News

News

ద్వారకలో ముగిసిన అనంత్‌ పాదయాత్ర

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ జామ్‌నగర్‌ నుంచి చేపట్టిన 170 కిలోమీటర్ల పాదయాత్ర ఆదివారం ద్వారకకు చేరుకోవడంతో ముగిసింది. శ్రీరామనవమి పర్వదినంతోపాటు హిందూ క్యాలెండరు ప్రకారం తన పుట్టినరోజు నాడు అనంత్‌ ద్వారకాధీశుని సన్నిధికి...
News

వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీం మెట్లెక్కిన ఎంఐఎం, కాంగ్రెస్

వక్ఫ్ సవరణల బిల్లు 2025కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆ బిల్లును ఉభయ సభల్లోనూ చర్చించి ఓటింగ్ చేపట్టి ఆమోదించిన...
News

గుంటూరులో శ్రీరామనవమి శోభాయాత్ర

శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి అధ్వర్యంలో గుంటూరు నగరంలో నిర్వహించిన భారీ శోభాయాత్రతో గుంటూరు నగర వీధులు కళకళలాడాయి. శ్రీరామ జయజయధ్వానాలతో వేలాదిమంది భక్తులు నగర వీధులలో గుండా శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గోన్నారు. భారీ రధాన్ని అందంగా పూలతో అలంకరించి,...
News

బయటపడిన దేవరాయ I పట్టాభిషేకాన్ని తెలిపే రాగి పలకలు

సంగమ రాజవంశానికి చెందిన దేవరాయ I పాలనా కాలం నాటి 15వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించిన రాగి పలకల సమితిని ఇక్కడ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా-ASIతో కలిసి ఫాల్కన్ కాయిన్స్ గ్యాలరీ ఆవిష్కరించింది. విజయనగర సామ్రాజ్యానికి చెందిన ఈ రాగి...
News

హిందువులు చైతన్యం కావాలి

హిందువులు నిత్య చైతన్యవంతంగా ఉండాలని కడప జిల్లా బ్రహ్మం గారి మఠానికి చెందిన స్వామి విరజానంద, అఖిల భారత ధర్మ జాగరణ ప్రముఖ్ ఆలే శ్యామ్ కుమార్ పిలుపు నిచ్చారు. ఒకప్పుడు ప్రపంచానికి మార్గ నిర్దేశనం చేసిన భారతదేశం దండయాత్రలు, దురాక్రమణల...
ArticlesNews

వక్ఫ్ బిల్లును సమర్ధించిన ముస్లిములు

వక్ఫ్ సవరణల బిల్లు 2025కు పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. ఓటింగ్‌లో అధికార పక్షం గెలిచింది కానీ ప్రతిపక్షాలు మాత్రం వక్ఫ్ సవరణల బిల్లుకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. అంతే కాదు, మొత్తం భారతీయ ముస్లిం సమాజం అంతా ఆ బిల్లుకు...
News

ఒంటిమిట్టలో ఘనంగా ప్రారంభమైన శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్‌ కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు నిన్న వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజైన ఆదివారం రాత్రి జగదభిరాముడు ప్రత్యేక అలంకారంలో శేష వాహనంపై దర్శనమిచ్చారు. సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు....
ArticlesNews

సంఘ్‌ మీద డిగ్గీరాజా అబద్ధాలు రాజ్యసభలో బట్టబయలు

తాజాగా ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో ఓ చర్చ సందర్భంలో కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అబద్ధాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా బట్టబయలు చేసారు. 2008 నవంబర్ 26న ముంబైపై జరిగిన దాడులను దిగ్విజయ్‌ సింగ్ ఆర్ఎస్ఎస్ కుట్రగా ప్రచారం చేసారు....
1 948 949 950 951 952 3,083
Page 950 of 3083