News

News

మే 2న తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ధామ్ తలుపులు

ఛార్‌ థామ్ యాత్ర-2025 ప్రారంభమవుతోంది. ఒకదాని వెనుక మరొక థామ్ తలుపులు తెరుచుకోనున్నాయి. ఛార్ థామ్ యాత్ర ఏప్రిల్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రలో గంగోత్రి, యమునోత్రి ద్వారాలు ఏప్రిల్ 30న తెరుచుకోనున్నాయి. కేదార్‌నాథ్ తలుపులు మే 2,...
News

రాష్ట్రం తగులబడుతుంటే ఆ ఎంపీ ఏమైనట్టు?

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో పెద్ద ఎత్తున హింస చెలరేగిన నేపథ్యంలో కూల్‌గా ఛాయ్ తాగుతూ పోస్టింగ్‌లు పెట్టిన టీఎంసీ ఎంపీ, మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్‌ ఇటీవల అందరి ఆగ్రహాన్ని చవిచూశారు. ఘర్షణల ప్రాంతాల్లో కేంద్ర బలగాలు మోహరించి...
News

7 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలు మే 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వైఖానస ఆగమాన్ని అనుసరించి పాంచాహ్నిక దీక్షతో ఈ ఉత్సవాలను 14 వరకు అంగరంగ వైభవంగా...
ArticlesNews

ధాత్రి.. చైతన్యగాత్రి భాగ్యదాత భూమాత

( ఏప్రిల్‌ 22 - ధరిత్రీ దినోత్సవం ) పంచభూతాల్లో భూమిది మొదటి స్థానం. భువిని ‘భూదేవి’ అంటూ పూజిస్తాం. సకల సంపదలకూ నెలవైన ధరణి వసుంధర పేరుతో ప్రసిద్ధం. సీతాదేవిని లోకానికి అందించిన పరమపావని భూదేవత. శ్రీమహావిష్ణువు పలు అవతారాల్లో...
News

సంస్కృతిని రక్షిస్తేనే హిందూ ధర్మం నిలబడుతుంది :హంపీ పీఠాధిపతులు

సంస్కృతిని సేవించాలని, రక్షించాలని హంపీ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామీ వారు పిలుపునిచ్చారు. మనం చేసే సేవలు కచ్చితంగా శ్రీరామునికే చేరతాయన్నారు.పవిత్ర త్రివేణీ సంఘమ క్షేత్రం కందకుర్తిలో లోక కల్యాణార్థం శ్రీ విఘ్నేశ్వర, కుమారస్వామి, రుక్మిణీ పాండుంగ కేశవమూర్తి...
News

మేలో అంతరిక్షంకు వాయుసేన పైలట్‌ శుభాన్షు శుక్లా

భారత వాయుసేన పైలట్‌, గ్రూప్‌ కెప్టెన్‌ శుభాన్షు శుక్లా వచ్చే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్‌ఎస్‌)కి వెళ్లనున్నారు. భారత అంతరిక్ష పరిశోధనల సంస్థ (ఇస్రో) ప్రాజెక్టులను శుక్రవారం సమీక్షించిన కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. శుక్లా చేయబోయే ఈ...
News

ఇక మిలిగినవి నాలుగు జిల్లాలే.. నక్సల్ లొంగిపోవాలని అమిత్‌షా పిలుపు

అజ్ఞాతంలో ఉన్న నక్సల్స్ సాధ్యమైనంత త్వరగా లొంగిపోవాలని, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) శుక్రవారంనాడు మరోసారి పిలుపునిచ్చారు. 2026 మార్చి 31 కల్లా నక్సల్స్ బెడద నుంచి దేశానికి విముక్తి కలిగించాలనే కృతనిశ్చయంతో కేంద్రం...
ArticlesNews

థార్‌ ఎడారిలో పచ్చదనం పరవళ్లు

భూమిపై అత్యంత వేడి ప్రాంతాల్లో థార్‌ ఎడారి కూడా ఒకటి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎడారుల విస్తీర్ణం కూడా పెరుగుతూ ఉంది. కానీ.. భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో ఉన్న థార్‌ ఎడారి మాత్రం అందుకు భిన్నంగా పచ్చదనాన్ని పరుచుకుంటోంది. ఎటు చూసినా...
1 920 921 922 923 924 3,083
Page 922 of 3083