1971 నాటి మారణహోమంపై పాక్ క్షమాపణ కోరిన బంగ్లాదేశ్!
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోవడమే కాకుండా, దేశం విడిచి భారత్ లో ఆశ్రయం పొందాల్సి రావడం, ఆమె స్థానంలో అధికారం చేపట్టిన ముహమ్మద్ యూనుస్ ఆపద్ధర్మ ప్రభుత్వం తమతో స్నేహంగా వ్యవహరిస్తూ ఉండడంతో ఉత్సాహ పడుతున్న పాకిస్థాన్ ప్రభుత్వంకు...







