News

News

ఖైరతాబాద్ గణపతి విగ్రహం నిర్మాణానికి అంకురార్పణ

ఈ సారి 50 అడుగుల ఎత్తు మట్టి విగ్రహాన్ని తయారు చేయనున్నట్టు వెల్లడి భాగ్య‌న‌గ‌రం: ఖైరతాబాద్ గణేశ్‌ విగ్రహ తయారీకి అంకురార్పణ చేశారు. కర్రపూజతో విగ్రహ తయారీని ఉత్సవ నిర్వాహకులు ప్రారంభించారు. ఈ ఏడాది పంచముఖ లక్ష్మీవినాయక అవతారంలో ఖైరతాబాద్ గణేష్...
News

డాలర్ వద్దు రూపాయితోనే వ్యాపారం చేద్దాం… భారత్‌తో వర్తక, వాణిజ్యానికి అంగీకరించిన ఇరాక్

న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలను రూపాయి మారకంలో లేదా వస్తు మార్పిడి రూపంలో నిర్వహించే అవకాశాలను భారత్, ఇరాన్‌ పరిశీలించాయి. అలాగే, నిర్దిష్ట బ్యాంకింగ్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసే అంశంపైనా చర్చించా యి. మూడు రోజుల పాటు భారత...
News

తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం కఠినంగా అమలు

తిరుప‌తి: తిరుమలలో దుకాణాలు, హోటళ్ళ‌ యజమానులు వీలైనంత త్వరగా ప్లాస్టిక్‌ వస్తువులను తొలగించాలని టీటీడీ అధికారులు హెచ్చరించారు. ఇకపై తనిఖీల్లో హెచ్చరికలు ఉండవని, ఏకంగా షాప్‌ను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. తిరుమలలో ప్లాస్టిక్‌ సంపూర్ణ నిషేధం అమలు చేసేందుకు టీటీడీ అధికారులు...
News

భార‌తీయ ఆత్మ‌ను జాగృత‌ప‌ర‌చ‌డ‌మే ఆర్‌.ఎస్‌.ఎస్ ధ్యేయం

ప్ర‌థ‌మ వ‌ర్ష సంఘ‌శిక్షావ‌ర్గ సార్వ‌జ‌నికోత్స‌వంలో ఆర్‌.ఎస్‌.ఎస్ ఆంధ్ర ప్రాంత కార్య‌వాహ వేణుగోపాల‌నాయుడు నూత‌క్కి: భార‌తీయ ఆత్మ‌ను జాగృత‌ప‌రిచి త‌ద్వారా దేశంలో స్వ‌భాష‌, స్వ‌భిమానం, స్వ‌దేశీ భావ‌న‌ త‌దిత‌ర వాటిని శ‌క్తివంతం చేసి, ప్ర‌పంచంలో భార‌త‌దేశం గొప్ప గ‌డ్డగా త‌యారు చేయ‌డమే రాష్ట్రీయ...
News

శ్రీవారికి రూ.8 కోట్ల విలువైన కానుక‌లు సమర్పించిన భక్తురాలు

తిరుప‌తి: చెన్నైకి చెందిన సరోజ సూర్యనారాయణన్ అనే భక్తురాలు తిరుమల శ్రీవారికి స్వర్ణ యజ్ఞోపవీతం, కాసుల హారాన్ని కానుకగా అందించారు. ఆలయంలో టీటీడీ ఈవోకి ఈ ఆభరణాలను అందజేశారు. వజ్రాలు పొదిగిన ఈ స్వర్ణ యజ్ఞోపవీతం, కాసులహారం బరువు దాదాపు 4.150...
News

పాకిస్తాన్‌లో ఆందోళనకరంగా క్షీణిస్తున్న హిందువుల జనాభా

మైనారిటీలపై ఎక్కువైన వేధింపులు...స్వచ్ఛంద సంస్థ సర్వేలో వెల్లడి లాహోర్‌: దేశ విభజన అనంతరం పాకిస్తాన్‌లో హిందువుల జనాభా క్రమంగా తగ్గిపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 22లక్షల మంది హిందువులు ఉన్నట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. పాకిస్తాన్‌లో మొత్తం నమోదిత జనాభా 18...
News

బోరుబావిలో పడ్డ చిన్నారిని రక్షించిన ఇండియన్ ఆర్మీ

బోరు బావుల్లో పిల్లలు పడటం వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేయడం చూస్తూనే ఉన్నాం. బోరు బావులకు దూరంగా పిల్లలను ఉంచాలని అవగాహన కల్పిస్తున్నా పరిస్థితులు మారడం లేదు. గుజరాత్ లోని ధృంగధ్ర వద్ద 18 నెలల చిన్నారి ప్రమాద వశాత్తు...
News

కరోనాపై కేంద్రం హెచ్చరిక

దేశంలో మరోసారి కరోనా అలజడి మొదలైంది. గత కొన్ని నెలలుగా పెద్దగా కనిపించని కరోనా పాజిటివ్ మళ్ళీ పెరుగుతూ ఉన్నాయ్. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,240 క్రొత్త కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. దాంతో పెరుగుతున్న...
1 2,236 2,237 2,238 2,239 2,240 3,032
Page 2238 of 3032