హిందువులు సురక్షితంగా ఉంటే, ముస్లింలు సురక్షితం: యోగి
ఉత్తరప్రదేశ్లో అన్ని మతాల ప్రజలు సురక్షితంగా ఉన్నారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. హిందువులు సురక్షితంగా ఉంటేనే ముస్లింలు సురక్షితంగా ఉన్నారని ఆయన అన్నారు. ANI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన యూపీకి సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు. తాను...







