News

News

హమాస్‌కు వ్యతిరేకంగా పాలస్తీనియన్ల భారీ నిరసన

గత 17 నెలలుగా యుద్ధంతో శిథిలమైన గాజా స్ట్రిప్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒక పక్క వేలాది మంది మరణం, మరో పక్క ఆస్తుల ధ్వంసం, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు.. వీటితో కొన్ని నెలలుగా విసిగి వేసారిన...
ArticlesNews

అన్నదాతను ఆదుకున్న గోమాత

తెలంగాణలోని హనుమకొండ జిల్లా వేలేరు మండలంలో కేవలం 300 జనాభా, 72 ఇళ్లున్న ఓ కుగ్రామం.. ఇక్కడి అన్నదాతలు ఒకప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి విలవిల్లాడారు. ఇప్పుడదే గ్రామం అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యిని స్థానికంగా విక్రయించడంతోపాటు...
News

క్రైస్తవ మిషనరీల భూ మాఫియాకి వ్యతిరేకంగా హిందూ మహిళల నిరాహార దీక్షలు

క్రైస్తవ మిషనరీలకు వ్యతిరేకంగా కాకినాడలోని కురాడ గ్రామంలో హిందువులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. క్రైస్తవ మిషనరీలు అక్రమంగా భూములను ఆక్రమిస్తూ, చర్చిలు నిర్మిస్తున్నారని హిందువులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. ఈ రిలే నిరాహార...
News

‘పాపవినాశనం’లో బోటింగ్ ట్రయల్ రన్, భక్తుల ఆగ్రహం

పర్యాటకాభివృద్ధిలో భాగంగమని తిరుమలలోని పాపవినాశనం డ్యామ్ లో తిరుపతి అటవీశాఖ అధికారులు బోటింగ్ ట్రయల్ రన్ నిర్వహించారు. తిరుమలలోని కుమారధార, పసుపుధార నీరు పావవినాశనం డ్యామ్ కు చేరుతుంది. ఈ ప్రాంతంలోనే టీటీడీకి చెందిన పాపవినాశనం తీర్థం, గంగాదేవి ఆలయం ఉంది....
ArticlesNews

సనాతన ధర్మం ఒక మతం కాదు జీవనశైలి.

హైందవం ఒక మతం కాదు. అది జీవనశైలి. సనాతన ధర్మమే హైందవానికి ప్రాతిపదిక. సనాతనం అంటే అతి పురాతనం కానీ, నిత్యనవీనం. సత్యం, పరోపకారం, త్యాగం, సేవ, ప్రేమ ఇవన్నీ సనాతన ధర్మ మార్గాలు. ఈశ్వరుడు, వేంకటేశ్వరుడు, రాముడు, కృష్ణుడు... అందరూ...
News

రాణా సంగపై వ్యాఖ్యలు చేసిన.. సమాజ్‌వాదీ ఎంపీకి సమాధానం

రాజ్‌పుత్ పాలకుడు రాణా సంగపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్జీలాల్ సుమన్‌పై కర్ణిసేన కార్యకర్తలు కన్నెర్ర చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రాలో ఉన్న రామ్జీలాల్ నివాసంపై దాడి చేశారు. కర్ణిసేన సభ్యులు బుల్డోజర్ తీసుకుని ఆయన నివాసానికి చేరుకోవడంతో...
News

ఆలయ ప్రసాదాలపై జీఎస్టీ మినహాయింపు

ఆలయ ప్రసాదాలకు జీఎస్టీ మినహాయింపు కలిగిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. లోక్‌సభలో ఆర్థిక బిల్లు 2025పై చర్చ సందర్భంగా ఈ నిర్ణయం భక్తులపై ఉన్న పన్ను భారం తగ్గించడంతోపాటు ఆలయాల్లో ప్రసాదాల పంపిణీకి మరింత ప్రోత్సాహం...
News

‘నవరాత్రి’ రోజుల్లో ‘మాంసం దుకాణాలు వద్దు’

రాబోయే నవరాత్రులను దృష్టిలో ఉంచుకుని ఆలయాలకు సమీపంలోని మాంసం దుకాణాలను మూసివేయాలని ఢిల్లీ బీజేపీ ఎంపీ రవీంద్ర నెగీ దుకాణదారులను అభ్యర్థించారు. ఈ నెల 30 నుంచి చైత్ర నవరాత్రులు ‍ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 7 వరకూ కొనసాగే ఈ నవరాత్రులలో...
1 969 970 971 972 973 3,082
Page 971 of 3082