పశ్చిమ బెంగాల్లోని ముర్షీదాబాద్లో ముస్లిం అతివాదులు గత శుక్రవారం హిందువులపై దాడులు చేసి, వారిని తరిమేసిన భయంకర సంఘటన తెలిసిందే. అయితే ఆ దాడులు, మసీదులో బోధలతో...
ఉత్తరప్రదేశ్ లోని సంభల్ జిల్లా నరౌలీ పట్టణ గోడలపై 'గాజా/పాలస్తీనాకు విముక్తి కల్పించండి' అనే నినాదాలతో వెలసిన పోస్టర్లపై చర్యలకు ఉపక్రమించి ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ పోస్టర్లలో ఇజ్రాయెల్ వస్తువులను బహిష్కరించాలని ముస్లింలను కోరుతూ పిలుపు కూడా...
పశ్చిమ బెంగాల్లోని ముర్షీదాబాద్లో ముస్లిం అతివాదులు గత శుక్రవారం హిందువులపై దాడులు చేసి, వారిని తరిమేసిన భయంకర సంఘటన తెలిసిందే. అయితే ఆ దాడులు, మసీదులో బోధలతో రెచ్చిపోయి బైటకు వచ్చి ఉద్రేకంలో చేసిన దాడులు కావన్న సంగతి ఇప్పుడు బైటపడింది....
ఛార్ థామ్ యాత్ర-2025 ప్రారంభమవుతోంది. ఒకదాని వెనుక మరొక థామ్ తలుపులు తెరుచుకోనున్నాయి. ఛార్ థామ్ యాత్ర ఏప్రిల్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రలో గంగోత్రి, యమునోత్రి ద్వారాలు ఏప్రిల్ 30న తెరుచుకోనున్నాయి. కేదార్నాథ్ తలుపులు మే 2,...
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్లోని ముర్షీదాబాద్లో పెద్ద ఎత్తున హింస చెలరేగిన నేపథ్యంలో కూల్గా ఛాయ్ తాగుతూ పోస్టింగ్లు పెట్టిన టీఎంసీ ఎంపీ, మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ఇటీవల అందరి ఆగ్రహాన్ని చవిచూశారు. ఘర్షణల ప్రాంతాల్లో కేంద్ర బలగాలు మోహరించి...
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలు మే 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వైఖానస ఆగమాన్ని అనుసరించి పాంచాహ్నిక దీక్షతో ఈ ఉత్సవాలను 14 వరకు అంగరంగ వైభవంగా...
( ఏప్రిల్ 22 - ధరిత్రీ దినోత్సవం ) పంచభూతాల్లో భూమిది మొదటి స్థానం. భువిని ‘భూదేవి’ అంటూ పూజిస్తాం. సకల సంపదలకూ నెలవైన ధరణి వసుంధర పేరుతో ప్రసిద్ధం. సీతాదేవిని లోకానికి అందించిన పరమపావని భూదేవత. శ్రీమహావిష్ణువు పలు అవతారాల్లో...
సంస్కృతిని సేవించాలని, రక్షించాలని హంపీ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామీ వారు పిలుపునిచ్చారు. మనం చేసే సేవలు కచ్చితంగా శ్రీరామునికే చేరతాయన్నారు.పవిత్ర త్రివేణీ సంఘమ క్షేత్రం కందకుర్తిలో లోక కల్యాణార్థం శ్రీ విఘ్నేశ్వర, కుమారస్వామి, రుక్మిణీ పాండుంగ కేశవమూర్తి...
భారత వాయుసేన పైలట్, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా వచ్చే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కి వెళ్లనున్నారు. భారత అంతరిక్ష పరిశోధనల సంస్థ (ఇస్రో) ప్రాజెక్టులను శుక్రవారం సమీక్షించిన కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. శుక్లా చేయబోయే ఈ...