News

News

భారత్‌లో చైనా విదేశాంగ శాఖ మంత్రి పర్యటన

నేడు భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌తో భేటీ సరిహద్దుతో సహా చర్చకు రానున్న పలు అంశాలు న్యూఢిల్లీ: భారత్​లో పర్యటిస్తున్న చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీ భారత విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌...
News

టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట ఆలయ నిర్వహణ

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి బృహత్‌ ప్రాజెక్టును దేవాదాయశాఖతోపాటు యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ చేపడుతోంది. అద్భుతంగా ఆలయం అభివృద్ధి చెందడంతోపాటు... పెద్దఎత్తున వసతుల కల్పన జరిగిన దృష్ట్యా నిర్వహణ అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం దేవాదాయశాఖ...
News

‘వింగ్స్ ఇండియా’కు విశేష స్పందన

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా-2022 ఏవియేషన్ షో సందర్శకులను అలరిస్తోంది. గతేడాది బోయింగ్ విమానాల హంగులను చూసిన నగరవాసులను ఈసారి ఎయిర్‌బస్‌ సొగసులు, ఎంబ్రరర్ రాజసం, ఫైటర్ జెట్ విన్యాసాలు కట్టిపడేస్తున్నాయి. ఆర్మీ హెలికాఫ్టర్లు, చార్టెడ్ ఫ్లైయిట్లు, కమర్షియల్...
News

భారత విదేశాంగ విధానంలో జాతీయ ప్రయోజనాలకే పెద్ద‌పీట‌

రాజ్యసభలో విదేశాంగ మంత్రి జైశంకర్ న్యూఢిల్లీ: భార‌తదేశ విదేశాంగ విధాన నిర్ణయాలు “జాతీయ ప్రయోజనం” దృష్ట్యానే తీసుకొంటామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. “హింసను తక్షణమే నిలిపివేయాలని”, “శాంతి కోసం నిలబడాలని” భారతదేశం పిలుపునిస్తుందని కూడా ఆయన తెలిపారు....
News

ఈశాన్య ఢిల్లీ హింస కేసు: ఉమర్ ఖలీద్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన‌ ఢిల్లీ కోర్టు

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీ హింసాకాండ కేసులో నిందితుడు ఉమర్ ఖలీద్ బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు గురువారం కొట్టివేసింది. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యు) మాజీ విద్యార్థి నాయకుడు ఖలీద్‌ను చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) సెక్షన్ల కింద సెప్టెంబర్...
News

ఖాన్‌ల చేతిలో దాబా య‌జ‌మాని హ‌తం!

బ‌రేలీ: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో, దాబా యజమాని సేవరామ్‌కు తాను ఇచ్చిన టీ కోసం డబ్బు అడగడం అతని ప్రాణాలను బలిగొంటుందని తెలియదు. మునవ్వర్ ఖాన్, మోజిమ్ ఖాన్, ముషారఫ్ ఖాన్ మార్చి 11న ఢిల్లీ-లక్నో హైవేపై ఉన్న సేవరం దాబాకు టీ...
News

భారత మాజీ సీజే లాహోటి మృతికి ఆర్‌.ఎస్‌.ఎస్‌. సంతాపం

నాగ‌పూర్‌: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రమేష్ చంద్ర లాహోటి మృతికి రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌.) సంతాపం తెలిపింది. లాహోటి బుధవారం (మార్చి 23) ఢిల్లీలోని ఆసుపత్రిలో కన్నుమూశారు. 'భారత్‌ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌సి లాహోటి మృతికి ప్రగాఢ...
News

కశ్మీర్‌పై మాట్లాడే హక్కు చైనాకు లేదు: భారత్‌

న్యూఢిల్లీ: జ‌మ్మూక‌శ్మీర్‌పై మాట్లాడేందుకు చైనాకు ఎలాంటి హక్కు లేదని భారత్‌ స్పష్టం చేసింది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదని హితవు పలికింది. పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో మంగళవారం ఇస్లామిక్‌ సహకార సంస్థ (ఓఐసీ) సదస్సులో చైనా విదేశాంగ...
1 2,229 2,230 2,231 2,232 2,233 2,917
Page 2231 of 2917