News

News

అయోధ్య రామయ్యకు ధర్మవరం జరీ వస్త్రం

అయోధ్య: అయోధ్య రామమందిరంలో కొలువుదీరనున్న సీతారాముల కోసం రూపొందించిన రామకోటి జరీవస్త్ర ప్రదర్శనకు భక్తులనుంచి విశేష స్పందన లభించింది. ధర్మవరానికి చెందిన నేత కళాకారుడు నాగరాజు 180 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు గల పట్టవస్త్రంపై 13 జాతీయ భాషల్లో...
News

కాన్పూర్ : 15 మంది – వందల మందిని అడ్డుకున్నారు

* వందలాది మంది మతోన్మాదుల దాడిని అడ్డుకుని బస్తీని, బస్తీలోని మహిళల్ని కాపాడుకున్న 15 మంది హిందూ యువకులు * ఆ యువకులకి సర్వత్రా ప్రశంశలు * హీరోలుగా కీర్తిస్తున్న సోషల్ మీడియా కాన్పూర్ లోని ఆ బస్తీలోని వీధిలో మొత్తం...
News

ఒంగోలు జేయంబీ చర్చిలో పాస్టర్ల మధ్య వివాదం

ఒంగోలుః ఒంగోలు జేయంబీ చర్చి లో పాస్టర్ల మధ్య వివాదం చెలరేగింది. దీంతో పాస్టర్లు రెండు వర్గాలుగా విడిపోయి ప్రార్థనలు చేస్తున్నారు. గత నెల రోజులుగా ప్రతీ ఆదివారం ప్రార్థనలు చేసుకునే విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంటోంది....
News

‘గంగ‌మ్మ’ వ‌ద్ద ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సహం : ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: గంగా నది పరీవాహక ప్రాంతాల్లో ప్రకృతి సాగును ప్రోత్సహిస్తామని ఈ ఏడాది బడ్జెట్‌లో చెప్పామన్నారు. 13 నదుల పునరుద్ధరణ ప్రాజెక్టును ఈ ఏడాది మార్చిలో ప్రారంభించామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు ‌ అడవులు 7,400 చదరపు కిలోమీటర్లకుపైగా పెరగడానికి...
News

అసొంలో బీజేపీ ఆఫీసుకు నిప్పు!

గువాహ‌టి: అసొంలోని సరుపథార్‌లోని బీజేపీ కార్యాలయానికి కొందరు వ్యక్తులు నిప్పుపెట్టారు. కర్బి ఆంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్‌లోని 26 సీట్లకు ఈనెల ఎనిమిదోతేదీన‌ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం సంచలనమైంది. ఈ ఘటనను ఆ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్...
News

ఆత్మనిర్భర్ భారత్ దిశగా కేంద్రం ప్రగతి

వంద దేశాలకు దేశీయ ఔషధాల ఎగుమతి.. ప్రధాని మోడీ ట్వీట్ న్యూఢిల్లీ: ఔషధాలు, టీకాలను ఎగుమతి చేయడం, విదేశాలతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు, రక్షణపరంగా సొంతకాళ్ళ‌పై నిలబడేలా చేపట్టిన చర్యలు.. వీటన్నింటికీ కేంద్రం సంస్కరణలే కారణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆత్మనిర్భర్‌...
News

ఆగస్టు 7 నుంచి కల్యాణమస్తు

తిరుప‌తి: పేదవారికి అండగా ఉండడానికి కల్యాణమస్తూ కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఉదయం అభిషేక సేవలో స్వామివారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు ఏడో తేదిన 26 జిల్లాలో కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని...
News

సురక్షిత ప్రాంతాలకు క‌శ్మీర్ పండిట్లు

క‌శ్మీర్‌: కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదులు పండిట్లే టార్గెట్‌గా మారణకాండకు దిగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. నెల రోజులుగా పండిట్లు చేస్తున్న ఆందోళనలతో సుమారు 177 మంది కశ్మీరీ పండిట్‌ టీచర్లను సురక్షిత ప్రాంతమైన జమ్మూకు బదిలీ చేసింది. కేంద్ర హోం మంత్రి...
1 2,244 2,245 2,246 2,247 2,248 3,032
Page 2246 of 3032