ఘనంగా ప్రారంభమైన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు
తిరుపతి: తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున తెప్పోత్సవాలను ప్రారంభించి పౌర్ణమి వరకు టీటీడీ నిర్వహిస్తుంది. తెప్పోత్సవాలలో భాగంగా తొలిరోజు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర ఉత్సవమూర్తులను తిరువీధుల్లో ఊరేగింపుగా...







