News

News

శ్రీకూర్మంలో తాబేళ్లు మృత్యువాత

శ్రీ మహావిష్ణువు రెండో అవతారమైన శ్రీకూర్మక్షేత్రంలో తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. గత రెండు రోజుల్లో సుమారు 15 తాబేళ్లు చనిపోయాయి. శ్వేతపుష్కరిణి గోడ పక్కన కాలిపోయి.. తాబేళ్ల కళేబరాలు కనిపించడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. తాబేళ్లకు ఏమైందంటూ కలవరపడుతున్నారు. సుమారు 15...
News

పాకిస్తాన్‌లో హిందూ మంత్రిపై దాడి..

పాకిస్తాన్‌లో హిందూ మంత్రి ఖీల్ దాస్ కోహిస్తానీపై దాడి జరిగింది. సింధ్ ప్రావిన్సులో పాక్ ప్రభుత్వం చేపడుతున్న కాలువ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్న నిరసనకారులు అతడిపై దాడి చేశారు. ఈ ప్రాజెక్టు నదుల దిగువ ప్రవాహాన్ని తగ్గిస్తాయని, ఫలితంగా సింధ్ ప్రాంతంపై ప్రభావం...
News

కెనడాలో రెచ్చిపోయిన ఖలిస్తానీలు.. గురుద్వారా ధ్వంసం..

ఖలిస్తానీలకు అడ్డాగా ఉన్న కెనడాలో అరాచకం సృష్టిస్తున్నారు. వాంకోవర్‌లో ఒక గురుద్వారాపై దాడికి పాల్పడి ధ్వంసం చేశారు. గురుద్వారాపై ఖలిస్తానీ అనుకూల గ్రాఫిటీతో రాతలు రాశారు. ఈ సంఘటన వాంకోవర్‌లోని ఖల్సా దివాన్ సొసైటీ లేదా KDS గురుద్వారాలో జరిగింది, దీనిని...
News

‘‘ముస్లిం కమిషనర్’’.. మీ కాలంలోనే బంగ్లాదేశీయులకు ఓటర్ కార్డులు ఇచ్చారు..

వక్ఫ్ సవరణ చట్టంపై విచారణ, రాష్ట్రపతికి బిల్లుల విషయంలో సుప్రీంకోర్ట్ డెడ్‌లైన్ విధించడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై బీజేపీలోకి కొంత మంది సుప్రీంకోర్టుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, సుప్రీంకోర్టుపై బహిరంగంగానే తీవ్ర...
News

జమ్ముకశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రమూక కాల్పులు

జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాం సమీప బైసరన్‌ లోయలోని పచ్చని మైదానంలో విహరిస్తున్న పర్యాటకులను సాయుధ ముష్కరులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో చోటుచేసుకుంది. దుండగులు...
News

శ్రీకృష్ణదేవరాయల సమాధిపై పాడుపని.. నెట్టింట వీడియో వైరల్

విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీశృష్ణదేవరాయలు చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. కర్ణాటక రాష్ట్రంలోని హంపి రాజధానిగా ప్రజా రంజకమైన పాలనను అందించి చరిత్రలో నిలిచిపోయారు. ఇక ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయలు మరణించిన తర్వాత హంపీ, ఆనెగుంది ప్రాంతాల నడుమ తుంగభద్ర నదీ...
News

సివిల్స్ 2024 తుది ఫలితాలు విడుదల- మెరిసిన తెలుగు తేజాలు

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్‌ 2024 తుది ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు ఫలితాలను UPSC మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసింది. ఇందులో శక్తి దూబేకు మొదటి ర్యాంకు లభించింది. ఈ ఫలితాల్లో...
News

ఎన్నికల సంఘాన్ని కించపర్చే ప్రయత్నం.. రాహుల్ వ్యాఖ్యలపై ఈసీ ఫైర్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ వర్గాలు స్పందించాయి. రాహుల్ వ్యాఖ్యలు ఎన్నికల సంఘం ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని అభివర్ణించాయి. ‘ఓటరు జాబితా తయారీ, పోలింగ్, ఓట్ల...
1 918 919 920 921 922 3,083
Page 920 of 3083