News

News

‘సక్షమ్’ వైద్య శిబిరంలో 36 మందికి చికిత్స‌లు

నంద్యాల‌: ఏపీలోని క‌ర్నూలు జిల్లా, నంద్యాల పద్మావతి నగర్ శ్రీకృష్ణుని ఆలయం వ‌ద్ద‌ సక్ష‌మ్ స్వ‌చ్ఛంద సంస్థ ఆధ్వ‌ర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వ‌హించారు. 'సక్షమ్ భారత్ - సమర్థ భారత్' పేరిట ఆదివారం చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మంలో 36 మంది...
News

పూణే మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ

పూణే: మహారాష్ట్రలోని పూణే నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న మెట్రోను ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మొత్తం 32.2 కిలోమీటర్ల పూణే మెట్రోలో ఇప్పటికే పూర్తయిన 12కి.మీ మార్గంలో మెట్రో ప్రయాణం మొదలయ్యింది. గర్వారే మెట్రో స్టేషన్లో...
News

ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీతో మాట్లాడిన‌ ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్​ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. 35 నిమిషాల పాటు జరిగిన ఈ ఫోన్​కాల్​లో ఉక్రెయిన్​లో నెలకొన్న పరిస్థితులపై ఇరు దేశాల నేతలు చర్చించారు. సమస్య పరిష్కారం కోసం రష్యాతో చర్చలు...
News

హిందూ విద్యార్థులు ఉగ్ర‌వాదులన్న జర్నలిస్టు రాణాపై ఎఫ్‌ఐఆర్‌

బెంగ‌ళూరు: కర్ణాటక హిజాబ్ వివాదంపై హిందూ విద్యార్థులను తీవ్రవాదులుగా పేర్కొంటూ వివాదాస్పద జర్నలిస్టు రానా అయ్యూబ్ చిక్కుల్లో పడ్డారు. ఉడిపి కాలేజీలో కాషాయ జెండాలు ఊపుతున్న విద్యార్థులను ఉగ్రవాదులుగా అభివర్ణించినందుకు కర్ణాటకలోని హుబ్లీ-ధార్వాడ్ పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతకుముందు,...
News

పంజాబ్‌లో పాకిస్థాన్ డ్రోన్ కూల్చివేత

నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్న భద్రత దళాలు పంజాబ్‌: పంజాబ్‌లోని ఫిరోజ్​పుర్​ సెక్టార్​లోని అంతర్జాతీయ సరిహద్దులో సోమవారం ఓ పాకిస్థాన్​ డ్రోన్​ను భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్) కూల్చివేసింది. అందులో నాలుగు కిలోల నిషేధిత వస్తువులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున...
News

జమ్ము కశ్మీర్లో ఉగ్ర కుట్ర భగ్నం, నలుగురు తీవ్రవాదుల అరెస్టు

జ‌మ్మూ: జమ్ముకశ్మీర్​లోని అవంతిపొరలో ఉగ్రకుట్రను భద్రత దళాలు భగ్నం చేశాయి. జైషే మహ్మద్​ ఉగ్రసంస్థకు చెందిన నలుగురు ఉగ్ర సహచరులను అరెస్టు చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం సహా ఆయుధాల తరలింపులో వీరు సహకరించినట్టు అధికారులు తెలిపారు. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ...
News

బిగుసుకుంటున్న ఉచ్చు.. లావ‌ణ్య కేసులో వెలుగు చూస్తున్న క్రైస్తవుల అకృత్యాలు!

మతం మారలేదని విద్యార్థినిని చిత్రహింసలు పెట్టినట్టు విచారణలో వెల్లడి నిజాలు దాచేందుకు ప్రయత్నించిన డీఎంకే ప్రభుత్వం, పోలీసులు చెన్నై: తమిళనాడులోని తంజావూరులో ఓ విద్యార్థిని ఆత్మహత్య కేసులో త‌వ్వేకొద్దీ క్రైస్త‌వుల అక్ర‌మాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. లావ‌ణ్య ఆత్మ‌హ‌త్య కేసును దార్య‌ప్తు చేసిన...
News

సింహాచలం ఆలయంలో చోరీ

విశాఖ‌ప‌ట్నం: సింహాచలం ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి యత్నించారు. సింహాద్రి అప్పన్న ఉపదేవాలయం కొండ కింద ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయంలో చోరీకి యత్నించారు. దక్షిణ ద్వారం తలుపులు విరగ్గొట్టారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు....
1 2,249 2,250 2,251 2,252 2,253 2,915
Page 2251 of 2915