News

News

బెంగాల్‌లో ఆందోళనలపై బంగ్లా వ్యాఖ్యలు.. తోసిపుచ్చిన భారత్

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలపై బంగ్లాదేశ్‌కు చెందిన ఒక అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా భారత విదేశాంగ శాఖ స్పందించింది. అసంబద్ధమైన వ్యాఖ్యలు...
News

రష్యా కీలక నిర్ణయం.. తాలిబన్లపై నిషేధం ఎత్తివేత

20 ఏళ్ల క్రితం తాలిబన్లను నిషేధిత సంస్థగా ప్రకటించిన రష్యా ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. రష్యా అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రాసిక్యూటర్ జనరల్ ఇగోర్ క్రాస్నోవ్ దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా గురువారం విచారణ జరిగిన తర్వాత కోర్టు...
News

ముర్షిదాబాద్ హింసపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ హింసపై కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అకడ కేంద్ర బలగాలు మోహరించాలని ఆదేశించింది. అంతేకాకుండా, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దని కోరింది. ముర్షిదాబాద్ జిల్లాలో గత వారం వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా...
ArticlesNews

అమర్‌నాథ్‌ యాత్రకు రిజిస్ట్రేషన్‌ ప్రారంభం

జమ్ము-కశ్మీర్‌ హిమాలయాల్లోని అమర్‌నాథ్‌ గుహల్లో మంచు రూపంలో కొలువైన కైలాసనాథుడిని దర్శించేందుకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ యాత్రకు రిజిస్ట్రేషన్‌లు సోమవారం నుంచి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లలో ప్రారంభమైనట్టు అధికారులు తెలిపారు. ఈ యాత్ర ఈ ఏడాది జూలై 3న ప్రారంభమై రక్షాబంధన్‌...
News

ఈ నెల 30న సింహాచలంలో చందనోత్సవం.. నిజరూపంలో దర్శనం ఇవ్వనున్న అప్పన్నస్వామి..!

ఈ నెల 30న సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవం జరుగనున్నది. అదే రోజున అప్పన్నస్వామి నిజరూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. చైత్ర బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ నెల 24న సింహగిరిపైనున్న ఆలయంలో తొలి గంధం అరదీతకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆలయ...
News

కరుణానిధి స్మారకంపై ఆలయ ‘గోపురం’ ప్రతిరూపం.. బీజేపీ ఆగ్రహం

తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి స్మారక చిహాన్ని ఆలయ ‘గోపురం’ ప్రతిరూపంతో అలంకరించారు. చెన్నైలోని మెరీనా బీచ్‌లో ఉన్న ఈ స్మారకాన్ని హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ మంత్రి పీకే శేఖర్ బాబు సందర్శించి నివాళి అర్పించారు. అయితే విల్లిపుత్తూరు...
ArticlesNews

ఛార్ ధామ్ యాత్రలో కేదార్‌నాథ్ డోలి యాత్ర అంటే ఏమిటి?

చార్ ధామ్‌ యాత్రకు సమయం ఆసన్నం అవుతోంది. ఈ యాత్రలో నాలుగు తీర్ధ క్షేత్రాల తలుపులు ఒకొక్కటిగా తెరవనున్నారు. కేదార్‌నాథ్ ధామ్ శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం కేదార్‌నాథ్ ధామ్ తలుపులు 2 మే 2025న భక్తుల...
News

‘అక్కడ మృత్యువు విలయ తాండవం చేసింది’

ముర్షీదాబాద్, మాల్దా జిల్లాల్లో హిందువుల మీద జరిగిన హింసాకాండ… మృత్యువు విలయతాండవం అని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి ఆనంద బోస్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక సంఘటనలు ఎంతమాత్రం సహించరానివి అని వ్యాఖ్యానించారు. ఆనంద బోస్ ఇవాళ బెంగాల్ రాష్ట్రంలో...
1 922 923 924 925 926 3,083
Page 924 of 3083