News

News

శ్రీనగర్​​లో ఎన్​కౌంటర్​, ఇద్దరు ముష్కరుల హతం

శ్రీ‌న‌గ‌ర్‌: జమ్ముకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇక్కడి జకూరా ప్రాంతంలో శ‌నివారం భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరులు దాగి ఉన్నారనే పక్కా సమాచారం మేరకు భద్రతా సిబ్బంది.. జకూరా ప్రాంతానికి చేరుకుని ఆపరేషన్ ప్రారంభించారు. ఈ...
News

పాఠ‌శాల‌ల్లో మ‌తమార్పిడుల‌పై గ‌ళ‌మెత్తిన విద్యార్థి లోకం

మేడ్చల్: త‌మిళ‌నాడు రాష్ట్రం, తంజావూరులోని స్కూల్ యజమాన్యం క్రైస్త‌వ‌ మతమార్పిడి చేసుకోమని ఒత్తిడిచేసిన కారణంగా విద్యార్థి లావణ్య ఆత్మహత్యకు పాల్పడిన విష‌యం విదిత‌మే. క్రిస్టియన్ మిషనరీ మాఫియా వ‌ల్లే ఈ ఘోరం జ‌రిగింద‌ని, ఈ మాఫియా మతమార్పిడులకు పాల్పడుతూ విద్యార్థులను వేధిస్తోందని...
News

పాకిస్థాన్‌లోని హింగ్లాజ్ దేవి శక్తిపీఠంపై దాడులు

జిత్తులమారి చైనా హస్తం? ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఉన్న ప్రసిద్ధ హింగ్లాజ్ దేవి శక్తిపీఠం మరోసారి విధ్వంసానికి గురైన ఘటన చర్చనీయాంశంగా మారింది. కేవలం గత సంవత్సరంలో 22 సార్లు మతోన్మాద ముస్లింలు మందిరంపై దాడి చేశారు. దేశ విభజన తర్వాత 51...
News

ఐసిస్‌ అధినేత అబు ఇబ్రహీం అల్‌ ఖురేషీ హతం

న్యూఢిల్లీ: కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ (ఐసిస్‌) అధినేత అబు ఇబ్రహీం అల్‌ హషిమీ అల్‌- ఖురేషిని అమెరికా బలగాలు హతమార్చాయి. ఈ మేరకు ఖురేషీని సిరియాలో హతమార్చినట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ట్వీట్‌ చేశారు. ‘గత రాత్రి నా...
News

చైనాకు చెక్ పెట్టుకునేందుకు నిర్ణయం

350 రకాల ముడిసరుకు పై కస్టమ్స్ సుంకం రద్దు న్యూఢిల్లీ: దేశీయంగా తయారీ ప్రోత్సహించడానికి 350 ముడిసరకులపై కేంద్రం కస్టమ్స్ సుంకం మినహాయింపులను ఇస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం 40కి పైగా ఉత్పత్తుల మీద కస్టమ్స్ మినహాయింపులను ప్రకటించినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్...
News

ఉగ్రమూకలతో ముందెన్నడూ లేని సవాళ్ళు!

న్యూఢిల్లీ: సమీప భవిష్యత్‌లో మనం కొత్త తరహా యుద్ధాలను ఎదుర్కోవాల్సి ఉంద‌ని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె చెప్పారు. వాటి తాలూకు ట్రైలర్లు ఐటీ, ఎకనామిక్, సైబర్‌ వార్‌ఫేర్‌ వంటి రూపాల్లో ఇప్పటికే కళ్లముందు కన్పిస్తున్నాయని తెలిపారు. అణు పాటవమున్న పొరుగు...
News

కుటిల చైనా!

వింటర్ ఒలంపిక్స్‌లో టార్చ్ బేరర్‌గా గల్వాన్ ద్రోహి నియామ‌కం ఆగ్రహించిన ప్రపంచ దేశాలు దౌత్యపరంగా బహిష్కరించిన భారత్ న్యూఢిల్లీ: బీజింగ్‌ వేదికగా జరగాల్సిన వింటర్ ఒలింపిక్స్‌ 2022కి ముందు డర్టీ డ్రాగన్ కంట్రీ చిల్లర డ్రామాలు మొదలు పెట్టింది. 2020లో లద్దాక్‌లోని...
News

పాకిస్తాన్‌కు కునుకు లేకుండా చేస్తున్న బెలూచిస్థాన్ తీవ్రవాదులు

సైన్యంపై దాడి, ఎనిమిది మంది మృతి ఇస్లామాబాద్‌: బెలూచిస్తాన్‌లో రెండు వేర్వేరు ప్రాంతాలపై సాయుధ మిలిటెంట్లు దాడులు చేశారు. నోష్కీ, పంజ్‌గూర్‌లోని ఎఫ్‌సీ (ఫ్రాంటియర్ కార్ప్స్) ప్రధాన కార్యాలయంపై జరిగిన సాయుధ మిలిటెంట్ల దాడుల్లో ఇప్పటివరకు ఒక అధికారితో సహా ఏడుగురు...
1 2,244 2,245 2,246 2,247 2,248 2,873
Page 2246 of 2873