News

News

పనిభారంతో పోలీసులు స‌త‌మ‌తం!

ప్ర‌ధాని మంత్రి మోదీ గాంధీనగర్‌: స‌్వాతంత్య్రం సిద్ధించి, ఏళ్ళు గ‌డుస్తున్నా పోలీసుల‌పై అద‌న‌పు ప‌నిభారం ప‌డుతోంద‌ని, దీని వ‌ల్ల వారు ఇబ్బందులకు గుర‌వుతున్నార‌ని ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర మోదీ అన్నారు. గాంధీనగర్‌లోని శనివారం జ‌రిగిన‌ రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ (ఆర్‌ఆర్‌యూ) తొలి...
ArticlesNews

‘కాశ్మీర్ ఫైల్స్’… ఆలోచింపజేసే చిత్రం!

– చంద్రమౌళి కళ్యాణ్ చక్రవర్తి 'మ‌తం మారండి, పారిపొండి లేదా చ‌చ్చిపొండి' అంటూ నినాదాలు చేసుకుంటూ కాగ‌డాలు ప‌ట్టుకున్న ఉన్మాద గుంపు వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. అక్క‌డ ఈ సినిమా మొద‌ల‌వుతుంది. కాశ్మీర్ ప్రాంతానికి చెందిన హిందువుల న‌ర‌మేధం పూర్తి వివ‌ర‌ణ...
News

ఘనంగా ప్రారంభమైన గవిమఠం బ్రహ్మోత్సవాలు

అనంతపురం: జిల్లాలోని ఉరవకొండలో ప్రసిద్ధిగాంచిన గవిమఠం బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ సాయంత్రం బ్రహ్మరథోత్సవం జ‌ర‌గ‌నుంది. మన రాష్ట్రంతో పాటు కర్ణాటక నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో మఠానికి పోటెత్తుతున్నారు. చరిత్ర గవిమఠం సంస్థానానికి శతాబ్దాల చరిత్ర ఉంది. సహజంగా...
News

క‌న్యాకుమారిలో పూజారిని నరికిన డీఎంకే కార్యకర్త!

కన్యాకుమారి: కన్యాకుమారిలో ఆలయ పూజారిపై డీఎంకే కార్యకర్త దాడికి పాల్పడ్డాడు. నిందితునికి పోలీసులు సహాయం చేస్తున్నారని బాధిత కుటుంబ స‌భ్యులు ఆరోపించారు. తీవ్ర గాయాల‌పాలైన‌ పూజారిని కుజితురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. పండ‌ర‌ప‌రంపు అనే ఊరుకు చెందిన శశిధరన్ అనే 70...
News

స్వేచ్ఛ నుండి స్వీయత్వం వైపుగా స్వాతంత్ర అమృత్ మహోత్సవ్

ఆర్‌.ఎస్‌.ఎస్‌. స‌ర్ కార్య‌వాహ ద‌త్తాత్రేయ హోస‌బ‌లే క‌ర్ణావ‌తి: ఈ సంవత్సరం భారతదేశం జరుపుకొంటున్న స్వాతంత్య్ర అమృత్ మహోత్సవ్‌ను స్వేచ్ఛ నుండి స్వీయత్వం(స్వీయ నిర్ణయం) వైపు ప్రయాణంగా జరుపుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ‌ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే పిలుపునిచ్చారు. గుజరాత్...
News

హర్యానా సీఎం నివాసంపై దుండగుల దాడి

నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు చండీగఢ్: హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్​ నివాసంపైన గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ళు రువ్వారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలోని నిందితుల కోసం...
News

చైనాలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా… లాక్ డౌన్‌లో ప్రధాన నగరాలు

బీజింగ్‌: కరోనా పుట్టినిల్లు చైనాలో కొన్ని రోజులుగా మళ్ళీ వైరస్‌ విజృంభిస్తోంది. శుక్రవారం అక్కడ రికార్డు స్థాయిలో 1300కు పైగా కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసులు వెయ్యికి పైనే ఉండటం గత రెండేళ్ళ‌లో ఇదే తొలిసారి అని అధికారులు వెల్లడించారు. మూడు...
News

హిందూ మహిళపై దారుణం.. భర్త మహ్మద్ ఇజాజ్ కొడ‌వ‌లితో దాడి!

బెంగ‌ళూరు: కర్ణాటకలో మహ్మద్ ఇజాజ్ తన భార్య అపూర్వ పురాణిక్, అలియాస్ అర్ఫా భానుపై కొడవలితో దాడి చేశాడు. అతనికి అప్పటికే వివాహం అయిందని, ముగ్గురు పిల్లలకు తండ్రి అని తెలుసుకున్న తరువాత విడాకులు కోరిన ఆమెను దారుణంగా హింసించాడు. 30...
1 2,243 2,244 2,245 2,246 2,247 2,916
Page 2245 of 2916