NewsSeva

తుపాను బాధిత ప్రాంతంలో స్వయంసేవకుల సహాయక చర్యలు

రాష్ట్రాన్ని వణికించిన మొందా తుపాను ప్రభావంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు స్పందించి సహాయకచర్యల్లో పాల్గొన్నారు. కాకినాడ...

Articles

ArticlesNews

భారతీయతకు పల్లె పిలుపు ౩వ భాగం

గురుకులంలో ప్రవేశాల ప్రక్రియ ఎలా ఉంటుంది? సాందీపని గురుకులంలో ప్రతి సంవత్సరం కేవలం నాల్గవ తరగతిలోకి మాత్రమే విద్యార్థుల ప్రవేశ ప్రక్రియను ఇప్పటివరకు మేం నిర్వహిస్తూ వస్తున్నాం....

Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

ArticlesGallery

ధర్మాస్త్రం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...

News

News

హెడ్గేవార్ నివాసంపై ప్రత్యేక బ్రోచర్ ను ఆవిష్కరించిన తపాలా శాఖ

నాగపూర్ : నాగపూర్ లోని తపాలా శాఖ ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. నాగపూర్ కేంద్రంగా ఆరెస్సెస్ ప్రారంభమైన చారిత్రక సందర్భ నేపథ్యంలో డాక్టర్ హెడ్గేవార్ నివాసంపై ఓ బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్...
News

ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి: త్రిదండి అహోబిల రామానుజ జీయర్

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకుని సత్సంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామీజీ అన్నారు. కర్నూలు నగర శివారులోని మామిదాలపాడులో ఉన్న గోదా రంగనాథస్వామి దేవస్థానం (గోదా గోకులం క్షేత్రం)ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గోకులం వ్యవస్థాపక...
News

భోజ్‌శాల సమీప దర్గాలో శుక్రవారం ప్రార్థనలకు అనుమతి: సుప్రీంకోర్టు

  మధ్యప్రదేశ్‌లోని   భోజ్‌శాల కాంప్లెక్స్‌కు సమీపంలోని దర్గాలో ముస్లింలు ప్రతి శుక్రవారం ప్రార్థనలు నిర్వహించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు నమాజ్‌ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన...
ArticlesNews

భారతీయతకు పల్లె పిలుపు ౩వ భాగం

గురుకులంలో ప్రవేశాల ప్రక్రియ ఎలా ఉంటుంది? సాందీపని గురుకులంలో ప్రతి సంవత్సరం కేవలం నాల్గవ తరగతిలోకి మాత్రమే విద్యార్థుల ప్రవేశ ప్రక్రియను ఇప్పటివరకు మేం నిర్వహిస్తూ వస్తున్నాం. 40 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రతిసంవత్సరం అక్టోబర్, నవంబర్ మాసాలలో దసరా...
News

ధర్మస్థల అస్థిపంజరాల కేసు: ముగ్గురు అదృశ్యులుగా గుర్తింపు

కర్ణాటకలోని ధర్మస్థల సమీపంలోని బంగ్ల గుడ్డ ప్రాంతంలో ఇటీవల వెలికితీసిన మూడు అస్థిపంజరాల గుర్తింపుపై స్పష్టత లభించింది. డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా అవి గతంలో అదృశ్యమైన ముగ్గురు వ్యక్తులవేనని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నిర్ధారించింది. సిట్‌ అధికారులు నిర్వహించిన డీఎన్‌ఏ...
ArticlesNews

ద్రౌపది : ఆత్మగౌరవం, ధైర్యం, ధర్మానికి ప్రతీక

  మహాభారతంలో ద్రౌపది అసాధారణ ఆత్మగౌరవానికి, అపారమైన ధైర్యానికి ప్రతీకగా నిలిచిన మహానారి. జీవితాంతం ఎన్నో సవాళ్లు, అవమానాలు, అగ్నిపరీక్షలు ఎదురైనా ఆమె తన ఆత్మవిశ్వాసాన్ని, ధర్మంపై నమ్మకాన్ని ఎన్నడూ కోల్పోలేదు. అందుకే ప్రసిద్ధమైన పంచకన్యా శ్లోకంలో ఆమెకు విశిష్ట స్థానం...
News

హైదరాబాద్‌లో వినాయక విగ్రహాల ఎత్తుపై పోలీసుల ఆంక్షలు

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సైబరాబాద్ పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. గత ఏడాది వినాయక విగ్రహాల నిమజ్జన సమయంలో చోటుచేసుకున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి 16 అడుగులకు మించిన ఎత్తు గల...
News

ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై విద్యావేత్తల ఆగ్రహం.. 215 మంది బహిరంగ లేఖ

: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన "గోమూత్ర నిపుణుడు" వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె వ్యాఖ్యలు శాస్త్రవేత్తలు, విద్యావేత్తల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ 215 మంది విద్యావేత్తలు ప్రియాంక గాంధీకి బహిరంగ లేఖ రాశారు. యాంటీ పేపర్...
1 2 3 3,043
Page 1 of 3043