News

News

మ‌హిళా స్వేచ్ఛ‌పై ఉక్కుపాదం!

ఆఫ్ఘ‌న్‌లో ఇళ్ళ‌కే ప‌రిమిత‌మైన బాలిక‌లు తాలిబాన్లు ఆదేశాలు జారీ న్యూఢిల్లీ: ఆఫ్ఘ‌న్‌లో మ‌హిళా స్వేచ్ఛ‌పై ఉక్కుపాదం ప‌డింది. తాలిబన్ల పాలనలో బాలికలు, మహిళలు ఇళ్లకే పరిమితమ‌య్యారు. 6-12 తరగతుల అబ్బాయిలు, పురుష ఉపాధ్యాయులు శనివారం నుంచే త‌ర‌గ‌తుల‌కు హాజరుకావాలని ఆదేశిస్తూ ఓ...
News

మంకుప‌ట్టు వీడిన చైనా!

షాంగై సహకార సదస్సులో ఉన్నతాధికారులతో భార‌త ప్ర‌తినిధి భేటీ న్యూఢిల్లీ: చైనా మంకుప‌ట్టు వీడింది. భారత్​తో తన సంబంధాలను మూడో దేశం కోణం నుంచి చైనా చూడకూడదని విదేశాంగ మంత్రి జైశంకర్​ చేసిన వ్యాఖ్యలతో చైనా ఏకీభవించింది. భారత్, చైనా సంబంధాలు...
News

ముఖం మాడ్చుకున్న ఇమ్రాన్‌!

చివరి క్షణంలో క్రికెట్‌ సీరిస్‌ను ర‌ద్దు చేసుకున్న‌ న్యూజిలాండ్‌ వెల్లింగ్టన్‌: పాపాల పాకిస్తాన్‌కు అన్ని వైపుల నుంచి దెబ్బ మీద దెబ్బె తగులుతోంది. అయినా... గుణపాఠం నేర్చిందా... అంటే అదీ లేదు. దుర్మార్గులను దండించాల్సింది పోయి, అండగా నిలుస్తోంది. తల్లిలాంటి భారతదేశంపై...
News

మీ వ్యతిరేకత హిందూ పండుగలపైనేనా? – పిటిషనర్ పై హైకోర్టు ఆగ్రహం

* ప్రభుత్వం ఇతర మతాల కోసం కోట్లాది రూపాయల డబ్బును వ్యయం చేస్తున్నప్పుడు మీరెందుకు నోరు విప్పలేదు? * హిందూ పండుగలప్పుడు మాత్రమే మీకు హఠాత్తుగా ప్రజా ప్రయోజనాలు గుర్తుకొస్తాయా? * రావణదహనం, వినాయక చవితి అయిపాయాయి. ఇక మీ తదుపరి...
News

మళ్ళీ పాకిస్తాన్‌ డ్రోన్ల కలకలం!

పంజాబ్‌: పంజాబ్‌లోని నియంత్రణ రేఖ వెంబడి డ్రోన్లను గుర్తించినట్టు సైనికాధికారి ఒకరు వెల్లడిరచారు. ఆ డ్రోన్లపై సాయుధ దళాలు కాల్పులు జరపగా.. తిరిగి పాక్‌వైపు వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు. డ్రోన్లు సంచరించిన ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది, దర్యాప్తు సంస్థలు పరిశీలించాయి. పంజాబ్‌లో కొన్ని...
News

ఉగ్రవాదంతో ప్రపంచంలో అశాంతి!

ఎస్‌సీఓ సమావేశంలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: ఉగ్రవాదంతో ప్రపంచంలో అశాంతి నెలకొంటుందని, ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించిన తాలిబన్ల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. తీవ్రవాదుల ఆగడాల వల్ల ప్రపంచ శాంతి దెబ్బతింటోందన్నని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. షాంఘై సహకార సంస్థ(Shanghai...
News

వ్యాక్సినేషన్‌లో మళ్లీ భారత్‌ రికార్డ్‌!

మధ్యాహ్నం వరకు కోటి డోసుల పంపిణీ న్యూఢిల్లీ: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భారతదేశం మళ్లీ రికార్డ్‌ సాధించింది. ఈ రోజు శుక్రవారం మధ్యాహ్నం వరకు కోటి డోసులు విజయవంతంగా పంపిణీ చేసింది. శుక్రవారం ఒక్క రోజే.. మధ్యాహ్నం 1:30గంటల వరకు కోటికిపైగా టీకా...
News

రానున్న 3 నెలలు జాగ్రత్త!

కరోనా దృష్ట్యా కేంద్రం హెచ్చరిక న్యూఢిల్లీ: రాబోయే రెండు, మూడు నెలలు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం హెచ్చరించింది. రాబోయే మూడు నెలలూ పండగల సమయం... అలాగే ఫ్లూ కేసులు పెరిగే కాలం... ఈ...
1 2,400 2,401 2,402 2,403 2,404 2,869
Page 2402 of 2869