News

News

జమ్ముకశ్మీర్‌లో మూడు ఎన్‌కౌంట‌ర్లు!

న‌లుగురు తీవ్రవాదుల హ‌తం జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరిగాయి. మొత్తం నలుగురు ముష్కరులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. పుల్వామాలో జరిగిన ఎన్​కౌంటర్​లో జైషే మహ్మద్​ కమాండర్​ కమాల్​ భాయ్​ను హతమార్చినట్టు జమ్ముకశ్మీర్​ పోలీసులు వెల్లడించారు. అతడు 2018...
News

నాలుగేళ్ళ‌లో ల‌క్ష మంది యువ‌త ఆర్‌.ఎస్‌.ఎస్‌లో చేరిక‌

క‌ర్ణావ‌తి: రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) ఆధ్వ‌ర్యంలో దేశ వ్యాప్తంగా నిత్యం జ‌రుగుతున్న సేవా కార్య‌క్ర‌మాల‌కు ఆక‌ర్షితులై నాలుగేళ్ళ‌లో ల‌క్ష మందికిపైగా యువ‌త ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరార‌ని సంఘ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే వెల్లడించారు. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్...
News

ఆ క్షిప‌ణి మాదే.. పొర‌పాటున పాకిస్తాన్ వైపు వెళ్ళింది..

విచారం వ్య‌క్తం చేసిన భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌ న్యూఢిల్లీ: మెయింటెనెన్స్ సమయంలో భారత్ అనుకోకుండా పాకిస్తాన్‌పైకి క్షిపణిని ప్రయోగించింది. ఈ సంఘటనపై తాము విచారం వ్య‌క్తం చేస్తున్నామ‌ని భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం,...
News

భారత విద్యార్థులకు రష్యాలోని రాయబార కార్యాలయం కీలక సూచనలు

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌- రష్యా యుద్ధ సంక్షోభం నేపథ్యంలో.. రష్యాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు మాస్కోలోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. భారత విద్యార్థులు ప్రస్తుతం రష్యాను వీడేందుకు ఎటువంటి భద్రతా కారణాలు కనిపించడం లేదని తెలిపింది....
News

పల్లవ ప్రశస్తి శాసనాన్ని పరిరక్షించాలి

రాష్ట్ర పురావస్తు శాఖకు చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి విజ్ఞప్తి విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లి రామాలయం పక్కన పడివున్న “పల్లవప్రశస్తి” శాసన బండను పరిరక్షించాలని ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులకు విజ్ఞప్తి...
News

రాజాసింగ్‌పై కేసు కొట్టివేత

భాగ్య‌న‌గ‌రం: బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్‌పైన వేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2018 ఎన్నికల అఫిడవిట్‌ పైన ఉన్న కేసులను దాచి పెట్టారని అప్పట్లో టీఆర్ఎస్ తరుఫున గోశామహాల్ నుంచి పోటీ చేసిన ప్రేమ్ సింగ్ రాథోడ్ కేసు వేశారు. 51 కేసులు...
News

ఎస్సీ మేయ‌ర్‌ స్థానాన్ని కొట్టేసిన క్రిస్టియ‌న్‌!

చెన్నై: సనాతన దళితుల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన రిజర్వేషన్‌లను రాజ‌కీయ ప‌లుకుబ‌డి క‌లిగిన అక్ర‌మార్కులు ద‌ర్జాగా అనుభ‌విస్తున్నారు. హిందువుగా ఉండి, ఆ త‌ర్వాత క్రైస్తవ మతంలోకి మారినవారు ఇంకా హిందూ పేర్లను ఉంచుకుంటూ నిజ‌మైన ద‌ళితులను మోసం చేస్తున్నారు. చెన్నై కార్పొరేష‌న్...
News

చెప్పినట్టుగానే ముందే హోలీ వచ్చేసింది…

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: హోలీ పండుగ ఈసారి మార్చి 10నే వచ్చేస్తుందని తాము చెప్పినట్టే జరిగిందని, ముందుగానే సంబరాలు చేసుకొంటున్నామని చెబుతూ ఇది ఎన్డీయే కార్యకర్తల ‘విక్టరీ 4’ (నాలుగు రాష్ట్రాల విజయం) అని ప్రధాన మంత్రి నరేంద్ర...
1 2,244 2,245 2,246 2,247 2,248 2,916
Page 2246 of 2916