News

News

కర్ణాటక సరిహద్దు ప్రాంతాల పేర్లు మార్పు

బెంగ‌ళూరు: కర్ణాటకలోని ముంబయి-కర్ణాటక ప్రాంతం పేరును కిట్టూర్‌-కర్ణాటకగా మారుస్తున్నట్టు ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. కర్ణాటక రాష్ట్రం ఏర్పడి 65 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం పేరు...
News

మోడీ సభలో వరుస బాంబుదాడుల కేసులో నేరస్థులకు ఉరిశిక్ష

న్యూఢిల్లీ: 2013 పట్నా గాంధీ మైదాన్​లో వరుస బాంబు పేలుళ్ల కేసులో ఎన్​ఐఏ ప్రత్యేక కోర్టు దోషులకు శిక్ష ఖరారు చేసింది. మొత్తం 9 మంది దోషుల్లో నలుగురికి మరణశిక్ష విధించింది. ఇద్దరికి జీవితఖైదు, మరో ఇద్దరికి 10 ఏళ్లు, ఒకరికి...
News

యూపీలో బాంబు దాడులు చేస్తాం

తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా హెచ్చరిక ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని 46 రైల్వే స్టేషన్లపై బాంబు దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ మేరకు అధికారులకు లేఖ అందింది. ఈ జాబితాలో రాజధాని లఖ్​నవూ సహా...
News

రోహింగ్యాలపై బొమ్మై ఉక్కుపాదం!

వెనక్కి పంపేందుకు ప్రభుత్వం చర్యలు బెంగళూరు: బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా భారతదేశంలోనికి చొరబడ్డారని అభియోగం ఎదుర్కొంటున్న రోహింగ్యాలపై కర్ణాటక ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా రోహింగ్యాలకు సంబంధించి సుప్రీం కోర్టులో కొత్త అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఇందులో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలను...
News

బాలిక‌ను బలితీసుకున్న ఇస్లామిక్‌ చికిత్స!

తిరువనంతపురం: అనారోగ్యానికి గురైన 11 ఏళ్ళ బాలిక‌కు ఆధునిక వైద్యం అందించకుండా మొండిగా ఇస్లామిక్‌ మతపరమైన చికిత్స అందించడంతో ఆ పాప మరణించింది. ఆ ఇంటి ఇరుగుపొరుగు వారు అందించిన వివరాల ప్రకారం... కేరళలో 11 ఏళ్ల ఫాతిమా అనే బాలిక...
News

జీన్స్‌ ధరించిన విద్యార్థిని వేశ్యతో పోల్చిన ముస్లిం గురువు

గౌహతి: ముస్లిం అమ్మాయిలు జీన్స్‌ప్యాంట్‌ వేసుకోకూడదు... ఇది అస్సాంలోని రాడికల్‌ ముస్లిం నేతల కొత్త ఫత్వాలా కనిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అస్సాంలోని బిస్వనాథ్‌ చారియాలి పట్టణంలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్న ముస్లిం విద్యార్థినిపై ముస్లిం మత గురువు భౌతికంగా దాడి చేసి,...
News

హిందువునే… ఎస్సీనీ…

ఎన్‌సీబీ ముంబై జోనల్‌ డైరెక్టర్‌ వాఖండే స్పష్టం ముంబై: బాలీవుడ్‌ నటుడు షారూక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ను డ్రగ్స్‌ కేసులో అరెస్టు చేసిన నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ముంబై జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే ను లక్ష్యంగా చేసుకొని మహారాష్ట్రలో...
News

వాస్తవాలు చెబుతున్నందుకే ఫేస్‌బుక్‌ అకౌంట్‌ బ్లాక్‌!

రచయిత్రి తస్లీమా నస్రీమ్‌ న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ దేశంలోని వివిధ చోట్ల హిందూ ఆలయాలు ధ్వంసానికి గురయ్యాయి. ఇస్లాం మతాన్ని కించపరుస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారన్న కారణంగా హింస చెలరేగింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై...
1 2,398 2,399 2,400 2,401 2,402 2,917
Page 2400 of 2917