‘హరిజన నాయకుడు’ కి 90 ఏళ్ళు
తెలుగునాట సమరసతా సాహిత్యంలో మరో కలికితురాయి ఆచార్య NG రంగా వ్రాసిన ‘హరిజన నాయకుడు’ నవల వెలువడి 89 సంవత్సరాలు పూర్తయింది. ‘హరిజన నాయకుడు’ నవల అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఓ అమృతభాండమే. హిందూ సమాజంలో తరాలుగా పాతుకుపోయిన అస్పృశ్యతను విద్యతో,...







