News

News

ఆలయానికి రోడ్డు వేయండి

అనంతపురం జిల్లా నల్లమాడ మండలంలోని నల్లగోండ యనుములవారిపల్లి సమీపంలో ఉన్న దేవరగుళ్లులోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సరైన దారి లేదు. పాత బత్తలపల్లి మీదుగా కదిరికి వేళ్లే ప్రధాన రహదారి నుంచి దేవరగుళ్ల లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపం వరకు తార్‌ రోడ్డు వేశారు....
ArticlesNews

పరీక్షా కేంద్రం దగ్గర బ్రాహ్మణ విద్యార్ధుల జందేలు లాగేసిన అధికారులు

కర్ణాటకలోని శివమొగ్గలో పరీక్ష రాయడానికి వెళ్ళిన ఇద్దరు బ్రాహ్మణ విద్యార్ధుల యజ్ఞోపవీతాలను అధికారులు లాగిపడేసిన సంఘటన వివాదానికి దారి తీసింది. పీయూసీ విద్యార్ధులు ఇంజనీరింగ్‌ విద్యలో ప్రవేశం కోసం బుధవారం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి పరీక్షా కేంద్రానికి వెళ్ళినప్పుడు ఈ...
News

ఢిల్లీలో బాలుడు హత్య.. ఇళ్లపై ‘హిందూ’ పోస్టర్లు కలకలం

దేశ రాజధాని ఢిల్లీలో బాలుడి(17) హత్య తీవ్ర కలకలం రేపింది. సీలంపూర్‌లో బాలుడిని కొందరు దుండగులు చంపేసి పరారయ్యారు. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెద్ద ఎత్తున బంధువులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ...
News

‘వక్ఫ్ చట్టంలో ఏదైనా తప్పు కనిపిస్తే, రాజీనామా చేస్తా’

వక్ఫ్‌ (సవరణ) చట్టం-2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 72 పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వక్ఫ్‌పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. కాగా.. సవరణలోని వివిధ అంశాలకు సంబంధించి...
News

ప్రపంచంలోనే తొలిసారిగా 3డీ ప్రింటెడ్‌ సైనిక బంకర్‌

భారత రక్షణ మౌలిక వసతుల, నిర్మాణ రంగంలో నూతన అధ్యయనానికి శ్రీకారం చుడుతూ ప్రపంచంలోనే తొలిసారిగా 3డీ ముద్రిత సైనిక బంకర్‌ను లేహ్‌లో నిర్మించారు. సముద్రమట్టానికి 11,000 అడుగుల ఎత్తులో అసాధారణ పరిస్థితులను తట్టుకునేలా పటిష్టవంతంగా మిలటరీ బంకర్‌ను పోతపోయడం విశేషం....
ArticlesNews

జీవ కణజాలంతో భూమిలాంటి కే2-18బీ గ్ర‌హం

* భార‌త సంత‌తి శాస్త్ర‌వేత్త‌ గుర్తింపు భూమి లాంటి మ‌రో లోకం ఉన్న‌ట్లు ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు క‌నుగొన్నారు. జీవానికి మూల‌మైన క‌ణ‌జాలం ఆ గ్ర‌హంపై ఉన్న‌ట్లు గుర్తించారు. భార‌త సంత‌తి ఖ‌గోళ శాస్త్ర‌వేత్త ప్రొఫెస‌ర్ నిక్కు మ‌ధుసూద‌న్ ఆధ్వ‌రంలో కేంబ్రిడ్జ్ యూనివ‌ర్సిటీ...
News

1000 కిలోల ఆలయాల బంగారాన్ని కరిగించిన తమిళనాడు.. ఎందుకంటే

తమిళనాడులోని 21 ఆలయాలకు భక్తులు సమర్పించిన, నిరుపయోగంగా ఉన్న 1,000 కిలోలకు పైగా బంగారు వస్తువులను కరిగించినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. వాటిని 24 క్యారట్ల కడ్డీలుగా మార్చి బ్యాంకులో డిపాజిట్‌ చేసినట్లు తెలిపింది. తద్వారా ఏటా రూ.17.81 కోట్లు వడ్డీ...
News

విజయవాడ మీదుగా ‘భారత్‌ గౌరవ్‌’ రైలు

పూరి, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ తదితర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించాలనుకునే యాత్రికుల కోసం సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక పర్యాటక రైలు నడపనున్నట్లు ఐఆర్‌సీటీసీ (ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌) విజయవాడ డివిజన్‌...
1 923 924 925 926 927 3,083
Page 925 of 3083