News

News

కదిరిలోని చోరీ, హ‌త్య‌కేసు నిందితుడు ష‌ఫీవుల్లా!

అనంతపురం: ఏపీలోని అనంతపురం జిల్లా కదిరిలోని ఎన్జీవో కాలనీలో ఇంట్లో నిద్రిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉషారాణిని గుర్తు తెలియని దుండగుడు అత్యంత కిరాతకంగా హతమార్చాడు. హత్య అనంతరం బంగారు నగలు దోచుకున్నాడు. ఘటన సమయంలో అడ్డొచ్చిన మరో మహిళపైనా నిందితుడు క్రూరంగా...
News

రవిదాస్‌ దేవాలయంలో ప్రధాని మోదీ ప్రార్థనలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ గురు రవిదాస్‌ జయంతి సందర్భంగా బుధవారం ఢిల్లీలోని కరోల్ బాగ్‌లోని రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిర్‌లో ప్రార్థనలు చేశారు. అంతేకాదు ఆయన భక్తులతో మమైకమై ఆలయంలో ‘షాబాద్ కీర్తన’లో పాల్గొన్నారు. సందర్శకుల పుస్తకంలో కూడా గురు...
News

చైనా టెలికాం కంపెనీపై ఐటీ దాడులు

గురుగ్రామ్: చైనా టెలికాం కంపెనీ హువావేపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిపింది. పన్ను ఎగవేత ఆరోపణలపై విచారణలో భాగంగా సోదాలు నిర్వహించింది. దిల్లీ, గురుగ్రామ్​ సహా కర్ణాటక బెంగళూరులోని కంపెనీ కార్యాలయాల్లో మంగళవారం నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నట్టు అధికారులు...
News

2021 రిపబ్లిక్ డే అల్లర్ల నిందితుడు దీప్ సిద్ధూ దుర్మ‌ర‌ణం!

హర్యానా: ఇక్క‌డి సోనేపట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మరణించాడు. కుండ్లీ-మనేసర్ జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరణించింది దీప్ సిద్ధూయేనని పోలీసులు ధ్రువీకరించారు. గతేడాది రైతులు రిపబ్లిక్ డే సందర్భంగా...
News

క‌శ్మీర్‌లో 10 మంది ఉగ్ర‌వాదుల అరెస్టు

జమ్మూ, కాశ్మీర్: కాశ్మీర్ లోయలోని వివిధ ప్రదేశాలలో పది మంది జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాదులను రాష్ట్ర దర్యాప్తు సంస్థట(ఎస్‌.ఐ.ఏ)అరెస్టు చేసింది. ఉగ్రవాదం, వేర్పాటువాదంతో సంబంధం ఉన్న నేరాలను పరిశోధించడానికి ఎస్‌.ఐ.ఏ ఇటీవల ఏర్పాటైంది. మధ్య కాశ్మీర్‌లోని వివిధ జిల్లాల్లోని 10 వేర్వేరు ప్రదేశాలలో జెఎమ్...
News

నేటి నుండి మేడారం జాతర!

భాగ్య‌న‌గ‌రం: `తెలంగాణ కుంభమేళా’గా భావించే ములుగు జిల్లా మేడారం మహాజాతర నేడే ప్రారంభం కానున్నది. ఈనెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే వనదేవతల జాతర నేపథ్యంలో కొన్ని రోజులుగా మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కోరిన కోరికలు...
News

గురు రవిదాస్ జీవితం… స‌మాజానికి ఆద‌ర్శం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా న్యూఢిల్లీ: ప్రతి వ్యక్తికి సమాన హక్కులు, న్యాయం కల్పించడం ద్వారా సమాజాన్ని ఏకం చేయడానికి గురు రవిదాస్ అంకితమయ్యారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం అన్నారు. అతని జన్మదినోత్సవం సందర్భంగా ఘ‌న నివాళుల‌ర్పించారు....
News

లావణ్య ఆత్మహత్య కేసు… సీబీఐ ఎఫ్‌.ఐ.ఆర్ న‌మోదు!

న్యూఢిల్లీ: లావణ్య ఆత్మహత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీ.బీ.ఐ) మంగళవారం (ఫిబ్రవరి 15) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సోమవారం (ఫిబ్రవరి 14) వెలువరించిన తీర్పులో, కేసును సీబీఐ దర్యాప్తునకు బదిలీ చేస్తూ తమిళనాడు హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు...
1 2,229 2,230 2,231 2,232 2,233 2,873
Page 2231 of 2873