News

News

అక్రమ చర్చి నిర్మాణంపై గ్రామస్థుల ఫిర్యాదును పట్టించుకోని అధికారులు

అనంతపురం జిల్లా, యాడికి మండలంలోని రాయల చెరువు గ్రామంలో ఎలాంటి అనుమతులూ లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న చర్చి నిర్మాణాన్ని అడ్డుకోవాలని కోరుతూ స్థానికులు చేసుకున్న విన్నపాన్ని ప్రభుత్వాధికారులు ఆలకించని దుస్థితి నెలకొంది. తమ గ్రామంలో క్రైస్తవులు ఎవరూ లేకపోయినా, ఎలాంటి అనుమతులూ...
News

పేద విద్యార్థినులకు మలబార్ గోల్డ్ వారి చేయూత

నెల్లూరులోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ వారు నెల్లూరు జి.వి.ఆర్.ఆర్ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న 12 మంది పేద విద్యార్థినులకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయల వంతున స్కాలర్ షిప్ అందించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ బోర్డ్ DVEO...
News

నిరసనల్లో పాల్గొన్న ప్రవాసుల అరెస్టు, దేశ బహిష్కరణ: కువైట్ ప్ర‌భుత్వం వెల్ల‌డి

కువైట్‌: మహ్మద్‌ ప్రవక్తను కించపరిచేలా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న భారతీయులతో సహా ప్రవాసులంద‌రినీ అరెస్టు చేయాలని, వారిని బహిష్కరించాలని కువైట్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటువంటి ప్రదర్శనలను కువైట్‌ చట్టాలు అనుమతించవని ప్రభుత్వం స్పష్టం చేసింది. మహ్మద్‌...
ArticlesNews

జాతీయవాద ప్రేరకులు.. ‘సంఘ విజ్ఞాన కోశం’.. శ్రీ కె.ఎస్. సుదర్శన్ జీ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఐదవ సర్ సంఘచాలక్ స్వర్గీయ శ్రీ కె.ఎస్. సుదర్శన్ జీ పూర్తిపేరు కుప్పహళ్ళి సీతారామయ్య సుదర్శన్. వారి స్వస్థలం తమిళనాడు, కర్ణాటక సరిహద్దులో గల కుప్పహళ్ళి గ్రామం. సుదర్శన్ జీ తండ్రి శ్రీ సీతారామయ్య గారు అటవీశాఖ...
News

గుంటూరు జిల్లాలో ఘనంగా ఏరువాక పున్నమి

గుంటూరు జిల్లా తూములూరు గ్రామంలో 14 జూన్ 2022 మంగళవారం నాడు ఏరువాక పున్నమి ఘనంగా జరిగింది. భారతీయ కిసాన్ సంఘ్ మరియు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో సంయుక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రైతునేస్తం...
News

హవ్వ జ్ఞాపకశక్తి కోల్పోయిన వ్యక్తి మంత్రా?

* ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్ సూటి ప్రశ్న హవాలా కేసులో అరెస్టైన ఢిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్ ‌ను మంత్రివర్గంలో కొనసాగిస్తుండటంపై ఆమ్‌ఆద్మీ పార్టీపై భాజపా నేత, కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌...
News

గ‌రుడ వాహ‌నంపై అమ్మ‌వారు ద‌ర్శ‌నం

తిరుచానూరు: తిరుచానూరులో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు మంగ‌ళ‌వారం ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3.30 నుండి 5.00 గంటల వరకు నీరాడ మండపంలో...
News

దేశీయ గోజాతి అభివృద్ధి కేంద్రం ఏర్పాటు

తిరుప‌తి: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంతోపాటు ఇత‌ర అవ‌స‌రాల‌కు రోజుకు కావాల్సిన నాలుగు వేల లీట‌ర్ల పాలు, శ్రీ‌వారి ఆల‌యానికి అవ‌స‌ర‌మైన నెయ్యి దేశీయ గోవుల నుండి సేక‌రించ‌డం కోసం గోవుల సేక‌ర‌ణ ప్ర‌క్రియ డిసెంబ‌రు నాటికి పూర్తి చేయాల‌ని డాక్ట‌ర్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి...
1 2,229 2,230 2,231 2,232 2,233 3,032
Page 2231 of 3032