News

News

పురాతన గణపతి విగ్రహం అక్రమ రవాణాను అడ్డుకున్న అధికారులు

400 ఏళ్లనాటి పురాతన వినాయక విగ్రహాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో పట్టుకున్నట్లు చెన్నై విమానాశ్రయం అధికారులు తెలిపారు. విదేశాల్లో విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న 'నృత్య గణపతి' విగ్రహం కాంచీపురంలోని ఓ ఇంట్లో ఉన్నట్లు...
News

దేశద్రోహం కేసు నుంచి ఓ వ్యక్తిని విముక్తం చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన సుప్రీం

మావోయిస్టులతో సంబంధాలు, దేశ ద్రోహ ఆరోపణలతో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల కింద అరెస్టు అయిన వ్యక్తిని ఆరోపణల నుంచి విముక్తి చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. 2019 సెప్టెంబరులో కేరళ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం...
News

అమెరికాలో అధికారికంగా దీపావళి

అమెరికాలోని మిచిగాన్ రాష్ట్ర సెనెట్ హౌస్.. దీపావళి పండుగకు అధికారిక గుర్తింపు ఇచ్చిందని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రవాస భారతీయురాలు తెలిపారు. సెనెటర్ జిమ్ రన్ స్టడ్ తీర్మాన్నాన్ని ప్రతిపాదించగా.. మరో సెనెటర్ డేటా పోల్ హంకి మద్దతు తెలిపారు....
News

కేంద్ర సాయుధ బలగాలకు ఆయుష్మాన్ భారత్ – వెల్లడించిన అమిత్ షా

ఆయుష్మాన్ భారత్ సీఏపీఎఫ్ పథకాన్ని కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో సీఏపీఎఫ్ జవానుకు ఆయుష్మాన్ కార్డు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందించారు. అన్ని రాష్ట్రాల్లో దశలవారీగా కార్డులు పంపిణీ చేస్తామని...
News

అయోధ్యలో ఇసుకతో రామాయణ ఘట్టాలు… దీపావళి సందర్భంగా ఏర్పాటు

దీపావళిని పురస్కరించుకుని అయోధ్యకు చెందిన రూపేశ్ సింగ్ అనే కళాకారుడు ఇసుకతో రామాయణ ఘట్టాలను ఏర్పాటు చేశారు. ఒకవైపు రామమందిర నిర్మాణం జరుగుతుండటం.... మరోవైపు దీపావళికి ముందు నిర్వహించే దీపోత్సవానికి అయోధ్య ముస్తాబవుతున్న తరుణంలో ఈ సైకత శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా...
News

వేగా హెల్మెట్‌ కొంటే రూ. లక్ష ప్రమాద బీమా

న్యూఢిల్లీ: ప్రపంచంలో రోజు రోజుకి రోడ్డు ప్రమాదంలో గాయపడి అవయవాలు కోల్పోతున్నవారు, మరణిస్తున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ ప్రమాదాల బారినపడిన క్షతగాత్రులు ప్రతి నాలుగు నిమిషాల్లో ఒకరు మరణిస్తున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాణాలను కాపాడేందుకు అనేక చర్యలు చేపట్టాయి....
News

జమ్మూకాశ్మీర్‌లో కొత్త ప్రత్యేక దర్యాప్తు సంస్థ

ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా మరో నిర్ణయం జమ్మూ: స్టేట్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎస్‌ఐఏ) పేరుతో కొత్త ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఏర్పాటుకు జమ్మూ కాశ్మీర్‌ పరిపాలన ఆమోదం తెలిపింది. ఎస్‌ఐఏ ప్రధానంగా ఉగ్రవాదం, సంబంధిత నేరాలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేస్తుంది. నేషనల్‌...
News

చైనాకు దీపావ‌ళి క‌నిపిస్తోంది…!

ఆ దేశ బాణ‌సంచాకు ఛీకొట్టిన జ‌నం రూ. 50వేల‌ కోట్ల నష్ట‌పోయిన ఎగుమతిదారులు భారతీయ మార్కెట్ల‌లో లాభాల వెలుగులు న్యూఢిల్లీ: భార‌త‌దేశంలో చైనా వ‌స్తువుల అమ్మకందారులు ఈ సంవత్సరం దీపావళి, ఇతర పండుగలకు ముందు భారీ మొత్తంలో నష్టాన్ని చవిచూస్తున్నారు. గత...
1 2,396 2,397 2,398 2,399 2,400 2,917
Page 2398 of 2917