News

News

అమెరికా చట్టాలకు భారతీయ విద్యార్థులు లోబడి ఉండాలి

అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వలసదారులపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు కేంద్రం కీలక సూచనలు చేసింది. ఎలాంటి అనుమానాలు వచ్చినా దేశం నుంచి...
ArticlesNews

రామయ్య క్షేత్రానికి రైళ్లేవి?

ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని క్షేత్రంలో ఉన్న రైల్వేస్టేషన్‌ దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఓ వైపు టీటీడీ వార్షిక బ్రహ్మోత్సవాలను కోట్లాది రూపాయిలు వెచ్చించి వైభవంగా నిర్వహిస్తుంటే.. దూర ప్రాంతాలకు చెందిన వారు ఈ వైభవం, ఆలయం ప్రాశ్యస్తంను తెలుసుకునేందుకు రావాలంటే రైలు సౌకర్యం...
News

పార్లమెంటులో ‘ఛావా’ సినిమా స్పెషల్ షో

ఛత్రపతి శంభాజీ మహారాజ్ పై నిర్మించిన బాలీవుడ్ మూవీ 'ఛావా' పార్లమెంటులో ప్రదర్శించనున్నారు. గురువారం (మార్చి 27న) పార్లమెంటు బాలయోగి ఆడిటోరియంలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఛావాను ప్రదర్శించే అవకాశం ఉందని పార్లమెంటు వర్గాలు తెలిపాయి. ఈ ప్రత్యేక ప్రదర్శనకు ప్రధానమంత్రి...
News

శ్రీరామ ఉత్సవ సమితి ఏర్పాటు

శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీరామ ఉత్సవ సమితిని ఏర్పాటు చేశారు.అనంతపురంలోని పాతూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కుర్లపల్లి రంగాచారి, హరిశ్చంద్ర...
News

తాలిబన్లు బాలికల విద్యపై నిషేధం ఎత్తేయాలి

2021 నుండి బాలికల విద్యపై కొనసాగుతున్న నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని ఐక్యరాజ్యసమితి (యుఎన్) పిల్లల సంస్థ యూనిసెఫ్ శనివారం ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ పాలకులను కోరింది. తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యా హక్కును కోల్పోయిన లక్షలాది మంది బాలికల భవిష్యత్తును...
News

అన్నదానం పేరుతో అక్రమ వసూళ్లు

అన్నదానం పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠా పోలీసులకు పట్టుబడింది. వెలుగోడు మండలానికి చెందిన నిందితులు కర్ణాటక, తమిళనాడుతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కాశిరెడ్డి నాయన పేరిట నిత్యాన్నదానం చేస్తున్నామని, శ్రీశైలంలో ఒక వసతి గృహం నిర్మిస్తున్నామని నమ్మబలుకుతూ లక్షలాది...
News

బీజింగ్‌లో ‘వసంత్‌ మేళా’

చైనాలోని భారత రాయబార కార్యాలయం ‘‘వసంత్‌ మేళా’’ పేరుతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమానికి దాదాపు 4వేల మందికి పైగా చైనీయులు తరలివచ్చారు. భారత్‌-చైనా సంబంధాలను తిరిగి సాధారణం చేసే దిశలో ఇదొక కొత్త ప్రారంభం కానుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అనేక...
News

అమర్‌నాథ్‌ గుహ వరకు రోప్‌వే

అమర్‌నాథ్‌ ఆలయ మార్గం సహా మూడు చోట్ల రోప్‌వేలను నిర్మించడానికి సమగ్ర పథక నివేదిక(డీపీఆర్‌) రూపకల్పనకు బిడ్‌లను ఆహ్వానించినట్లు జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం వెల్లడించింది. బాల్‌టాల్‌ నుంచి 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్‌ గుహ వరకు 11.60 కి.మీ. మేర ఓ...
1 973 974 975 976 977 3,082
Page 975 of 3082