ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక వైభవానికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం. ప్రతి గ్రామంలో దేవాలయాలు ప్రజల ఆధ్యాత్మిక జీవనానికి కేంద్రాలుగా ఉన్నాయి. అవి కేవలం పూజా స్థలాలు...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
-నరేష్ కౌశిక్ ( బీబీసీ, అసోసియేటెడ్ ప్రెస్లో మాజీ సంపాదకుడు. ఆయన లండన్లో నివసిస్తున్నారు. ఎన్డిటివి పోర్టల్ నుండి ) అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ భారతీయ వారసత్వం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. ఆమె భర్త, ఉపాధ్యక్షుడు...
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో విద్యా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించే దిశగా సువేందు అధికారి ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్ఎస్ఎస్ విద్యా విభాగమైన ‘విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్’కు అనుబంధంగా రాష్ట్రవ్యాప్తంగా కనీసం 1,000...
ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక వైభవానికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం. ప్రతి గ్రామంలో దేవాలయాలు ప్రజల ఆధ్యాత్మిక జీవనానికి కేంద్రాలుగా ఉన్నాయి. అవి కేవలం పూజా స్థలాలు మాత్రమే కాకుండా గ్రామ ప్రజల ఐక్యత, సంప్రదాయాలు, సంస్కృతి, సామాజిక జీవనానికి ప్రతీకలు....
వినాయక చవితి ఉత్సవాలకు జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించేందుకు మండపాలు సిద్ధమవుతున్నప్పటికీ, పర్యావరణ పరిరక్షణ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాల నిమజ్జనం వల్ల జలవనరులు, జలచరాలపై ప్రతికూల ప్రభావం...
భారతీయ ఇతిహాస సంప్రదాయంలో మాతృమూర్తులకు అత్యంత ఉన్నతమైన స్థానం ఉంది. తమ పిల్లలకు జన్మనివ్వడం మాత్రమే కాకుండా.. కష్టకాలంలో వారికి ధైర్యాన్ని నూరిపోసి, ధర్మమార్గంలో నడిపించి, వారి విజయానికి బాటలు వేసిన తల్లులు మన పురాణాలు, ఇతిహాసాల్లో కనిపిస్తారు. అలాంటి మహనీయ...
బాల్య వివాహాల నిర్మూలన కోసం భారత్లో కొనసాగుతున్న ప్రయత్నాలకు అంతర్జాతీయ స్థాయిలో కీలక గుర్తింపు లభించింది. బాల్య, ముందస్తు, బలవంతపు వివాహాల నిర్మూలన కోసం ప్రతి ఏడాది నవంబర్ 27ను అంతర్జాతీయ దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా...
మత మార్పిళ్ల నిరోధక బిల్లును ప్రస్తుత వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలన్న ఆలోచనపై గోవా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అధికార పక్షంలోని మైనార్టీ ఎమ్మెల్యేల నుంచి బిల్లుపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మత మార్పిళ్లను నియంత్రించేందుకు...
వైష్ణవ జన్ తో తేనె రె కహియే, జే పీడ్ పరాయీ జానె రే’.. ఇతరుల కష్టాలను, బాధలను తనవిగా భావించి, ఆ బాధల నుంచి వారిని విముక్తం చేయడం కోసం చేపట్టే సహజమైన చర్యలనే ధర్మమన్నారు. ‘నాకు రాజ్యం కావాలన్న...