ముంబై: షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి బెయిల్ పై విడుదల అయ్యాడు. గురువారం నాడు ఆర్యన్ కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదే రోజు బెయిల్ ఆర్డర్ను విడుదల చేయలేదు....
ఇటలీ: ఇటలీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆ దేశ ప్రధాన మంత్రి మారియో డ్రాగితో తొలిసారి ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలను చర్చించారు. శని, ఆదివారాల్లో జరగనున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ పర్యటన మోడీ చేపట్టారు. శనివారం...
మోహరించిన భారత్ దళాలు న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల్లో దాడి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది. కొన్నేళ్లుగా అమెరికా నుంచి సమకూర్చుకుంటున్న అధునాతన ఆయుధ వ్యవస్థలను మోహరిస్తోంది. వీటికి దేశీయ అస్త్రశస్త్రాలు తోడు కావడంతో అరుణాచల్...
కర్ణాటకలోని ధార్వాడలో జరుగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిలభారతీయ కార్యకారీ మండలి సమావేశ వివరాలను ఆర్. ఎస్. ఎస్ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబలే పత్రికా సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశాన్ని ప్రత్యక్షంగా వీక్షిద్దాం...... https://www.youtube.com/watch?v=iUqmORLz4do మరిన్ని జాతీయ, అంతర్జాతీయ...
B. P and other medical examinations conducted and distributed medicines for free of cost at Sevabharati office in Guntur on the occasion of World Stroke Day on 29th October. The...
ఐదేళ్ల జైలు శిక్ష... నాంపల్లి కోర్టు తీర్పు భాగ్యనగరం: హైదరాబాద్ చాదర్ఘాట్కు చెందిన ఓ యువతి దేశవిదేశాల్లో జరిగే కచేరీల్లో పాటలు పాడుతుంది. ఈ క్రమంలోనే తొమ్మిదేళ్ల క్రితం ఆమెకు మహ్మద్ అబ్బాస్ ఇక్రమ్ దుబాయ్లో పరిచయమయ్యాడు. దిల్లీలో ఉంటున్న ముస్లింనంటూ...
అక్టోబర్ 29 ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా గుంటూరులోని సేవాభారతి కార్యాలయంలో ఉచితంగా బి . పి మరియు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. డాక్టర్ పి విజయ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. రెడ్...
న్యూఢిల్లీ: బాణసంచా విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బాణసంచాపై పూర్తి నిషేధం లేదని, అయితే బేరియం సాల్ట్స్ ఉన్న క్రాకర్స్పై మాత్రమే నిషేధం ఉంటుందని స్పష్టతనిచ్చింది. తాము ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా వేడుకల్లో నిషేధించిన బాణసంచాను అనుమతించే అధికారం ఎవ్వరికీ...