భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
దేశ సరిహద్దులు దాటి పరారైన క్రిమినల్స్, ఆర్థిక నేరగాళ్లపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. 2019 నుంచి 2026 జులై వరకు గత ఏడేళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా 36 దేశాల నుంచి ఏకంగా 274 మంది పరారీలో ఉన్న నిందితులను...
చెన్నై ఆర్ఎస్ఎస్ (RSS) కార్యాలయంలో 1993 ఆగస్టు 8న బాంబు పేలుళ్లు సంభవించగా ఆ దుర్ఘటనలో 11 మంది స్వయంసేవకులు ప్రాణాలు కోల్పోయి బలిదానమయ్యారు. ఈ దేశమాత ముద్దుబిడ్డలకు ప్రతి ఏటా ఇదే రోజున నివాళులు అర్పించి, దేశం, సమాజ సేవలో...
ఆపరేషన్ సిందూర్ సమయంలో కాల్పుల విరమణ కోసం పాకిస్థాన్ కోరినా, వెంటనే అంగీకరించలేదని భారత మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు. భారత్ నిర్దేశించుకున్న సైనిక లక్ష్యాలు పూర్తయ్యే వరకు వేచి ఉండాలని నిర్ణయించినట్టు...
అమరావతి: యువత ప్రతి చిన్న విషయానికీ క్షణికావేశాలు, ఆకర్షణలకు లోనుకాకుండా సంయమనంతో వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వ విద్య, నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. అసాంఘీక కార్యకలాపాల్లో పాల్గొని పోలీసు రికార్డుల్లో పేరు నమోదైతే అది జీవితాంతం చెరగని "బ్లాక్...
జర్మనీ,జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాతో ప్రపంచంలోని ఇతర దేశాల వారికి తమ వారసత్వం, తమ పూర్వీకుల చరిత్ర బాగా తెలుసని, అందుకే వారు సరైన మార్గాల్లో పయనిస్తున్నారని ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు మన్మోహన్ వైద్య అన్నారు. అయితే.. ఈ విషయంలో...
గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని విద్యార్థుల్లో ఏకాగ్రత, మానసిక ఉల్లాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించి భవిష్యత్ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు కుమార్ నాయక్, కుమార్ నాయుడు, ప్రవీణ్ కుమార్లతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం మేరకు గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని విద్యార్థులకు ఏడాది పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులు ప్రతిభలో ఎవరికి తీసిపోరని అన్నారు. విద్యతో పాటు మానసిక దృఢత్వం, ఆత్మవిశ్వాసం, ఒత్తిడి నిర్వహణ, నాయకత్వ నైపుణ్యాల పెంపొందింపులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షణ కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ శిక్షణ విద్యార్థులు...
దేశంలో స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని పెంచడం, వ్యవసాయ వ్యర్థాలను సంపదగా మార్చడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంపీడిత జీవ వాయువు (Compressed Bio Gas - CBG) ఉత్పత్తిని ప్రోత్సహించే ‘గోబర్ధన్ (GOBARdhan)’ జాతీయ వృత్తాకార జీవ...
విజయనగరం మండలంలోని దుప్పాడ గ్రామంలో ఉన్న 4 ఎకరాల 62 సెంట్ల భూమి దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినదేనని ఆ శాఖ సహాయ కమిషనర్ శిరీష స్పష్టం చేశారు. భూమిని కొందరు కంచె వేసి ఆక్రమించుకున్నారనే ఫిర్యాదు నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల...