భారత ఉపఖండంలోనే అరుదైన మొక్క గుర్తింపు!
గుంటూరులో తొలిసారి చూసిన వృక్ష శాస్త్రవేత్తలు కొండవీడు: భారత ఉపఖండంలో ఎక్కడా కనిపించని అరుదైన మొక్కను తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర పరిశోధకులు గుంటూరు జిల్లాలోని కొండవీడు కోటలో కనుగొన్నారు. ఎస్వీయూ వృక్షశాస్త్ర పరిశోధకుడు మొట్టా మహేంద్రనాథ్, పుణెలోని గోద్రేజ్...







