News

News

అమెరికా, ఐరోపా దేశాల కంటే వేగంగా భారత ఆర్థిక వృద్ధి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ: కరోనా కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ పడిపోయినప్పటికీ అంతే వేగంగా పైకి వస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న అమెరికా, ఐరోపా దేశాల...
News

సోద‌రుడి కుమార్తెపై పెరియారిస్ట్ టీచ‌ర్‌ అఘాయిత్యం

చెన్నిమలై(త‌మిళ‌నాడు): సోద‌రుడి కుమార్తెను గ‌ర్భ‌వ‌తిని చేసిన పెరియారిస్ట్ ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. ద్రవిడ ఉద్యమం, డీఎంకేకు గ‌ట్టి మద్దతుదారుడైన నిందితుడు పెరియార్ అడుగుజాడలను అనుసరించి, ఈ ఘోరానికి పాల్ప‌డ్డాడు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న 34 ఏళ్ళ...
News

కర్ణాటక బాలికలకు తాలిబాన్ల మద్దతు

న్యూఢిల్లీ: హిజాబ్‌తోనే స్కూల్, కాలేజీలకు వస్తామని చెబుతున్న కర్ణాటక బాలికలకు తాలిబాన్లు తమ మద్దతును తెలిపారు. కర్ణాటకలో హిజాబ్ ఘటనల మధ్య “ఇస్లామిక్ విలువలు” కోసం నిలబడినందుకు వారిని ప్రశంసించారు. భారతీయ ముస్లిం బాలికల పోరాటం అరబ్, ఇరానియన్, ఈజిప్షియన్ లేదా...
News

హిజాబ్, కాషాయ దుస్తులు ధరించొద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు

బెంగ‌ళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం ముదిరి పాకాన ప‌డి ఘర్షణలు రేగిన‌ కారణంగా మూతబడిన పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించాలని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారమే విద్యా సంస్థలను తెరవాలని స్పష్టం చేసింది. అందరూ యథాతథ స్థితిని పాటించాలని మధ్యంతర...
News

సమ సమాజ నిర్మాణమే ధ్యేయం కావాలి

సీమా జాగరణ మంచ్‌ అఖిలభారత సహా సంయోజక్‌(ప్రచారక్‌) మురళీధర్‌ తిరుపతి: సమ సమాజ నిర్మాణమే ప్రతి కార్యకర్త ధ్యేయం కావాలని సీమా జాగరణ మంచ్‌ అఖిలభారత సహా సంయోజక్‌(ప్రచారక్‌) మురళీధర్‌ అన్నారు. ఈ నెల అయిదు, ఆరు తేదీల్లో తిరుపతిలో మత్స్యకార...
News

మాలాల… మ‌తిలేని మాట‌లు!

న్యూఢిల్లీ: పాకిస్తానీ కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ కర్నాటకలోని ముస్లిం బాలికలు బురఖా ధరించి తరగతులకు హాజరు కావాలనే డిమాండ్‌కు మద్దతు ప‌లికింది. "కళాశాల మమ్మల్ని చదువు, హిజాబ్ ఎంచుకోమని బలవంతం చేస్తోంది'... అని మంగళవారం (ఫిబ్రవరి 8) మలాలా ట్వీట్ చేసింది....
ArticlesNews

మీకా అర్హత ఉందా?

కర్ణాటకలోని పాఠశాలలు, కళాశాలలో ఇప్పుడు ఓ కొత్త వివాదం రాజుకుంది. మొదటిగా ముస్లిం విద్యార్థినులు ఆయా విద్యాసంస్థల నియమ నిబంధనలను తోసిరాజని, యూనిఫామ్ లు కాదని తాము హిజాబ్ లు, బురఖాలు ధరించి రావడంతో సమస్య మొదలైంది. అందుకు ప్రతిగా హిందూ...
News

‘అల్లా హు అక్బర్’ అని అరచిన విద్యార్థినికి రూ. 5 లక్షలు!

బెంగ‌ళూరు: కర్ణాటక రాష్ట్రంలోని కళాశాలల్లో హిజాబ్‌పై వివాదం కొనసాగుతూ ఉండగా జమియత్ ఉలమా-ఇ-హింద్ సంస్థ ఒక వర్గానికి వ్యతిరేకంగా “అల్లాహు అక్బర్” నినాదాలు చేసిన బురఖా ధరించిన నిరసనకారినికి రివార్డ్ ప్రకటించి వివాదానికి దారితీసింది. కర్ణాటకలోని మాండ్యాలోని పీఈఎస్ కాలేజీలో విద్యార్థుల...
1 2,236 2,237 2,238 2,239 2,240 2,873
Page 2238 of 2873