News

News

ఏప్రిల్‌లో ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

ఏర్పాట్లను ప‌రిశీలించిన తితిదే అధికారులు క‌డ‌ప‌: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామాల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లు, స్థ‌ల ప‌రిశీల‌న, క‌ల్యాణవేదిక వ‌ద్ద జ‌రుగుతున్న ప‌లు అభివృద్ధి పనుల‌ను తితిదే అధికారులు ప‌రిశీలించారు. బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లపై ఇంజినీరింగ్‌, ఆల‌య అధికారుల‌తో చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా జెఈవో...
News

జమ్మూకశ్మీర్‌లో సర్పంచ్‌ను కాల్చి చంపిన తీవ్రవాదులు

జమ్ము కశ్మీర్​: జమ్ము కశ్మీర్​లో శ్రీనగర్ శివారులో ఓ సర్పంచ్​ను తీవ్రవాదులు కాల్చి చంపారు. నిషేధిత లష్కరే తొయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ముష్కరులు ఈ ఘటనకు బాధ్యత ప్రకటించుకున్నారు. మరణించిన సర్పంచ్​ను సమీర్ భట్​గా గుర్తించారు....
News

రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులకు బెయిల్

తీవ్రంగా వ్యతిరేకించిన కేంద్రం న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న 47 ఏళ్ల ఎ.జి.పెరారివలన్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. నిందితుడు దాదాపు 30 ఏళ్ళ‌కు పైగా ఖైదు అనుభవించాడని, కారాగారంలో, పెరోల్‌ సమయంలోనూ అతని ప్రవర్తన...
News

మానవతావాదం ప్ర‌ద‌ర్శించిన భార‌త్‌ను ప్రశంసించిన ఉక్రెయిన్‌ ఎంపీ

కైవ్: ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ జ‌రిపిన దాడిలో నష్టపోయిన వారికి సహాయం చేయడానికి భారతదేశం తీసుకున్న మానవతావాద చర్యలను పిన్న వయస్కుడైన ఉక్రెయిన్ పార్లమెంటు సభ్యుడు స్వియాటోస్లావ్ యురాష్ ప్రశంసించారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో మాట్లాడినందుకు ప్రధాని నరేంద్ర...
News

‘ఇస్లామిక్ టెర్రరిజం’ తొలగించి.. ‘హిందూ టెర్రరిజం’ అనే పదాన్ని పెట్టండి

డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రిని కోరిన ప్రముఖ ఓటీటీ ముంబై: వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన మల్టీ-స్టారర్ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. కాశ్మీరీ హిందువుల ఊచకోతకు సంబంధించిన కథలను ఈ సినిమా ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని అనుకుంటూ ఉన్నారు....
News

సుమీలో చిక్కుకున్న భారతీయుల తరలింపు

సుమీ: ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతంలో చిక్కుకుపోయిన 694 మంది భారత విద్యార్థుల్ని తరలించినట్టు మంగళవారం కేంద్రం వెల్లడించింది. దీనితో యుద్ధం మధ్యలో చిక్కుకున్న భారతీయుల తరలింపులో చివరి గండం గడిచినట్ట‌యింది. సుమీలో చిక్కుకుపోయినవారిని స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభమైందని, ఇందులో భాగంగానే...
News

ధ‌న్య‌వాద‌ములు మోదీజీ..

'ఆపరేషన్ గంగా'ను ప్ర‌శంసించిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా న్యూఢిల్లీ: పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ట్యునీషియా వంటి దేశాల నుండి ఉక్రెయిన్ వెళ్ళి, అక్క‌డ చిక్కుకుపోయిన అనేక మంది దక్షిణాసియావాసులను స్వ‌స్థ‌లాల‌కు తరలించి, రక్షించ‌డంతో మోదీ ప్రభుత్వంపై అంతర్జాతీయంగా ప్ర‌శంస‌ల వ‌ర్షం...
News

29 మంది మహిళామణులకు నారీ శక్తి పురస్కారాలు

న్యూఢిల్లీ: మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2020, 2021 సంవత్సరాలకు 29 మంది విశిష్ట వ్యక్తులకు నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేశారు. మహిళా సాధికారత కోసం ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల కోసం విశేషంగా కృషి...
1 2,246 2,247 2,248 2,249 2,250 2,915
Page 2248 of 2915