News

News

వకుళామాత ఆలయాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి

తిరుప‌తి: పేరూరు సమీపంలోని శ్రీ వకుళమాత ఆలయ పునర్నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని టీటీడీ ఈవో ఎ వి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి లోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో సోమవారం సాయంత్రం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు....
News

సమతా స్ఫూర్తి కేంద్రం ప్రవేశ రుసుం పెంపు

ఉదయం 11 నుంచి రాత్రి ఎనిమిది గంటల మధ్య దర్శనానికి అనుమతి ముచ్చింతల్‌: హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌లోని శ్రీరామానుజాచార్యుల సమతాస్ఫూర్తి కేంద్రంలో సందర్శకుల ప్రవేశ రుసుముల ధరలు పెంచారు. ఇప్పటివరకు పెద్దలకు రూ.150, పిల్లలకు రూ.75 వసూలు చేస్తుండగా.. ఇకపై పెద్దలకు...
News

భారత్‌పై ముస్లిం హ్యాకర్ల‌ సైబర్ దాడులు!

న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలకు నిరసనల పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం హ్యాకర్స్‌ భారత్‌పై సైబర్ దాడులు చేయడం మెదలు పెట్టారు. కొన్ని గంటలుగా దేశంలో 70కి పైగా ప్రభుత్వ, ప్రైవేటు వెబ్‌సైట్స్‌, పోర్టర్స్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఇండియన్...
News

ఇద్దరు చైనీయుల అరెస్టు!

న్యూఢిల్లీ: వీసా లేకుండా భారత్‌లోకి ప్ర‌వేశించి, రెండు వారాల పాటు ఇక్క‌డే ఉన్నారు ఇద్ద‌రు చైనీయులు. ఆదివారం వారు నేపాల్ వెళ్తుండ‌గా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. వారిద్ద‌రు భార‌త్‌లోకి ప్ర‌వేశించిన‌ప్ప‌టి నుంచి ఢిల్లీ ఎన్సీఆర్ ప‌రిధిలోని ప్రాంతాల్లో ఉన్నార‌ని అధికారులు...
NewsProgramms

స్వయంసేవకులచే కిశోర బాల బాలికలకు ఉచిత కరాటే శిక్షణ

నంద్యాలలో... స్థానిక స్వయంసేవకులు కిశోర బాల బాలికలకు ఉచితంగా ఆత్మరక్షణ నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. వేసవి సెలవుల్లో పిల్లలు టీవీలకు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోవడం లేదా రాత్రి పొద్దుపోయే వరకు టీవీలు చూసి, ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం లాంటి అలవాట్లకు లోనుకాకుండా ఉండేలా...
News

ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్‌లో తెలుగు కుర్రాడికి స్వర్ణం

విజయనగరం: ప్రపంచ యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ కుర్రాడు గురునాయుడు(16) స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు. విజయనగరం జిల్లాకు చెందిన అతడు ఈ ఘనత సాధించిన తొలి భారతతీయుడిగా నిలిచాడు. మెక్సికోలో జరుగుతున్న ప్రపంచ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో భారత...
News

రథయాత్రలో అప‌శ్రుతి… ముగ్గురు మృతి

ధ‌ర్మ‌పురి: తమిళనాడు ధర్మపురి జిల్లాలో అపశ్రుతి జరిగింది. మతేహల్లి గ్రామంలోని కాళిక దేవి జాతర సందర్భంగా.. భక్తులు రథం లాగుతుండగా.. భక్తులపైనే రథం బోల్తాపడింది. రథం చక్రాలు విరిగిపోవడంతో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు భక్తులు రథం కింద...
News

రూ. 25 కోట్ల విలువైన మరకత పంచముఖ గ‌ణ‌ప‌తి విగ్రహం స్మగ్లింగ్‌కు య‌త్నం

ప్ర‌కాశం: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో విలువైనదిగా ప్రచారమవుతున్న మరకత పచ్చ పంచముఖ గణేశుడి పురాతన విగ్రహం స్వాధీనం పోలీసు వర్గాల్లోనే కాకుండా రాజకీయంగానూ చర్చకు తావిస్తోంది. అది పురాతన విలువైన విగ్రహమేనా? విగ్రహానికి సంబంధించిన పత్రాలను చూపించి తమదని నిరూపించుకోవాలని...
1 2,231 2,232 2,233 2,234 2,235 3,032
Page 2233 of 3032