NewsSeva

తుపాను బాధిత ప్రాంతంలో స్వయంసేవకుల సహాయక చర్యలు

రాష్ట్రాన్ని వణికించిన మొందా తుపాను ప్రభావంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు స్పందించి సహాయకచర్యల్లో పాల్గొన్నారు. కాకినాడ...

Articles

ArticlesNews

నదులు, గోశాలలు, పర్యావరణ పరిరక్షణపై భారతీయ దృక్పథం

భారతీయ నాగరికతలో ప్రకృతిని కేవలం వినియోగించాల్సిన వనరుగా కాకుండా, జీవన వ్యవస్థలో అంతర్భాగంగా చూసే సంప్రదాయం ఉంది. నదులను జీవనదులుగా, పశుసంపదను గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆధారంగా,...

Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

ArticlesGallery

ధర్మాస్త్రం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...

News

News

కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే.. పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) వేదికగా పాకిస్థాన్‌కు భారత్ మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. జమ్మూకశ్మీర్ అంశంలో భారత్‌పై పాక్ తప్పుడు ప్రచారం చేస్తూ అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తోందని మండిపడింది. జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేసింది....
News

సీజేపీ నిరసనలు: ఖలిస్తానీ శక్తుల జోక్యం, బెదిరింపులు

బొద్దింక జనతా పార్టీ (CJP) ఆందోళనలకు విదేశీ వేర్పాటువాద శక్తులు బహిరంగంగా మద్దతు తెలిపాయి. అమెరికాలోని ఖలిస్తానీ ఉగ్రవాది, నిషేధిత 'సిఖ్స్ ఫర్ జస్టిస్' (SFJ) అధిపతి గుర్పత్వంత సింగ్ పన్నూన్ ఈ ఆందోళనకు మద్దతుగా 1 మిలియన్ డాలర్లు ప్రకటిస్తూ...
News

నిరసన చుట్టూ రాజకీయాలను సమర్థించం : ముక్తకంఠంతో NEET సాధించిన విద్యార్థులు

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG) ఫలితాలు విడుదలైన తర్వాత ఒకవైపు దేశవ్యాప్తంగా విజయం సాధించిన విద్యార్థులు తమ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని వేడుక చేసుకుంటుంటే, మరోవైపు ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ మరియు విద్యా సంస్కరణలపై జరుగుతున్న నిరసనలపై...
News

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా

దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపినట్లు వెల్లడించారు....
News

తల్లిపైనే భవిష్యత్ తరాల పెంపకం : మోహన్ భాగవత్

సృష్టి ఆరంభం నుంచీ మాతృత్వమే పునాది అని, ప్రతి మనిషికి తొలి గురువైన తల్లిపైనే భవిష్యత్ తరాల పెంపకం ఆధారపడి ఉంటుందని ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. మాతృత్వం అనేది సహజంగా స్త్రీలకు సంబంధించినది కాబట్టి, ఈ విషయంపై...
News

డిజిటల్‌ రూపంలో కోయ, గిరిజన భాషలు

 గిరిజన భాషల పరిరక్షణకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ కోయ భాషను డిజిటల్ రూపంలో భద్రపరిచే దిశగా ఐటీడీఏ కీలక చర్యలు చేపట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత టూల్‌ను అభివృద్ధి చేసి కోయ గిరిజన భాషను డిజిటల్ వేదికపై అందుబాటులోకి తీసుకురానున్నట్లు  ...
News

అన్నవరం ఆలయంలో వరుణ యాగం..

అన్నవరం: రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక వరుణ యాగం, సహస్ర ఘటాభిషేకాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన...
News

కాజలో 1,600 ఏళ్ల నాటి గణేశ విగ్రహాలు

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామ పొలాల్లో 1,600 సంవత్సరాల నాటి రెండు చిన్న గణేశ విగ్రహాలు వెలుగు చూశాయని పురావస్తు పరిశోధకులు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్, సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన సింహాద్రి వెంకట్రామరెడ్డి...
1 2 3 3,029
Page 1 of 3029