సుదూర తీరాల నుంచి కేవలం సందర్శకురాలిగా మన దేశంలో కాలుపెట్టిన ఒక విదేశీ యువతి, దశాబ్దాల కాలంలో ఇక్కడి మట్టితో, మూగజీవాలతో పెనవేసుకుపోయిన అనుబంధం అత్యంత అరుదైనది....
డప్పుల మోత.. భక్తుల ప్రార్థనలు.. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకి.. ఊరి పొలిమేర దాటిన తర్వాత పూజా సామగ్రిని అక్కడే విడిచిపెట్టడం.. ఛత్తీస్గఢ్లోని నారాయణ్పుర్లో తరతరాలుగా కొనసాగుతున్న ఓ...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
సుదూర తీరాల నుంచి కేవలం సందర్శకురాలిగా మన దేశంలో కాలుపెట్టిన ఒక విదేశీ యువతి, దశాబ్దాల కాలంలో ఇక్కడి మట్టితో, మూగజీవాలతో పెనవేసుకుపోయిన అనుబంధం అత్యంత అరుదైనది. జర్మనీ రాజధాని బెర్లిన్ నగరం నుంచి ఒక ఆధ్యాత్మిక అన్వేషణతో ప్రయాణం ప్రారంభించిన...
కర్ణాటక: చిక్కబళ్లాపూర్ జిల్లాలోని చొక్కహళ్లి గ్రామంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అద్దె ఇంట్లో ఆమె ఉరి వేసుకుని కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతురాలిని ఇన్మిన్చెన్హళ్లి గ్రామానికి చెందిన చైత్రగా గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.....
“ఒక మహాపురుషుడి వెనుక అతని తల్లి సంస్కారం ఉంటుంది”** అనే మాటకు నిలువెత్తు నిదర్శనం శ్రీరామకృష్ణ పరమహంస జీవితం. భక్తి, పవిత్రత, దైవచింతనతో కూడిన వాతావరణంలో ఆయన బాల్యం రూపుదిద్దుకుంది. ఆ బాల్యానికి పునాది వేసిన మహనీయురాలు ఆయన తల్లి చంద్రమణి...
పశ్చిమ బెంగాల్: జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో ‘కాశ్మీర్కు స్వాతంత్ర్యం కావాలి’ వంటి నినాదాలు చేసే శక్తులను కూకటివేళ్లతో పెకిలించివేస్తామని బీజేపీ నేత సువేందు అధికారి హెచ్చరించారు. సెప్టెంబర్ 9న జాదవ్పూర్ విశ్వవిద్యాలయం సమీపంలో సుమారు 3 కిలోమీటర్ల మేర నిర్వహించిన ‘భగవా సమ్మాన్...
జమ్మూ కాశ్మీర్: కాశ్మీరీ హిందువులను లక్ష్యంగా చేసుకుని మరో బెదిరింపు లేఖ వెలుగులోకి వచ్చింది. లష్కర్-ఎ-తైబాతో సంబంధం ఉన్నట్లు పేర్కొంటున్న యునైటెడ్ లిబరేషన్ కౌన్సిల్ (యూఎల్సీ) పేరుతో ఈ లేఖ విడుదలైనట్లు సమాచారం. గత నెలలో ఇలాంటి లేఖలు రావడం ఇది...
ఉత్తరప్రదేశ్: కేసర్గంజ్ ధాన్యం మార్కెట్లో మసీదు నిర్మాణ పనులపై వివాదం నెలకొంది. సెప్టెంబర్ 10న నిర్మాణ పనుల విషయం తెలుసుకున్న పలువురు వ్యాపారులు, హిందూ సంఘాల సభ్యులు అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. అనుమతులు లేకుండా నిర్మాణ పనులు చేపడుతున్నారని వారు...
రాజస్థాన్: రాజస్థాన్లో ‘లవ్ జిహాద్’ సమస్యను తమ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోందని ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ పేర్కొన్నారు. జైపూర్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలకు తమ ప్రభుత్వం అడ్డుకట్ట వేసిందని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం...
పాకిస్తాన్లో మైనారిటీ హిందూ, క్రిస్టియన్ ప్రజలకు రక్షణ లేకుండా పోతోంది. ముఖ్యంగా సింధ్ ప్రావిన్స్లో హిందూ బాలికల అపహరణ, మతమార్పిడి. బలవంతంగా పెళ్లి చేసుకోవడం నిత్యకృత్యంగా మారుతోంది. అక్కడి పోలీస్, న్యాయ వ్యవస్థ కూడా ఈ అమ్మాయిలకు సాయం చేయడం లేదు....