News

News

జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిని ఖండించిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్

జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రమూకల దాడిని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఖండించింది. ఈ దాడి అత్యంత దారుణమని, హృదయ విదారకమైనదని ఆర్.ఎస్.ఎస్. సర్‌కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబలే పేర్కొన్నారు. ఈ దాడిలో మరణించిన వారికి దత్తాత్రేయ హోసబలే నివాళులర్పించడమే కాక గాయపడినవారు త్వరగా...
News

కడపలో ఆది జాంబవ పరియోజన సమావేశం

ఆది జాంబవ పరియోజన సమావేశం ఏప్రిల్ 9న కదవ జిల్లా, బ్రహ్మంగారిమఠంలో ఏపి టూరిజం విశ్రాంతి భవనంలో జరిగింది. భారత మాతకు పూలమాల అలంకరణ తర్వాత, బాబుజగజ్జీవనరామ్ జీవితం పై ఒక చిన్న పుస్తకం, ఉగాది నుండి ఉగాది వరకు కేలండర్...
News

పాకిస్తాన్ క్షమాపణ చెప్పాలని కోరిన బంగ్లాదేశ్.. మళ్లీ మొదటికొచ్చిన పంచాయతీ..?

పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇరు దేశాలకు చెందిన విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా 1971 నాటి అఘాయిత్యాలపై పాక్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఢాకా డిమాండ్ చేసింది....
News

పాక్ ఐఎస్ఐ ఉగ్రకుట్ర భగ్నం.. భారీగా ఆయుధాలు స్వాధీనం

పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘‘ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’ మద్దతు కలిగిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) విదేశాల నుండి నిర్వహిస్తున్న రెండు టెర్రర్ మాడ్యూల్స్‌ని పంజాబ్ పోలీసులు ఛేదించారు. ఒక మైనర్‌తో సహా 13 మందిని అరెస్ట్ చేశారు. రెండు రాకెట్...
ArticlesNews

బ్రిటిష్‌ పాలకుల కుట్రలతో భారతీయుడికి దక్కని గుర్తింపు

భారతదేశంలో 5,300 సంవత్సరాలకు పూర్వమే గొప్ప నాగరికత విలసిల్లింది. అదే సింధూలోయ నాగరికత లేదా హరప్పా నాగరికత. ప్రణాళికాబద్ధమైన వీధులు, ఇళ్లు, మురుగు నీటి వ్యవస్థతో ఈ నాగరికత ఇప్పటి ఆధునిక నగరాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండేది. 1990వ దశకం...
News

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం

అయోధ్య రామయ్య దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల దర్శనం, రాకపోకలు సులభతరం చేసేందుకు ఆలయం కింద 80 మీటర్ల పొడవైన సొరంగాన్ని సిద్దం చేశారు. ప్రదక్షిణ చేసుకునే భక్తులు, ఆలయానికి వచ్చే వారి మధ్య ఇబ్బందులు తలెత్తకుండా ఆలయానికి...
News

వక్ఫ్ ట్రస్టీలుగా నటించి వందల కోట్లు కొట్టేసిన ఐదుగురు అరెస్ట్

'వక్ఫ్'పేరిట ఇంతకాలం గుట్టుగా కొల్లగొట్టిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకొస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లో గుండెలదిరే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది.'వక్ఫ్ ట్రస్ట్ భూమి'పై ట్రస్టీలుగా నటిస్తూ ఏకంగా 17 ఏళ్ల పాటు వందల ఇళ్లు, దుకాణాలపై అద్దె వసూలు చేసినందుకు ఐదుగుర్ని...
News

హింసాకాండతో పారిపోయిన కుటుంబాలు వెనక్కి

వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌ లోని ముర్షీదాబాద్‌లో చెలరేగిన హింసాకాండతో ఇళ్లు విడిచి పారిపోయిన బాధిత కుటుంబాలు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నాయి. ధులియాన్ నుంచి మాల్డాలోని సహాయక శిబిరానికి తరలిపోయిన పలు కుటుంబాలను భారీ భద్రత మధ్య వెనక్కి తీసుకువస్తున్నారు. భాగీరథీ...
1 917 918 919 920 921 3,083
Page 919 of 3083