సిద్ధార్థుడు గా క్రీ.పూ.563లో కపిలవస్తు వద్ద శ్రీ రాముని వంశంలో శుద్ధోదనుడు, మహా మాయలకు జన్మించాడు సిద్ధార్థుడు. ఇంతకముందు అనేక జన్మలను ఎత్తాడు. వారిది ఇది చివరి...
విజయవాడ సత్యనారాయణపురంలోని విజ్ఞాన విహార పాఠశాల ప్రాంగణంలో ఈ నెల 11 వ తేదీన విద్యాభారతి ఆధ్వర్యాన రాష్ట్రస్థాయి ఆచార్య ప్రశిక్షణా వర్గ (శిక్షణా శిభిరం) ప్రారంభమయ్యింది....
Rashtriya Swayamsevak Sangh SarSanghchalak Shri Mohan Bhagwat said that the qualities of Swayamsevaks will be enhanced by going to Shakha every day. Shri Bhagwat was the keynote speaker at the...
వారణాసి: వారణాసిలోని జ్ఞాన్వాపిలో సర్వే సందర్భంగా ఒక గదిలో శివలింగం కనిపించిందంటే అది ఆలయమేనని వెల్లడైన్నట్టేనని అని విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేసింది. జ్ఞాన్వాపి ఆలయంలో సర్వే సందర్భంగా ఒక గదిలో శివలింగం కనిపించడం పట్ల విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ వర్కింగ్...
ఖాట్మండు: భారత్- నేపాల్ స్నేహబంధం బలంగా మారడం మొత్తం మానవాళికే ప్రయోజనకరంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళ నేపథ్యంలో ఇరుదేశాల బంధం చాలా కీలకమని అన్నారు. బుద్ధుడి పట్ల ఆరాధాన ఇరుదేశాల ప్రజలను అనుసంధానించి...
న్యూఢిల్లీ: రైతు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన రాకేష్ టికాయత్ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది భారతీయ కిసాన్ యూనియన్. కొంతకాలంగా జరుగుతున్న రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతల్లో రాకేష్ టికాయత్ ఒకరు. ముఖ్యంగా 2020లో జరిగిన కేంద్ర ప్రభుత్వ...
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మైనారిటీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సిక్కు వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఓ ఆగంతుకుడు కాల్చిచంపాడు. పెషావర్లోని సర్బంద్ ఏరియాలో ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. మృతుల పేర్లు సల్జీత్ సింగ్(42), రంజీత్ సింగ్(38) కాగా వీరిద్దరూ...
ఇటానగర్: విరిగిన శివలింగం, 13వ శతాబ్దానికి చెందిన మానవ నివాస స్థావరాలు అరుణాచల్ ప్రదేశ్లోని పాపమ్ పారే జిల్లా అడవిలో కనుగొనబడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్లో పురావస్తు శాఖ అధికారులు దీనిని ధ్రువీకరించారు. స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రీసెర్చ్లోని పురావస్తు...
కింగ్స్టన్: నాలుగు రోజుల పర్యటనకై జమైకా చేరుకున్న భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్కు రాజధాని నగరంలోని కింగ్స్టన్ విమానాశ్రయంలో ఆ దేశ అధినేతలతో పాటు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. జమైకాలో పర్యటిస్తున్న మొట్టమొదటి భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కావడం...
వారణాసి: వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం- జ్ఞాన్వాపి మసీదు సముదాయంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు మూడు రోజులుగా జరుగుతున్న వీడియోగ్రఫీ సర్వే సోమవారం ఉదయం ఓ శివలింగంను కనుగొనడంతో ముగిసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగిన సర్వే అనంతరం, హిందూవుల తరపు...
లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కశ్మీర్: రాహుల్ భట్ను ఉగ్రవాదులు కాల్చిచంపడంపై నిరసనలు తెలిపిన కశ్మర్ పండిట్ ఉద్యోగులపై పోలీసు చర్యను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం ఖండించారు. దీనిపై సిట్ దర్యాప్తుకు ఆదేశించారు. కశ్మీర్ పండిట్లకు భద్రత కల్పించడంలో...