News

News

కామాంధుడు… మదర్సా టీచర్ అరెస్ట్!

కేర‌ళ‌: మైనర్ విద్యార్థిని ఆరేళ్ళ నుంచి లైంగికంగా వేధిస్తున్న అక్బర్ షా అనే మదర్సా ఉపాధ్యాయుడిని ఎట్టకేలకు కేరళ పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు 2017లో యుకేజీ విద్యార్థిగా ఉన్నప్పుడు వేధింపులు ప్రారంభమయ్యాయి. అయితే, నిందితుడు పరారీలో ఉండటంతో ఈ ఘ‌ట‌న...
News

లతా మంగేష్కర్ మృతి పట్ల మోహన్ భాగవత్ సంతాపం

నాగ్‌పూర్: ప‌్ర‌ముఖ గాయ‌ని లతా మంగేష్కర్ మృతికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్ ఆదివారం సంతాపం తెలిపారు. "లతా మంగేష్కర్ మృతితో యావత్ దేశ ప్రజలు పడుతున్న బాధను మాటల్లో వర్ణించడం కష్టం. ఈ లోటును...
News

మారని పాకిస్థాన్ వక్రబుద్ధి!

కశ్మీర్ ప్రజల పోరాటానికి అండగా ఉంటామంటూ కారుకూతలు న్యూఢిల్లీ: కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం.. మీ జోక్యం వద్దు అంటూ ఎన్ని సార్లు పాకిస్థాన్‌ను భారత్ మందలించిన పట్టించుకోకుండా మళ్ళీ మళ్ళీ పాడిన పాత పాటనే పాడుతోంది. పాకిస్తాన్ అగ్ర నాయకత్వం శనివారం...
News

ఒడిశాలో మావోయిస్టుల దుశ్చర్య.. జర్నలిస్టు బ‌లి!

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలోని కలహందీలో మందుపాతర పేలి రోహిత్ కుమార్ బిశ్వాల్ అనే జర్నలిస్టు మృతిచెందారు. కర్లాకుంటా వంతెన ప్రాంతంలో ఈ మందుపాతర పేలినట్టు పోలీసులు తెలిపారు. ఒడిశాలో పంచాయ‌తీ ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు కలహందీలోని కర్లాకుంటా ప్రాంతంలో కొన్ని పోస్టర్లను అతికించారు....
ArticlesNews

ఆంధ్రా శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి

అది 1922 వ సంవత్సరం. ఆంగ్లేయుల పాలనా కాలం. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోరుతూ గుంటూరు జిల్లా పెదనందిపాడు కేంద్రంగా పన్ను నిరాకరణ ఉద్యమం గ్రామ గ్రామాన జరుగుతున్న రోజులవి. గుంటూరు జిల్లా కాకుమాను గ్రామం. గ్రామానికి జిల్లా...
News

పాకిస్థాన్ స్మగ్లర్లను మట్టుబెట్టిన భద్రత దళాలు

36 కిలోల హెరాయిన్ స్వాధీనం జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో సరిహద్దుల మీదుగా భారత్​లోకి ప్రవేశిస్తున్న ముగ్గురు పాకిస్థానీ స్మగ్లర్లను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వారి నుంచి 36 కేజీల హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నట్టు బీఎస్​ఎఫ్​ అధికారులు తెలిపారు. కశ్మీర్‌లోని సాంబా సరిహద్దుల్లో అక్రమంగా...
News

భారత కోకిల లతా మంగేష్కర్‌ ఇకలేరు..

ముంబయి: భారత కోకిలగా యావత్‌ భారతదేశం గుర్తించే స్థాయికి ఎదిగిన లతా మంగేష్కర్ ఇకలేరు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇటీవల కరోనా...
News

భారత్‌కు ఐదోసారి అండర్-19 ప్రపంచ కప్

న్యూఢిల్లీ: భారత్‌కు ఐదోసారి అండ‌ర్‌-19 క్రికెట్ ప్ర‌పంచ క‌ప్ వ‌రించింది. ఇంగ్లండ్ జట్టుతో శ‌నివారం జరిగిన ఫైనల్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ జాకబ్ బెథెల్(2), కెప్టెన్...
1 2,242 2,243 2,244 2,245 2,246 2,873
Page 2244 of 2873