News

News

పాలస్తీనాలో భారత రాయబారి అనుమానాస్పద మృతి

ధ్రువీకరించిన విదేశాంగశాఖ న్యూఢిల్లీ:పాలస్తీనాలో భారత రాయబారిగా ఉన్న ముకుల్‌ ఆర్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ఈ ధ్రువీకరించారు. రమల్లాలోని భారత ప్రతినిధి ముకుల్‌ ఆర్య మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి...
News

జాతీయ విద్యా విధానం అమ‌లుకు ‘విద్యా భార‌తి’ కృషి

విద్యా భార‌తి అఖిల భార‌త అధ్య‌క్షుడు దూసి రామ‌కృష్ణారావు భాగ్య‌న‌గ‌రం: ప్ర‌పంచంలోనే భార‌త్ కేంద్రిత విద్యను సాకారం చేసేందుకు జాతీయ విద్యా విధానం కీల‌కం అని విద్యా భార‌తి అఖిల భార‌త అధ్య‌క్షుడు దూసి రామ‌కృష్ణారావు తెలిపారు. అందుచేత‌నే జాతీయ విద్యా...
News

హరిత హైడ్రోజన్ ప్రపంచ హబ్ గా భారత్

* 2070 నాటికి కర్బన ఉద్గార రహితంగా దేశాన్ని మార్చడమే లక్ష్యం... వెల్లడించిన ప్రధాని మోడీ పునరుత్పాదక ఇంధన వనరులున్న భారత్, హరిత హైడ్రోజన్ ‌కు ప్రపంచ హబ్ ‌గా మారగలదని ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు....
News

తితిదే ఆధ్వర్యంలో చిన్నారుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు కసరత్తు

చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏడాదిన్నరలోపు పూర్తి చేయాలి : టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి చిన్నారులకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని ఏడాదిన్నర లోపు పూర్తి చేయాలని టీటీడీ ఈవో డాక్టర్...
News

సరిహద్దుల్లో డ్రోన్ కలకలం… అప్రమత్తమైన అధికారులు

* పాకిస్తాన్ పనేనని భద్రత దళాల అనుమానం..... భారత సరిహద్దు ప్రాంతాల్లో శనివారం డ్రోన్లు కలకలం సృష్టించాయి. రాజస్థాన్​లోని శ్రీగంగానగర్​ జిల్లా బిజనోర్​ గ్రామంలో డ్రోన్లను గుర్తించిన అధికారులు అప్రమత్తమై కాల్పులు జరిపారు. డ్రోన్​ను కూల్చేందుకు సుమారు 18 రౌండ్లు కాల్పులు...
News

ఆధునిక శ్రేణి బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం

బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది. ఆధునిక శ్రేణి బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగాన్ని నౌకాదళం విజయవంతంగా ప్రయోగించింది. దీర్ఘశ్రేణిలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి పూర్తి ఖచ్చితత్వంతో ఛేదించినట్లు నౌకాదళం ప్రకటించింది. త్రివిధ దళాల్లోని వివిధ మాధ్యమాల యుద్ధ సన్నద్ధతను ఈ...
News

మహిళల ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా శుభారంభం చేసింది. పాకిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో మిథాలిసేన 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దాయాది జట్టు 137 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమ్‌ఇండియా...
News

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయటానికి ప్రయత్నించిన ముష్కరుడికి 16 ఏళ్ల జైలు శిక్ష…

* హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించాలని ప్రయత్నించిన అజీజ్ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడానికి కుట్ర పన్నిన కేసులో నిందితుడు అబ్దుల్‌ అజీజ్ ‌కు తెలంగాణలోని నాంపల్లి కోర్టు 16 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. హైదరాబాద్ మెహదీపట్నం ప్రాంతానికి...
1 2,250 2,251 2,252 2,253 2,254 2,915
Page 2252 of 2915