News

News

తిరుమల చరిత్రలో మొట్టమొదటి సారి ఏకాంతంగా రథసప్తమి వేడుకలు

తిరుప‌తి: తిరుమల శ్రీనివాసుని ఆలయంలో రథసప్తమి ఉత్సవాలను మొదటిసారి ఏకాంతంగా నిర్వహించేందుకు టీటీడీ నిర్ణయించింది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ప్రతీ ఏటా రథసప్తమి నాడు శ్రీవారికి ఏడు ప్రధాన వాహన సేవలు జరుగుతాయి. అయితే, ఈ ఏడాది...
News

ఘనంగా ప్రారంభమైన నాగోబా జాతర

ఆసియా ఖండంలోని రెండో అతి పెద్ద ఆదివాసీ జాతరగా ప్రఖ్యాతి న్యూఢిల్లీ: ఆదిలాబాద్‌ జిల్లా కేస్లాపూర్‌లో ఆదివాసీల నాగోబా జాతర సోమవారం అర్ధరాత్రి ప్రారంభమైంది. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు ఆధ్వర్యంలో సంప్రదాయ పూజలతో జాతర ప్రారంభమైంది. సుమారు గంటపాటు మెస్రం...
News

భార‌త్ చేతిలో చైనా చిత్తు!

అంతర్జాతీయ హాకీ ప్రో లీగ్లో భారత మహిళల శుభారంభం మస్కట్‌: మస్కట్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ హాకీ ఫెడరేషన్‌ (ఎఫ్‌ఐహెచ్‌) ప్రో లీగ్‌లో భారత మహిళల హాకీ జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 7-1తో చైనాను చిత్తుగా ఓడించింది. ఈ సందర్భంగా...
News

భారత హాకీ క్రీడాకారుడికి అంతర్జాతీయ పురస్కారం

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్​లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలవడంలో కీలకంగా వ్యవహరించిన గోల్​కీపర్​ శ్రీజేష్​కు అరుదైన గౌరవం దక్కింది.​ ప్రతిష్ఠాత్మక వరల్డ్​ గేమ్స్​ అథ్లెట్​ ఆఫ్​ ది ఇయర్​ అవార్డును ఆయన దక్కించుకున్నాడు. భారత్​ తరఫున ఈ...
News

మళయాళం జమాత్ ఛానెల్ మీడియా వన్‌పై కేంద్రం నిషేధం

న్యూఢిల్లీ: మలయాళం వార్తా చానెల్‌ మీడియా వన్ టీవీ ప్రసారాలు నిన్న‌టి నుంచి నిలిచిపోయాయి. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ చానెల్‌ లైసెన్స్‌ను రద్దు చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ‘భద్రతాపరమైన ఆందోళనలను’ కారణాలుగా మంత్రిత్వ శాఖ పేర్కొందని...
News

అవ‌మానం జ‌రిగినా.. సిగ్గు లేని పాకిస్తాన్‌!

తాజాగా మ‌రికొన్ని సామాజిక మాధ్య‌మాలపై ఉక్కుపాదం న్యూఢిల్లీ: భార‌త్‌పై పాకిస్తాన్ సామాజిక మాధ్యమాల వేదికగా నిత్యం విషం క‌క్క‌డంతో సంబంధిత‌ యూట్యూబ్, ట్విట్టర్, వెబ్సైట్, ఇన్ స్ట్రా ఖాతాలను భార‌త్ నిషేధించింది. అయితే, ఇంత అవ‌మానం జ‌రిగినా పాకిస్థాన్‌ సిగ్గులేకుండా ప్ర‌వ‌ర్తిస్తోంది....
News

మోహన్ భాగవత్‌తో అసోం సీఎం భేటీ

పొరుగు రాష్ట్రాల సరిహద్దు వివాదాలపై చర్చ కాచర్: రాష్ట్రీయ స్వయంసేవక‌ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌)స‌ర్ సంఘ‌చాల‌క్‌ మోహన్ భాగ‌వ‌త్‌తో సోమ‌వారం అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కాచర్ జిల్లాలోని సిల్చార్‌లోని ఆర్‌.ఎస్‌.ఎస్ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. మోహన్ భాగవత్ జనవరి 27...
News

మేడారం జాతరకు కోటి మంది భక్తులు

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల‌ 16 నుంచి 19 వరకు మేడారం మహాజాతర జరగనుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మహాజాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు....
1 2,248 2,249 2,250 2,251 2,252 2,873
Page 2250 of 2873