న్యూఢిల్లీ : వివేకానంద రాక్ మెమోరియల్ అధ్యక్షునిగా పనిచేసిన ఏ. బాలకృష్ణన్ జీ జీవితం సంపూర్ణ అంకిత భావానికి, నిస్వార్థతకు నిలువెత్తు తార్కాణమని ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్...
రాష్ట్రంలో ఆధ్యాత్మికతను మరింత పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో శ్రీ లక్ష్మీ...
రోడ్లపై తిరిగే నిస్సహాయ గోవులు కారణంగా కొన్నిసార్లు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల్లో కొన్నిసార్లు వాహనదారులు ప్రాణాలు కోల్పోతుంటారు. అలాగే గోవులు కూడా తీవ్రంగా గాయపడటం లేదా...
ఛాయ.. పేరు చిన్నదే అయినా పురాణాల్లో ఆమెకు ప్రత్యేకమైన స్థానం ఉంది.సూర్యభగవానుడి సతీమణిగా, శనీశ్వరుడి తల్లిగా ఛాయాదేవి గురించి వివిధ పురాణ గాథలు చెబుతున్నాయి. మాతృమూర్తిగా ఆమె...
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో 170 ఏళ్ల నాటి ఖడే హనుమాన్ ఆలయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రహదారి విస్తరణలో భాగంగా ఆలయాన్ని మరో ప్రాంతానికి తరలించేందుకు అధికారులు...