News

ArticlesNews

‘హరిజన నాయకుడు’ కి 90 ఏళ్ళు

తెలుగునాట సమరసతా సాహిత్యంలో మరో కలికితురాయి ఆచార్య NG రంగా వ్రాసిన ‘హరిజన నాయకుడు’ నవల వెలువడి 89 సంవత్సరాలు పూర్తయింది. ‘హరిజన నాయకుడు’ నవల అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఓ అమృతభాండమే. హిందూ సమాజంలో తరాలుగా పాతుకుపోయిన అస్పృశ్యతను విద్యతో,...
News

సమాజ్ వాదీకి మళ్ళీ షాక్ : బీజేపీలోకి ములాయం సింగ్ సన్నిహితుడు

మరికొద్ది వారాల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ ‌వాదీ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతోంది. ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (లోహియా) మాజీ నాయకుడు శివ కుమార్ బెరియా 31/1/2022, సోమవారం భారతీయ...
News

శరీరంలో తూటాలు దిగినా.. ఉగ్రవాదులను వదల్లేదు..!

* పుల్వామా ఎన్‌కౌంటర్ ‌లో గరుడ్‌ కమాండో వీరోచిత పోరాటం ఓ పక్క ఉగ్రవాదులు కాల్చిన తూటాలు శరీరంలో దిగినా.. లెక్క చేయకుండా ఎదురు దాడి చేశాడో గరుడ్‌ కమాండో. ఈ క్రమంలో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాడు. ఈ ఘటన శనివారం...
News

అసమానత అనే రుగ్మతను తొలగించటానికీ ఓ వ్యాక్సిన్ కావాలి

భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు శ్రీ రామానుజాచార్యులు అని త్రిదండి రామానుజ చిన్నజీయర్‌ స్వామి అన్నారు. ఆయన వెయ్యేళ్ల పండగను హైదరాబాద్‌ నగరం జరుపుకోబోతోందని చెప్పారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు జరుగుతాయని వివరించారు....
News

బీహార్‌లోని కాళీమాత ఆలయంలో దోపిడీ

కైమూర్‌: బీహార్‌లోని కైమూర్‌లో ఒక క్రూరమైన ఘటన చోటు చేసుకుంది. కొంతమంది దొంగలు రాత్రి సమయంలో కాళీ మాత దేవాలయాన్ని దోచుకోవడానికి ముందు ఏడు కుక్కలను చంపారు. ఈ సంఘటన ఈనెల 28వ తేదీ అర్థరాత్రి సమయంలో చోటు చేసుకుంది. ఆలయంలో...
News

వచ్చే 25 ఏళ్ళ‌ పాటు దేశ పునాదులు పటిష్ఠంగా ఉండేలా కృషి

రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ న్యూఢిల్లీ: ‘సబ్‌ కా సాత్ సబ్‌ కా వికాస్’ మూలసూత్రంతో ప్రభుత్వం పనిచేస్తోందని, వచ్చే 25 ఏళ్ళ‌పాటు దేశ పునాదులు పటిష్ఠంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల...
News

సౌదీ అరేబియాలో తొలిసారి యోగా పండుగ

రియాద్‌: యోగాకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తోంది. మానసిక, శారీరక ఆరోగ్యం కోసం పలు దేశాల్లోని ప్రజలు యోగా పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలో తొలిసారిగా యోగా ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. బే లా సన్ బీచ్‌లో జరిగిన ప్రారంభ...
News

శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా 11 ఆల‌యాల‌ నిర్మాణానికి రూ.8.48 కోట్లు మంజూరు

తిరుప‌తి: శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 11 ఆల‌యాల నిర్మాణానికి రూ.8.48 కోట్లు మంజూరుకు టీటీడీ ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు. ఈ ట్ర‌స్టు ద్వారా చేప‌ట్టే 50 ఆల‌యాలు, 84 ఆల‌యాల‌ జీర్ణోద్ధ‌ర‌ణ‌, పున‌ర్నిర్మాణం, 42...
1 2,249 2,250 2,251 2,252 2,253 2,873
Page 2251 of 2873