మహాకుంభమేళాకు 30వ రోజు. ఈ రోజు ఉదయం 8 గంటల సమయానికి మొత్తం 49.68 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. ప్రస్తుతం త్రివేణీ సంగమం వద్ద పుణ్య స్నానాలు చేసేందుకు భక్తుల బారులు తీరారు. ఫిబ్రవరి 12న వచ్చే మాఘపౌర్ణమి పుణ్య స్నానాలకు అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రయాగ్రాజ్లో నూతన ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఫిబ్రవరి 10 వ తేదీ రాత్రి...
సంభాల్ పరిణామాలతో దుఃఖితులైన ఒక వర్గం ఉన్న మాట నిజం. ఆ వర్గమే హిందువులు. ప్రస్తుతం చరిత్ర పుటలలో నిక్షిప్తమై ఉన్న ఒక నివేదిక ప్రకారం సంభాల్లో బాధితులు హిందువులే. ఈ నివేదిక 2024లో, జామా మసీదు సర్వే అనంతర పరిణామాల నేపథ్యంలో తయారయిందని అనుకోవద్దు. అది వందేళ్ల క్రితం1924లో రూపొందింది. నివేదిక రూపకర్తలు హిందూ నాయకులని అలవాటు ప్రకారం అనుకోవద్దు. సంభాల్లో బాధితులు హిందువులేనని ఆ నివేదిక ద్వారా...
ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖేరీ జిల్లాలోని బసాహా మాఫీ గ్రామంలో ఒక విధవ తన ఇంటిని అమ్మకానికి పెట్టింది. ఆ విషయాన్ని ఒక ప్రకటనగా తన ఇంటి గోడకు అంటించింది. ఆ పోస్టర్లో ఆమె రాసిన విషయమే ప్రత్యేకంగా ఉంది. ‘‘ముస్లిముల వేధింపులు తట్టుకోలేకపోతున్నాం. అందుకే ఇల్లు అమ్మివేస్తున్నాం’’ అని నేరుగానే రాసేసింది. ఆ మహిళ పెద్ద కుమార్తె ‘లవ్ జిహాద్’ బాధితురాలు. ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. ఆమె...