గ్రామీణుల కోసం కేంద్రం డిజిసాథి
ఇంటర్నెట్ లేకపోయిన డిజిటల్ చెల్లింపులకు అవకాశం న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ లేని ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు యూపీఐ ఆధారిత నగదు లావాదేవీలు జరుపుకొనేందుకు వీలుగా ఈ సేవల్ని డిజిసాథిని తీసుకొచ్చినట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. గత మూడేళ్ళుగా...







