News

News

Villagers united against the illegal construction of Mosque in A.P

Villagers of Gotlam in Bondapalli mandal of Vijayanagaram district staged large-scale protests demanding immediate halt to the construction of a mosque headed illegally on government land. in procession to the...
Newsvideos

మా ఇళ్ల మధ్యన మసీదు – మాకొద్దు మాకొద్దు అంటున్న గ్రామస్తులు

ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించ తలపెట్టిన మసీదు నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. విశాఖ జిల్లా, పెందుర్తి ఆశ్రమం అధిపతి భారతీనంద స్వామీజీ ఆధ్వర్యంలో బొండపల్లిలోని తహసీల్దార్...
News

కెప్టెన్ గా అభినందన్‌ వర్థమాన్

అభినందన్‌ వర్థమాన్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ప్రస్తుతం వింగ్ కమాండర్‌గా ఉన్న ఆయనను గ్రూప్ కెప్టెన్‌గా నియమిస్తూ భారత వైమానిక దళం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కల్నల్ ర్యాంకుతో సమానం. పుల్వామాపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడి...
News

కేదారనాథ్ ‌లో ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

ఉత్తరాఖండ్ ‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య విగ్రహాన్ని శుక్రవారం (నవంబర్ 5) ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. 2013 ఉత్తరాఖండ్ వరదల్లో ఆదిశంకరాచార్యుల సమాధి ధ్వంసమైన తర్వాత పునర్నిర్మాణమైంది. ప్రారంభోత్సవానికి ముందు, పురాతన ఆలయంలో ప్రధాని ప్రార్థనలు...
News

వారణాసి : కోవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకున్న125 ఏళ్ల వృద్ధుడు

వారణాసికి చెందిన 125 ఏళ్ల స్వామి శివానంద ఈ వారంలో తన రెండవ డోస్ కోవిడ్ -19 వ్యాక్సిన్ వేయించుకున్నారు. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో అతి పెద్ద వయస్కులు వీరే కావడం గమనార్హం. 1896లో జన్మించిన స్వామి శివానంద పశ్చిమ...
News

దీపావళి రోజు ఉగ్ర కుట్ర భగ్నం

దీపావళి నాడు టిఫిన్ బాక్స్ బాంబుతో పేలుడు సృష్టించాలని తీవ్రవాదులు ప్రయత్నించగా పంజాబ్ పోలీసులు అడ్డుకున్నారు. భారత్ – పాక్ సరిహద్దుల్లోని ఫిరోజ్ ‌పూర్ జిల్లాలోని వ్యవసాయ క్షేత్రంలో పెట్టిన టిఫిన్ బాంబు బాక్స్ ‌ను పోలీసులు నిర్వీర్యం చేశారు. జలాలాబాద్...
News

తలుపు తట్టి వ్యాక్సిన్‌ వేయండి – జిల్లా కలెక్టర్లకు ప్రధాని నిర్దేశం

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించారు. కరోనా టీకాను ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, రెండో డోసులూ తీసుకోవడం ముఖ్యమని నొక్కి చెప్పారు. వ్యాధులను, శత్రువులను తక్కువగా అంచనా వేయొద్దని.. తుదముట్టించేంత వరకూ పోరాడాల్సిందేనని...
News

మీ వల్లే ప్రజలు ప్రశాంతంగా నిద్రించగలుగుతున్నారు – సైనికులతో ప్రధాని మోడీ

ప్రతికూల పరిస్థితుల్లో దేశానికి సైనికులు రక్షణగా నిలుస్తున్నారని.. వారి వల్లే దేశ ప్రజలంతా నిద్రపోగలుగుతున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. సర్జికల్‌ స్ట్రయిక్స్ ‌లో సైన్యం పాత్ర దేశానికే గర్వకారణమని, జవాన్ల మధ్య దీపావళి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. తాను...
1 2,395 2,396 2,397 2,398 2,399 2,917
Page 2397 of 2917