జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిని ఖండించిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్
జమ్మూకాశ్మీర్లో జరిగిన ఉగ్రమూకల దాడిని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఖండించింది. ఈ దాడి అత్యంత దారుణమని, హృదయ విదారకమైనదని ఆర్.ఎస్.ఎస్. సర్కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబలే పేర్కొన్నారు. ఈ దాడిలో మరణించిన వారికి దత్తాత్రేయ హోసబలే నివాళులర్పించడమే కాక గాయపడినవారు త్వరగా...







