News

News

దావూద్ సంబంధీకుల ఇళ్ళ‌పై ఈడీ దాడులు!

ముంబై: దావూద్ ఇబ్రహీంపై ఉన్న‌ మనీలాండరింగ్ కేసు నేప‌థ్యంలో ముంబైలో ఈడీ అధికారులు మంగళవారం పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. పరారీలో ఉన్న దావూద్‌పై మనీలాండరింగ్ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. విదేశాల్లో ఉన్నా కూడా ఇక్కడ ఉన్న తన లింక్స్...
News

హైదరాబాద్ మదర్సాలో 10 ఏళ్ళ బాలుడిపై అత్యాచారం!

మతాధికారి షోయబ్ అక్తర్ అరెస్ట్ భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్‌లో ఘోరం జ‌రిగింది. ఓ మ‌ద‌ర్సాలో 10 ఏళ్ళ బాలుడిపై అత్యాచారం జ‌రిగింది. ఇందుకు కార‌కుడైన మత గురువు షోయబ్ అక్తర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మదర్సాలో అరబిక్‌ బోధించే అక్తర్ రోజూ ఆ...
News

తిరుమలలో నకిలీ టికెట్ల దందా… న‌లుగురి అరెస్టు

తిరుప‌తి: తిరుమలలో నకిలీ టిక్కెట్ల దందా వెలుగుచూసింది. వీటిని విక్రయిస్తున్న నలుగురు దళారులను పోలీసులు అరెస్టు చేశారు. మంగుళూరుకు చెందిన ఓ భక్తుడి ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు దళారులపై కేసు నమోదు చేశారు. ఓ ట్యాక్సీ డ్రైవర్‌.. మంగుళూరుకు చెందిన భక్తుడి...
News

అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆభరణాలు చోరీ

విచారణ చేస్తున్న దేవాదాయశాఖ అధికారులు హనుమాన్ జంక్షన్: కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి ఆలయంలో బంగారు నగల గోల్​మాల్ జరిగింది. స్వామి వారి ఆభరణాలు పూజారి తాకట్టు పెట్టి, వచ్చిన డబ్బును సొంత అవసరాలకు వాడుకున్న‌ట్టు ఆరోపణలు వచ్చాయి....
News

విజయవాడలో అఖండ కచ్ఛపి మహోత్సవం

12 గంటల పాటు నిర్విరామంగా వీణా నాదం విజయవాడ: విజయవాడ శివరామక్షేత్రంలో అఖండ కచ్ఛపి మహోత్సవం ప్రారంభమైంది. సుబ్రహ్మణ్య మహతి సంగీత సమితి ఆధ్వర్యంలో షష్టి వార్షిక మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సంగీత విద్వాంసులు 12 గంటల పాటు నిర్విరామంగా...
News

అన్యాయంపై నిల‌దీస్తే అరెస్టులు… స్కూల్లో చిత్ర‌హింస‌లు పెడితే స‌త్కారాలు!

ఇదీ లావ‌ణ్య కేసులో త‌మిళ‌నాడు స‌ర్కారు తీరు చెన్నై: చెన్నైలో సీఎం ఎంకే స్టాలిన్ ఇంటి ముందు సోమవారం (ఫిబ్రవరి 14) నిరసనకు దిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) కార్యకర్తలు, నేత‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్యకు న్యాయం చేయాలని...
News

ఘనంగా ముగిసిన సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు

భాగ్య‌న‌గ‌రం: ముచ్చింతల్‌లో రామానుజ చార్యుల సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు ఘనంగా ముగిశాయి. శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు సోమవారం ముగియటంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామీజీ యాగశాలలో పంచసూక్త హవనం అనంతరం శాంతిహోమం నిర్వహించారు. వేడుకల్లో చివరిరోజైన సోమవారం...
News

హిజాబ్.. తర్వాత కితాబ్(పుస్తకాలు).. అంటూ వెలసిన బ్యానర్లు

బీడ్: కర్ణాటక బురఖాల వివాదం ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు కూడా పాకింది. ఈ నెల ఎనిమిదోతేదీ మంగళవారం సాయంత్రం మహారాష్ట్రలోని బీడ్ నగరంలో బురఖాకు మద్దతుగా బ్యానర్‌లు వెలిశాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అర్ధ‌రాత్రి బ్యానర్లను తొలగించారు. ఈ ఘటనలో...
1 2,230 2,231 2,232 2,233 2,234 2,873
Page 2232 of 2873