News

News

హిందూ దేవుళ్ళ‌ను కించపరుస్తూ పోస్టులు పెట్టిన ముస్లింపై ఫిర్యాదు

భాగ్య‌న‌గ‌రం: హిందూ దేవుళ్ళ‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్న షర్ఫుద్దీన్‌ ఇలియాజ్‌ అనే వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సూరజ్‌ అనే యువకుడు సిటీ సైబర్‌ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు. సినీనటి కరాటే కల్యాణి బృందం...
News

తిరుచానూరులో ఘనంగా ప్రారంభమైన పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు

తిరుచానూరు: తిరుచానూరులో శ్రీవారి దేవేరి పద్మావతీ అమ్మవారి తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజున రుక్మిణి, సత్యభామ సమేత కృష్ణస్వామి పద్మ సరోవరంలో తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం మాడవీధుల్లో ఊరేగుతూ ఆలయం చేరుకున్నారు. ఈ సందర్భంగా కల్యాణోత్స...
News

రాంచీలో ఆలయంపై పెట్రో బాంబులు

రాంచీ: మహ్మద్‌ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలకు నిరసన పేరుతో శుక్రవారం దేశంలో పలుచోట్ల మసీదులలో ప్రార్థ‌నల అనంతరం రగిల్చిన కార్చిచ్చు దేశంలో పలు ప్రాంతాలలో కొనసాగుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో పాంచ్లా బజార్‌లో రెండో రోజు శనివారం...
News

హనుమంతుడి జన్మస్థలం వివాదాన్ని పరిష్కరిస్తాం

ఈనెల 15, 16 తేదీల్లో సీఎం అధ్యక్షతన సమావేశం కర్ణాటక ప్రభుత్వం వెల్ల‌డి బెంగ‌ళూరు: అంజనీ పుత్రుడు హనుమంతుడు జన్మ స్థానంపై వివాదానికి తెర దించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకోనున్నారు. అంజనాద్రి ప్రాంతమే హనుమాన్‌ జన్మస్థలమని పలు...
News

తమిళనాడులో వెల్లివిరిసిన మతసామరస్యం… అమ్మవారి మహాకుంభాభిషేకంలో ముస్లింలు

తిరువారూరు: తిరువారూరు జిల్లా కూత్తనల్లూరులో హిందువులు, ముస్లింలు కలిసికట్టుగా ముత్తుమారియమ్మన్‌ ఆలయ మహాకుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి మతసామరస్యాన్ని ఎలుగెత్తి చాటారు. ఆ ఆలయంలోని ముత్తుమారియమ్మన్‌ ఆలయం, ఆ ఆలయ ప్రాంగణంలోని వినాయకుడు, బాలమురుగన్‌ సన్నిధులకు 15 ఏళ్ల తర్వాత కుంభాభిషేక...
News

తప్పుదారి పట్టించే ప్రకటనలపై కేంద్రం కీలక నిర్ణయం…కొత్త మార్గదర్శకాలు విడుదల

న్యూఢిల్లీ: భార‌తీయుల‌ను తప్పుదారి పట్టించే ప్రకటనల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొత్త మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. దీని ప్రకారం ఇక సరోగేట్ ప్రకటనలను నిషేధించనున్నారు. అలానే పిల్లలే లక్ష్యంగా చేసే యాడ్‌లపై కూడా షరతులు వర్తింపచేసేలా...
News

యూపీలో అల్లర్లు సృష్టిస్తున్న ముస్లింలను వదిలేది లేదు

యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు ల‌క్నో: బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల కారణంగా యూపీలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే బీజేేపీ పార్టీ నుపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్‌ను...
News

భారత్ – బంగ్లాదేశ్ మధ్య బస్సు సర్వీస్ పునఃప్రారంభం

న్యూఢిల్లీ: భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య బస్సు సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో రెండేళ్ళ కింద‌ట ఇరు దేశాల మధ్య ఈ బస్సు సర్వీసులను నిలిపేసిన విషయం తెలిసిందే. త్రిపుర రాజధాని అగర్తల నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మీదుగా కోల్‌కతాకు వచ్చే బస్సు...
1 2,235 2,236 2,237 2,238 2,239 3,032
Page 2237 of 3032