వినూత్న ఆలోచనతో.. పర్యావరణ పరిరక్షణ
వినూత్న ఆలోచనలతో ప్రజల్లో చైతన్యం తెచ్చి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం జేడీ ఫౌండేషన్ సభ్యులు. వివిధ వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్న గోపాలపట్నానికి చెందిన 40 మంది ఆ ఫౌండేషన్లో సభ్యులుగా ఉండటం విశేషం. వారు చేపట్టిన...











