News

NewsProgramms

విజయవాడ : మోకాళ్ళపై అమ్మ దర్శనానికి వచ్చిన యువకుడు

ఒమిక్రాన్ వేరియంట్ పెద్ద ఎత్తున వ్యాపించనున్నదని శర పరంపరగా వార్తలు వస్తున్నాయి. మీడియా పెద్ద ఎత్తున హడావుడి చేస్తోంది. అప్పటికే పలు దేశాలలో ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఆ సమయంలో విజయవాడలోని ఓ యువకుడు... భారతదేశంలో ఒమిక్రాన్ తీవ్రతను తగ్గించమని, ప్రజలను ఇబ్బందులపాలు...
News

అంతర్గత అంశాలపై ప్రేరేపిత వ్యాఖ్యలు సహించం

హిజాబ్ అంశం న్యాయ సమీక్షలో ఉంది విదేశాంగ అధికార ప్రతినిధి బాగ్చి ప్రకటన న్యూఢిల్లీ: భారత అంతర్గత అంశాల్లో బయటి దేశాల ప్రేరేపిత వ్యాఖ్యలు ఆమోదనీయం కాదంటూ ‘హిజాబ్’పై మాట్లాడుతున్న దేశాలకు భారత్ గట్టి హెచ్చరిక చేసింది. విదేశాల్లో మత స్వేచ్ఛను...
News

‘హిజాబ్’ ఆయుధంగా చేసి, ఉర్దూయిస్థాన్ ఏర్పాటుకు కుట్ర!

కేంద్ర‌ నిఘా వర్గాల హెచ్చరిక న్యూఢిల్లీ: పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ భారత్‌లో అశాంతి రాజేసేందుకు రంగంలోకి దిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న హిజాబ్ వివాదాన్ని ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ (ఎస్ఎఫ్జే) సాయంతో మరింత రగిలించే ప్రయత్నం చేస్తున్నట్టు నిఘా...
News

విద్యా సంస్థల్లో బురఖా, హిజాబ్‌ను నిషేధించాలి

ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ డిమాండ్ ప్ర‌ధాన మంత్రికి లేఖ‌ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో విద్యార్థులంతా ఏకరూప దుస్తులు ధరించేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతూ ఆల్ఇండియా బార్ అసోసియేషన్ ఒక లేఖ రాసింది. విద్యార్థులు హిజాబ్ లేదా...
News

శ్రీశైలం దేవస్థానం బోర్డు ప్రమాణ స్వీకారం వాయిదా!

శ్రీశైలం: శ్రీశైలం ఆలయ ట్రస్టుబోర్డులో ఈ నెల 14న జరగాల్సిన ఛైర్మన్​, సభ్యుల ప్రమాణ స్వీకారంపై హైకోర్టు స్టే ఇచ్చింది. బోర్డు సభ్యుల నియామక ఫైల్​ను కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సభ్యుల అర్హతలేమిటి?. వారిని ఎవరు నామినేట్ చేశారు?...
News

‘హిజాబ్’పై సరైన సమయంలో విచారణ: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ : విద్యా సంస్థల్లో మతపరమైన వస్త్రాలను ధరించరాదని విద్యార్థినీ, విద్యార్థులను కర్ణాటక హైకోర్టు ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు వివ‌ర‌ణ ఇచ్చింది. ఈ పిటిష‌న్ల‌పై స‌రైన సమయంలో విచారణ జరుపుతామని శుక్రవారం తెలిపింది. దేశంలోని ప్రతి...
News

ఘనంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి క‌ల్యాణం

అంత‌ర్వేది: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. పవిత్ర గోదావరి సాగర సంగమ క్షేత్రంలో లక్ష్మీనారసింహుడి కల్యాణ మహోత్సవం నయన మనోహరంగా సాగింది. శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత ఉత్సవమూర్తుల్ని కల్యాణ మండపంలో ప్రతిష్ఠింపజేశారు. పరిణయ...
News

జమ్ములో ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్‌

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని డంగీవాచా ప్రాంతంలో పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేపట్టారు. ముగ్గురు టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అల్‌బదర్‌ ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా గుర్తించారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు...
1 2,393 2,394 2,395 2,396 2,397 3,032
Page 2395 of 3032