News

News

హిందువులు సురక్షితంగా ఉంటే, ముస్లింలు సురక్షితం: యోగి

ఉత్తరప్రదేశ్‌లో అన్ని మతాల ప్రజలు సురక్షితంగా ఉన్నారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. హిందువులు సురక్షితంగా ఉంటేనే ముస్లింలు సురక్షితంగా ఉన్నారని ఆయన అన్నారు. ANI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన యూపీకి సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు. తాను...
ArticlesNews

బుద్ద గయ సమస్య పాతదే! తిరగదోడుతున్న కొన్ని స్వదేశీ, విదేశీ శక్తులు

సిద్ధార్థుడు జ్ఞానోదయం ,పొంది బుద్దుడు అయిన స్థలం మాదే అని ఇక్కడ స్థలంపై నిర్వహణ హక్కు మా బౌద్ధుల చేతిలోనే ఉండాలని ఇక్కడి మందిర కమిటీలో సనాతన ధర్మ వాదులు ఉండరాదని మహారాష్ట్రకు చెందిన కొందరు నవ బౌద్ధులు పాత సమస్యను...
News

భాగ్యనగర్‌లో ఘనంగా అహల్యాబాయి త్రిశతాబ్ది జయంతి ఉత్సవాలు

(సామాజిక సమరసత వేదిక భాగ్యనగర్ సంభాగ్) పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా భాగ్యనగర్, సికింద్రబాద్ విభాగ్‌ల మహిళా సమ్మేళనం మార్చి 23న కేశవ మెమోరియల్ కళాశాలలో ఘనంగా జరిగింది. భాగ్యనగర్ సంభాగ్ 11 జిల్లాల నుండి 225...
News

గాంధీ కళాకృతులు భారత్‌కు అప్పగింత

జాతిపిత మహాత్మా గాంధీకి సంబంధించిన కళాకృతులు, చారిత్రక డాక్యుమెంట్లను దిల్లీలోని గాంధీ జాతీయ మ్యూజియానికి దక్షిణాఫ్రికాకు చెందిన ఫీనిక్స్‌ సెటిల్‌మెంట్‌ ట్రస్టు- గాంధీ డెవలప్‌మెంట్‌ ట్రస్టు (పీఎస్‌టీ-జీడీటీ) అప్పగించింది. వాటిలో గాంధీ స్వయంగా నేసిన వస్త్రాలు, ఇతర కళాకృతులు, దక్షిణాఫ్రికాలోని ఫీనిక్స్‌...
ArticlesNews

పదకవితాశైలి, భజన సంప్రదాయాలకు ఆద్యుడు అన్నమయ్య

(తాళ్ళపాక అన్నమాచార్యుల 522 వర్ధంతి ఉత్సవాల సందర్భంగా…) అన్నమయ్య… ఈ పేరు వినగానే మనకు గొప్ప వాగ్గేయకారుడని, మహాభక్తుడని, సంకీర్తనాచార్యుడని ఆంధ్రపదకవితా పితామహుడుని మాత్రమే గుర్తుకు వస్తుంది తప్ప ఆయనలోని సామాజికతను తలచుకునేవారు చాలా తక్కువ. ఆయన పదాలను విశ్లేషించి చూస్తే...
News

తిరుమల శ్రీవారి భూముల రక్షణకు ప్రత్యేక చర్యలు

తిరుమల శ్రీవారి భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. బోర్డు సమావేశంలో రూ.5258 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. సాధారణ భక్తులకు మెరుగైన వసతి సదుపాయం కల్పించేందుకు రూ.772 కోట్ల ఖర్చుతో 7282 గదులు నిర్మించాలని నిర్ణయించారు....
News

హిందువుల ఐక్యతకు ఇబ్బందులు కలిగించేలా దాడులు

రాష్ట్రంలో హిందువుల ఐక్యతకు ఇబ్బందులు కలిగించే ఎన్నో రకాల దాడులు జరుగుతున్నాయని విశ్వ హిందూ పరిషత్- వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డిసాయిరెడ్డి ఆరోపించారు.కర్నూలు నగరంలోని వెంకటాచలపతి కల్యాణ మండంలో శ్రీరామాలయం పేట స్వాగత సభ్యులు, పుర ప్రముఖులు, ధార్మిక సంస్థల ప్రతినిధులతో...
News

తిరుమలలో అనధికారికంగా నివసిస్తున్న వారిపై పోలీసులు కొరడా

కూలీల ముసుగులో కొందరు వ్యక్తులు తిరుమలకు మద్యం సీసాలను పెద్దఎత్తున తీసుకొచ్చి వినియోగిస్తున్నారు. తిరుమలలో వివిధ నిర్మాణ పనుల కోసం గుత్తేదారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూలీలను తిరుమలకు తీసుకువచ్చి పనులు చేయించుకుంటారు. నిర్మాణం పూర్తికాగానే వారిని వెనక్కు పంపాల్సి...
1 970 971 972 973 974 3,082
Page 972 of 3082