ఇంటి ముందు ముగ్గు.. కేవలం అలంకారం కాదు. లక్ష్మీదేవికి స్వాగతం పలకడంతో పాటు భూమాతకు కృతజ్ఞతలు తెలిపే ఆచారంగా భావిస్తారు. మన సనాతన సంప్రదాయాల్లో ప్రతి ఆచారం...
డప్పుల మోత.. భక్తుల ప్రార్థనలు.. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకి.. ఊరి పొలిమేర దాటిన తర్వాత పూజా సామగ్రిని అక్కడే విడిచిపెట్టడం.. ఛత్తీస్గఢ్లోని నారాయణ్పుర్లో తరతరాలుగా కొనసాగుతున్న ఓ...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
రాజస్థాన్లోని రాజ్సమంద్ జిల్లాకు చెందిన మహిళల బృందం సంప్రదాయ వడిసెల వంటి పరికరాలతో ఆరావళి పర్వత శ్రేణిపైకి విత్తన బంతులు విసురుతోంది. సాధారణ పద్ధతుల్లో మొక్కలు నాటేందుకు చేరుకోవడం కష్టంగా ఉన్న ప్రాంతాలు లక్ష్యంగా ఈ పచ్చదనం పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టింది....
ఐసిస్, అల్-ఖైదా వంటి భయానక ఉగ్రవాద సంస్థలు తమ పంథాను పూర్తిగా మార్చుకున్నాయి. భౌతిక దాడుల స్థానంలో భావజాల వ్యాప్తి, రాడికలైజేషన్ను ప్రధాన అస్త్రంగా ఎంచుకున్నాయి. ఈ ప్రమాదకర వ్యూహాన్ని అమలు చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయని ఐక్యరాజ్యసమితి...
వందేమాతరం పూర్తి గేయం ఆలాపనపై కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. జమ్మూకశ్మీర్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో వందేమాతరం పూర్తి గేయాన్ని ఆలపించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ చేసిన విమర్శలపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్...
ఇంటి ముందు ముగ్గు.. కేవలం అలంకారం కాదు. లక్ష్మీదేవికి స్వాగతం పలకడంతో పాటు భూమాతకు కృతజ్ఞతలు తెలిపే ఆచారంగా భావిస్తారు. మన సనాతన సంప్రదాయాల్లో ప్రతి ఆచారం వెనుక ఏదో ఒక అంతరార్థం దాగి ఉంటుంది. అయితే కాలక్రమంలో ఆ ఆచారాల...
అమెరికా దేశస్థుడు మాథ్యూ ఆరోన్ వాన్డైక్ సహా ఏడుగురు విదేశీయులపై ఉగ్రవాద ఆరోపణలను పూర్తిగా ఉపసంహరించుకోలేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు స్పష్టం చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలిపారు. దర్యాప్తులో...
“ఒక మహాపురుషుడి వెనుక ఒక మహత్తరమైన మాతృశక్తి ఉంటుంది” అనే మాటకు ఆర్యాంబ జీవితం గొప్ప ఉదాహరణ. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటిన ఆది శంకరాచార్యుల తల్లిగా ఆర్యాంబ చిరస్మరణీయురాలు. ఆమె కేవలం శంకరాచార్యులకు జన్మనిచ్చిన తల్లి...
దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను మార్కాపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. దేవతామూర్తుల విగ్రహాలు, ఆలయాల్లోని విలువైన వస్తువులను అపహరించిన 13 మందిని అరెస్ట్ చేసి.. వారి నుంచి సుమారు రూ.22.70 లక్షల విలువైన దేవతామూర్తుల విగ్రహాలు, వెండి...
తిరువనంతపురం : కొల్లం జిల్లాకి చెందిన 62 ఏళ్ల మదర్సా ఉపాధ్యాయుడు ఇంబిచికోయపై పోక్సో చట్టం కింద రెండు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన కొల్లం సెషన్స్ కోర్టులో లొంగిపోయాడు.ఇంబిచికోయ తన మొబైల్ ఫోన్లో పిల్లలకు అసభ్యకరమైన వీడియోలను చూపించి,...