సనాతన ధర్మంలో గోవుకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. భారతీయ సంస్కృతిలో గోవును కేవలం ఒక పశువుగా కాకుండా "గోమాత"గా గౌరవిస్తారు. తల్లి తన బిడ్డకు ప్రేమతో...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
భారతదేశపు ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, ఐఐఎన్ఎస్ఏ ప్రొఫెసర్ దీపక్ ధర్ అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. భౌతిక శాస్త్ర రంగంలో అత్యున్నత పురస్కారాలలో ఒకటిగా భావించే 2026 డిరాక్ మెడల్ను ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్ (ఐసీటీపీ) ఆయనకు ప్రకటించింది....
మహారాష్ట్రలోని ముంబై నగరంలో వినాయక చవితి వేడుకలకు రంగం సిద్ధమైంది. గణేష్ ఆగమన్ వేడుకల ప్రారంభంతో ముంబై వీధులు భక్తిభావంతో నిండిపోతున్నాయి. 2026 సెప్టెంబర్ 14న ఘనంగా గణేష్ చవితి ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ముంబైలోని ప్రముఖ లాల్బాగ్-పరేల్ ప్రాంతంలో...
పాక్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డ భారత ఎయిర్ఫోర్స్ వింగ్ కమాండర్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం మే నెలలోనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదంతం వెనుక భారీ...
అధికారిక కార్యక్రమాల్లో వందేమాతర గేయాన్ని పూర్తిగా ఆలపించే విషయంలో కేరళలోని యూడీఎఫ్ సర్కార్కు స్పష్టత కొరవడింది. ఈ గేయాన్ని పూర్తిగా ఆలపించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్ర టరీ సర్క్యులర్ జారీ చేయగా, అలాంటిదేమీ లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర...
సనాతన ధర్మంలో గోవుకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. భారతీయ సంస్కృతిలో గోవును కేవలం ఒక పశువుగా కాకుండా "గోమాత"గా గౌరవిస్తారు. తల్లి తన బిడ్డకు ప్రేమతో ఆహారం అందించినట్లే, గోవు కూడా మానవ సమాజానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుందని భావించి...
ఉత్తరాఖండ్లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన హరిద్వార్లో కన్వర్ యాత్ర సందర్భంగా భక్తిప్రపత్తులు పొంగిపొర్లుతున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు కన్వర్లతో హరిద్వార్కు పోటెత్తారు. లక్సర్ రోడ్డు నుంచి పవిత్ర నగరంలోకి...
అత్రి మహర్షి పేరు వినగానే తపస్సు, జ్ఞానం, ధర్మనిష్ఠ, ఆత్మసాధన వంటి మహోన్నత విలువలు గుర్తుకొస్తాయి. సనాతన ధర్మ సంప్రదాయంలో సప్తర్షులలో ఒకరిగా పూజలందుకునే అత్రి మహాముని జీవితం కేవలం పురాణగాథ మాత్రమే కాదు.. మానవ జీవితానికి మార్గదర్శకంగా నిలిచే అనేక...
అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సీఈఓ పోస్టుకు ఇంటర్వ్యూలు త్వరలో జరగనున్నాయి. ఈ పోస్టు కోసం 5,300 పైచిలుకు మంది దరఖాస్తు చేసుకోగా ఇంటర్వ్యూ కోసం 18 మందిని ఎంపిక చేసినట్టు ట్రస్టు వర్గాలు తెలిపాయి. ఆలయ ప్రాంగణంలో...