News

News

ముర్షిదాబాద్‌లో గవర్నర్ సీవీ ఆనంద్ క్షేత్ర స్థాయి పర్యటన

పశ్చిమ బెంగాల్ లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. గత వారం రోజులుగా పెద్ద ఎత్తున చేపట్టిన నిరసనలతో ఇప్పటి వరకూ పలువురు మృతి చెందారు. ముస్లిం జనాభా అధికంగా ఉండే ముర్షీదాబాద్ జిల్లాలో ఇప్పటి...
News

ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 12 మందిపై రూ.40 లక్షల రివార్డు ఉందని పోలీసు అధికారులు తెలిపారు.మావోయిస్టులు స్థానిక గిరిజనులపై దురాగతాలు, అమానవీయ భావజాలంతో విసిగిపోయాయని వారు చెప్పారు. లొంగిపోయిన...
News

హిందూ దేవాదాయశాఖ తరఫున 210 ప్రకటనలు

తమిళనాడు శాసనసభలో హిందూ దేవాదాయ, ధర్మాదాయశాఖ తరఫున 210 ప్రకటనలు వెలువడ్డాయి. శాసనసభలో హిందూ దేవాదాయ, ధర్మాదాయశాఖ డిమాండ్లపై చర్చ జరిగింది. వాటికి మంత్రి పి.కె.శేఖర్‌బాబు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా 210 ప్రకటనలు చేశారు. వాటిలో ముఖ్యమైన కొన్ని.. ఈ...
ArticlesNews

గ్రామ స్వరాజ్యం, స్వయంసమృద్ధికి సజీవ ఉదాహరణ ఈ గ్రామమే

భారత్ కి గ్రామాలే పట్టుగొమ్మలు. గ్రామ స్వరాజ్యం కోసం అనేక మంది పాటుపడ్డారు. అనేక ప్రయత్నాలు కూడా చేశారు. గ్రామాలు ప్రభుత్వాలపై ఆధారపడకుండా సొంత బలంతో అభివృద్ధి వైపు పరుగులు తీయాలని, ప్రజలు ఇందులో భాగస్వామ్యం కావాలని చాలా మంది దార్శనికులు...
ArticlesNews

మానసరోవర యాత్రకు ఏర్పాట్లు

భారత్, చైనా సంబంధాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చాలా ఏళ్లుగా నిలిచిపోయిన కైలాష్ మానసరోవర్ యాత్రను పునః ప్రారంభించడానికి రెండు దేశాలు అంగీకరించాయి. ఈ ఏడాది వేసవిలో యాత్ర మొదలవుతుంది. దీని ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు భారత్, చైనాల...
News

అభ్యుదయవాదుల మౌనం: ఎస్సీని పెళ్ళాడిన ముస్లిం యువతి పరువు హత్య!

కులాంతర వివాహాల్లో చిన్న కులం వారి మీద పెద్ద కులం వారు దాడి చేస్తే గోల పెట్టే అభ్యుదయ వాదులు, ఉదార వాదులు, వామపక్షీయులు, తదితర వర్గాల వారు దానికి భిన్నమైన పరిస్థితి తలెత్తినప్పుడు నోరెత్తకుండా మౌనంగా ఉండిపోవడం సమాజానికి అలవాటైపోయిన...
News

టిటిడిలో అన్యమతస్థుల బదిలీ ప్రక్రియ ప్రారంభం

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)లో అన్యమతస్థుల బదిలీ ప్రక్రియ ప్రారంభమైంది. టిటిడి పాలక మండలి సమావేశ తీర్మానాల మేరకు గతంలో 47 మంది అన్యమతస్థులను గుర్తించారు. వీరికి దేవస్థానంలోని కీలక విభాగాలు ఆధ్యాత్మిక, ధార్మిక, విద్యా క్షేత్రాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో...
News

అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

కర్నూలు జిల్లా అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి వారిని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్దకు చేరుకున్న కేంద్రమంత్రికి ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆయన చే విశేష...
1 924 925 926 927 928 3,083
Page 926 of 3083