News

News

గ్రామీణుల కోసం కేంద్రం డిజిసాథి

ఇంటర్నెట్ లేకపోయిన డిజిటల్ చెల్లింపులకు అవకాశం న్యూఢిల్లీ: స్మార్ట్​ఫోన్​ లేని ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు యూపీఐ ఆధారిత నగదు లావాదేవీలు జరుపుకొనేందుకు వీలుగా ఈ సేవల్ని డిజిసాథిని తీసుకొచ్చినట్టు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ తెలిపారు. గ‌త మూడేళ్ళుగా...
News

13 నుంచి 17 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

తిరుప‌తి: తిరుమలలో మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు ఐదు రోజులపాటు శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి. తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో ‘తిరుపల్లి ఓడై...
News

ఎయిరిండియా విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాది హతం!

ఇస్లామాబాద్‌: 1999లో ఐసీ-814 ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదుల్లో ఒకరైన జహూర్ మిస్త్రీ అలియాస్ జాహిద్ అఖుంద్ పాకిస్థాన్‌లోని కరాచీలో హతమయ్యాడు. మార్చి 1న బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగుల దాడిలో జహూర్ మిస్త్రీ ఇంట్లోనే మరణించినట్టు పాక్...
News

ఉత్తర ప్రదేశ్‌లో యోగిదే హ‌వా..! ఎగ్జిట్ పోల్స్

ల‌క్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఏడు దశల పోలింగ్‌లో చివరి దశ సోమవారం ముగియడంతో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ ముగిసిన్నట్లయింది. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరుగనున్నది. అయితే, వివిధ మీడియా సంస్థలు జరిపిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలలో...
News

ఓ కొలిక్కి వస్తున్న భారతీయుల తరలింపు

పొరుగు దేశాల్లో న‌లుగురు కేంద్ర మంత్రులు వాణిజ్య‌, నావికా ద‌ళ విమానాల వినియోగం ఇప్ప‌టికే దాదాపు 18 వేల మంది స్వ‌దేశానికి... న్యూఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధ భూమిలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ఓ కొలిక్కి వచ్చింది. ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా ఇప్పటికే...
News

పాకిస్తానీ విద్యార్థినికి భార‌తీయుడి సాయం!

న్యూఢిల్లీ: భార‌త‌దేశంపై నిత్యం విషం చిమ్మే పాకిస్తాన్‌పై.. ఇంకా గ‌ట్టిగా చెప్పాలంటే ప్ర‌పంచంలోని ఏ దేశపైనా భార‌త్‌కు ప‌గ లేద‌ని మ‌రోసారి నిరూపిత‌మైంది. రష్యా సైనిక చర్యల కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ఒక భారతీయ విద్యార్థి, కీవ్‌లోని ఒక పాకిస్తానీ విద్యార్థినికి రొమేనియన్...
News

బోటులో వెళుతూ కూడా లేటు చేయకుండా ఆరెస్సెస్ ప్రార్థన

బోటు ప్రయాణంలో ఉన్న కొందరు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తమ దైనందిన కార్యక్రమం శాఖా సమయం కావడంతో ఆ బోటులోనే అందరూ కలిసి ఆర్ ఎస్ ఎస్ ప్రార్ధన చేసిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని భేడ్ ద్వారకలో...
News

‘ఆపరేషన్ గంగ’ … 76 విమానాల్లో భారత్‌కు చేరిన 15,920 మంది

పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధ కల్లోలంలో చిక్కుకున్న భారత విద్యార్థులు, పౌరులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’ ద్వారా వేలాదిమంది స్వదేశానికి చేరుకొంటున్నారు. ఆ దేశంలోని వేర్వేరు నగరాలల్లో ఉన్న...
1 2,248 2,249 2,250 2,251 2,252 2,915
Page 2250 of 2915