News

News

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో మరో భారీ అవినీతి

బైక్‌ బాట్‌ పేరుతో రూ.15 వేల కోట్లు గోల్‌మాల్‌ దేశవ్యాప్తంగా నిధులు సేకరణ కొద్దికాలానికి బోర్డు తిప్పేసిన వైనం సంస్థ పేరిట రూ. 216 కోట్ల ఆస్తులు సీబీఐ దర్యాప్తులో వెలుగులోకి... లక్నో: అల్లుడు నీరవ్‌ మోదీ, మేనమామ మోహుల్‌ చోక్సీలు...
News

అస్సాం ఉప ఎన్నికల్లో బీజేపీ హవా!

కాంగ్రెస్‌ను తిరస్కరించిన ఓటర్లు గౌహతి: అస్సాంలో జరిగిన ఉప ఎన్నికలో అధికార బీజేపీ, దాని కూటమి భాగస్వామి యూపీపీఎల్‌ మొత్తం 5 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. బీజేపీ మూడు సీట్లు గెలుచుకోగా, కూటమి భాగస్వామ్య పక్షమైన యూపీపీఎల్‌ రెండు సీట్లు గెలుచుకుంది....
News

‘స్వదేశీ’ వెలుగులు!

వడోదరలో బాణసంచా పరిశ్రమలకు పూర్వవైభవం విరివిగా ఉపాధి పొందుతున్న కళాకారులు చైనాకు అడ్డుక‌ట్ట‌తో స్థానికుల్లో ఆనందం చొరవ చూపిన ప్రముఖ్‌ పరివార్‌ ఫౌండేషన్‌ వడోదర: గుజరాత్‌ రాష్ట్రం, వడోదర జిల్లాలోని కుమ్హర్‌వాడ, ఫతేపూర్‌ తదితర జిల్లాలోని చిన్నపాటి బాణసంచా పరిశ్రమలకు పూర్వవైభవం...
News

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌ అరెస్ట్‌

మనీలాండరింగ్‌ కేసులోఈడీ దర్యాప్తు ముమ్మరం ముంబై: మహారాష్ట్ర మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) దూకుడు పెంచింది. ఇందుకు సంబంధించి మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌ను అరెస్ట్‌ చేసింది. ముంబయి కార్యాలయంలో 12 గంటలపైనే విచారించిన అనంతరం ఈడీ అధికారులు సోమవారం రాత్రి...
News

‘లవ్‌ నార్కోటిక్‌’ జిహాద్‌పై మాట్లాడిన కేరళ బిషప్‌పై ఎఫ్‌ఐఆర్‌

తిరువనంతపురం: కేరళలోని కొట్టాయం జిల్లా, పాలాలోని మేజిస్ట్రేట్‌ కోర్టు లవ్‌ నార్కోటిక్‌ జిహాద్‌ గురించి వ్యాఖ్యలు చేసినందుకు పాలా బిషప్‌ జోసెఫ్‌ కల్లరంగట్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. మతం, జాతి, జన్మస్థలం, నివాసం, భాష ఆధారంగా వివిధ వర్గాల మధ్య...
News

బాణ‌సంచాపై కోల్‌క‌తా హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: ఈ ఏడాది బాణసంచాను పూర్తిగా నిషేధించాలని కోల్​కతా​ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది. టపాసులను రాష్ట్రంలోకి దిగుమతి చేసుకోకుండా ప్రవేశమార్గాల వద్దే నిలువరించే చర్యలను పరిశీలించాలని సూచించింది. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్​, జస్టిస్​ అజయ్ రస్తోగితో కూడిన...
News

2070 నాటికి కర్బన ఉద్గార రహితంగా భారత్

అంతర్జాతీయ సదస్సులో పేర్కొన్న మోడీ గ్లాస్గో: 2070 నాటికి ​కర్బన ఉద్గార రహిత దేశంగా భారత్ మారుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వాతావరణ మార్పులు కట్టడి చేసేందుకు పారిస్​ ఒప్పందంలోని తీర్మానాలకు అనుగుణంగా కార్యచరణ చేపట్టిన ఏకైక దేశం భారత్ అని...
News

పారిస్ ఒప్పందంలో కొనసాగనున్న అమెరికా

ట్రంప్ నిర్ణయంపై క్షమాపణలు కోరిన జోబైడెన్ గ్లాస్గో: పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగేలా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన...
1 2,397 2,398 2,399 2,400 2,401 2,917
Page 2399 of 2917