విశ్వవ్యాప్తం.. హిందుత్వం 1 వ భాగం ఇక్కడ చదవచ్చు విశ్వవ్యాప్తం.. హిందుత్వం 2వ భాగం ఇక్కడ చదవచ్చు యువత – క్యాంపస్ ప్రపంచం హిందుత్వ, సాంస్కృతిక అస్తిత్వం,...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
విశ్వ హిందూ పరిషత్ (VHP) కేంద్రీయ ప్రబంధ సమితి రెండు రోజుల సమావేశం జూలై 19-20, 2026 తేదీల్లో ఛతర్పూర్లోని తేరాపంథ్ భవన్లో జరిగింది. ఈ సమావేశానికి దేశ వ్యాప్తంగా అఖిల భారతీయ స్థాయిలో బాధ్యతలు వున్నవారు, నిర్వహణ కమిటీ సభ్యులు...
ఒడిశా పవిత్ర పుణ్యక్షేత్రం పూరి జగన్నాథుడి ఆభరణాల భాండాగారం రత్నభాండార్ ప్రత్యేక లెక్కింపు పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రఖ్యాత పూరి జగన్నాథ యాత్ర ముగిసి జగన్నాథ, బలభద్రులు ఇద్దరు గుండిచ దేవస్థానంలోకి ప్రవేశించిన తరువాత ఈ ప్రత్యేక పరిశీలన నిర్వహించినట్లు...
అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును రాజకీయం చేయొద్దని పిటిషనర్లకు హితవు పలికింది. కోర్టులు రాజకీయ వేదికలు కాదని వ్యాఖ్యానించింది. ‘ఇది కేవలం ఓ నేరానికి సంబంధించిన అంశం. సరైన...
ధర్మవరం ఇస్కాన్ (ISKCON) ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఆధ్యాత్మిక వైభవంతో సాగింది. ధర్మవరం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి బలిజ కళ్యాణ మండపం వరకు నిర్వహించిన ఈ మహోత్సవంలో రాష్ట్ర...
పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి కేవలం భూమి లేదా ఆస్తి పత్రాలు మాత్రమే సరిపోవని కలకత్తా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చట్టవిరుద్ధమైన చొరబాటు ఆరోపణల ఉన్నప్పుడు ఇలాంటి పత్రాలకు ఎటువంటి చట్టపరమైన బలం ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది. దేశంలో పౌరసత్వ నిర్ధారణకు...
తిరుపతి: భారతీయ సంస్కృతి, జ్ఞాన సంపదకు మూలమైన సంస్కృత భాషను అభ్యసించి, అందులో నిక్షిప్తమైన వైజ్ఞానిక, సాంకేతిక విజ్ఞానాన్ని యువత అందిపుచ్చుకోవాలని అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య పిలుపునిచ్చారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన గవర్నర్, శ్రీ పట్టాభిరామ...
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలో చోళరాజుల కాలానికి చెందిన అరుదైన తమిళ శాసనం వెలుగులోకి వచ్చింది. బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లికి సమీపంలోని ప్రాచీన అక్కమహాదేవతల ఆలయం వద్ద ఈ శాసనాన్ని గుర్తించినట్లు చరిత్రకారుడు బుక్కపట్నం గోపి తెలిపారు. క్రీ.శ. 1042లో...
ముజఫర్నగర్ (ఉత్తరప్రదేశ్): గోవధ కేసులో ముగ్గురు నిందితులకు స్థానిక న్యాయస్థానం చెరో 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.8 లక్షల చొప్పున జరిమానా విధించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం, 2021 జనవరి 24 రాత్రి టిటావి పోలీస్ స్టేషన్...