గుజరాత్ పాఠశాలలో బోధనాంశంగా భగవద్గీత
* రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో 6 నుంచి 12 తరగతుల వరకు వర్తింపు గుజరాత్ పాఠశాలల్లో ఇకపై భగవద్గీత శ్లోకాలు వినిపించనున్నాయి. ఆరు నుంచి 12వ తరగతి వరకు ‘గీత’ను బోధనాంశంగా చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు...







