ఏవోబీలో ఎదురుకాల్పులు!
విశాఖపట్నం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా అటవీప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఎదురుకాల్పుల జరిగాయి. మావోయిస్టులు తప్పించుకున్నారు. అగ్ర నాయకుడు, ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడు జాంబ్రి...







