వేలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం...

Publications

Gallery

GalleryNews

ఆర్‌ఎస్‌ఎస్‌ పేరు కోసం పనిచేయదు.. దేశం కోసం మాత్రమే పనిచేస్తుంది – అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్‌ సునీల్ అంబేకర్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై కొందరు కల్పించిన అభూత కల్పనలు, అపోహలను 'ఆర్ఎస్ఎస్ ప్రణాళిక-21వ శతాబ్దం కోసం' పుస్తకం కచ్చితంగా తొలగిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ...

News

News

టీటీడీ వార్షిక బడ్జెట్.. రికార్డులు సృష్టించింది

టీటీడీ వార్షిక బడ్జెట్.. రికార్డులు సృష్టించింది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వార్షిక బడ్జెట్ కేటాయింపులతో సహా అనేక విషయాలు వెల్లడించారు. గత నెల 15వ తేదిన పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు...
ArticlesNews

కాలాన్ని దైవంగా భావించి.. ఆరాధించే సనాతన ధర్మం మనది.. ఉగాది సందర్బంగా ప్రత్యేక కథనం!

విశ్వంలో కేవలం చలనం మాత్రమే లేదు. అన్ని సాపేక్ష చలనాలే.. అదేరకంగా కచ్చిత కాలం లేదు. కాలం కూడా సాపేక్షమే అంటే వేరే దానితో పోల్చి చెప్పడం. గీతలో కాలః కలయతామహమ్‌(10-30) అన్నింటినీ నియంత్రించే వాటిలో కాలిమును నేనే. అని భగవానుడు...
News

అక్షరధామ్‌ ఆలయం వేదికగా శతకోటి హనుమాన్ చాలీసా ప్రచారం

ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం వేదికగా అయోధ్య శ్రీరాముడి ఆలయ ప్రతిష్టాపనకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. అక్షరధామ్ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ సభలో శతకోటి హనుమాన్ చాలీసా ప్రచారం ఘనంగా ప్రారంభించారు వేదపండితులు, ఆధ్యాత్మికవేత్తలు, మత గురువులు. దేశం...
News

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఇవాళ్టి నుంచి విడుదల చేయనున్నారు. గురువారం, శుక్రవారం శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లతో పాటుగా అంగప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా టికెట్లను విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించింది....
News

కరోనా పరీక్షలను పెంచండి.. సమీక్షలో ప్రధాని మోదీ ఆదేశం

దేశవ్యాప్తంగా తీవ్రమైన శ్వాసకోశ సమస్యలున్న వారిని గుర్తించేందుకు పరీక్షలను పెంచాలని, ల్యాబ్‌ సౌకర్యాలను విస్తరించాలని అధికారులను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఇన్‌ఫ్లుయెంజా, కొవిడ్‌ కేసులను గుర్తించి పాజిటివ్‌ శాంపిళ్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపే ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనివల్ల కొత్త...
News

రాష్ట్రపతి నిలయాన్ని చూసొద్దామా..!

రాష్ట్రపతి దక్షిణాది విడిదిగా పేరొందిన సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ప్రజల సందర్శనకు సిద్ధమైంది. ఏడాదంతా తిలకించేందుకు వీలుగా అనుమతి కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉగాదిని పురస్కరించుకొని బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌...
News

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లో శ్రీవాణి, ఆర్జిత సేవా టికెట్లు

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ. స్వామివారిని దర్శించుకోవడానికి టికెట్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. మంగళవారం టీటీడీ శ్రీవాణి టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. జూన్ నెలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను ఈ రోజు మధ్యాహ్నం...
News

కోదండరాముడి బ్రహ్మోత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు

కోదండరాముడి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వైఎస్సార్‌ కడప జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ, ఎస్పీ అన్బురాజన్‌, జిల్లా అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కోదండరాముడి కళ్యాణ...
1 2 3 1,123
Page 1 of 1123