వకుళామాత ఆలయాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి
తిరుపతి: పేరూరు సమీపంలోని శ్రీ వకుళమాత ఆలయ పునర్నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని టీటీడీ ఈవో ఎ వి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి లోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో సోమవారం సాయంత్రం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు....







