భారతీయ సంస్కృతిలో వ్యవసాయం కేవలం జీవనోపాధి కాదు.. అది ఒక జీవన విధానం. భూమిని తల్లిగా, ప్రకృతిని దైవస్వరూపంగా, అన్నాన్ని పవిత్రంగా భావించిన సనాతన ధర్మంలో వ్యవసాయానికి...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్లో భారత రక్షణ వ్యవస్థ ఎంత పటిష్ఠంగా పనిచేసిందో విశ్రాంత ఎయిర్మార్షల్ జితేంద్ర మిశ్రా వెల్లడించారు. ముఖ్యంగా భారత వాయుసేనకు అద్భుతమైన రక్షణ కవచంగా నిలిచిన ఎస్–400 వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునేందుకు పాకిస్థాన్ ప్రత్యేక గూఢచారులు, స్లీపర్ సెల్ల...
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో కురుంబూర్ రైల్వే స్టేషన్ సమీపాన ఉన్న 200 ఏళ్ల నాటి ‘‘రైలాడి వినాయగర్’’ ఆలయ కూల్చివేతపై హిందూ మున్నణి తీవ్రంగా మండిపడింది. ఈ కూల్చివేతను ఖండిస్తున్నట్లు ప్రకటించింది. అదే ప్రాంతంలో మరో మతపరమైన నిర్మాణం కూడా వుందని, దానిని తొలగించడంలో రైల్వే అధికారులు వివక్షాపూరిత వైఖరిని అవలంబించారని ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర సహాయ మంత్రి మురుగన్కి వినతి పత్రం కూడా సమర్పించారు. హిందూ ఆలయ కూల్చివేతకు బాధ్యులైన టి.ఎన్. ప్రమీల, ఇతర రైల్వే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆ వినతి పత్రంలో డిమాండ్ చేశారు. వినాయగర్ ఆలయాన్ని అదే స్థలంలో తిరిగి నిర్మించాలని కూడా ఆ ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. తగిన చర్యలు తీసుకుంటామని మురుగన్ ఆ బృందానికి హామీ ఇచ్చినట్లు హిందూ మున్నాని తెలిపింది. రైల్వే...
‘‘జై జగన్నాథ్’’ పేరుతో ప్రతిపాదించిన యానిమేటెడ్ చిత్రం, సీరియల్ విషయంలో కొత్త వివాదం రేగింది. మహాప్రభు జగన్నాథుడిని చిత్రీకరించిన తీరుపై పూరీ గోవర్ధన్ మఠానికి చెందిన జగద్గురు శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా దీని...
అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ న్యూయార్క్ ఈస్ట్ విలేజ్ ఉన్న 'భక్తి సెంటర్'లో ఇస్కాన్ (ISKCON) నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఈ మొత్తం ప్రపంచాన్ని శ్రీకృష్ణుని స్వరూపంగా...
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ప్రసిద్ధ మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ వేదికగా 'యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ పాల్గొని ముఖ్య ప్రసంగం చేయనున్నారు. ఈ...
కన్యాకుమారి: ఆలిండియా వివేకానంద కేంద్రం అధ్యక్షుడు ఎ. బాలకృష్ణన్ (88) అనారోగ్యంతో బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నాగర్కోయిల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కేరళకు చెందిన బాలకృష్ణన్ 1981 నుంచి 2001...
న్యూఢిల్లీ: పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు కొనసాగిస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఢిల్లీకి చెందిన యువ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. సరాయ్ కాలే ఖాన్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ సాహిల్, అతని భార్య సమీరాను ఢిల్లీ...
విశాఖపట్నం: భారతీయ కళలు దేశ ప్రాచీన సంపదకు ప్రతీకలని ఒడిశా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. నాట్యం, సంగీతం భారతీయ సంస్కృతికి మూలస్తంభాలని, తరతరాలుగా వస్తున్న ఈ అపురూప కళా సంపదను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై...