ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జన్మ స్థానం నేటి కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ మండలం రూపనగుడి గ్రామం. ఈయన నివాసం ఉయ్యాలవాడ, కర్నూలు జిల్లా, రాయలసీమ. ప్రజలు "కుందేలు"...
ఫిబ్రవరి 3 బుధవారం తిరుపతికి 56 కి.మీ.ల దూరంలోని పోన్పాడి గ్రామంలో సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు జరిగింది. సనాతన ధర్మాన్ని అనుసరించే అనేక మతశాఖలకు, సంప్రదాయాలకు...
We know that all the devotees in the country are contributing their level best for the construction of the Ayodhya Ram Mandir. Even in our state, children, daily laborers, employees,...
ఒక వైపు సరిహద్దుల్లో రాజీ అంటూనే.. సరిహద్దుల్లో కవ్వింపులు మానని డ్రాగన్ మరో కొత్త స్కెచ్ వేసింది. ఇండియాపై కనిపించని దెబ్బకొట్టేందుకు ప్లాన్ అమలు చేసింది. ఏకంగా సైబర్ దాడులకు తెగబడింది. విద్యుత్ వ్యవస్థపై చైనా టార్గెట్ చేసింది. ఇండియాపై మొదట్నుంచి...
ఫిబ్రవరి 19న చత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని శ్రీశైలంలోని శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రంలో శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ అఖిలభారత కార్యదర్శి శ్రీ సత్య కుమార్ విచ్చేశారు. ఈ...
పేద పిల్లలకు ఆశ్రయం ఇచ్చే పేరుతో అనాథ శరణాలయంలో చేర్చుకుని అనంతరం వారిని మత మార్పిడులకు గురి చేస్తున్న తొమ్మిదిమంది ముఠాను హైదరాబాదు సమీపంలోని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఈ ముఠా సభ్యులు అనాథ శరణాలయం...
భారత వ్యాక్సిన్ దిగ్గజ సంస్థలను చైనా టార్గెట్ చేసింది. భారత్లో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్ వివరాలను సేకరించేందుకు..చైనా ప్రభుత్వ మద్దతున్న ఓ హ్యాకింగ్ గ్రూప్ భారత్ బయోటెక్,సీరం ఇన్స్టిట్యూట్ ఐటీ వ్యవస్థల్లోకి మాల్ వేర్ ప్రవేశపెట్టిందని సింగపూర్,టోక్యో ప్రధాన కేంద్రంగా పనిచేసే...
గుంటూరులోని బంజర నాయక కాలనీలో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవం ఘనంగా జరిగినది . ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి కార్యదర్శి శ్రీ మాగంటి సుధాకర్ యదవ్ , శ్రీ చంద్ర నాయక్ , ధార్మిక మండలి సభ్యులు శ్రీ...
సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైన్యం శత్రువులతోనే కాకుండా అక్కడ ఉండే వాతావరణంతో కూడా పోరాడాల్సి ఉంటుంది. గడ్డకట్టే చలిలోనూ విధులు నిర్వర్థిస్తుంటారు. భారత్, చైనా మధ్య యుద్ధ వాతావరణానికి కేంద్ర బిందువుగా మారిన ప్రాంతం గల్వాన్ లోయ సహా అనేక ప్రాంతాల్లో...
కేరళలో ముస్లింలు అధికంగా ఉన్న మలప్పురం జిల్లాలోని కల్పకంచెరి అనే ఊరిలో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో 14 ఏళ్ల బాలికను మాదకద్రవ్యాలకు బానిసను చేసి నెలల తరబడి సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి,...