News

News

దేశ భద్రతకు భంగం కలిగిస్తే పాత్రికేయుల గుర్తింపు రద్దు

కేంద్రం కొత్త మార్గదర్శకాలు న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ మీడియా అక్రెడిటేషన్ గైడ్‌లైన్స్-2022 విడుద‌ల చేసింది. భారత దేశ సార్వభౌమాధికారం, సమగ్రతలకు నష్టం కలిగించే విధంగా ప్రవర్తించినా, దేశ భద్రతకు భంగం కలిగించే విధంగా వ్యవహరించినా, విదేశాలతో స్నేహ సంబంధాలు,...
News

కర్ణాటకలో ముదురుతున్న హిజాబ్ వివాదం

బెంగళూరు: కర్ణాటకలో రేగిన‌ హిజాబ్ వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. ఉడిపి ఎంజీఎం కాలేజిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముస్లిం, హిందూ విద్యార్థులు పరస్పరం నిరసనలు తెలుపుతున్నారు. నెల రోజులుగా కర్ణాటకలో ఈ వివాదం నడుస్తోంది. ముస్లిం విద్యార్థుల డ్రస్...
News

‘హిందూ ద్రోహి మంత్రి ఆదిమూలపు సురేష్’

ఒంగోలు: హిందూ ద్రోహి మంత్రి ఆదిమూలపు సురేష్ సహకారంతో గోడ్రాలికొండ తిరుమలనాథస్వామి దేవస్థానం దగ్గర ఏర్పాటు చేసిన అన్యమత చిహ్నాలు తొలగించాలని, చర్చి నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ బీజేపీ మహిళల నాయకత్వంలో ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా జ‌రిగింది. రాష్ట్ర...
News

జేఎన్‌యూ తొలి మ‌హిళా వీసీగా శాంతిశ్రీ పండిట్

న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కేంద్రం ఆచార్య డి.శాంతి శ్రీ పండిట్ను నియమించింది. ప్రస్తుతం సావిత్రీబాయి పూలే వర్సిటీ ప్రొఫెసర్‌గా ఉన్న ఆమెకు జేఎన్యూ బాధ్యతలు అప్పగించింది. జేఎన్యూ వీసీగా మహిళా ప్రొఫెసర్ను నియమించడం ఇదే తొలిసారి....
News

హిందువుల మనోభావాలు దెబ్బతీసిన సరయు అరెస్ట్!

భాగ్య‌న‌గ‌రం: బిగ్ బాస్ బ్యూటీ, సెవెన్ హార్ట్ ఫేమ్ సరయును పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపటి క్రితమే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులు సెలబ్రిటీ సరయును అరెస్టు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టెలా ఓ వీడియోలో నటించిందని ఫిర్యాదు...
News

ప్రధానిపై కేటీఆర్ ట్వీట్ … మండిపడుతున్న బీజేపీ

భాగ్య‌న‌గ‌రం: సమతామూర్తి విగ్రహాన్ని పక్షపాతి ఆవిష్కరించారంటూ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌పై బిజెపి మండిపడుతోంది. దానితో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకొంటున్నది.. ఈ అంశంపై సోమవారం కేటీఆర్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మధ్య ‘ట్విటర్‌...
News

అతి ప్రాచీన జైనాథ్ దేవాలయంలో కల్యాణ వేడుకలు

ఆదిలాబాద్‌: జైనథ్‌ శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం అతి ప్రాచీనమైనది. ఈ ఆలయాన్ని 11, 13వ శతాబ్దంలో జైనుల కాలంలో నిర్మించారని ప్రతీతి. ఉన్నతమైన శిఖరం కలిగి, గొప్ప శిల్పకళతో అలరారుతోంది. చాలా మహిమాన్విత ఆలయం. ఆశ్వయుజ పౌర్ణమి నాడు ఉదయం...
News

3,200 మంది విద్యార్థులతో సామూహిక సూర్య నమస్కారాలు

క‌ర్ణాట‌క‌: కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో విద్యార్థులు సామూహిక సూర్య నమస్కారాలు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఒకేసారి 3,200 మంది విద్యార్థులు సూర్యుడి ఆకారంలో నిలబడి.. ఆసనాలు వేశారు. బంట్వాల్ మండలం కల్లడ్కలోని శ్రీరామ విద్యాకేంద్రం ఈ...
1 2,239 2,240 2,241 2,242 2,243 2,873
Page 2241 of 2873