News

News

ఆ ఆలయం, రథ వీధిలో వివాహానికి ముందు తరువాత ఫోటోషూట్‌పై నిషేధం.. ఎందుకంటే

ఇటీవలి కాలంలో వెడ్డింగ్ షూటింగ్ తో పాటు పెళ్ళికి ముందు అంటే ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. వివాహానికి ముందు, వివాహానంతర ఫోటోషూట్‌ కోసం సమయం, సందర్భం, ప్రదేశాలతో కూడా అనే పని లేదు. ఎక్కడ బడితే...
News

పురాతన బావిలో పూడికతీత.. బయటపడ్డ శిలాశాసనం

చేయి చేయి కలిపారు.. తాగునీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు నడుం బిగించారు. పూడిక చేరి శిథిలావస్థకు చేరుకున్న పురాతన బావిలో పూడికతీత పనులు చేపట్టారు. ఓ అందమైన పురాతన బావి బయటపడింది. దీంతో గ్రామస్తులు సంకల్పం కూడా నెరవేరింది.. అందమైన పురాతనమైన బావిలో...
News

ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవరచుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని దత్త విజయానంద స్వామి అన్నారు. శ్రీకాకుళం నగరంలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయానికి వచ్చిన ఆయన భక్తులతో మాట్లాడుతూ.. భగవన్నామస్మరణతో మనశ్శాంతి కలుగుతుందన్నారు. చిన్నప్పటి నుంచే తమ పిల్లలకు...
News

బెంగాల్‌లో మళ్లీ చెలరేగిన హింస.. 110 మంది అరెస్ట్‌

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో శుక్రవారం నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి.. రోడ్లను దిగ్భందించారు. వారిని ఆపడానికి ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపై వారు...
News

ఆధునికకాల సవాళ్లకు భారతీయ వేదాల్లో పరిష్కారం

యుద్ధాలు, సంఘర్షణలు, మానవ విలువల క్షీణత వంటి ఆధునికకాల ప్రపంచ సవాళ్లకు భారతీయ వేదాల్లో చూపిన అద్వైత సిద్ధాంతం పరిష్కారాలు చూపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌ జిల్లా ఆనంద్‌పుర్‌ ధామ్‌ను ప్రధాని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.....
News

‘2040′ నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగామి..

చంద్రయాన్‌ శ్రేణి ప్రయోగాలతో ప్రపంచానికి తన సత్తాను చూపిన భారత్‌.. జాబిల్లిపై సొంత వ్యోమగామిని దించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 2040 నాటికి చంద్రుడిపై భారత వ్యోమగామి కాలుమోపుతాడని కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి డా. జితేంద్ర సింగ్‌ ఆశాభావం వ్యక్తం...
News

దావూద్, హఫీజ్ సయీద్ లాంటి వారిని ఉరి తీయాలి : దేవికా రోటావన్

ముంబై ఉగ్రదాడి ఘటనలో కీలక సూత్రధారి తహవూర్ రాణాను భారత్ కి తీసుకురావడంపై ముంబై దాడుల్లో బాధితురాలు, ఉగ్రవాది కసబ్ ను గుర్తించడంలో సాక్షిగా వున్న దేవికా రోటావన్ స్పందించింది. రాణాను అమెరికా నుంచి తీసుకురావడం భారత ప్రభుత్వం సాధించిన అతి...
News

ఆలయాల దర్శనానికి సైకిల్‌ యాత్ర

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల వయస్సు గల యువకుడు సాయి శివరామకృష్ణ రాష్ట్రంలోని హిందూ దేవాలయాల సంద ర్శనకు సైకిల్‌ యా త్ర చేపట్టాడు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలోని బూరవల్లి గ్రామానికి చేరుకుని ప్రసిద్ధ లక్ష్మీనరసింహ...
1 933 934 935 936 937 3,083
Page 935 of 3083