News

News

హిజాబ్‌ ముసుగులో జిహాదీ అరాచకాలు!

వీహెచ్‌పీ కేంద్ర జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ సురేంద్ర జైన్‌ న్యూఢల్లీ: కర్ణాటక ఉడిపిలో మొదలైన హిజాబ్‌.. వాస్తవానికి హిజాబ్‌ కాద‌ని, దాని ముసుగులో జిహాదీ అరాచకాలను సృష్టించడానికి ఒక ఎత్తుగడ అని విశ్వహిందూ పరిషత్‌(విహెచ్‌పి) మండిపడింది. ఈ మేరకు వీహెచ్‌పీ...
News

మధ్య ప్రదేశ్, పుదుచ్ఛేరిలకు పాకిన‌ ‘హిజాబ్’

నిషేధానికి మధ్యప్రదేశ్‌ పాఠశాల విద్యా శాఖ మంత్రి మ‌ద్దతు భోపాల్‌: కర్ణాటకలో చెలరేగిన హిజాబ్‌ వివాదం సరిహద్దులను దాటి మధ్యప్రదేశ్‌, పుదుచ్ఛేరిలకు పాకింది. మధ్యప్రదేశ్‌లో ఓ మంత్రి హిజాబ్‌ను వ్యతిరేకించగా.. పుదుచ్ఛేరి అరియాం కుప్పంలో ఓ విద్యార్థిని హిజాబ్‌ ధరించడంపై ఉపాధ్యాయుడు...
News

తమ జోలికి ఎవరైనా వస్తే హిందువులు పోరాడాల్సిందే..

ఆర్‌.ఎస్‌.ఎస్‌ స‌ర్ సంఘచాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్ భాగ్య‌న‌గ‌రం: హిందూ ధర్మం నిలవాలంటే అందుకోసం పోరాడి గెలవాలని రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క సంఘ‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌.) స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్ పిలుపునిచ్చారు. రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో మోహన్‌ భాగవత్‌ బుధవారం సాయంత్రం...
News

విస్తృత ధర్మాసనానికి హిజాబ్ వివాదం

బెంగ‌ళూరు: కర్ణాటకలోని కొన్ని కళాశాలల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు విస్తృత ధర్మాసనానికి నివేదించింది. తుది తీర్పు వచ్చే వరకు తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలన్న పిటిషనర్లకు ఉపశమనం లభించలేదు....
News

అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 49 మందిపై నేర నిర్ధారణ

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌లో వరుస పేలుళ్ల కేసులో 49 మందిని నేరస్థులుగా ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ప్రకటించింది. 2008 జులై 26లో అహ్మదాబాద్ నగరంలో ఒకేసారి 70 నిమిషాల వ్యవధిలో వరుసగా జరిగిన 21 పేలుళ్లలో 56 మంది చనిపోగా, 200 మంది...
News

ముచ్చింతల్‌లోని శ్రీరామ నగరికి చేరుకున్న మోహ‌న్‌ భాగ‌వ‌త్‌

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్ శివారు శంషాబాద్‌కు సమీపంలో ఉన్న ముచ్చింతల్‌లోని ఆధ్యాత్మిక శోభ విరాజిల్లుతోంది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివస్తున్న భక్తులు 216 అడుగుల భగవద్రామానుజ చార్యుల విగ్రహాన్ని దర్శించుకుని ఆనందిస్తున్నారు. అలాగే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు...
News

పేట్రేగిపోతున్న మావోయిస్టులు.. ఒడిశాలో వాహనాల ధ్వంసం!

బ‌రంపురం: ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో మవోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కియాముండా ప్రాంతంలో రహదారి నిర్మాణంలో ఉన్న ట్రాక్టర్, జేసీబీకి నిప్పంటించారు. జిల్లాలో జరుగుతున్న ఎన్నికలను రద్దు చేయాలని లేఖ విడుదల చేశారు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. సమీప గ్రామాల్లో...
News

ఉత్తరప్రదేశ్‌లో ఉగ్రవాద కుట్ర భగ్నం.. అల్ ఖైదా ఉగ్రవాది అరెస్ట్‌

ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్​లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆల్​ఖైదా తీవ్రవాది తాహీద్ అహ్మద్ ​షాను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) అరెస్ట్ చేసింది. నిందితుడు ఇటీవల లఖ్​నవూలో పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నినట్టు ఎన్​ఐఏ అధికారులు నిర్ధరించారు. "జమ్ముకశ్మీర్​లోని బుద్గాం...
1 2,237 2,238 2,239 2,240 2,241 2,873
Page 2239 of 2873