News

News

హనుమంతుని జన్మవృత్తాంతంపై టీటీడీ పుస్తకం

తిరుప‌తి: తిరుమల ఆకాశగంగ సమీపంలో శ్రీ ఆంజనేయస్వామివారి జన్మవృత్తాంతంపై ఈనెల 16న పుస్తకాన్ని ఆవిష్కరించనున్నామని టీటీడీ ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి తెలిపారు. అదే రోజు అంజనాద్రిలో హనుమంతుడి జన్మస్థలం వద్ద చేపట్టే అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తామని వెల్లడించారు. భూమిపూజ ఏర్పాట్లను ఆయన...
News

దుష్టశక్తులు రాకూడదని మేడారంలో మండమెలిగ పండుగ

భాగ్య‌న‌గ‌రం: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయలకు నెలవైన సమ్మక్క సారలమ్మ మహా జాతరకు.. రెండు వారాల ముందు నుంచి గుడిమెలిగే, మండమెలిగే పండగలు నిర్వహించడం ఆచారంగా వస్తోంది. గత బుధవారం గుడిమెలిగే పండగను జ‌రిపి జాతరకు అంకురార్పణ చేసిన పూజారులు.. బుధ‌వారం మండమెలిగే...
News

రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకం

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా భాగ్య‌న‌గ‌రం: రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకమని చెబుతూ ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. మతామూర్తి రామానుజ విగ్రహాన్ని దర్శించుకున్న అనంతరం ప్రవచన మండపంలో భక్తులనుద్దేశించి ప్రసంగీస్తూ స్టాచ్యూ...
News

అమృత్‌సర్‌లో పాకిస్తాన్ డ్రోన్!

అమృత్‌సర్‌: జిత్తుల‌మారి పాకిస్తాన్‌కు ఎన్ని దెబ్బ‌లు త‌గులుతున్నా... ఎన్ని అవ‌మాన‌భారాలు మోస్తున్నా గుణ‌పాఠం రావ‌డం లేదు. భార‌త్‌పై ఎప్ప‌టిక‌ప్పుడు దొంగ‌దెబ్బ తీసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. తాజాగా ఓ డ్రోన్‌ను భార‌త్‌వైపు పంపింది. దీనిని ప‌సిగ‌ట్టిన బీఎస్‌ఎఫ్ సత్వరం పాకిస్థాన్‌ దుష్ట బుద్ధిని అణిచివేసింది....
News

పాకిస్తాన్‌లో హిందూ టీచ‌ర్‌కు రూ. 50 వేల జ‌రిమానా!

దైవ‌దూష‌ణ ఆరోణ‌ల‌పై తీర్పు చెప్పిన కోర్టు విద్యార్థి చ‌ర్య‌తో ఫిర్యాదు, ఆల‌యంపై దాడి, విగ్ర‌హాల ధ్వంసం హిందువుల‌పై రోజు రోజుకూ పెరుగుతున్న వివ‌క్ష‌ ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో హిందువులపై వివక్ష సర్వసాధారణ‌మైపోతోంది. సింధ్‌లోని ఘోట్కీలో అడిషనల్ సెషన్స్ జడ్జి ముర్తాజా సోలంగి పాకిస్తాన్‌కు...
News

భారత జాలర్లను కిడ్నాప్​ చేసిన పాక్​!

న్యూఢిల్లీ: అరేబియా సముద్ర తీరంలో పాకిస్తాన్‌ ఆగడాలు మితి మీరిపోతున్నాయి. పోరుబందర్ తీరం నుంచి పాకిస్తాన్‌ తీరప్రాంత రక్షకదళం పదిబోట్లను, 60 మంది మత్స్యకారులను అపహరించింది. మంగళవారం ఒక్కరోజే మూడు పడవలు, 18 మంది మత్స్యకారులను పాకిస్తాన్‌ తీర ప్రాంత రక్షకదళం...
News

హిజాబ్ ర‌గ‌డ‌… కర్ణాటకలో విద్యాసంస్థల బంద్

బెంగ‌ళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం హింసాత్మక ఘటనలకు దారితీయడంతో రాష్ట్రంలోని విద్యాసంస్థలను మూడు రోజులపాటు మూసివేస్తున్నట్టు ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రకటించారు. రాష్ట్రంలో తిరిగి శాంతియుత వాతావరణం నెలకొనేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో కొంతకాలంగా హిజాబ్ వివాదం చెలరేగుతోంది....
News

హిమపాతంలో గల్లంతైన ఏడుగురు సైనికులు మృతి

ఆర్మీ ధ్రువీక‌ర‌ణ‌ న్యూఢిల్లీ: ఆర్మీలో విషాదం చోటుచేసుకుంది. దేశానికి నిత్యం ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్న సైనికులు మృతి చెందారు. అరుణాచ‌ల్‌ ప్రదేశ్‌లోని కమెంగ్ సెక్టార్‌లోని ఎత్తైన ప్రాంతంలో హిమపాతంలో చిక్కుకొని ఏడుగురు జవాన్లు గ‌ల్లంతై మృతి చెందారు. ఈ మేర‌కు భారత సైన్యం...
1 2,238 2,239 2,240 2,241 2,242 2,873
Page 2240 of 2873