కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేపాల్లోని పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన పశుపతినాథ్ను దర్శించుకున్నారు. బిమ్స్టెక్ దేశాలకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రులు కాఠ్మాండులో సమావేశం అవుతున్నారు. ఆ సమావేశంలో పాల్గొనేందుకు...
(ఏప్రిల్ 14 - బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి) బాబా సాహెబ్ అంబేద్కర్గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒక ఆర్థికవేత్త, రాజకీయవేత్త మరియు సామాజిక సంస్కర్త. హరిజన సమాజం యొక్క హక్కుల కోసం పోరాడారు. భారత రాజ్యాంగ నిర్మాత...
విశాఖపట్నం హనుమాన్ విజయోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హనుమాన్ శోభాయాత్ర’లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బీచ్ రోడ్డులోని పార్క్ హోటల్ కూడలి నుంచి కాళీమాత ఆలయం వరకు ఈ యాత్ర సాగింది. ఆనందపురం, పెందుర్తి, గాజువాక, మురళీనగర్, పాత పోస్టాఫీస్...
తిరుపతిలోని గోశాలను ఈరోజు సందర్శించారు టిటిడి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు. గోవులను ఏ విధంగా సంరక్షిస్తున్నారు..ప్రస్తుతం ఎన్ని గోవులు టిటిడిలో ఉన్నాయో గోశాల ఇన్చార్జ్ శ్రీనివాసులు టిటిడి ఛైర్మన్ కు వివరించారు. అనంతరం గోదానం చేశారు టిటిడి ఛైర్మన్. ఈ సందర్భంగా టిటిడి...
భగవద్గీత విశిష్టతను ప్రపంచ భాష ల్లోకి తీసుకెళ్లాలని సంకల్పించినట్లు డాక్టర్ గజల్ శ్రీనివాస్ చెప్పారు. ఇప్పటికే 25 భాషల్లో ఈ ప్రక్రియ పూర్తయిందని, సంపూర్ణమయ్యాక ప్రజలకు అందించాలని ఆకాంక్షి స్తున్నట్లు తెలిపారు. ఆయన స్వరకల్పనలో తెలుగులో రూపొందించిన సంపూర్ణ శ్రీమద్ భగవద్గీత...
హరిద్వార్, రిషికేష్, వైష్ణోదేవి, అమృత్సర్, ఆనంద్పూర్ తదితర పుణ్యక్షేత్రాలను దర్శించుకునే యాత్రికుల కోసం ఈ నెల 23 నుంచి మే 2 వరకు విజయవాడ నుంచి భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలు నడపనున్నట్లు ఐఆర్సీటీసీ అధికారులు ప్రకటించారు. తొమ్మిది రాత్రుళ్లు,...
బంగ్లాదేశ్ దూకుడుకు భారత్ కళ్లెం వేస్తోంది. ఇటీవల చైనా పర్యటనలో ఆ దేశ తాత్కాలిక అధినేత మహ్మద్ యూనస్ మాట్లాడుతూ.. భారత్ దేశానికి చెందిన ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్గా ఉన్నాయని, బంగ్లాదేశ్ బంగాళాఖాతానికి సంరక్షకుడిని, చైనా తమ దేశం ద్వారా...