News

News

తన బిడ్డకు ‘‘హింద్’’ అని పేరు పెట్టిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఆయన భార్య షేఖా షైఖా బింట్ సయీద్ బిన్ థాని అల్ మక్తౌమ్ వారి నాలుగో బిడ్డను స్వాగతించారు. ఆడబిడ్డకు ‘‘హింద్’’గా నామకరణం చేశారు. షేక్...
News

“జలియన్‌వాలా బాగ్” కు.. బ్రిటన్ భారత్‌కి క్షమాపణ చెప్పాల్సిందే..

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో నెత్తుటి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం "జలియన్ వాలాబాగ్” మారణహోమం. బ్రిటీష్ వాడి వలస చరిత్రపై సిగ్గుపడే గుర్తుగా మిగిలింది. జలియన్ వాలాబాగ్ ఉదంతానికి 106 ఏళ్లు సమీపిస్తున్న నేపథ్యంలో, ఇది యూకే పార్లమెంట్ ని కుదిపేస్తోంది. ఇటీవల,...
News

అనంతపురంలో విశ్వహిందూ పరిషత్ శోభాయాత్ర

శ్రీ రాముడు మానవాళికి ఆదర్శప్రాయుడని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం శ్రీరామ నవమి పురస్కరించుకుని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామ రథయాత్ర కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం మెదక్ ఎంపీ రఘునందన్ రావు తో...
News

తిరుపతి-పళని మధ్య ఆర్టీసీ సర్వీసులు

తిరుపతి నుంచి తమిళనాడులోని పళనికి ఆర్టీసీ సర్వీసులను ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ప్రారంభించారు. మంగళగిరిలోని క్యాంప్‌ కార్యాలయం వద్ద పూజలు నిర్వహించి, రవాణా మంత్రి రాంప్రసాద్‌రెడ్డితో కలిసి ఆరంభించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ఫిబ్రవరిలో షష్ట షణ్ముఖ యాత్రలో భాగంగా...
News

చెట్ల నరికివేతపై పర్యావరణవేత్తల ఆందోళన..

అభివృద్ధి పనుల కోసం చెట్లను నరికివేయడంపై పర్యావరణవేత్తలు, పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు. నరికిన చెట్లకు నివాళి అర్పించారు. శవ యాత్ర నిర్వహించి నిరసన తెలిపారు. ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో ఈ సంఘటన జరిగింది. రిషికేశ్-డెహ్రాడూన్ రహదారిని విస్తరించేందుకు 3,000కు...
News

భద్రాచలం రామయ్యకు గోటి తలంబ్రాలు

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని సఖినేటిపల్లి మండలం మోరి గ్రామం నుంచి ఏలూరి శివవెంకట సుబ్బారావు భద్రాచలం సీతారాముల కల్యాణానికి తలంబ్రాల బియ్యం సమర్పణ యాత్ర చేపట్టారు. దీనిలో భాగంగా ప్రత్యేకంగా తలంబ్రాల బియ్యం తయారు చేసుకుని...
News

ఒకే రాత్రి ఐదు ఆలయాల్లో దొంగతనం

ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ఒకే రాత్రి ఐదు ఆలయాల్లో చోరీలు జరిగాయి. ఈ సంఘటనలు మండలంలోని లంకోజనపల్లి, వెంకటాపురం గ్రామాల్లో జరిగాయి. లంకోజనపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ పగులగొట్టి సుమారు రూ.25 వేల నగదు తీసుకెళ్లారు. తూర్పు వెంకటాపురంలో పోలేరమ్మ,...
News

వచ్చే మార్చికల్లా నక్సలిజం నిర్మూలన

నరేంద్ర మోదీ ప్రభుత్వం నక్సల్స్‌ రహిత భారతాన్ని సృష్టించే యజ్ఞంలో పురోగమిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ‘ఎక్స్‌’లో ప్రకటించారు. నక్సలిజం పట్ల కఠిన వైఖరి అవలంబిస్తూ నక్సల్స్‌ ప్రభావిత జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దేశంలో వామపక్ష తీవ్రవాద...
1 949 950 951 952 953 3,083
Page 951 of 3083