భారత వైమానిక దళం చేపట్టిన సాహసోపేతమైన 'ఆపరేషన్ సిందూర్' జరిగి ఏడాది పూర్తయిన వేళ, పాకిస్థాన్లోని బహవల్పూర్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. భారత దాడిలో నామరూపాలు...
దేశ రాజధానిలోని కీలకమైన ప్రదేశాల్లో ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ల -IEDలుతో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం అందడంతో హైఅలర్ట్ ప్రకటించారు. జాతీయ వార్త...
గుంటూరు నగరంలోని NGO కాలనీ 4వ లేన్లో గుంటూరు విభాగ్ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో, ఘనంగా నిర్వహించబడింది. వేదమంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన...
ఒడిశాలోని పూరీ జిల్లాలో ఓ అరుదైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. రోడ్ల రెండు వైపులా వరుసగా ఉన్న చెట్లు, మొక్కలకు శంఖాలు, దేవుడి ఫొటోలు ఉన్న వస్త్రాలు...
రోజురోజుకూ వేసవి ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మానవులే కాకుండా మూగ జీవాలు, పక్షులు కూడా వేసవి తాపానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి....
భారత్లో తన ఉగ్ర నెట్వర్క్ను విస్తరించడానికి పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. 2024లో పంజాబ్ యూట్యూబర్ రోజెర్ సంధూ...