పాకిస్తాన్లో హిందూ వ్యాపారి కాల్చివేత!
హైవేని దిగ్బంధించిన ఆందోళనకారులు కరాచీ: పాకిస్తాన్లో అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా, ఓ హిందూ వ్యాపారిని దుండగులు కాల్చిచంపారు. దీంతో ఆగ్రహించిన హిందువులు హైవేని దిగ్బంధించి, ఆందోళన చేశారు. ఘోట్కీ జిల్లాలోని దహర్కి పట్టణానికి రెండు కి.మీ దూరంలో నివసిస్తున్న దహర్ కమ్యూనిటీకి...







