News

News

యాదాద్రిలో పంచకుండాత్మక మహాయాగం ప్రారంభం

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఉద్ఘాటనలో భాగంగా నేటి నుంచి పంచకుండాత్మక యాగం ప్రారంభ‌మైంది. మహాకుంభ సంప్రోక్షణకు పూర్వాంగంగా నిన్న అంకురార్పణ చేశారు. స్వస్తి వాచనం ప్రారంభంతో పాటు విష్వక్షేణ పూజ సహా ఇతర క్రతువులు నిర్వహించారు. యాగశాల...
News

బెంగాల్‌లో మళ్ళీ హింస.. ఇళ్ళ‌కు నిప్పు, 8 మంది మృతి!

ప‌శ్చిమ బెంగాల్‌: బెంగాల్‌లో మరోసారి హింస చెలరేగింది. బీర్భుమ్​ జిల్లా రాంపుర్​హట్​ ప్రాంతంలో మంగళవారం కొందరు దుండగులు ఇళ్ళ‌కు నిప్పుపెట్టగా ఎనిమిది మంది సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు గాయపడినట్టు పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి, మంటలను ఆర్పివేసినట్టు వివరించారు....
News

75 ఏళ్ళ‌ తర్వాత కోలార్ క్లాక్ టవర్‌పై త్రివ‌ర్ణ ప‌తాకం రెప‌రెప‌లు!

ఇప్పటివరకూ ఇస్లామిక్ ముసుగులో పాకిస్తాన్ జాతీయ జెండా ఎగుర వేసిన ద్రోహులు బెంగ‌ళూరు: కర్ణాటక.. కోలార్‌లోని క్లాక్ టవర్‌పై తొలిసారిగా భారత జెండాను ఎగరేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జిల్లా అధికారులు జెండా ఎగరేశారు. కోలార్‌లోని క్లాక్ టవర్‌కు దశాబ్దాల...
News

హిజాబ్ అంటూ ప‌రీక్ష‌లు రాయ‌కుంటే, తిరిగి నిర్వ‌హించం

తేల్చిచెప్పిన కర్ణాటక విద్యాశాఖ బెంగ‌ళూరు: హిజాబ్ అంటూ కర్ణాటక సెకెండ్ పీయూసీ పరీక్షలు-2022కు హాజరు కాని విద్యార్థుల విషయంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రీ యూనివర్శిటీ ఎడ్యుకేషన్(పీయూఈ) కీలక ప్రకటన చేసింది. తిరిగి పరీక్షలు నిర్వహించలేమని తెగేసి చెప్పింది. నిరసనలకు దిగిన విద్యార్థులు...
News

ఆ మూడు రైతు చట్టాలు మంచివే…

వీటికి 86 శాతం రైతు సంఘాల మద్దతుంది సుప్రీం కోర్టు కమిటీ వెల్ల‌డి న్యూఢిల్లీ: రైతుల ఆందోళన కారణంగా రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు 86 శాతం రైతు సంఘాల నుంచి మద్దతు ఉన్నట్టు సుప్రీంకోర్టు నియమిత కమిటీ తెలిపింది....
News

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంట‌ర్‌!

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అటవీ ప్రాంతం, సుక్మా జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎదురు కాల్పుల్లో పారామిలటరీ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)కి చెందిన ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. జాగ‌ర్‌కొండ‌ పోలీస్ స్టేషన్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీపీఆర్‌ఎఫ్‌లో...
ArticlesNews

ఒక్కడు నిలబడ్డాడు… నిజాన్ని నిలబెట్టాడు

కాకినాడలోని ఓ సినిమా థియేటర్.... ఈ నెల 11 వ తారీఖు నుంచి “ది కాశ్మీర్ ఫైల్స్” సినిమాను తమ థియేటర్లో ప్రదర్శిస్తామంటూ ఘనంగా ప్రకటించారు. ఎవరైనా దాడి చేస్తారని భయపడ్డారో, థియేటర్ యాజమాన్యానికి ఏవైనా వత్తిళ్ళు, బెదిరింపులు వచ్చాయో, సినిమా...
News

ఆస్ట్రేలియా అప్పగించిన కళాఖండాలు మోదీ ప‌రిశీల‌న

న్యూఢిల్లీ: భారత్‌లో చోరీకి గురై అక్రమంగా తమ దేశంలోకి వచ్చిన 29 కళాఖండాలను ఆస్ట్రేలియా తిరిగి భారత్‌కు అప్పగించింది. ఆ కళాఖండాలను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం స్వయంగా పరిశీలించారు. ఈ కళాఖండాల్లో శిల్పాలు, ఫోటోలు, పెయింటింగ్‌లు వంటివి ఉన్నాయి. వీటిలో...
1 2,232 2,233 2,234 2,235 2,236 2,916
Page 2234 of 2916