News

News

సైఫాబాద్‌లో నాణేల మ్యూజియం

సైఫాబాద్‌: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తెలంగాణలోని సైఫాబాద్‌ టంకశాలలో మ్యూజియం ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ‘సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌పీఎంసీఐఎల్‌) సంకల్పించింది. ఈ మేరకు ఏడు నెలల క్రితం పనులు మొదలుపెట్టారు....
News

సింగరాయకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ భూముల్లో అక్రమ మట్టి తవ్వకం

సింగరాయకొండ: ఎర్ర మట్టి కనిపించటమే పాపమైపోయింది. అధికార పార్టీ నాయకులు పాగా వేసి.. రాత్రికి రాత్రే తవ్వి మట్టిని తరలించేస్తున్నారు. చెరువులు, కొండలతో పాటు.. చివరగా దేవుని మాన్యం భూములను సైతం వారు వదిలిపెట్టలేని దారుణ స్థితికి చేరుకున్నారు. ప్రకాశం జిల్లాలోని...
News

భార‌త్‌లో ఆత్మాహుతి దాడులు చేస్తాం: అల్ ఖైదా హెచ్చరిక

న్యూఢిల్లీ: మహమ్మద్‌ ప్రవక్తను అవమానించిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని అంతర్జాతీయ ఉగ్రసంస్థ అల్‌ఖైదా ప్రకటించింది. భారత్‌లోని దిల్లీ, ముంబయి నగరాలతో పాటు, ఉత్తర‌ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలలో ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని హెచ్చరించింది. మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను సైతం...
News

భారతీయ విద్యార్థులకు భారీగా వీసాల మంజూరుకు అమెరికా కసరత్తు

భారతీయులకు ఎంతో విలువ ఇస్తామని వెల్లడి వాషింగ్టిన్‌: అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు గతేడాదిని మించి ఈ ఏడాది భారీ స్థాయిలో విద్యార్థుల వీసాలను జారీ చేయనున్నట్టు దిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారిని పాట్రిసియా లసినా తెలిపారు. కరోనా...
News

ఈడీ సోదాల్లో ఆప్ మంత్రి ఇంట్లో భారీగా బంగారం, నగదు

అరవింద్ కేజ్రీవాల్‌తో సహా ఆప్ అగ్రనాయకులందరినీ విచారించాలని భాజపా, కాంగ్రెస్ డిమాండ్ న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌తో పాటు ఆయన సన్నిహితుల నివాసాల్లో జరిగిన సోదాల్లో భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వెల్లడించింది. సత్యేంద్ర...
News

కేరళ సీఎం విజయన్ నాతో బంగారం స్మగ్లింగ్ చేయించారు…

బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సంచలన ఆరోపణలు తిరువ‌నంత‌పురం: బంగారం స్మగ్లింగ్​ కేసు నిందితురాలు స్వప్న సురేశ్​ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్,​ ఆయన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి వల్లే తాను ఈ స్మగ్లింగ్​ చేయాల్సి వచ్చినట్టు...
News

కంబోడియా దేశాన్ని కబళించేందుకు చైనా కుయుక్తులు

రహస్యంగా రెండో సైనిక స్థావర నిర్మాణం న్యూఢిల్లీ: చైనా భూభాగం బయట రహస్యంగా రెండో సైనిక స్థావరాన్ని ఆసియాలో నిర్మించతలపెట్టింది. దీనికి కంబోడియాను పావుగా ఎంచుకొంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆ దేశ ప్రభుత్వాన్ని ముగ్గులోకి దించింది. ఈ స్థావరం నిర్మాణ...
News

ఆదిలాబాద్‌కు పాకిస్తాన్‌ నుంచే ఆయుధాల సరఫరా

దేశంలో భారీ ఉగ్ర దాడికి పాక్ పన్నాగం ఆదిలాబాద్‌: దేశంలో ఎక్కడ ఉగ్రవాదుల మూలాలు కనిపించినా.. దానికి తెలంగాణతో లింకులు బయటికి వస్తుంటాయి. గతంలో చాలా మంది హైదరాబాదీలను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. తాజాగా గత నెలలో హర్యానాలో...
1 2,240 2,241 2,242 2,243 2,244 3,032
Page 2242 of 3032