News

ArticlesNews

డిజిటల్ చెల్లింపుల్లో భారత ప్రజల విప్లవం.. నగదు రహిత చెల్లింపుల్లో భారత్ దే రికార్డు

భారత్ మారుతోంది. ఇప్పుడు ఇంట్లో నుంచి బయట బజారుకు వెళ్లాలంటే పర్సులో క్యాష్.., లేదంటే ATM కార్డు ఉండాల్సిన అవసరమే లేదు.! చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలూ..! అన్ని చెల్లింపులు చిటికేలో చేసేయ్యోచ్చు..! రోడ్డు మీద ఛాయ్ బండి నుంచి...
News

చివరి జిహాద్ ‌కు సిద్ధమైన అల్-కేరళ మిలిటరీ బ్రిగేడ్

* యాక్టివ్ గా 3200 స్లీపర్ సెల్స్ * వారిలో 40% మహిళలు ఎప్పటి నుంచో కేరళ ఇస్లామిక్ ఉగ్రవాదులకు పుట్టిల్లు. ఇప్పుడు 'యాంటీ టెర్రర్ సైబర్ వింగ్ ఇండియా' ప్రచురించిన కొత్త నివేదికలో కేరళలో ISISతో సంబంధమున్న 3,200 స్లీపర్...
Newsvideos

వీడియో : కేరళలో కరోనా ఎందుకు విజృంభిస్తోంది?

మన మీడియా మోస్తున్నట్లుగా నిజంగానే కేరళ మిగతా రాష్ట్రాలకి ఆదర్శమా? దేశమంతా కేరళ బాటలోనే నడవాలా? నిజంగా అలా నడిస్తే దేశం ఏమవుతుంది? దేశ‌మంతా కోవిడ్ కేసులు త‌గ్గుతుంటే, కేర‌ళ‌లో మాత్రం కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయ్.‌ ఇంత‌కీ కేర‌ళ‌లో ఏం...
News

Festival of bangles on Indrakeeladri

During the month of Kartik, special pujas will be performed to Ma Kanakadurga at Indrakeeladri, Vijayawada, Andhrapradesh every year by decorating the temple with bangles. As every year, This year...
News

కెనడా వెళ్ళిన ఎన్ఐఏ బృందం – వేర్పాటువాద సంస్థలకు నిధుల అందజేతపై ఆరా

భారత్ లో వేర్పాటువాద శక్తులకు నిధులు సమకూరుస్తున్న సంస్థలపై ఆరా తీయడానికి నేషనల్‌ ఇన్వెస్టిగేటింగ్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) బృందం ఒకటి శుక్రవారం కెనడా చేరుకుంది. ఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యం వహిస్తున్న ఈ బృందంలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. నాలుగు రోజుల...
News

కేంద్రం నిర్ణయంతో తగ్గిన వంట నూనెల ధరలు

వంట నూనెలపై 2.5% ఉన్న ప్రాథమిక సుంకాలను సున్నాకి తగ్గించడంవల్ల వాటి ధరలు తగ్గుముఖం పట్టినట్లు కేంద్ర ఆహారం, పౌరసరఫరాలు, వినియోగవ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ముడి పామాయిల్ ‌పై అగ్రిసెస్ ‌ను 20% నుంచి 7.5%కి తేవడం, ముడి...
News

ఇంద్రకీలాద్రిపై గాజుల ఉత్సవం

కార్తీకమాసంలో ఏటా దుర్గమ్మను, ఆలయాన్ని గాజులతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉత్సవంలో భాగంగా అమ్మవారి మూలవిరాట్ ‌ను వివిధ రకాల మట్టి గాజులతో అలంకరించారు. అమ్మవారి ప్రధాన ఆలయం తో పాటు ప్రాంగణాన్ని రంగురంగుల గాజులతో ముస్తాబు చేశారు. ఇంద్రకీలాద్రిపై...
News

చైనాలో హైవేలు, క్రీడా మైదానాలు మూసివేతకు కారణం కాలుష్యమా? కరోనానా?

పెద్ద ఎత్తున నమోదవుతున్న కరోనా కేసులతో సతమతమవుతున్న చైనాకు మరో సమస్య వచ్చిపడింది. చైనా, ముఖ్యంగా రాజధాని బీజింగ్ నగరం ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది. తీవ్ర బొగ్గు కొరత కారణంగా చైనా వ్యాప్తంగా విద్యుత్‌ సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే....
1 2,394 2,395 2,396 2,397 2,398 2,917
Page 2396 of 2917