News

News

చదువుకొనే విద్యార్థినులకు ముస్లిం వస్త్రధారణతో పనేంటి?

హిజాబ్ ధరించిన ముస్లిం యువతులకు అనుమతి నిరాకరించిన విద్యా సంస్థ ఉడుపి: హిజాబ్ ధరించారన్న కారణంతో విద్యార్థినులను అనుమతించేందుకు ఓ కాలేజీ నిరాకరించింది. చదువుకునే విద్యార్థినులకు ముస్లిం వస్త్రధారణతో పనేంటి అని ప్రశ్నించింది. కర్ణాటకలోని ఉడుపి జిల్లా కుందాపూర్ ప్రభుత్వ ప్రీ...
News

‘లావణ్య మృతిలో వాస్తవాలు చెప్ప‌ని డీఎంకే ప్రభుత్వం’

అరియలూరు(త‌మిళ‌నాడు): అరియలూరు విద్యార్థిని లావణ్యను ఆమె చదువుతున్న స్కూలు యాజమాన్యం క్రైస్త‌వ మతమార్పిడికి నిర్బంధించినందువల్లే ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలో నిందితుల‌ను కాపాడేందుకు డీఎంకే ప్రభుత్వం వాస్తవాలను మరుగుపరచిందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు. లావణ్య మృతిని...
News

పాయకరావుపేటలో కామ పాస్టర్‌!

దేవుడి సేవంటూ మహిళలపై అత్యాచారాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 30 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు అందడంతో ‘ప్రేమదాస్‌’ గుట్టు రట్టు పాయకరావుపేట: విశాఖపట్నం జిల్లాలో ఓ పాస్టర్‌ దేవుడి సేవంటూ కామ పాస్టర్‌గా తయారయ్యాడు. ప్రార్థనలకు వచ్చే మహిళల...
News

గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన యాసిన్ ఇనయితుల్లా!

బెంగ‌ళూరు: బెంగళూరుకు చెందిన ఓ ముస్లిం డ్రైవర్ గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. రిపబ్లిక్ టీవీ కథనం ప్రకారం, యాసిన్ ఇనయితుల్లా తన ట్రక్కులో ఎర్రచందనం రవాణా చేస్తూ కర్ణాటక-ఆంధ్రా సరిహద్దు నుంచి మహారాష్ట్రకు వెళ్తున్నాడు. సరిహద్దు దాటిన...
News

జిన్నా టవర్ వ‌ద్ద జాతీయ జెండా ఆవిష్కరణ

గుంటూరు: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, గుంటూరులోని జిన్నా టవర్‌కు ఇటీవల త్రివర్ణ పతాక రంగులు వేయగా.. తాజాగా ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత జిన్నా టవర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ, గుంటూరులో జిన్నా టవర్‌కు చాలా ప్రత్యేకస్థానం ఉందని, జిన్నా...
News

రెండో రోజు ఘనంగా ప్రారంభమైన రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు

భాగ్య‌న‌గ‌రం: సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వైభవంగా జరుగుతున్నాయి. 12 రోజుల ఈ మహాక్రతువులో తొలిరోజు జరిగింది. రెండో రోజు ఉత్సవాలు కన్నులపండువగా ప్రారంభమయ్యాయి. శ్రీ లక్ష్మీ నారాయణ మహా క్రతువులో భాగంగా శమి, రావి...
News

భాగ్య‌న‌గ‌రానికి ఎల్లుండి రానున్న ప్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ: ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొనడం సహా.‌. సమతామూర్తి విగ్రహావిష్కరణ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎల్లుండి హైదరాబాద్ రానున్నారు. ప్రత్యేక విమానంలో శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటారు. పటాన్​చెరు సమీపంలోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. అనంతరం ముచ్చింతల్​కు వెళ్తారు. అక్కడ...
News

అమెరికాలో పాక్ రాయబారిగా జిహాదీ నియామకం

తీవ్రంగా ఖండించిన భారతీయ అమెరికన్లు నియామకాన్ని తిరస్కరించాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు విజ్ఞప్తి న్యూఢిల్లీ: అమెరికాలో పాక్‌ రాయబారిగా మసూద్‌ ఖాన్‌ నియామకాన్ని తిరస్కరించాలని భారతీయ అమెరికన్ల ఉన్నత స్థాయి బృందం అధ్యక్షుడు జో బైడెన్‌కు విజ్ఞప్తి చేసింది. మసూద్‌ ఖాన్‌...
1 2,245 2,246 2,247 2,248 2,249 2,873
Page 2247 of 2873