News

News

శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం గోవింద నామ స్మరణతో భక్తుల నిరసన

తిరుప‌తి: కరోనా ప్రభావం, తిరుమ‌ల పాల‌న విభాగం వైఖరి వెర‌సి శ్రీ‌వారి భ‌క్తులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. కరోనా మొదలైనప్పటి నుంచి భక్తులకు ఆఫ్‌లైన్‌ దర్శనం టికెట్లు దూరం కావడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి సమస్యలు త‌ప్ప‌డం లేదు....
News

కర్ణాటకలో రామభక్తుల 350 కి.మీ. పాదయాత్ర

బెంగళూరు: యోగి ఆదిత్యనాథ్‌ మరోసారి ఉత్తర‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా గెలుపొందాలని కర్ణాటకకు చెందిన కొంతమంది రామభక్తులు పాదయాత్ర చేపట్టారు. బెంగళూరు సమీపంలోని హూడి గ్రామానికి చెందిన 25 మంది దక్షిణ కన్నడ జిల్లాలోని శ్రీధర్మస్థల మంజునాథేశ్వర స్వామి ఆలయం వరకు 320 కిలోమీటర్ల...
News

హిజాబ్ ర‌గ‌డ‌… క‌ర్ణాట‌క‌లో నిలిచిన త‌ర‌గ‌తులు

విజయపుర(క‌ర్ణాట‌క‌): క‌ర్ణాట‌క‌ విద్యాసంస్థల్లో హిజాబ్ ర‌గ‌డ‌ నేపథ్యంలో కొందరు విద్యార్థులు క‌షాయ రంగు కండువాలు ధ‌రించి క్యాంపస్‌కు రావడంతో సోమవారం విజయపురలోని శాంతేశ్వర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్‌లో తరగతులు నిలిపివేశారు. అందరినీ సమానంగా చూడాలని ప్రభుత్వం ఆదేశించడం స్వాగతించదగ్గ పరిణామమని, అందుకే మా...
News

రూ.5 కోట్ల విలువైన హెరాయిన్‌తో అక్త‌ర్‌, న‌జీర్‌ అరెస్టు!

పాల్ఘర్​: మహారాష్ట్ర పాల్ఘర్​ జిల్లాలో రూ.5 కోట్లు విలువైన హెరాయిన్​ దొరికింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు డ్రగ్స్​ వ్యాపారులు మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక దళం(ఏటీఎస్​) అరెస్ట్​ చేసింది. వసయీ ప్రాంతంలోని పెల్హార్​ గ్రామంలో మాదక ద్రవ్యాల రవాణా జరుగుతున్నట్టు పక్కా...
News

అధికార లాంఛనాలతో లతా మంగేష్కర్ అంత్యక్రియలు

ముంబై: భారత రత్న లతా మంగేష్కర్ అంత్యక్రియలు ముంబైలోని శివాజీ పార్క్‌లో సైనిక, ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆదివారం పూర్త‌య్యాయి. అంతకు ముందు ముంబైలోని ఆమె ఇంటి వద్ద నుంచి మొదలైన అంతిమ యాత్రలో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఆమె...
News

మహిళలను మ‌సీదుల్లోకి పంపగలరా?

సంస్కృతి, విద్యుత్‌శాఖా మంత్రి సునీల్‌కుమార్ కర్ణాటక: దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనిది కొత్తగా కళాశాలలో హిజాబ్‌తో తరగతులకు బాలికలు రావడం ప్రాథమిక హక్కుగా మాట్లాడే సిద్దరామయ్య మహిళను మ‌సీదులలోకి పంపగలరా అంటూ కర్ణాటక సంస్కృతి, విద్యుత్‌శాఖా మంత్రి సునీల్‌కుమార్ ప్రశ్నించారు. హిజాబ్‌...
News

అమెరికాలో గాంధీ కాంస్య విగ్రహం ధ్వంసం

తీవ్రంగా ఖండించిన భారత్ న్యూయార్క్: అమెరికాలో గాంధీ కాంస్య విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. న్యూయార్క్​లో జరిగిన ఈ ఘటనను అక్కడ నివసిస్తున్న భారతీయులతో పాటు భారత కాన్సులేట్​ జనరల్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన...
News

అయినవిల్లి వినాయక స్వామి ఆలయంలో నేటి నుంచి లక్ష కలాల పూజ

అయినవిల్లి: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో ఏటా నిర్వహించే సప్తనదీ జలాభిషేకం, సరస్వతీయాగం, లక్ష కలాల పూజ వంటి విశేష క్రతువులు ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో భాగంగా సిద్ధివినాయక స్వామివారి చెంత...
1 2,241 2,242 2,243 2,244 2,245 2,873
Page 2243 of 2873