( మే 7 – రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ) రవీంద్రనాథ్ ఠాగూర్ 7 మే 1861 (బంగ్లా సం.1268 వైశాఖ 25 ) న కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్రనాథ్ టాగూర్. రవీంద్రునిది బహుముఖ ప్రతిభ, సమాజ సమర్పిత...
జ్వరంతో బాధపడుతున్న నాలుకకు ఆహారం రుచి తెలియనట్లే, లౌకిక సంబంధాల కల్మషంతో సతమతమవుతున్న మనిషి దైవాన్ని అర్థం చేసుకోలేడు. ప్రాచీన కాలం నుంచి మనిషి దేవుణ్ని వెతుకుతూనే ఉన్నాడు. హిమాలయాలకు వెళ్లి తపస్సు చేశాడు. సత్యాన్ని అర్థం చేసుకోవడానికి గ్రంథాలెన్నో చదివాడు....
సంచార జీవనంతో భూమండలమంతా విస్తరించి క్రమంగా స్థిరనివాసిగా మారిన మానవుడు ఏ ప్రాంతంలో జీవికను వెదుకున్నా, కొద్ది తేడాలతో విశ్వమంతటా ఒకే తరహా అభిమతాన్ని అవలంబించా డనిపిస్తుంది. అదే మొత్తం మానవజాతికి వ్యక్తిత్వమై నిలిచింది. దాన్నే నిత్య నూతనము, సనాతనము అయిన...
మనిషి పుట్టుకతో కులమతాలను ఎంచుకోలేడు కానీ, తోటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు స్పందించే గుణాన్ని మాత్రం తప్పక ఎంచుకోగలడు. అది మన సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. రక్తం రంగు ఒకటే, ప్రాణం విలువ ఒకటే అయినప్పుడు మనుషుల మధ్య కులమతాల...
( మే 7 - అల్లూరి సీతారామరాజు వర్ధంతి ) జాతీయ కాంగ్రెస్తో, గాంధీజీ సిద్ధాంతాలతో సరిపడక తీవ్ర జాతీయ వాదంతో వెల్లువెత్తిన ఆవేశం ఉంది. అవే వీర సావర్కర్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్సింగ్, సుభాష్ చంద్రబోస్, చిట్టగాంగ్ సూర్యసేన్ వంటివారు,...
తిరుపతి నగరంలో జరిగే గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన జానపద ఉత్సవాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం మే నెలలో జరిగే ఈ వేడుకలో స్థానిక సంప్రదాయాలు, భక్తి, ప్రజా సంస్కృతి అన్నీ కలసి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక...
(మే 6 - రాజర్షి ఛత్రపతి షాహూ మహారాజ్ వర్థంతి) భారతదేశ సామాజిక చరిత్రలో ప్రగతిశీల సంస్కరణలకు పునాది వేసిన మహానుభావుల్లో రాజర్షి ఛత్రపతి షాహూ మహారాజ్ ప్రముఖులు. కొల్హాపూర్ సంస్థానాధీశుడిగా ఆయన పాలన మాత్రమే కాకుండా, సమాజంలోని అణగారిన వర్గాల...
ప్రపంచ ప్రగతికి జ్ఞానం చోదకశక్తిగా ఉన్న ఈ తరుణంలో, భారతదేశపు అపారమైన మేధో వారసత్వం సంస్కృత గ్రంథాలలోనే నిక్షిప్తమై ఉంది. తత్వశాస్త్రం నుండి విజ్ఞాన శాస్త్రం వరకు, ఈ నాగరిక జ్ఞానం గతాన్ని తీర్చిదిద్దిన అంతర్దృష్టులను కలిగి ఉండి, భవిష్యత్తుకు దిశానిర్దేశం...
‘‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’’ అంటే కన్నతల్లి, మాతృభూమి స్వర్గం కంటే మిన్న అని అర్థం. ఇది వాల్మీకి రామాయణంలోని ప్రసిద్ధ శ్లోకం. రావణ సంహారం తరువాత బంగారు లంకను చూసి లక్ష్మణుడు మోహితుడైనప్పుడు, శ్రీరాముడు లక్ష్మణునితో అన్నమాట ఇది. మాతృ...
సంఘ్ సేవా విస్తరణ: ‘సేవా భారతి’ నుంచి దేశవ్యాప్త సేవా యజ్ఞం వరకు భారతదేశంలో ఎమర్జెన్సీ అనంతరం సామాజిక, సాంస్కృతిక రంగాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకలాపాలు విస్తరించడంతో పాటు, సేవా...